Skip to main content

Full text of "HasamTelugu"

See other formats


మ్‌ 


ఉగాది స్పెషల్‌గా 


జ్‌ నా వే జం పా 
టై. త ప్రళ్యకతలు 








రి 


శీస్త్య సీంసీత అత్తో 












తతత. 
గీ!90 &2/24||2016 0౧ ౧91- 0104/.౧2&8&2౧౧.00౧) 





హాస్యం సంగీతం 





























సద్దాం ఆంటీ ఇంటి కథ 
గరికపర్తి కోటయ్య దేవర - తనికెళ్ల భరణి 52 
-మల్లాది వెంకట కృష్ణమూర్తి 26 అతల 
రాంపండు లీలలు - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ _ 32 ఆంధ్ర ప్రశస్తి. - చిత్తరంజన్‌ 46 
సినిమా: శ 
క్లానిక్స్‌ రీటోల్డ్‌: ఆపొాతమధుర౦ - రాజా లి 
కంఠాభరణం = నిశాపతి త్తం అర్జాంగి 60 
నినిమా: అర్థం చేసుకుందాం-ఆస్వాదిద్దాం 
హ్యూమరథం: యే బేఖుదీ దీవాన్‌గీ -తుమ్‌కో న భూల్‌ నో 
సినిమా తొలినాటి వింతలు విశేషాలు - పా మ 58 
పాత న్స ఎ.ఎం.రాజా పై పి.బి.శ్రీనివాస్‌ 63 
బాపూరమణియం: కోదండపాణి ౩ పై బాలు క్షం ఖ 
క 
( 01 థి న్‌ ఆస్కార్‌ గెలుచుకున్న మ్యూజికల్‌ - [11 
గమోదేక్రో మ్‌ ములాన్‌రూజ్‌ 

శీర్షికలు: పాల్‌రాబ్స్బన్‌ 36 
చౌచాచౌరస్తా న్‌ విజయభాస్కర్‌ శ 
హ్యూమర్‌ బాక్స్‌ 20 శీర్షికలు: 
కామెడీ స్కిట్‌: మీ పదసంపద 50 
భెరవదోషం -. రాజా 6 ఆడియో రివ్యూ ర్‌డ్తీ 
న్దిష్స్‌: - యమ్మెన్‌ రామకృష్ణ ఇష్టపది 22 








మనన 





15 వం య్యా కానుక: ఎస్‌ పి: .కోదండపాణి స్వరపరిచిన గీతా, న 
లం న: ఎం.రాజా. గానం చేసిన గీతా ల 





మార్చి 1-15 సంచిక హాసం “ప్రయోజన 
వాక్యం” వుత్తరాల శీర్షికలో శ్రీ, పి.ఎస్‌.గోపాలకృష్ణ 
త్యాగరాజస్వామివారు పుట్టిన వూరు తిరువా 
యూరు కాదు తిరువయ్యారు గమనించగలరు 
అని వ్రాశారు. అది తప్పు. 
త్యాగరాజస్వామివారు పుట్టిన వూరు 
తిరువాయూరు. ఆ వూళ్ళో త్యాగరాజస్వామి 
దేవాలయం కూడా ఉంది. ఆ దేవుడి పరే 
గరాజ స్వామి వారికి పెట్టారు తల్లిదండ్రులు. 
త్యాగరాజుగారు నివసించినది, స్వర్గస్థులయిన 
వూరు మాత్రం తిరువయ్యారు. ఆయన సమాధి 
మందిరం తిరువయ్యారులో వుంది. ఏటేటా 
త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుతారు. నేను 
రెండు గ్రామాలకూ వెళ్ళాను కూడా. తంజావూరు 
నుంచి రెండు [గ్రామాలకు బస్‌లలో వెళ్ళవచ్చు. 
త్యాగరాజుగారి యింటి పేరు కాకర్ల ఆయన 
తెలుగువాడు. పూర్వీకులు కర్నూలు ప్రాంతం 
నుండి తిరువాయూరు వలస వెళ్ళారు. తిరు 
వయ్యారు లో జయంతి టాకీసు ఎదురు సందులో 
త్యాగరాజుగారి యిల్గు వుంది. ఆ యింట్లో 
ఆయన తాలూకు వస్తువులు వగైరాలతో సంద 
రృకుల యిల్లుగా వుంది. త్యాగరాజగారి యింటి 
వీధి పేరు తిరుమంజనం సీట్‌ అని వ్రాయ 
బడింది. గరాజస్వామి వారు 1824 సంవ 
త్సరం వరకు జీవించారు. త్యాగరాజు గారికి కొడు 
కులు లేరు. కుమార్తె తాలూకు ముని మనుమలు 
వున్నారు. చాలా పేదరికం కుటుంబాలు..సమాధి 
మందిరం దర్శించి తృణమో పణమో మనం 
యిస్తే అక్కడ బుక్కులో సంతకం చేయించు 
కుంటారు. మనకి వారి పదతిలో ఓ పూట తమ 
యింట్లో భోజనం కూడా చేయమని కోరతారు. 
వినయం ఉట్టిపడే మనుష్యులు. 
-ఏచూరి, 
సినీ జర్నలిస్ట్‌ అండ్‌ సినీ ఆర్టిస్ట్‌, 
చెన్నై - 600 024. 
, నేను గత సం॥రం మధుర గాయని శ్రీమతి 
సుశీల గారిని కలిసాను. మాటల సందర్భంలో 
“మీకు పద్మశ్రీ ఎందుకు రాలేదు?” అని 
అడిగాను. ఆవిడ నవ్వుతూ నేను మద్రాసులో 
వుండటం వలన తెలుగునాయకులు నన్ను మరచి 
పోయారు. తమిళనాడులో నేను తెలుగింటి 
బిడ్తనని తమిళనాయకులు మరచిపోయారు. 
పోలలే ఎవరు మరచిపోయినా మీలాంటి అభి 
మానులు నన్ను గుర్తుకు తెచ్చుకొని నా పాటలను 
మళ్ళి మళ్ళి పాడమని అడుగుతున్నారు. అంత 
నాకు ఏం కావాలి?” అన్నారామె వినయంగా. 
నాకు ఎంతో బాధ కలిగింది. లతా మంగేష్కర్‌ 
గారికి భారత రత్న, ఆశాభోంస్తేకు దాదాసాహెబ్‌ 
ఫాల్కే అవార్డు వచ్చాయి. వారితో సమానమైన 
మన తెలుగింటి ఆడబిడ్డను కనీసం పద్మశ్రీకి 
సిఫార్సు చేయడం మన తెలుగు రాజకీయ నాయ 
కులు గాని, చిత్రరంగ ప్రముఖులు గాని ప్రయ 





త్నించకపోవడం దురదృష్టకరం. డాక్టరేట్లు యివ్వ 
డానికి ఉత్సాహం చోపై యూనివర్శిటీ వారు 
కూడా సుశీలమ్మను మరచినారు. యిదేమీ రికె 
మండేషన్‌ కాదు. మన అందరి బాధ్యత. దయచేసి 
యీ వుత్ర్తరాన్ని మీ “హాసం” పత్రికలో ప్రచు 
రించితే చదువుతున్న (హృదయమున్న) 
ప్రముఖులు నా ఆవేదనను అరం చేసు 
కుంటారని. 
-కె,వెంకటరంజన్‌, చిల్లకల్డు 
ఈ పక్షం సైతం హాసం.... ఆమూలా(గ్రం... 
అద్సుతంగా ఉంది. రాజావారి “మటాష్‌” కామెడీ 
స్కిట్‌... పట్టార్కర్‌ అంటూ గమ్మత్తయిన 
పేరుతో పాత్ర... కడుపుబ్బ నవ్విస్తూ... 
అలరింవజేని అవుడే అయిపోయిందా 
నిపించింది. “జస్ట్‌ ఫర్‌ ఫన్‌”...లో గోపి 'రిటర్న్‌ ఆఫ్‌ 
ది టైగర్స్‌” మమ్మాకర్షించింది. కార్టూను 
కమామీషూ..... అంటూ మీరు కార్టూన్లకు పెద్ద 
పీట వేయడంతో పాటు కార్టూనిస్టు ఎమ్మెస్‌ 
రామకృష్ణగారి స్వపరిచయం ప్రచురించటం 
హర్షణీయం. మొదటి నుంచీ హాసంలో.... ఎంచ 
తగ్గ ముఖ్య విషయం, మీరు ప్రముఖుల అందరి 
చిరునామాలు అందించడం. ఇది చాలా చక్కని 
సాంప్రదాయం. 


-నేమాన సుభాస్‌చంద్రబోస్‌, శ్రీకాకుళం టౌన్‌ 


“హాసం” పన్నెండవ సంచిక మహాద్భుతంగా 
ఉంది. గత పదకొండు సంచికల్లో ఒక సంచిక బాపు 
గారి కార్టూన్లతో (అనుబంధం) వచ్చి అలరించి 
నట్టే, ఈ సంచిక శ్రీరామకృష్ణగారి కార్టూన్లతో 
వచ్చి మా మదిని కొల్లగొట్టింది. శ్రీ ఎం.వి. ఎస్‌. 
హరనాధరావు గారి కథ, శ్రీ మల్డాది, శ్రీ ఎమ్బీ 
యస్‌గార్ల సీరియళ్లు అదరహో లెవెల్లో ఉన్నాయి. 
అంజిగాడు (బాలకృష్ణు గురించి శ్రీ, రావి కొండల 
రావు గారు మంచి సమాచారం అందించగా, 
ఎవిఎం వారి 'సంఘం' గురించి రాజా ఆపాత 
మధురంలో అద్భుతంగా వివరించారు. హాసం 
అన్నికాలాల్జో వోాన్యనంగీత నృవ్టిచేన్తూ 
పదికాలాలపాటు నిలవాలని ఆకాంక్ష! 

-యన్‌.కె.నాగేశ్వరరావు, పెనుగొండ 

“హాసం” 16-31 మార్చి 2002 సంచిక 

లోపలికంటా వివరంగా చూడకముందే 50వ 


[తతత 
[రం తోస్తు. రీంటత రీత్రో 
టా 


పేజీలో మీరిచ్చిన తాయిలం “బాపు కార్టూన్ల 
'స్పెషల్‌ ఉగాది కానుక” బాగా వూరించింది. పైగా 
బాపుగారి రైటింగ్‌లో నామీదేనర్రోయ్‌ అంటూ 
చాలా ఆసక్తిని రేపింది. 'ఆదిత్య 369" సినిమాలో 
ట్రైము మిషన్‌ భవిష్యత్‌ కాలానికి వెళ్ళిపోయి 
నట్టుగా మనం ఉగాదికి ఒకేసారి ఇప్పుడే 
వెళ్ళిపోతే? అనిపించింది. ఈ సంచికలో రెండు 
హాస్యకథలు, ముని మాణిక్యంగారి రచన, 
రాజాగారి స్కిట్‌, 62 రామకృష్ణ కార్టూన్లుతో 
వియ్యాలవారి విందును మరిపించేదిగా వుంది. 
కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారిని చిత్త 
రంజన్‌ గారి వ్యాసంతోనూ, మరియెక వ్యాసం 
తోనూ స్మరించి, ఆ మధుర గాయనికి సరియైన 
నివాళి నర్పించారు. ముళ్ళపూడి గారు స్ర్కిప్టు 
గురించి ఉత్కంఠ భరితంగా చెప్పారు. ఆ 
వ్యాసంలో ఆయా చిత్రాలు సన్నివేశాలకు 
సంబంధించి ఫోటోలు ప్రచురించాలన్న కాన్సెప్టు 
మెచ్చుకోదగ్గది. 

-జి. ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ 
అన్నిసంచికలు బాగున్నవి. హాస్యం కురిసింది - 
సంగీతం విరిసింది 
1. “సూరజ్‌ చిత్రంలోని పాట, రఫీగానం దాని 
అర్థం వహ్వ - వహ్వ 2. లలిత సంగీతంలో, ఒక 
పీలువులో పాట చదువుతుంటే “ఓహో 
అన్పించింది. 3. కార్టూన్లు చూసి, చదువుతుంటే 
పడిపడి నవ్వాను. అందరికి - చెప్పి నవ్విస్తాను. 
4. “సంఘం” సినిమాలోని పెళ్ళి పాటను అభి 
నయించిన ఎస్‌.బాలచందర్‌ తరువాత వైణికుడు 
అంటే బాస్‌ రే బాప్‌ అన్పించింది. 5. 'హాస్యం - 
సంగీతం' సమపాళ్ళలో గల 'హాసం' చేతికి అందిన 
రోజున విందుభోజనం కల్లిస్తుంది. 

పాత నటులు ఏం చేస్తున్నారు. వారిని కూడా 
పరిచయం చేయండి. ఉదా: కృష్ణకుమారి, రాజశ్రీ, 
దేవిక జీవించి వున్నవారే సుమా! సౌందర్య రాజన్‌, 


_ శీర్కాళి గోవిందరాజన్‌ గారి పాటలు కూడా 


పరిచయం చేయండి. పత్రికకు శుభమగు గాక! 
-ఉప్పాల మోహనబాబు, అవనిగడ్డ 
మీరు చెప్పిన కృష్ణకునూరి, రాజశ్రీ, దేవిక 
హాస్యానికి సంగీతానికి సంబంధించిన వారు కాదు 
కాబట్టి కుదరదు. ఇక సౌందర్‌రాజన్‌, శీర్యాళి 
గోవిందరాజన్‌ అంటారా.... అవకాశం దొరికితే 
ఒదులుకోంగా! 
- ఎడిటర్‌ 
మునిమాణిక్యంగారి రచన (ఉపాధ్యాయ 
ఉవాచ) చాలా బావున్నది. అలాంటి రచనలు 
వేయడానికి ప్రయత్నించండి. కన్నడంలో చాలా 
హాస్య ప్రయత్నాలు చేశారు. 'చుటుక సాహిత్యం' 
- గాంపర గుంపులాంటివి చాలా వున్నవి. వాటిలో 
మంచివి ట్రాన్స్‌లేట్‌ చేసి పంపితే ప్రచురిస్తారా? 
-వేలూరి కృష్ణమూర్తి మైసూరు 
బావుంటే... తప్పకుండా....! 
-ఎడిటర్‌ 


1- 15 ఏప్రిల్‌ 2002 


1410411 14451 3405014 ౧౮౧4 
౧||[10. 502, 3॥ 8412 [౧॥|ఇ/20 
13-11-212, [1400080921 
[1/6069/20460-500 018 

౧౧: 383 1388 / 657 0215 


5/1౧160 206 ౧౪019060 0; 
|.11/2/20/2920 గ6606/ 

0 0902 0 14010048 1౧0% (౧) 60. 
502, 81 84౪] 44%, 

13-1-22, 8.5.2 00100౫ 14000404) 
1/06248%40-500 018 

[0 0403541713 


21౧166 4 గజఖ్య/00! ౧౦౦959 (16., 
1-1-60/5, ౧౦ ౫ ౧౦469 
1090062020, 11)/0612046-20, 


న0119066 4: 502, 8% 822 144), 


131-212 8.30 00100), 14000404 
(1/0౬౯౧4840-500018 


౬6110: గెడింగీ 


1/124(91606 0)/: 
[12/26451 1421669000 ౧1616. 
6-3-570, ౬690౧400 00౧౧౦౮౧౮ 


తెలుగువారికి కొత్త సంవత్సరం వస్తోంది. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త తీర్మానాలు, 
కొత్త ప్రణాళికలు - ఇవన్నీ వెంటబెట్టుకు మరీ వస్తోంది. వ్యక్తిగతంగానైనా, సంస్థాగతంగానైనా ఇవి 
తప్పదు. ముఖ్యంగా పాత కొత్త సంవత్సరాల సరిహద్దుమీద నిలబడి గతాన్ని సమీక్షించుకుని 
ముందుకు సాగాలనుకున్నప్పుడు, గమ్యాన్ని, గమనాన్ని మరొక్కసారి తలచుకుని సరిచూసు 
కుంటున్నప్పుడు కొన్ని ఆలోచనలు చుట్టుముట్టదం సహజం. 

గత సంవత్సరంలోనే ఆరునెలల క్రితం “హాసం' ఆవిర్ణవించింది. ఆవిర్గవిస్తూనే తెలుగు 
పత్రికారంగంలో సంచలనాన్ని రేకెత్తించిందని అనలేము కానీ తెలుగుపాఠకులలో ఒక చిన్న ఆశను 
రేపింది. “ఇదేదో మంచి పత్రికగా, నాలుగు కాలాలపాటు మనగలిగన అభిరుచి గల పత్రికగా 
కనబడుతోందన్న' అభిప్రాయాన్ని కలిగించింది. 'హాస్యాన్ని, సంగీతాన్ని రంగరించి అందిస్తే మనస్సుకు 
ఇంత హాయి చేకూరుతుందన్నమాట...!” అని తెలుసుకునేలా చేసింది. 'అశ్లీలం, అసభ్యత జోలికి 
పోకుండా వ్యాపారపరంగా కూడా నిలబడగలిగిన పత్రిక నడపవచ్చన్నమాట' అనే ఊరటనిచ్చింది. 
దొంగతనంగా దాచుకుని చదువుకునేలా కాకుండా, కలకాలం దాచిపెట్టుకోవలసిన పత్రికలా 
రూపొందించిన పత్రిక తెలుగునాట మొలకెత్తినందుకు గర్వపడేలా చేసింది. ముఖ్యంగా బంధువులకు, 
సన్నిహితులకు, స్నేహితులకు ధైర్యంగా రికమెండ్‌ చేయదగిన, బహుమతి ఈయదగిన పత్రిక ఒకటి 
దొరికిందన్న సంతోషం కలిగేలా చేసింది. 

ఇక రచయితల విషయానికొస్తే “హాసం” వారికి ఒక అభిమాన పత్రికగా రూపుదిద్దుకుంటోంది. 
సీనియర్‌ రచయితల నుండి, ప్రస్తుతం చాలా బిజీగా సినీరచయితలుగా ఉన్నవారు కూడా ఎంతో 
సమయం వెచ్చించి, “హాసం” కు కథలు, వ్యాసాలు వ్రాసి పంపుతున్నారంటే “హాసం” పాఠకుల 
స్థాయి పట్ల వారి కొక అవగాహన ఏర్పడబట్టే! శ్రీయుతులు “బాపు”, రమణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, 
పరుచూరి గోపాలకృష్ణ, డి.వి. నరసరాజు , సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ళ భరణి, - ఇలా ఎందరో 
అతి బిజీ కళాకారులు, తమ రచనలు మాకిస్తూ, “హాసం” గురించి ప్రస్తావించినప్పుడు గర్వంగా 
మరో పదిమందికి వారు చెప్పే స్థాయికి ఆరునెలల్లోనే “హాసం” ఎదిగిందంటే సరైన దారిలోనే 
వెళుతున్నట్టు మేం భావిస్తున్నాం. 

అయితే ఇది చాలదని మాకు తెలును. ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళినప్పుడే ఈ మేధావుల 
ఆలోచనలను జనసామాన్యానికి చేర్చే బాధ్యతను మేము సరిగ్గా నిర్వర్తించినట్లు భావిస్తాం. జిల్లాలలో 
“హానం” గురించి అవగాహన పెంచడానికి బాగా డిస్‌ప్లే చేయించి, ఇంకా ఎక్కువ స్టాల్ఫ్‌లో 
లభ్యమయ్యేట్లా ప్రయత్నాలు చేస్తున్నాం. పంపిణీవ్యవస్థలో ఏవైనా లోపాలుంటే మా దృష్టికి గాని, 
“ఈనాడు” వారి దృష్టికి గాని తీసుకురావలసినదిగా “హాసం” అభిమానులను కోరుతున్నాము. 

చివరిగా - ఉగాది సందర్భంగా మా తరవున మీరో తీర్మానం చేసుకోవాలని 


కోరుతున్నాం. ఉగాదినాడు మీరు పలకరించి శుభాకాంక్షలు చెప్పబోయే వారిలో కనీసం ౧ 
పదిమందికి “హాసం అనే పత్రిక ఒకటి వచ్చింది. చూసావా?” అని చెప్పండి. చాలు... 


జ హ్‌ క/ 





ఫంక్షన్స్‌లోగాని, నలుగురు కూర్చుని సరదాగా నవ్వుకునే సమయాల్లోగాని 
సులభంగా ప్రదర్శించడానికి పనికొచ్చేలా “హాసం” సమర్పిస్తున్న 
కామెడీ స్కిట్‌ ఇది. 


సకం 


సీన్‌ ఓపెన్‌ అయ్యేసరికి ఓ రెండు 

చేతులు గోడమీద 

ఓ పేపర్‌ని ఉంచాయి. ఎడం చెయ్యి పేపర్‌ 
ఎగిరిపోకుండా పట్టుకుని ఉంటే, 

కుడి చెయ్యి మార్కింగ్‌ ఇంక్‌ పెన్‌తో ఎంట్రీ 
“ఉగాది శుభాకాంక్షలు” అని రాసింది. 
రెండు చేతులూ పేపర్ని 

చకచకా ముడత పెట్టాయి. 

ఓ రాకెట్‌లా చేశాయి. 

పక్కన మరో రెండు రాకెట్టు ఆభ్రెడీ 
తయారు చేసి ఉనాయి. 

శుభాకాంక్షల రాకటని అందుకుని 
ఫ్రేమ్‌లోకి సుందరం ఎంట్రీ 

పిల్లిలా అడుగులు వేసుకుంటూ 

కిటికీ దగ్గరకి వచ్చాడు సుందరం. 
కిటికీలోంచి చూశాడు. 


ఎదురుగా వంటింట్లో కమల...! 

రాకెట్‌ విసిరాడు. కమల ముందు పడింది. రాకెట్‌ విప్పి చూసి 
నవ్వుకుంది. ఆ కాగితం మీదున్న మేటర్‌ 'సేమ్‌ టు యు' అన్న పద్దతిలో 
అభినయించి చూపింది. సుందరం 'షుక్రియా' అన్నట్టు సలాంచేసి మరో 
రాకెట్‌ పంపించాడు. 'సాయంత్రం ఐదు గంటలకి భ్‌ సరోవర్‌ గార్డెన్‌లో 
ఎదురు చూస్తూ ఉంటాను' అని ఉంటుందా లెటర్‌లో. 'అమ్మో... ఎలా?” 
అన్నట్టు ముందురూమ్‌ వైపు చూపిస్తుంది కమల. ముందు రూమ్‌లో 
కోదండం పేపర్‌ చదువుకుంటూ ఉంటాడు. మరో రాకెట్‌ పడుతుంది కమల 
దగ్గర, 'ఎలాగైనా సరే వచ్చి తీరాలి" అని ఉంటుంది. 'అలాగే. ప్రస్తుతానికి 
దయచేయండి” అన్న పద్దతిలో మైమ్‌ చేస్తుంది కమల. 

సుందరం సరేనని (ఫేమ్‌ అవుట్‌ అయిపోతాడు. రాకెట్లన్నీ చించేసి 
గుప్పెట్టో పెట్టుకొని వేస్ట్‌ పేపర్‌ బాస్కెట్లో పారయ్యడానికి కమల దొంగలా 
వస్తుండగా ఫట్‌ మని కొట్టిందో చెయ్యి. తుళ్ళిపడింది కమల. 

ఫ్రేమ్‌లోకి కోదండం ఎంట్రీ (నవ్వుతూ). 
కోదండం :ఓ కుక్క మనిషిని కరిచిందట. మనిషి బాగానే ఉన్నాడట. 
ఆకుక్క ఫట్‌ అని చచ్చి ఊరుకుందట - ఖలునకు నిలువెల్లా విషమని 


ఊరికే అన్వారా మరి? 
కమల _ :మిరు చెప్పిన మాట బాగుంది బాబాయ్‌గారూ! కొట్టిన దెబ్బే 
బాగుండలేదు. 


(టం తన ీంసీత్‌ అత్తో 


- రాజూ 


కోదండం :అదినా బలహీనతమ్మా! ఏం చెయ్యమంటావ్‌ చెప్పు. నా నోటికి 
నవ్వొస్తే చేతికి ఊపొస్తుంది. ఎక్కడో ఓ చోట దెబ్బ 
పడిపోతుంది - అవునూ, అలా పిల్లిలా మెల్లిమెల్లిగా 
నడిచాస్తున్నావేమిటి? 


కమల _ :ఏం లేదు బాబాయ్‌గారూ! వీలైనప్పుడల్లా ఇలా మెల్లిగా నడుస్తూ 
ఉంటే బీపీ, షుగరూ, ఇంక లలో. మనం బొట్టుపెట్టి పిలిచినా 
సరే రావట. 

కోదండం :ఎవరు చెప్పేరు? 

కమల :టీవీ... టీవీలో... 

కోదండం :(మళ్ళీ చరుస్తూ) ఓహ్‌ టీవీలోనా... ఇంతకీ సుందరం ఎక్కడా? 
పొద్దున్నుంచీ కనిపించడంలేదు? 

కమల .:వేప్పువ్వు తేవటానికనీ... 

కోదండం :(వాళ్ళిద్దరి వెనకనుంచి సుందరం వెళ్ళిపోబోతుంటే) వార్నీ... 
నువ్వుకూడా ఈ నడకే మొదలెట్టావ్‌? మంచిదేలే. ఆరోగ్యం 
అంటే ఆ మాత్రం (శ్రద్దుండాల్లే... ఇంతకీ తెచ్చావా వేప్పువ్వు? 

సుందరం :చచ్చొ... ఆఆఆ... కం 

కోదండం :ఇంకేం... తరగా చేసి సుకురామ్మా ఉగాది పచ్చడి... 
పండగనాడు నాలికమీద మొట్టమొదట అది పడితేగానీ ఇంకేం 
ముట్టడానికి వీల్లేదు. 

కమల _ :(లోపలికి పరిగెత్తింది)ఇదిగో బాబాయ్‌ ఒక్క క్షణం. 

కోదండం :ఊ... సుందరం... ఉగాది లక్ష్మి ఎక్కడుంటుందంటావ్‌? 


సుందరం :నాకేం తెలుసు బాబాబ్‌గారూ? ఇంతకీ ఆవిడెవరూ... డ్రామా 

ఆర్టిస్టా? 

:వారి నీ అమ ] కడుపు నీతో బంగారం కాను. పొద్దున్నే ఎంత 

ఛండాలం చచ్చు జోకు వేశావయ్యా... (పెద్దగా నవ్వుతూ 

సుందరాన్ని కొట్టాడు) ఉగాది లక్ష్మి తాండవించేది ఇంటి 

మహాలక్ష్మి ముఖంలోనేనయ్యా,. 

సుందరం :హ హ హ... కదా బాబాయ్‌గారూ... అదేంటో నేను అదే 
చెబ్బామనుకున్నాను కానీ అదేంటో ఇలా వచ్చేసింది, 

కోదండం :సుందరం నువోఖపని చెయ్యాలయ్యా 

సుందరం :చెప్పండి బాబాయగారూ 

కోదండం :బంగాళా దుంపలు సన్నగా తరిగి వేయించి పాకెట్లలో పెట్టి 
అమ్ముతుంటారూ ఏంటదీ... 

సుందరం :చిపు 

కోదండం :ఆ...చిప్పు... అలా... జంతికలు, చేగోడీలు, వేయించిన 
వేరుశనక్కాయలు ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారటయ్యా, 

సుందరం :అవునండీ. నేనూ చూశాను. 


1 -15 ఏప్రిల్‌ 2002 


కోదండం 





కోదండం :అవి తెచ్చి పడేశావనుకో మధ్యాహ్నం భోంచేసి పడుకుని 
నిద్రలేచింతర్వాత సాయంత్రం నువ్వొచ్చే వరకూ ఏదో 
నాక్కాలక్షేపంలా తోడుంటాయి. రేపాఫీసునుంచొస్తున్నప్పుడు 
తలా ఓ హార్లిక్స్‌ సీసాడు పట్రా. ఓ రెండ్రోజులు నప్పాలేగా 
ఉంటుంది. 

సుందరం :(ఏడవలేక నవ్వుతూ...) తలా హార్పిక్స్‌ సీసాడు... రెండు 
రోజులు... నిష్పూచీ... అలాగే బాబాయ్‌గారూ 
అలాగే. 

:(కమల ఓ చిన్న గిన్నైతో, చిన్న స్పూన్‌తో ఉగాది 
పచ్చడి తెస్తుంది) ఇదిగోండి బాబాయ్‌గారూ 
ఉగాది పచ్చడి. 

కోదండం :ఇదేంటమ్మా ఇంత చిన్న గిన్నెతోనా? 
జరగబోయే సంవత్సరం తీపిగా ఉంటుందో, 
పుల్లగా ఉంటుందో, వగరుగా 
ఉంటుందో మనకు తెలియ 
జేస్తుందమ్మా ఈ ఉగాది 
పచ్చడి. అలా మూడువందల 
అరవై అయిదు రోజులకు 
సరిపడే సమాచారాన్నిచ్చే 
ఈ పచ్చడిని మరీ ల. 
తీరం తెచ్చినట్టు తెస్తే 
ఎలాగమ్మా? చేసిందింతేనా... 

:ఇంకా ఓ పెడ్డ గిన్నాడుంది 
బాబాయ్‌గారూ. ఎవరైనా స్నేహితులొస్తే ఇవ్వడానికి 
అట్టెపెట్టాను. 

కోదండం :ఫర్వాలేత్తల్లీ... పట్టుకురా... పట్టుకురా... చెప్తా... 

(సుందరం నోరు తెరుచుకుని చూస్తుంటాడు. కమల లోపలికెళ్ళి 
పెద్ద గిన్నెతో ఉగాది పచ్చడి తెస్తుంది. కోదండం ఆ గిన్నెను 
చేతిలోకి తీసుకుని చిన్న స్పూన్‌తో మిగిలిన ఇద్దరి చేతుల్లోనూ 
వేస్తూ...) 

కోదండం : పెద్దవాణ్ణి... నేనాశీర్వదిస్తూ వేస్తున్నానర్రా... తినండి... తియ్యగా 

ఉందా? 

సుందరం :(ఇబ్బందిగా) ఉంది బాబాయ్‌గారూ ఉంది 

కోదండం ఏమ్మా నీకు? 

కమల. :నాకింకా తియ్యగా ఉందండి 

కోదండం : మరే! పిల్లల జీవితాలు తియ్యగా ఉండడానికే కద(ర్రా 

పరమళివుడు హాలాహలాన్ని దిగమింగినట్టు ఈ పెద్దవాళ్ళు 
ఎంత చేదునైనా భరించేది!? 

(అంటూ ఓ ఫిలాసఫికల్‌ నవ్వు నవ్వి గిన్నె ఎత్తి మొత్తం ఉగాది 
పచ్చడిని ఘటోత్కచుడు పాయసంగిన్నెని ఊదిపారేసినట్టు 
గటగటమని మింగేసి) 

కోదండం :ఎంత ఇరుగు పొరుగైనా, స్నేహితులైనా ఎదరింట్లో వాళ్ళు ఉగాది 

పచ్చడి తినకుండా బైటికి రార్లేమ్మా! మరీ ఇంతంత చేసి దుబారా 
చెయ్యకూడదు... ఆడది పొదుపుగా ఉంటేనే సంసారాలు 
నిలబడతాయి. (గిన్నె ఒకరికి స్పూన్‌ ఒకరికి ఇచ్చేసి ఇద్దర్నీ 
ఒకేసారి చరుస్తూ) ఏవంటారు? త్వరగా టిఫినకేర్పాట్టు 
చెయ్యమ్మా ఆత్మారాముడు ఆవురావుమంటున్నాడు. 

(ఖాళీ అయిన గిన్నె, స్పూన్‌ని కమల, సుందరం నిశ్చేష్టులై 
చూస్తూ ఉండగా) 


కమల 


ఎంవార్రట్ర్‌స్యూ 
(టీపాయ్‌మీద ఇడ్లీ ప్లేటుతోపాటు గిన్నెలో ఉన్న ఉగాది పచ్చడి 
చూసి గావుకేక పెట్టాడు సుందరం. సర్వర్‌ అదిరి పడాడు. 


1 -15 ఏప్రిల్‌ 2002 






ననన నా క ౫ క్‌ 
[ఈం తస్త- సింక్‌ త్రో 













చుట్టూ ఉన్న వాళ్ళు వింతగా చూస్తున్నారు. 
స ; సార్‌... ఏమయింది సార్‌? 
సుందరం : (టీపాయ్‌మీద అతి చిన్న గిన్నెతో 
ఉగాది పచ్చడి ఉంది) పచ్చడి...! ఈ పచ్చడి చూస్తే 
నన్ను పచ్చడి చేస్తున్న పరమ కిరాతకుడు గుర్తొస్తున్నాడు. 
సర్వర్‌ :ఇవాళ ఉగాది కదానని ప్రతి ఐటమ్‌తో ఉగాది పచ్చడి కూడా 
సర్వ్‌ చేస్తున్నాం. ఫ్రీయేసార్‌... దీనికి ఛార్జ్‌ లేదు. 
సుందరం :(తేరుకున్నాడు) హ హ హ... నాకు తెలీదనుకున్నావా... 
పిచ్చివాడా... ఇలా మీరు ఉగాది వ కూడా ఇస్తున్నారని 
బి.బి.సి. వార్తల్లో చెప్పంటేవిని నమ్మలేకే ఇలా వచ్చా... 
సర్వర్‌ _ :అందుకా అంత కేక పెట్టారు? 
సుందరం :మరేం అనుకున్నావ్‌? పిచ్చెక్కిందనుకున్నావా? పిచ్చివాడా... 


కమల _ :ష్‌.. చాల్లెండి... ఇంక ఊర్కోండి. 
(సర్వర్‌ వింతగా చూస్తూ వెళ్ళిపోయాడు) 
సుందరం :నిజం కమలా! ఒక్క రెండు నిముషాలపాటు మైండ్‌ 
పనిచేయడం మానేసిందంటే నమ్ము! 
కమల _ _:ఇలాగే ఉంటే మరికొన్నాళ్ళలో మీతో నాకు పిచ్చెక్కడం ఖాయం. 
సుందరం :నన్నేంచెయ్యమంటావ్‌ కమలా? ఇప్పటికే పియస్‌. లోన్‌తో పాటు 
ఆఫఖసులో ఉన్న అన్ని లోన్లూ వాడేశా ఈ బాబాయ్‌ని 
మేపడంకోసం. 
కమల _ :అయినా అదేం తిండండీ బాబూ. రోజూ గుండిగలగ్గుండిగలు 


వండి వారుస్తున్నా ఒక్కసారైనా 1ఇక చాల్లే' అనడే!? 
సుందరం :(వైరాగ్యంగా) అనడు కమలా అనడు. బకాసురుడి ముని 
మనువడు ఆయన ఇంకచాలు అంటే అతను కోదండం 
బాబాయ్‌ ఎందుకవుతాడు? 

:ఏం కోదండం బాబాయో ఏమిటో మనచేత మాత్రం “నీకో 
దండం బాబోయ్‌' అనిపించేస్తున్నాడు. ఆరె... తింటే తిన్నాడు... 
ఏ జన్మ బుణమో అనుకోవచ్చు... ఆడా మగా తేడా లేకుండా 
ఆ కొట్టడం అలవాటేంటండీ? 

సుందరం :అవును కమలా అది మాత్రం బుణం కాదు దారుణమే! కానీ 

ఏం చెయ్యమంటావు చెప్పు కమలా! ఆ బాబాయ్‌గాడు ఓ మాట 


కమల 






సుందరం 


సుందరం 


సుందరం 


సుందరం 


సుందరం 


సుందరం 


సుందరం 


సుందరం 


పున పెళ్థితిషయనుల మాట్దార్తానవ౨ మూనానషగారి ఇఫ్లముపి 
చేళ్ల్తావగా... వఫ్థవ ఏతి క్వమైంతి దొభూ!? చాయా వంధా!? 





చెప్పటంవల్లే నాకీ ఉద్యోగం వచ్చిందని నీకు తెలుసు కదా... 
అందుకే ఆయన్ని ఏమీ అనలేక పోతున్నాను. 


ఇది మరీ బావుంది... వస్తే... ఏంటింట? ఇక జీవితాంతం 


ఆయన అడుగులకు మడుగులొత్తేని దాసోహం 
అయిపోవడమేనా? అసలాయన మీకెలా బాబాయో సరిగ్గా 
చెప్పగలరా మీరు? 


:చెప్పలేకేం? మా అమ్మమ్మ ఆడపడుచు తోటికోడలు పెద్దత్తగారి 


మనవడికి వేలువిడిచిన మనమామ కోడుకో, బావో మొత్తానికి 
ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతాడు. 


:ఆ ఆ ఏదో అవుతాడు - ఖచ్చితంగా? ఏమవుతాడో మాత్రం 


కరెక్టుగా తెలీదు. అంతేనా? 


:అందుకేకదా సేఫ్‌సైడ్‌ బాబాయ్‌ అనేస్తున్నా. 
:మీరేకాదు నేను కూడా అలానే అంటున్నా ఖర్మకాలి. ఆ 


మహానుభావుడు మన కొంపలో ఎప్పుడు దిగబడ్డాడో 
గుర్తుందా...? 


దీపావళికి దిగాడు. 

ఏదో ఒకటి రెండు రోజులుండి వెళతాడ్లే అనుకున్నాం. అవునా? 
ఏఊ... 

;న౦(క్రాంతి వెళ్ళిపోయింది. ఇదిగో ఉగాది కూడా 


అయిపోవస్తోంది. ఈ లెక్కన ఎక్కడ తేల్తాం ఎప్పుడు తేల్తాం 
మీరే చెప్పండి? 


;నాకు మాత్రం బాధగా లేదనుకున్నావా... ఆయన 


గారెంతతిన్నా, ఎంత కొట్టినా తెలుగువాణ్మి కనుక 
సర్దుకుపోగలను కానీ భార్యభర్తలుగా మన మధ్యదూరం ఎంత 
పెరిగిపోతోంది... ముద్దూ ముచ్చటల సంగతి దేవుడెరుగు, 
మాటామంతీకూడా కరువైపోతున్నాయ్‌. చిన్న ముక్క 
మాట్టాడుకుందామన్నా అడ్డుగా కూచుంటాడు. బొత్తిగా 'పైవఎ 
అన్నదే లేకుండా పోతోంది. 


:ఓహో ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట ఆ విషయం 
:ఏం నువ్వు మాత్రం ఫీలవట్లేదా? 
;ఎందుకవనూ? కాకపోతే ఆ మాట నేను బైటికంటే బాగోదు 


కనుక అనలేకపోతున్నా. 


;లాభం లేదు కమలా ఎలాగోలా బాబాయ్‌కి ఉద్వాసన 


చెపె 


ర ల, 
, ఏమీ వల్లకాదు లెండి. ఎందుకొచ్చిన గొడవ? ఇంటికి పదండి. 


ల! 
రాత్రి భోజనానికి ఓ గుండిగ వార్చాలి. 


:నన్ను రెచ్చగొట్టకు కమలా... తిక్క రేగిందంటే అయిడియా 











కమల _ 


సుందరం 


కమల 
సుందరం 


సుందరం 
కమల 
సుందరం 


సుందరం 


సుందరం 


సుందరం 


కోదండం 


కమల 


కోదండం 


కమల 


కోదండం 
కమల 
కోదండం 
కమల 


తెచ్చేసుకోగలను. 


;ఎందుకండీ అనవనరంగా (శ్రమ... ఆయన ఓ పెద్ద 


ఆశయంతోనే మనింట్లో తిష్ట వేశాడు. ఆయన ఆశయం 
ముందు మీ అయిడియాలన్నీ వేస్టే, 


ఏఆ... ఆశయమా... ఏవిటబ్బా ఆయనకున్న అంత గొప్ప 


ఆశయం? 

:జీర్ణాశయం 

కమలా... రెచ్చగొట్టేశావు... నన్ను పూర్తిగా రెచ్చగొట్టేశావు... 
అయిడియా చెప్తున్నా విను... రేపు నేను ఆఫీసుకెళ్ళి మనింటికో 
టెలి[గ్రాం కొడతా 

: ఏమని? 

మీ వాళ్ళెవరో పోయారని 

;ఏం మావాళ్ళెందుకు పోవాలి? మీ వాళ్ళనే పొమ్మనండి 
:పొమ్మనచ్చు కానీ వాళ్ళ లిస్టంతా బాబాయ్‌కి కంఠోపాఠం కదా 
అందుచేత ఆ రూట్‌ బాబాయ్‌ని కదిలించలేం... మీ వాళ్ళే 
బెస్తు. 

:సరే కానివ్వండి... మీ బాబాయ్‌ పుణ్యమా అని మీ చేతిలో 
పోవల్సిన ఖర గ్య పట్టింది మా:వాళ్ళకి. 

చెప్పేది విను. ఆ టెలిగ్రాం రాగానే నువ్వు ఓ ఏడుపు సీను 
యాక్టుచేసేసి మీ ఊరెళ్ళిపో. 

;నేవెడితే మరి మీ భోజనం అదీ... 

భోజనమే మన తురుపుముక్క. నేనేదో 'ఫ్రెండ్‌ రూంలో 
ఉంటాను. బైట తింటాను" అంటాను. దెబ్బతో బాబాయ్‌కి 
ఫుడ్డు ప్రాబ్లెమ్‌. దాంతో ఇంకో ఇల్టు చూసుకుంటాడు. 
ఏమంటావ్‌? 

:బాగుందండోయ్‌. ఎన్నాళ్ళకి మీ బుర్ర పనిచెయ్యడం 
మొదలెట్టిందండీ...! 

:జా(గ్రత్త కమలా... టెలిగ్రాం రాగానే ఏడవాలి. బాబాయ్‌ 
అద్దిరిపోవాలి. 

చూస్తారుగా నా యాక్టింగు? 500 తెలుగు సినిమాలు చూసిన 
అనుభవం! అదరగొట్టెయ్యనూ... 


ఎంట కట్‌ ౧౮౫ 
(కమల ఘౌల్లున ఏడుస్తూ ఉంటుంది.) 
ఎంతపని చేశావురా భగవంతుడా! కనీసం నా కుడికన్నైనా 
అదరలేదు..జేవుడిదగ్గర దీపం గుప్‌మని ఆరిపోలేదు. ఇలా 
ఏమాత్రం హింట్‌ ఇవ్వకుండా ఇంత ఘోరం చెయ్యడానికి నీకు 
మనసెలా ఒప్పిందిరా దేవుడా... నీ మనసెలా ఒప్పిందిరా! 
:(కోదండం ఆదుర్దాగా పరుగెత్తుకుంటూ వస్తాడు) ఎవయింది 
తల్లీ... ఏవయిందమ్మా. 
అయిపోయింది బాబాయ్‌గారూ అయిపోయింది అంతా 
అయిపోయింది మొత్తం అయిపోయింది బాబాయ్‌గారూ 
టోటల్‌గా అయిపోయింది. మొత్తం అయిపోయింది 
బాబాయ్‌గారూ - టోటల్‌గా అయిపోయింది. 
:ఒకే విషయాన్ని అన్నిరకాలుగా చెప్తావేమిటమ్మా - నువ్విలా 
టెన్షన్‌ పెట్టేస్తే నాకు బీపీ పెరిగిపోయి కిందపడిపోతాను తల్లీ 
దయచేసి త్వరగా చెప్పు. 


:అమ్మో ఇప్పుడు మీరు కిందపడిపోకండి బాబాయ్‌గారూ 


కిందపడిపోకండి. 


:(ఓ చరుపు చరుస్తూ) ఊరుకోమ్మా... ఊరుకో... 

:కొట్టకండి బాబాయ్‌గారూ కొట్టకండి 

:ఇది సానుభూతి తల్లీ... ఓదారుస్తున్నా... 

:మీ ఒక్కో సానుభూతీ ఓ మణుగు బరువుంది బాబాయ్‌గారూ 


కానక 
ఓం తన్వునంసీత లతో. 


1 -15 ఏప్రిల్‌ 2002 


మణుగు బరువుంది. 
కోదండం :ప్రతివా న్ని రెండుసార్లు అంటు, | వెందుకమ్మా! 


కమల _ :సినిమాల్గ్‌ ఏడుపుగొట్టు సీనుల్లో ఇలాగే అంటారు 
బాబాయ్‌గారూ ఇలాగే అంటారు. 

కోదండం :విషయమేమిటో చెప్పమ్మా, విషయమేమిటో చెప్పు, ఛీ ఛీ 
నాకూ వచ్చేసిందా అలవాటు. 


కమల _ :మా మేనత్త... మా మేనత్త బాబాయ్‌గారూ! 
కోదండం :మీ మేనత్త మీ మేనత్త కాకపోతే నా మేనత్త అవుతుందా! 

ఏమయింది ఆవిడకి? 

'కమల _ :అవడానికేం ఉంది బాబాయ్‌గారూ... చచ్చిపోయింది. 
కోదండం : అయ్యోపాపం! పెళ్ళయిన తర్వాత ఇంటిపేరు మారిపోతుంది 
కాబట్టి నీకు పదిరోజుల మైల ఉండదులేమ్మా! ఓ చెంబుడు 
నీళ్ళు నెత్తిన దిమ్మరించేసుకుని పెసరపప్పు వండు. 
పెసరపప్పు, నెయ్యి, ఆవకాయ కాంబినేషన్‌ బావుంటుంది. 
పదోరోజున నేతిగారెలు చెయ్యి. 

అయ్యో బాబాయ్‌గారూ... మా మేనత్త పోయిందని 
నేనేడుస్తుంటే పెసరపప్పు, గారెలూ, మ అంటారేవిటండీ? 
నన్ను కళ్లలో పెట్టుకుని పెంచిందండీ ఆవిడ... 

కోదండం అదేంటమ్మా ఒళ్ళ్‌ పెట్టుకుని కదా పెంచుతారు పిల్లల్ని! 

కమల _ :ఆవిడ ఒళ్ళో ఆవిడ సొంత పిల్లలుండేవారండీ అందుకే అక్కడ 

ఖాళీ లేక నన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచింది. 

కోదండం :కళ్ళంటే గుర్తొచ్చింది - రోజూ బాదంపాలు తాగితే కళ్ళకి 
మంచిదట, ఇందాక ఎవరో బజార్గో చెప్పారు - ఇంట్లో 
బాదంపప్పులున్నాయామా ? 

;నా బాధనర్థం చేనుకోకుండా బాదం అంటారేమిటి 
బాబాయ్‌గారూ? నేనిప్పుడు ఊరెళ్ళాలండీ - నేను వెడితేనే గానీ 
మా అత్తయ్య ఆత్మ శాంతించదు. 

(ఏడుస్తోంది పెద్దగా...) అత్తయ్యా... 

కోదండం : ఊరుకోమ్మా 

(కోదండం చెయ్యెత్తాడు. కమల చూసింది) 
కమల _ :చెయ్యెత్తుతున్నారు. మళ్ళీ సానుభూతా? 
కోదండం ; అవునమ్మా లైట్‌గా 


కమల 


కమల 


కమల. :(దూరంగా జరిగింది) వద్దు బాబాయ్‌గారూ. మీ బరువైన 
సానుభూతి నాకొద్దు నేను బయల్లేరతాను. 

కోదండం మం అన్నట్టు అబ్బాయికితెలుసా ఈ విషయం? 

కమల  :ఫోనచేసి 0ట... నన్ను వెళ్ళమన్నారు. నేనొచ్చేవరకూ తను 
వాళ్ళ ఫ్రెండింట్లో అడ్డస్ట్‌ అవుతానన్నారు. 

కోదండం :ఓహో 

కమల  :మరి మీ సంగతెలా బాబాయ్‌గారూ? నా బెంగంతా మీ 
గురించే... 


కోదండం :నేనూ అదే చెప్పబోతున్నానమ్మా... అబ్బాయ్‌కి మళ్ళీ ఫోన్‌చెయ్యి 
వాళ్ళింట్లోనూ, వీళ్ళింట్లోనూ ఉండాల్సిన ఖర్మేంటి అతనికి? 
పెద్దముండావాణ్మి నేను లేనూ! ఆ మాత్రం నేను 


చూసుకోలేనూ? 

కమల  :అంటే మీకు వంట చెయ్యడం వచ్చా బాబాయ్‌గారూ? 

కోదండం : రాదమ్మా చేయించడం వచ్చు. చక్కగా అబ్బాయిచేత 
అన్నీ దగ్గరుండి మరీ చేయిస్తాను. అలా వాళ్ళిళ్ళలోను. 
వీళ్ళిళ్ళలోను చెయ్యి కడిగితే గౌరవం ఎలా ఉంటుందీ నా 
పిండాకూడు! ఆ సంగతి అబ్బాయొచ్చాక బాగా తెలిసొచ్చేట్టు 
చెప్తాలే నువ్వు బయళ్లేరమ్మా బయళ్లేరు. నువ్వెడితేగాని అక్కడ 
ఆవిడ ఆత్మకి, నా ఆత్మారాముడికి శాంతి లభించదు. 





1 -15 ఏప్రిల్‌ 2002 చై 





సయం తోస్య్యసంగీతీ అత్రో 
తననన వనన కాడా డా 


బయల్లేరు చెప్తా! 
(కమల నిస్సహాయంగా చూస్తూ ఉండగా...) 
౧౧౮ కట్‌ ౫౮౫ 
(వంటింట్లో కోదండం బాబాయ్‌ సుందరంతో వంట చేయిస్తూ 
ఉంటాడు. సుందరం మొహం పొగచూరిపోయి - పరమ నీచంగా 
ఉంటాడు) 
కోదండం :ఆ... అదీ... ఆ నెయ్యి మరికొంచెం పొయ్యి. 
సుందరం :ఇప్పటికే ఓ పావుకేజీ వేసుంటానండీ 
కోదండం :ఆ వెశావులేవయ్యా... మహా! ఇంకొంచెం వెయ్యి నే చెప్తన్నాగా 


వెయ్‌. 
(మూకుట్లో సుందరం మరికొంత నెయ్యి పోశాడు) 
ఇందులో ఆ కేజీడు జీడిపప్పూ వెయ్యి. 
సుందరం :కేజీడు జీడిపప్పా! 
క ఏడం: అ... ఎయురిణ జీడివమ్బ  వేవుడు అంటే 
మాటలను కుంటున్నావటయ్యా... న ౦పాదించగానే 


సరికాదయ్యా అనుభవించే అదృష్టంకూడా ఉండాలి... 
అసలెప్పుడైనా విన్నావయ్యా జీడిపప్పు వేపుడు గురించి... 

సుందరం :లేదండి 

కోదండం :(పెద్దగా నవ్వుతూ సుందరాన్ని కొట్టాడు) చాలా విచిత్రమైన 
మనిషివయ్యా సుందరం - ఇన్నేళ్ళొచ్చినా జీడిపప్పు వేపుడు 
గురించి తెలీదంటే - ఏం జోక్‌ శావయ్యా 
(మళ్ళీ కొట్టాడు. సుందరం జబ్బమీద రాసుకుంటున్నాడు) 
అందుకే పెద్దవాళ్ళద్వారా కొన్ని కొన్ని తారకమంత్రాలు 
తెలుసుకుంటూ ఉండాలన్నారు. 

సుందరం : ఎవరన్నారు? 

కోదండం :పెద్దవాళ్ళే అన్నార్లే... ఇంకా చూడు జీడిపప్పు ఎంతుందో... 

సుందరం : ఇంకేంలెదు బాబాయ్‌గారూ మొత్తం అయిపోయింది ఒక్క 
పలుకుంటే ఒట్టు! 

కోదండం : అలా దాచేస్తావేమిటయ్యా! ఇలా ఇయ్యి... ఓహో... ఈజీగా 
ఉంటుంది మరో కేజీ! ॥ 

సుందరం : అది కమల దాచిందండీ ఎందుకో ఏవిటో 

కోదండం : ఎందుకైతే ఏంటీ... మళ్ళీ సాయంత్రానికల్లా తీసుకొచ్చి 
పడెయ్యవా ఏంటి? ఇప్పుడు ఆ కేజీడు పప్పూ మూకుళ్ళో వెయ్యి. 
(సుందరం వేశాడు) 

కోదండం: ఆ చేత్తోనే ఈ కేజీడు పప్పు కూడా పొయ్యిమీద మరుగుతున్న 


పాలల్లో పడెయ్‌. 

సుందరం :బాబాయ్‌గారూ ఇదేంటి? 

కోదండం :ఏమయిందయ్యా... 

సుందరం :మీరు పొయ్యమన్నారని మూడు లీటర్ల పాలు పోశాను. ఇప్పుడవి 
లీటరు కూడా లేవు. 

కోదండం :దాన్నే బాగా మరగ కాచడం అంటారయ్యా. జీడిపప్పు త్వరగా 
వెయ్యి - ఆలస్యం చేస్తే ఆ లీటరు పాలూ స్పూనుడైపోతాయి. 

సుందరం :కేజీడు జీడిపప్పు... లీటరు పాలు... ఏంటి బాబాయ్‌గారూ ఇది? 

కోదండం :దీన్నే జీడిపప్పు పాయసం అంటారు. 

సుందరం జీడిపప్పు బదులు సేమ్యా వెయ్యాలనుకుంటానండీ 

కోదండం :అది పీనాసివెధవల టేస్ట్‌... ఆ తల్లి... శాకాంబరీ దేవి దయ 
వలన అరిగించుకునే ఆరోగ్యం, అంతకుమించిన అభిరుచి అన్నీ 
సమకూరేయి కదయ్యా మనకి... శుభ్రంగా బ్రతికున్న నాలుగు 
రోజులూ హాయిగా తినకుండా ఎందుకయ్యా అంత నీచంగా 
దరిద్రంగా, ఛండాలంగా ఆలోచిస్తావ్‌, మురుగ్గుంటలో 
రాగిముక్కలు ఏరుకునే మురికి వెధవలాగా! 

సుందరం :మురుగ్గుంటలో రాగిముక్కలు ఏరుకునే మురికి వెధవ! - హా! 
నన్నెంత గొప్పగా వర్ణించారు బాబాయ్‌గారూ! ఇంక నేను మీకు 





అనుకోకుండా నలుగురు మిత్రులు వైజాగ్‌లోని ఓ మేరేజ్‌ వొల్లో 

కలుసుకున్నారు. ఒకళ్ళు నొకళ్ళు చూసి గుర్తుపట్టడానికి కొంత టైం పట్టింది. 
ఎందుకంటే వాళ్ళు ఒకొర్షకరు చూసుకుని చాలాకాలం అయింది - యాభై ఏళ్ళు. 

తాము కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో క్లాన్‌మేట్స్‌గా గుర్తించాక వాళ్ళు 
ఉత్సాహంగా పాత విషయాలు మాట్లాడుకోసాగారు. క్రమేపీ వాళ్ళ మాటలు వాళ్ళు 
ఆరోజుల్లో ప్రేమించిన యువతుల మీదకి మళ్ళింది. అక్కడ నించి వాళ్ళ భార్యల మీదకి 
మళ్ళింది. ప్రతీవారు తొము తమ భార్యని ఎంతగా ప్రేమిస్తున్నారో పోటీ పడి 
చెప్పకోసాగారు. 

వాళ్ళల్లో ఒకరైన రామేశం చెప్పాడు. 


దాకా నేను నా భార్యని పల్లెత్తుమాటని 
ఎరగను. మా ఖిన్చీయత్‌ మేరేజ్‌ ఇ 
ఏనివర్సరీకి ఏం కావాలని అడిగితే మొదట 
మేము హనీమూన్‌కి వెళ్ళిన హోటల్‌కి వెళ్ళి 
అప్పడు మేం వున్న గదిలోనే దిగుదామంది. సరేనని 
ఆ ఏర్పాటు చేశాను. 

“ఏం హోటల్‌ అది?” అడిగాడు కామేశం. 

“బందరులో రాధాకృష్ణ లాడ్జి” 

కామేశం తన కేల్‌కులేటర్‌ మీద టకటక కేలిక్యులేట్‌ చేసి పెదవి విరిచి చెప్పాడు. 

“ఓస్‌! మీ ప్రేమకి నిదర్శనంగా నువ్వు ఖర్చు చేసేది ఇంతేనా? నేనైతే నా భార్య 
కోసం ఇంకా ఎక్కువ ఖర్చు చేస్తున్నాను.” 

“ఏం చేస్తావు?” మిగిలిన ముగ్గురు ఆసక్తిగా అడిగారు. 

“మా పెళ్ళ రోజు నేను మా ఆవిడకి ఓ వడ్డాణం కొనిచ్చాను. మా గోల్డెన్‌ జాబ్లీ 
పనివర్సరికీ సరిగ్గా అలాంటిదే చేయించి పెట్టమని అడిగింది. పెళ్ళయి పిల్లలు పుట్టాక 
దాని నడుం ఎంత లావైనా సరేనని అదే మోడల్‌ చేయించి మా ఆవిడకి ప్రెజెంట్‌ 
చేస్తున్నాను.” 


నవనవ 
[0 ఈస్త్యం ఫీంసీత్‌ లతో 


ఎదురు పళ చెప్పను. నన్నేం చెయ్యమంటారో చెప్పండి. 
(ఆ పక్కన పెద్ద వంకాయలు గుండ్రనివి ఉంటాయి) 

కోదండం :అలా అన్సావూ బావుంది. ఆ వంకాయలు అందుకో. 

సుందరం :ఎందుకండ... కూర బదులు జీడిపప్పు వేపుడు చేసుకున్నాంగా... 

కోదండం :అవి మధ్యాహ్నం పంటికిందకి. ఈ వంకాయలు కాస్త తరిగి 
మసాలా కూరి ఆ కాయలపాళంగానే శనగపిండిలో ముంచి 
నూనెలో వేయిస్తే ఉంటుంది ఆ బజ్జీల రుచీ... నా రాజా... 
సాయంత్రం నిద్రలేచేసరికి అంగుట్టోకి అల్పాహారంగా 
ఉంటాయయ్యా... 

సుందరం :ఇంతంత కాయలు... కాయలప్పాళంగా బజ్జీలు... అంగుట్టోకి 

అల్పాహారం... మిమ్మల్ని పోషించడానికి మహరాజులు కూడా 

సరిపోరు బాబాయ్‌గారూ చక్రవర్తులు కావాల్సిందే ! (అన్నాడు 

బాధగా) 

(ఆ పక్కనే అప్పుడే ఊర్నించి వచ్చిన కమల కూడా షాక్‌ అయి 

చూస్తూండిపోయింది.) 

శేజీ జీడిపప్పు వేపుడు కేజీ జీడిపప్పూ, మూడు లీటర్ల పాల 

పాయసం! గుత్తొంకాయ బజ్జీలు! మై గాడ్‌! 


ఖ్‌. (ఇంకావుంది) 


కమల 


“నేను మా ఆవిదని మీ ఇద్దరి కన్నా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాననుకుంటున్నాను” 

“అలాగా! ఎలా?” అడిగారు రామేశం, కామేశం వెంటనే. 

“మా పెళ్ళి రోజున నేను, నా భార్య కలిసి మా స్వంత ఇంట్లోకి గృహప్రవేశం చేసాం. 
మా గోల్డెన్‌ జూబ్లీ రోజున సరిగ్గా అలాంటి ఇంకో ఇల్లు కావాలంది దాంతో ఓ కొత్త 
ఇల్లు కట్టింది ఆ రోజున మేం ఇద్దరం అందులోకి గృహప్రవేశం చేస్తున్నాం” 

అది విన్న కాసేపు మౌనంగా వున్న రామేశం, కామేశం 


“నువ్వేం మాట్లాడవే?” 


నహజం. ఇందులో బయటికి 
చెవ్వుకోడానికే వుంది?” ఎదురు 


“మీ ఆవిడ గోల్డెన్‌ జూబ్లీకి ఏం కోరనే 
లేదా?” ప్రశ్నించాడు కామేశం, 
“కోరింది”. 
“ఆ కోరిక తీరుస్తున్నావా? ఈసారి 
రామేశం ప్రశ్నించాడు. 
తలవూపాడు సుబ్బయ్య . 
“ఏమిటా కోరిక?” అడిగాడు మహేశం ఆసక్తిగా. 
“మా హనీమూన్‌కి నేను, మా ఆవిడ కలిసి కలకత్తా వెళ్ళాం” ఆలోచనగా 
ఆగాదతను. 
“మీ గోల్డెన్‌ జూబ్లికి మళ్ళీ కలకత్తా తీసుకెళ్ళమందా” అడిగాడు మహేశం. 
“కాదు. ఈ గోల్డెన్‌ జూబ్లికైనా కలకత్తాకి వచ్చి తనని తిరిగి మా ఇంటికి 


తీసుకుపొమ్మని ప్రాధేయపడుతోంది. సరేనన్నాను” చెప్పాడు సుబ్బయ్య, 


-రచన : మల్లాది వెంకటకృష్ణమూర్తి. 


1 -15 ఏప్రిల్‌ 2002 





వ డం ఆ... ములాన్‌రూజ్‌ 





ర సారి ఆస్కార్‌ బహుమతుల్లో ఒక విశేషం ఉంది. చాలా 
సంవత్సరాల తర్వాత ఒక మ్యూజికల్‌ సినిమా - 'ములాన్‌ రూజ్‌ోకు 
సంగీతానికై బహుమతి దక్కింది. ఇక్కడ 
మ్యూజికల్‌ను కాస్త నిర్వచించవలసిన 
అవసరం ఉంది. పాటల విషయంలో మన 
సినిమాలకు, హాలీవుడ్‌ సినిమా లకు తేడా 
ఉంది. మన సినిమాలలో అవసరం ఉన్నా 
లేకపోయినా తప్పదురా అన్నట్టు పాటలు 
పెట్టడం జరుగుతుంది. వాళ్ళ సినిమాలలో 
సాధారణంగా పాటలుండవు. పాటలకోసం 
వేరే సినిమాలు తీస్తారు. వాటిని మ్యూజికల్స్‌ 
అంటారు. మన తెలుగునాట కూడా బాగా 
శై తెలిసున్న మ్యూజికల్స్‌లో “సౌండ్‌ ఆఫ్‌ 
ఎ”, 'ఫిడ్లర్‌” ఆన్‌ ది రూఫ్‌"లను పేర్కొనవచ్చు. 





న. 

అమెరికన్‌ మ్యూజికల్‌ అనే ధోరణి చిత్రాలు 1930 ప్రాంతంలో రూపు 
దిద్దుకున్నాయి. న్యూయార్క్‌లోని (బ్రాడ్వే నాటకశాలయే. వీటికి 
స్ఫూర్తినిచ్చింది. 1927వ సంవత్సరంలోనే “షోబోట్‌” అనే సంగీత నాటకం, 
వార్నర్‌ బ్రదర్స్‌ వారి “జాజ్‌ సింగర్‌” అనే మొట్టమొదటి మ్యూజికల్‌ చిత్రం 
తయారయ్యేయి, రెండూ విజయవంత రాం 
మయి, తరువాత సంవతరం “ది[ ఈ 
నీంగింగ్‌ వూలొ' టు 4౬౬0౫ 
వెలువడడానికి దోహదం చేశాయి. 
1929లో వెలుగుచూసిన ఎమ్‌.జి.ఎమ్‌. 
వారి “బ్రాడ్వే మెలడీ” మ్యూజికల్ఫ్‌ ( 
బోవివ్యత్తును నిన్టేశించింది. దీని! . 
విజయానికి కారణాలలో ముఖ్యంగా చెప్ప |" 
వలసినది - సంగీతానికి కథను జోడించ 
డం. మన సినిమాలలోలా కాకుండా 
పాటలు పెట్టవలసిన అవసరం ఉండేట్ట్లా 
కథనం మలిచేవారు. ఆ లెక్కలో మన 0 
“జయభేరి”ని. మ్యూజికల్‌గా పేర్కొన వచ్చు. కాన్‌ ఆంగ్లచిత్రాలలో 
ఎక్కువగా మ్యూజికల్‌ కామెడీలు తీశారు. 


వ 
ఇప్పుడీ ములాన్‌ రూజ్‌ కథ కూడా 1899వ సంవత్సరానికి చెందిన 
ఒక కళాకారిణి చుట్టూ అల్టుకున్నదే. ఫ్రాన్సులో 
ఉన్న ములాన్‌ రూజ్‌ క్లబ్‌లో డాన్స్‌ చేసే సాటిన్‌ 
అనే అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 
ఆమెను ఇవన్‌మెక్‌(గైగర్‌ అనే యువకవి 
ప్రేమిస్తుంటాడు. అతనికి పూటగడవడం కష్టం, 
ములాన్‌రూజ్‌ చిత్రంలో డాన్సర్‌ అంటే ఒక డ్యూక్‌కి మహా వ్యామోహం. 

నికోల్‌ మధ్యలో క్లబ్‌ ఓనర్‌కి ఒక ఆశ - హీరోయిన్‌ను 
ఆశపెట్టి ఆ డ్యూక్‌నుండి తన కొత్త ప్రాజెక్టుకి 
నిధులు సంపాదిద్దామని అతని ప్లాను. తన కవి, డాన్సర్‌ తమ (ప్రేమ 











లనననవతతతతతతతతతనననానావావవాల్న | 
[ఈం తీన్వ. సంగీత లతో 
చానా పను వముామం తలను ప రాసయియయాండు... 





వ్యవహారం బయటపడకుండా చూసుకోకపోతే డ్యూక్‌కి కోపం వచ్చి క్లబ్‌ 
నడవడమే సంకటంలో పడి 
పోతుందన్న భయం. అందుచేత 
పాటలు, ఆటలతో పాటు కథలో 
కావలసినంత *డ్రామా” ఉంది. 
సాటిన్‌గా నికోల్‌ కిడ్‌మన్‌ చేసింది. 
శశ య 

ములాన్‌ రూజ్‌ కథానాయి 
కగా నికోల్‌ కిడ్‌మన్‌కి చాలా పేరు 
వచ్చింది. 1967 జూన్‌ 20న ములాన్‌ రూజ్‌ చిత్రంలో 
హవాయి ద్వీపాలలోని హోనోలూలూ లో పుట్టిన నికోల్‌ కిడ్‌ మన్‌ 
ఆస్ట్రేలియాలో పెరిగింది. అక్కడే ఒక యాక్టింగ్‌ స్కూల్లో చేరింది. తన 
14వ యేట “బుష్‌ క్రిస్‌మస్‌” అనే సినిమాతో తెరకెక్కింది. 1989లో 
'డెడ్‌కామ్‌' చిత్రం ద్వారా హాలీవుడ్‌లో జ్య | 
ఆరగ్రేటం చేసిన ఆమె 1990లో |". 
ప్రసిద్ధ నటుడు టామ్‌ (క్రూసీను | || | 
రవాన్యంగా పెళ్ళిచేను కుంది. 
వీరిద్దరూ కలిసి చేసిన“డేస్‌ ఆఫ్‌ బ్లాక్‌ 
థండర్‌" నంచలన విజయం _ 
సాధించింది. ఆ తర్వాత “ఫార్‌ అండ్‌ ల 
ఎవే", “టు డై ఫర్‌, “ఐస్‌ వైడ్‌షట్‌” |( 
సినిమాలలో నటనకు మంచి పేరు సీ 
తెచ్చుకుంది. టాన్‌ (క్రూనీతో 
విడిపోయాక ఈ మధ్య తనను, తన 
పిల్లలను ఒక వీరాభిమాని వెంటాడి 
వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసి వార్తల్లోకి 
ఎక్కింది కూడా. 










నికోల్‌ కిడ్‌మన్‌. 


వ. 


ఈ సందర్భంగా ఆస్కార్‌ బహుమతులు గెలుచుకున్న కొన్ని ప్రఖ్యాత 
జికల్స్‌ను గుర్తుకు తెచ్చుకోవడం సబబు. - బ్రాడ్వే మెలడీ (1929), 
ది గ్రేట్‌ జిగ్‌ఫీల్డ్‌ (1936) గోయింగ్‌ మైవే ఇవిణుణవదకాకకాలాణలాణి 
(1944) ఏన్‌ అమెరికన్‌ ఇన్‌ పారిస్‌ (19513 ఖ్‌ 
గీ గీ (1956) మై ఫెయిర్‌ లేడీ (1964) ది రప! ఖ్‌ 
సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ (1965) ఎమాడియస్‌ 
(1984). సీ, 
అదే విధంగా ఆస్కార్‌ గెలుచుకున్న శ 1 
కొందరు మ్యూజికల్స్‌ స్టార్స్‌ను కూడా... లూస్‌ కల; 
రైసర్‌ - బెస్ట్‌ యాక్టస్‌ - ది గ్రేట్‌ జిగ్‌ఫేల్డ్‌ . కక్ష | 
(1936), జేమ్స్‌ కాన్నీ - బెస్ట్‌ యాక్టర్‌ - టా. 
యాంకీ డూడుల్‌ (1942) బింగ్‌ క్రాస్‌బీ - 
బెస్ట్‌ యాక్టర్‌ - గోయింగ్‌ మై వే (1944) యూల్‌ (టైనర్‌ - బెస్ట్‌ యాక్టర్‌ - 
ది కింగ్‌ అండ్‌ ఐ (1956) రెక్స్‌ హారిసన్‌ - బెస్ట్‌ యాక్టర్‌ - మై ఫెయిర్‌ లేడీ 
(1964) జూలీ ఆండ్రూ - బెస్ట్‌ యాక్టస్‌ - మేరీ పాపిన్స్‌ (1964) ముర్రే 
అ(బ్రహామ్‌ - బెస్ట్‌ యాక్టర్‌ - ఎమాడియస్‌ (1984). 
తి 


న. టకా? 





రెండేళ్ల క్రితం- కొన్ని చదివిన 
“రాజా'గారు.... 'బాగున్నాయి' అని 
వార్త పత్రికలో ప్రింట్‌ చేశారు. 
(ఐక్యూ' అనే శీర్షికగా) 
వాటికొచ్చిన స్పందనకి పొంగిపోయి, మరికొన్నిరాశాను. 
మొత్తం 'వంద' దాకా ఉంటాయి ఎంతో ఫీల్‌ అయి రాశాను - కాబట్టే... 
దానికి 'ఫీలింగ్స్‌' అని పేరు పెట్టి, అతి త్వరలో పుస్తకం రూపంలోకి 
తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాను. అదేమాట రాజాగారితో 
అన్నప్పడు.... ఆయన కొన్నింటిని 'హాసం' లో ప్రింట్‌ చేద్దామన్నారు. 
అంత పెద్ద సాహితీ సాయం చేస్తున్నప్పుడు ఇంకేం కావాలి...!? 
ఉరంా 
ఇవి చదివి మీరంతా పాస్‌ మార్కులేస్తే నా పుస్తకానికి కొంత పబ్లిసిటీ 
వస్తుందనే దురాశతో ... చదివాక మీరేం ఫీలయారో నాకు తెలియజేస్తే 
పుస్తకం వచ్చే లోపే పొరపాట్లు దిద్దుకోవాలని ఆశతో 
మీ.... 


జి-2, కృష్ణా అపార్ట్‌మెంట్స్‌, అమీర్‌పేట్‌ క్రాస్‌రోడ్స్‌ 
యల్లారెడ్డిగూడా, హైదరాబాద్‌ 


తననన 
సటిం ఈస్త. ంసీత లీత్ర్ర$ 1 - 15 ఏప్రిల్‌ 2002 
టన. 





బొక్కలు వెతక్కండి 
అవే 
వెదురుబొంగుని 
మురళిగా చేసినది. 


[ [టీం తన. లంీత అత్త 





కొర్టూనిస్టలు లోకాన్నంతా వెక్కిరించగలరు కానీ తనమును తాము వెక్కిరించుకోగలరా? 
సినీ పరిశ్రమకు చెందిన వారిలో ఎంతమంది తమ సినిమా జయాపజయాల గురించి నిజాయితీగా 
చెప్పగలరు? 
బు గాం 'నార్రీదేసరో ఏయ్‌” జ్‌ పస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. బాపు 
హాస్యస్పోరతనూ, నిజాయితీనీ, చిత్తశుద్ధిని ఆదర్శప్రాయంగా ఎందుకు సేర్కొంటారో జవాబు దొరుకుతుంది. 
బొమ్మలు చూడండి. బాపు తీసిన సినిమా టైటిల్సు గుర్తొస్తాయి. వాటితోబాటు బాక్సాఫీసు వద్ద ఆ 
చిత్రాల పరిస్థితి ఏమిటో అదనపు సమాచారంగా దొరుకుతుంది. 
ఏ బొమ్మ ఏ సినిమాదో జతపరిచి చివరి పేజీలలోని సమాధానాలతో సరిచూసుకోండి. 
ఆంధ్రజ్యోతి వీక్లీ కోసం - 1989లో ఈ క్విజ్‌ దరిమిలా 'హాస్యప్రియ'లో, 'బాపూరమణీయం' మళ్ళీ 
కనబడింది. ఇప్పుడు బాపూ “హాసం”కై ప్రత్యేకంగా వేసి ఇచ్చిన -రివైజ్డ్‌ అండ్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌. 
. -ఎడిటర్‌ 


కము ము 


నాననా వం 
కనన ష్‌ జ్‌ లల లాల లాలా 
కాం కే [పట నటన జ కం 





(60 ఈస్యంసంగర ఏత్త్‌ 
ళ్‌ 


ళ్‌ 
న న. 
| 
శ 


1-15 ఏప్రిల్‌ 2002 _ 








టం తస్యంసంగీక్‌ త్త _ 
క్‌ శై 


లా 
కన 


ణి అాక్తక్ట్ట్ట్టపపపపపపప్యసపపపపల ప గహగహబిబహహయహయయయ ప నాళ యయపపసన ననన 
ష్‌ [00 ఈస్త్యంసంయీత త్త 





/ 


క 
శ 


నె యుద్ధిమీంచుకు "ల 

ష్‌ ఆొంకొబు థీ “30 

క్‌ ల్నంటేసీరరం *ఇ0 

6 సంపుట్టూయియలం 12 

₹ అంచొం 9రుుడు '33 

ఖ న్రైవటాంజిశేయ్‌యుళ్ళం "ఇటు 
౨ రిదిళ్ళష్ముం ఏది శయం] '8ఒ 
10. ముత్టుం ముస్లు 'ఇ9 

11. భస్పేసట్ట్వు 79. 

1౬ భీతి కళ్యులం 26 

13. ముక ప్రాశి పాయత్చలు '18 

1% ఖ్నేహీం 22 

15 రుట్బవెన్లే ప్రై '*9 

19 ఫరియుస9వటటుటుడూ '$0. 
11 సోశంతీ బీరం "38 


(4 శీంగేర్భక్టు *లి; 


19. కాబిదఏలు 'శం 

10 క్పీళ్షవతొరం '62 

ఒ|. కవక్య్టైలం '61 

పమ. తృనంయ్య '41 

శె జీ "కిక 

ఓర మీంత్రైనొన్‌ ఎయ్యుంపేడు “రి, 
ఓక భీవ్మళ్ల క్ర 

ప బున్సైట్‌ "69 

పా ఫష్టైలు తంలంం '8% 

ఇళ పెళ్ళిడు ప్య్వల 'శఓ 

ప్రే. పెళ్టిప్పుక్కకం '౨| 

వెం చ్రునిఫ కవ భాత్టటనుడు '9ఒ 
క ముస్ట్రన్‌ కెళ్లం (9 

3 నై భొడుటు 4 

క3,. ధింళురోయి “3౯ 


అస్ట్రీప్రేషక్‌ మహోశీయులు 2 శర చాత్యడ' అన్నము 


తుధ్య కొన్ని సయ్సరాయ 

బాళీరొచ్చాయి ఎందుకనగా 
80౮లో హాయాంచ్‌ 
8లో చేజిబాన్స్‌ 
8లో ఉగార్‌ దిన్స్‌ 
కలో మయూబ్బక్స, ఫ్యారీ చూన్సా 
౭7లో మేరా ధీరీం, 
ఆలో దిరజ౮ా, 
89లో ఫ్రేం ఫుతిగ్భా 
94లో రరీతూత్మ- అన్నీ కాంటీరి, 
82లో నీ8 దేంన్‌ తుయుంగిగిరాన్‌ అనే 
తరుళీ సీనిలూ తెలిగించాను. 
తీబిలో అంటుకున్నీి ఆతు 
శతిగతారి అరిపరోయాూయి. 
8-95 ఓ అయిదేళ్ళు రీఓయో పాఠాల 
శీశొం. 


- శాపు 


ల్‌, 
. 
ముత మనన 


ల్‌ గాలా లంక మమమ వనన 
లాలా నటనను పప మన 


న ననాననడనననన నల నడ ఇ త ంటాంది ఆకార ౮ ఇమ మటల కండు మాలుని లలన గ 


1. 


| 
శై 
| 
1 
(1 


ంంం 
| 
1 


1 


| 


/ 
| 
| 
|. 
| 
| 
॥ 
| 
(న 


శ 





1 -15 ఏప్రిల్‌ 2002 








రతపస్సు చేసినా దేవుడు ప్రత్యక్షం 

కాని రోజుల్లో అడగకనే నాకు వరమిచ్చిన 
వేలువు శ్రీకోదండపాణి. ఈ బాల 
శారీరం, శరీరం, ఆత్మ అన్నీ 
కోదండపాణే. 1962లో గూడురు 
కాళ౭దాన కళానికేతన్‌ పాటల పోటీల్లో 
పాల్గొన్నప్పుడు శ్రీమతి జానకి గారు - నేను 
నినిమాకు పాడడానికి వనికొస్తానని 
వెొందటి నన్ముకం బీజాన్ని నాటారు. 
అంతవరకు నేను సరదాగా పాడడమే గాని 
భవివ్యత్తులో గానం బోనం 
పెడుతుందనుకోలేదు. ఆవిడ ఆశయం 
వేరకు మద్రానులో చదువుతూనే 
సినిమాలో అవకాశం కోనం దాదాపు 
రెండేళ్లు పాటల పాట్లు పడ్డాను. సర్వశ్రీ 
మాస్టర్‌ వేణు, చలపతిరాన్‌, రాజేశ్వరరావు 
గార్ల దగ్గర ఆశీస్సులు పొందినా అవకాశం 
రాలేదు - 64లో మద్రాస్‌ సోషల్‌ అండ్‌ 
కల్చర్‌ క్లబ్‌లో (ఆంధ్రా క్లబ్స్‌ జరిగిన పోటీల్లో 
పాడుతున్నప్పడు విన్న కోదండపాణిగారు 
బవుమతి వ్రకటించకముందే నా 
దగ్గరికొచ్చి ఆడిన మొదటిమాట 'ఏవయ్యా 
సినిమాల్లో పాడతావా' - అని. ఆయనెవరో 
నాకు తెలీదు - అల్లరి చేస్తున్నారనుకుని 
“పాడను గాక పాడను” అన్నా “హన్నా 
అదేమి?” అన్నారాయన. నా 
విఫలప్రయత్స్తాలూ, నా మీద నాకు*లేని 
నమ్మకాలూ కయ హం రుం. 
సాధన చేసి ప్రయత్తిస్తే కనీసం 40 ఏళ్లు 
ఏలుతావు సినిమాని” అన్నారు. ఆయన 
దీర్భదృపికి ఆయనకున్న నమ్మకానికీ 


రన 
నాకు గాత్ర పరీక్ష 'దోస్తీ'లోని 'జానెవాలో 
జరా, రఫీగారి పాటను స్వకపోలకల్చితాలతో 
(అష్టట్సించీ అధిక ప్రసంగం అలవాటే) 
పాడేను. అధిదరూ బ్రహ్మాండం అన్నారు. 
'బచ్చా' బాలు 'బడా' బాలు ఐతే గాత్రం 
బరువవుతుంది. (అప్పటి బాలుటది 'గాత్రం' 
బరువు 60 కిలోల్సే అప్పుడు చూద్దాం - 
అన్నారు. కోదండపాణి గారు 
నొచ్చుకున్నారు. - మైక్‌లో పాడగా వింటే 
బావుంటుందని వాపోయారు. 'వా! వా।' 
అన్న వారంతా 'అప్టరం వావా' అన్నారు. 
తమా. 
శాజా౯ ఏప్రిల్‌ 2౮5౮2 


నాన్న వంపితే పాటలు పొడ్తానంటావా 
వెభవాయ్‌' అని నన్ను నేను తిట్టుకుని 
సినిమా వాళ్లున్న వీథిక్కూడా వెళ్లడం మానేసి 
బుద్ధిగా బుర్రను డ్రాయింగ్‌ బోర్డు, టి 
స్మ్వేర్‌లు, కాలువ్ఫ్‌లన్‌లకవ్పగించాను, 
కోదండపాణి గారికి ఎడ్రస్‌ కూడా ఇన్వలేదు. 
'నీ రాత మరోలా ఉంటే త్రాయింగు 
గీతలెందుకురా'న్నట్టు కోదండపాణి నట్టు 
వదలకుండా ప్రయత్నించి నన్ను నులీ 
పట్టుకున్నారు. 1966 తర్వాత మీకు తెలిసిన 
కథే... శ్రీ వధ్య్మనాభం గౌరు, శీతీతీ 
మర్మాదరామన్న, ఏమి ఈ వింత మోహం, 
శోభన్‌బాబు, నుశీల, రథలమరామయ్యా, 
పిబిఎస్‌ల కలయికలో పాటల ప్రయాణానికి 
నాంది- 
ఎంతటి గాడ్‌ఫాదరైనా. అవకాశం ఇచ్చి 
'పిల్లి మెళ్లో గంటకట్లా. మైదిన్తూ మియావ్‌ 
అనుకోమని బదిలేస్తారు - కోదండపాణి 
కోరిక అదికాదు - నాతో గాత్ర కసరత్తులు 
చేయించాలి, కళలు పలికించాలి, కలలు 
పండించాలి. సినిమా పాటల రేసులో తన 
గుర్రం ఎప్పుడు ముందే వుండాలి అని. 
మువోనుభావులు, మవోగాయుకులు, 
మకుటంలేని మారాజుల్లా ఉన్న ఆ రోజుల్లో ఈ 
కూనకూతలు వినేదెనరు? క 
ఆయన తన నంగీత దర్శకత్వవు 
అవకాశాలకు ఎన్ని గడవలెక్కిదిగారో 
తెలియదు కానీ, నా చేత మాత్రం ప్రతి సంగీత 
దర్శకుడి ఇంటి ముంగిట పాటల పందిళ్ళ 
వేయించారు. విజయా గార్డెన్స్‌ స్వామినాథన్‌ 
గార్డి నా మొదటి పాట 'ఎరేస్‌' చేయకుండా, 
ప్రతి నంగీత దర్శకుడికీ దినిసించమనే 
నారు, - ఎండలో సైకిల్‌ మీద వెళ్ళుంటే కాళ్లు 
విరగ్గాడతానన్నారు. టిస్‌ టాప్‌గా ఉండాలని 
తనతోపాటు కొ. చారు, తన 
దగ్గర సింగింగ్‌. అసిస్టెంట్‌గా ఉంచుకుని 
డబ్బలిస్పించారు,. అడసాొదడపొ శీబులో 
నాకు తెలియకుండా ఉంచారు = 'నా 
వోడి తెదురు లేదు 40 ఏళ్లు కనీనం 
ఇండస్తీని వఏలుతా'డని నిన్సంకోచంగా 
వాదించారు- -ఘంటసాల దివంగతులైనప్పడు 
జనంలో ఎక్కడో ఉన్న నన్నులాక్కొచ్చి, 
పెద్దాయన వారసుడు తను, ఆయన పార్ధివ 
శరీరానికి భుజం మోపాలని పోట్లాడారు. 
పవిత్రమైన ఆ అవకాశాన్ని కల్పించారు. 
ఇంకా చెప్పలేనివ, రాయలేనివ్‌ ఎన్నెన్నో... 
పరమ నాస్తికుడైన కోదండపాణి ఆస్పత్రిలో 


ముందు రామకోటి రాయడం 


చూసి పొంగి పోయాను: ఇంటికొచ్చిన 
మూడు రోజుల్లో తిరగబెట్టిన జబ్బుతో మళ్టీ 
పహోస్టిటల్‌కు తీస్మిళ్తూ కుంగిపోయాను, 
ఆయన అడిగినప్పుడు నా కాల్‌షీట్‌ లేదంటే 
పొంగిపోయి నవ్వే వారు. “నువ్వెప్పడిస్తావో 
చెవ్న కాల్‌వషీట్‌, అవ్వడే రికార్డ్‌ 
చేస్తానొనేవారు. 

"ప్రతి అవార్డ్‌నూ. అందుకుంటూ, ప్రతి 
బిరుదునూ, సన్మానాన్ని భరిస్తూ మొహం 
మీద 'నా' అంత నవ్వు పులుముకునే నా 
గుండెల్లో మాత్రం, ఇవన్నీ ప్రసాదించిన 
దేవుడేడీ ఇన్ని వరాలనిళ్ళి నా సంతోషాన్ని, 
నా విజయాన్ని వంచుకునేందుకు 
మొహమాట పడీ అంతర్థానమయ్యాడా? 
లేక నేను తెలియక జేసిన ఏటైనా తప్పకు 
నొకిలా శొపమిచ్చాడా? 

కాని, బదులు లేని ప్రశ్షలు.. 
ఇన్న్‌ నుస్వరాలు పొడిన గళం ఈ ఒక్క 
అవశ్ళతితో అప్పడప్పడు లయ తప్పే నా 
గుండెకు స్వాంతనను చెబుతుంది, 
అందుకే కోదండపాణి ఆడియో ల్పాట్‌ 
నా దేవుడి గుడి- 

నా కుటుంబంలోని వ్రతి వ్యక్తి 

కణకణం, అణువణువూ. కోదండ పాణికి 


బుణగ్రస్తులే - మరో జవృంటూ ఉండి మళ్టీ 


అ వ కా 


[00 ఈసా. బంగీ లర్‌ 





నీకు యిబ్బంది కలిగిందా?” 
“నాకేమీ యిబ్బంది ఉంటుంది? 
మహాఅయితే వినేవాడికి ఉంటే 


నగరం నుంచి మరో పట్టణానికి కారో 
బయలుదేరింది ఓ జంట. ఓ పల్లెటూరి 
ప్రాంతంలో దారి తప్పిపోయామన్న 
అనుమానంతో... 

“బాబూ మళ్ళీ రోడ్డు వీదకు 
చేరాలంటే ఏ (త్రోవన వెళ్ళాలి?” అని 
పల్లెటూరి బైతుని ప్రశ్నించారు. 

అతగాడు బు[(ర్ర క్కుంటూ...."ఈ 
దారినవెడితే బహుశా చేరరేమో...” 
అన్నాడు. 

“వీడిని అడిగి లాభం లేదండీ... వట్టి 
వెర్రిబాగులోడిలా వున్నాడు” అన్నది భార్య. 

“ఏంటవోో.... మాటలు నరిగ్గా 
రానివ్వండి... నేను వెర్రోడినా? దారి 


న 
యలు 
గంర్హుంచుకోండి ” 
వెళ్ళిపోయాడు పల్లెటూరోడు. 


అంకుల్‌...!?” 
అడిగిందో పాప 
టికెట్‌ కలెక్టర్ని. 
“పన్నెండేళ్ళ నుంచి ఇదే కదమ్మా నా 
డ్యూటీ” 
“పన్నెండేళ్ళ నుంచీనా? ఇంతకీ మీరు 


బయటకు తీస్తున్నారు?” అని ఒక వ్యక్తి 
మరోవ్యక్తినివ్రశ్నించాడు విమానా 
(శ్రయంలో. 

“అబ్బే... ఏం లేదులే... విమానం 
కిందికి దిగేటప్పుడు చెవుల మీద వత్తిడిని 
తగ్గించేందుకుబబుల్‌గమ్‌ తీసుకోమంటే 
అందరూ దాన్ని చెవుల్లో పెట్టుకున్నా 


మొట్టమొదటి సారిగా లాంచీ మీద 
గోదావరి నదిలో ప్రయాణం చేస్తున్నాడు 
ఓ వ్యక్తి. 

“వా.ం బాబూ... నాకు చాలా 
భయం వేస్తోంది. లాంచీలో ప్రయాణం 
చేయడం యిదే మొదటిసారి. నాకుతెలియ 
కడుగుతా. ఇంత పెద్ద లాంచీలు కూడా 
తరచుగా మునిగిపోతూ వుంటాయా?” 

“ఎప్పుడూ మునగవు సార్‌... ఏమీ 
తెలియనివాళ్ళు ఎక్కినప్పుడే మునిగి 


ఖే 


నీటీబన్‌లో జనాలు తోను కుంటూ 
ఎక్కుతున్నారు. లోపల విపరీతమైన 
రద్దీగా వుంది. “నా గుండెల మీంచి మీ 
మోచెయ్యి కొంచెం తీస్తారా?” తోటి 

కుడిని అడిగేడు ములో 


“ఓ తప్పకుండా... నా నోట్లో వున్న మీ 
సిగరెట్‌ తీసేసుకోండి మరి”. 
తను పంపించమని అడిగిన కారు సరైన సమయానికి రాలేదని 
ఫిర్యాదు చేయటానికి ట్రావెల్‌ ఏజెన్సీకి ఫోన్‌ చేస్తున్నాడు గోపాలం. 
“నేను ముందే చెప్పాను కదా... ఐదు గంటలకల్లా నేను రైల్వే 
స్టేషనులో ఉండాలని, లేకపోతే చాలా ప్రాబ్లెమ్స్‌” కోపంగా అన్నాడు 
గోపాలం. 
7 “వెంటనే కారు వంవిన్తున్నాం సాల్‌... అయినా ఏం 
గాభరాపడకండి.... నేను పుట్టి బుద్దెరిగిన దగ్గర్నించి చూస్తూన్నాను 
ఆ ఎక్స్‌ప్రెస్‌ ఇప్పటి దాకా ఒక్కరోజు కూడా సరైన సమయానికి బయల్లేరి చావలేదు. 
అరగంట లేటయినా పర్లేద్సారొ' అంటూ లు ట్రావెల్‌ ఏజెన్సీ అతను, 
“చాలు.... చాలు యిక ఆపవయ్యా.... ననే ఆ రైలు డ్రైవర్ని” అన్నాడు (డైవర్‌ 


గోపాలం కోపంగా. 





నా కలనాతస నడ న 


టీం తోన్‌ _లంసేత్ర అత్ర 
నతన వ్‌ | 


బాద్‌ అంటే 
నాకు చాలా 
యిష్టం....” 
చెబుతున్నాడు 
పుట్టి 
బుద్దెరిగేక 
ఒకసారి 


పోతున్నావ్‌?” 
ఆశ్చర్యంగా 


అడిగేడు ఓ వ్యక్తి. 
“లేకుంటే నాకు దారి ఎట్టా 
తెలుస్తుంది సార్‌...” ఎదురు ్రశ్నవేశాడు 


మొదటిసారిగా విమాన 
ప్రయాణం చేస్తున్న వ్యక్తి 
“భగవంతుడా... నన్ను క్షేమంగా 
కిందికి చేర్చావంటే నా దగ్గర వున్న 
డబ్బులో సగం నీకు యిచ్చు 
కుంటాను...” అంటూ దేవుణ్ణి 
(ప్రార్ధించాడు గట్టిగా... 
వెనక సీట్లో కూర్చుని అవన్నీ విన్న 
మతబోధకుడు విమానం కిందకు 
దిగగానే “నీ మొర ఆలకించానయ్యా... 
నేను 'దేరడీ మనిషే, 
నీ వద్ద వున్న ధనంలో సగభాగం 
నువ్వు చెప్పిన ప్రకారం యిచ్చావంటే 
నేను ప్రార్థనా మందిరం కట్టిస్తాను...” 
అని చెప్పాడు ప్రయాణికుడితో 
“అరెరే.... విమానం కిందకి 
దిగగానే నేను దేవుడిని మళ్ళీ 
ప్రార్థించి ఈసారి యింకా ఘనంగా 
మొక్కుకున్నానండీ.... ఇలానే 
ఎప్పుడైనా నన్ను మళ్ళీ విమానంలో 
కలుసుకోవట మంటూ జరిగితే 
మొత్తం నా ఆస్ట్రి అంతా రాసి 
యిచ్చేస్తానని....” అంటూ 
బదులు చెప్పాడా ప్రయాణికుడు. 


1 - 15 ఏప్రిల్‌ 2002 _ 


కూడా హైద్రాబాద్‌ మొహమే చూడని 
ఓ పెద్ద మనిషి 
“సాలార్‌జంగ్‌ మ్యూజియం, 
బిర్హా టెంపుల్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌... ఇంకా 
యిలాంటివి ఎన్నో హైదరాబాద్‌లో 
వున్నాయి...” చెప్పుకు పోతున్నాడు. 
“మరి చార్మినార్‌ “ఎందుకు లేదు” 
“ఎక్కడ పడితే అక్కడే 
దొరుకుతుంది. పైగా నేను కాల్పాను 
కూడా...” ఇంకా గొప్పగా చెప్పాడు ఆ 


(డైవర్‌ ఇంతకు ముందు రోడ్‌ రోలర్‌ 
మహానుభావుడు. 


నడిపే వాడా ఏంటి?” అని బస్సు 
దిగుతూ వెటకారంగా అడిగింది ఓ 
లావుపాటి స్తీ 
“నువ్వు దిగిపోతున్నావుగా ఇంక స్పీడ్‌ 
[ అందుకుంటుంది లేమ్మా...” 
వేళాకోళంగానే బదులిచ్చాడు కండక్టర్‌. 


“మీలో దైవ (ప్రార్థన ఎలా చేయాలో 
తెలిసిన వాళ్ళు ఉన్నారా?” అడిగేడు 
పైలట్‌. 

“నేను భక్తుణ్ణి... నాకు తెల్సు...” 
అన్నాడు ఓ ప్రయాణికుడు. 

“అయితే తమరు హాయిగా కళ్ళు 
మూనుకుని (ప్రార్ధన చేనుకోండి. 
పారాచ్యూట్స్‌లో ఒకటి తక్కువయింది” 
అన్నాడు పైలట్‌. 


[వావ లాననననా్య | 
(0 శస సంగీత్‌ తీత్తో 
ననన నత కా. 


అడిగింది ఒకావిడ. 
“ఒక్క. నిమిషమమ్మా...” అన్నాడు 
ఎంక్వయిరీ క్లర్క్‌ చార్జు చూసి 
చెబుదామని” 
వ కం అని ఫోను 
పెట్టబంది ఆవిడ. 





నువ్వు లేక నేను లేను 









ను వ్వులేక నేను లేను'లో తనకు నచ్చిన పాట నం 
గురించి గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ 


అందంగా తన భావాన్ని ఇలా ఆవిష్కరించారు. ॥ టన రి వ 
'నువ్వుంటే నాకిష్టం' పాటలో 'నువ్వంటే నా కిష్టం - శల్య “కం. | 1 [స స 


నా ష్టం" అనే లైను చాలా బాగా నచ్చింది. ప ముం 
మైన్‌ _ లాహిరి లాహిరి లాహిరిలో 


ఈ ప్రపంచంలో ప్రతి మనిషికీ అత్యంత ఇష్టమైన 
పదం తన పేరే, అలాగే అత్యంత ఇష్టమైన ఫేస్‌ 

కీ సంగీతంలో స్వచ్చమైన తెలుగుదనం, చిలిపితనం, 
గడుసుదనం సమ్మిళితమై ప్రవహిస్తూ వుంటుంది. “లాహిరి 





































కూడా తనదే. ఆ కోణంలో 'నేనంటే నా కిష్టం' అని 
పాటలో అన్నారు. అది చాలా వాస్తవమైన విషయం. 
ఆ తర్వాత 'నా కన్నా నువ్విష్టం' అని అనడం లాహిరి లాహిరిలో ఆడియోతో మరోసారి 'దటీజ్‌ కీరవాణి' 
చాలా డెప్త్‌తో వుంది. అందుకే ఈ పాట తెగ అనిపించుకుంటున్నారు. ఈ చిత్రంలో మీకు నచ్చిన పాట 
నచ్చేసింది”. ఏదని అడిగితే ఆయన అందంగా చిరుకోపగించారు. నాకు 
అన్నీ నచ్చితేనే కదా చేసేది అని ఎదురు ప్రశ్నించారు. 
“దర్శకుడు వైవిఎస్‌ చౌదరికి మంచి మ్యూజిక్‌ టేస్ట్‌ వుంది. 
ఇందులో పాటలన్నీ బాగున్నాయి! అని చెప్పారు. నచ్చిన పాట 
గురించి మళ్ళీ పట్టుబడితే చాలాసేపు ఆలోచించి ఇలా 
చెప్పారు. “ఓహోహో చిలకమా శ” పాట పర్సనల్‌గా నాకు బాగా 
నచ్చింది. పాత పాటల పరిమళం ఈ పాటలో వుంది. రకరకాల పాత పాటల్ని గుర్తు చేస్తుందీ 
పాట. నాకు పాత పాటలంటే బాగా ఇష్టం. ఆ మూడ్‌తో చేసానీ పాట. శాస్త్రీ గారి సాహిత్యం కూడా 
బాగా కుదిరింది. రేపు సినిమా విడుదలయ్యాక ఈ పాటలన్నీ ఇంకా నచ్చుతాయి”. 


































"నీ తోడు కావాలి 


భీమనేని స్వీయ దర్శకత్వంలో తనే నిర్మాతగా మారి 'నీ తోడు 
కావాలి' చిత్రం చేసారు. ఈ చిత్రం ద్వారా నలుగురు కొత్త 
కుర్రాళ్ళని సంగీత దర్శకులుగా పరిచయం చేస్తున్నారు. ఈ 
ఆల్బమ్‌లో తన మనసు దోచుకున్న పాట గురించి 
ఉత్తేజభరితంగా ఇలా వివరించారు. “ఈ సినిమాలో 
క్రయిమాక్స్‌ సాంగ్‌గా వచ్చే శ్వాసల్టో శ్వాసల్లే' సాంగ్‌ ట్యూన్‌ 
పరంగా గానీ, పిక్చరైజేషన్‌ పరంగా గానీ ఎక్స్‌ట్రార్డినరీ. 
సినిమాకే హైలెట్‌ అనదగ్గ పాట ఇది. సాధారణంగా 
క్రయిమాక్స్‌లో ఎమోషన్స్‌ని పీక్‌ స్టేజ్‌కి తీసుకు వెళ్ళడానికి 
యాక్షన్‌ పార్ట్‌ని ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది క్లాస్‌ సినిమా కాబట్టి స్మూత్‌గా పాయిట్రీలా చెప్పే 
ఉద్దేశ్యంతో పాటలోనే అన్ని ఎమోషన్స్‌ని పీక్‌కి తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక 
ప్రయోగం. ఓ మైలు రాయిలా నిలిచి పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే దర్శకుడిగా 
చెప్పడానికి మంచి స్కోప్‌ లభించింది ఈ పాటలో” అని తెలిపారు భీమనేని. 












ముప్పలనేని శివ దర్శకత్వంలో డా. డి.రామా 
నాయుడు నిర్మించిన 'నీ ప్రేమకై' చిత్రం ఇటీవలే 
విడుదలైంది. ఈ చిత్రంలోని మూడు పాటలు 
తనని బాగా ఆకట్టుకున్నాయని యువ సంగీత 
దర్శకుడు చక్రి పేర్కొన్నారు. 

“భాస్కరభట్ల రవికుమార్‌ రచించిన 'ఓ ప్రేమా 
స్వాగతం నీతోనే జీవితం పాట అన్ని కోణాల్లోనూ 
బాగుంది. ట్యూన్‌ పరంగా, ఎక్స్‌ప్రెషన్‌ పరంగా, 
లిరిక్‌ వరంగా స్పెషల్‌గా అనిపించింది. 
భువనచంద్ర రాసిన 'మందాకినీ... మందాకినీ" 
పాట లిరిక్‌ స్మూత్‌గా వుంది. మాస్‌కి కూడా 
నచ్చేట్టుగా వుంది. ఈబీ ట్యూన్‌. ఒక్కసారి వినగానే 
అర్ధమవుతుంది. అలాగే శ్రీలేఖ, సంజయ్‌ల పాడిన 
“కలలు కన్నా నీకై' పాట కూడా బాగుంది” అని 
వివరించారు చక్రి. 


గలనా 
(22) (90 ఈోస్య- ఫంగస్‌ ఓత్రో 
[ననన డడ 























ఓ చినదాన 


“ఓ చినదానిలో శ్రీకాంత్‌తోపాటు హీరోగా నటించిన కొత్త కుర్రాడు రాజా 
ఆంధ్రుడే గానీ ముంబైలో స్టిరపడిపోయాడు. కథా నాయికల అన్వేషణ 


గ 


నిమిత్తమై ముంబై వెళ్ళిన దర్శకుడు సత్తిబాబుకి రాజా తారసపడి 
| అనుకోకుండా హీరో అయిపోయాడు. ఈ చిత్రంలో రాజాకు నచ్చిన పాటలు 
ఏంటో తెలుసుకుందాం. “టెటిల్‌సాంగ్‌: ధింధింతార పాటలు చాలా బాగా 


| నచ్చాయి. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్‌లో చక్కటి రిథమ్‌ వుంది. ఇప్పటి ట్రెండ్‌లో యూత్‌కి ఏమేం 


| నటుడుగానే కాకుండా, గాయకుడుగా కూడా 
| మంచి పేరు తెచ్చుకుంటున్నారు రఘుకుంచె. 
| నీతో చెప్పాలని' చిత్రంలో రఘు పాడిన పాట 
| ఛమక్కురో ఛమక్కురో' బాగా ఆకట్టుకుంది. 
| “గాయకుడిగా నాకిది 45వ పాట. సంగీత 
| దర్శకులు కోటిగారు “డార్లింగ్‌ డార్లింగ్‌ 
న | సినిమాలో శ్రీకాంత్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ కోసం 


| నన్ను పిలిపించారు. ఆ ఫాస్ట్‌ బీట్‌ నేను బాగా | 


| పాడటం చూసి ఇమ్మీడియట్‌గా కోటిగారు 
| నీతో చెప్పాలని'లో ఈ ఫాస్ట్‌ బీట్‌ పాడే 
, అవకాశమిచ్చారు. కోటిగారు రెగ్యులర్‌గా తన 
| సినిమాల్లో పొడిస్తూ బాగా ప్రోత్సహిస్తున్నారు. 
| ఈ మధ్యకాలంలో ఈ పాటకి మంచి 
| ' ప్రమోషన్‌ లభించింది. నా ఫ్రెండ్సందరూ ఫోన్‌ 


|| 
1 
శై 


కావాలో అన్నీ ఈ పాటలో వున్నాయి. వినగానే అందరికీ నచ్చే పాట ఇది. ట్యూన్‌కి తగ్గట్టుగా 
| సాహిత్యం, అలాగే చిత్రీకరణ బాగా కుదిరింది” అని చెప్పారు రాజా. 


మౌనమేల నోయి 


మౌనకుల నోయి” 
'చిత్రం ద్వారా దర్శకునిగా 
| పరిచయమవుతున్నారు 
శ్యామ్‌. ఈ చిత్రం 
తనకొక అద్భుతమైన 
అనుభవమని 
అంటున్నారు. “ఈ 
చిత్రంలో మీకు నచ్చిన 
పాట గురించి చెప్పండి' అని అడిగితే 
“దర్శకుడిని కాబట్టి నాకు అన్నీ నచ్చుతాయి. 
నచ్చితేనే కదా సినిమాలో పెట్టేది. ముఖ్యంగా 
చెప్పాలంటే మాత్రం 'ఓ మధుబాల'* పాటలో 
లవ్లీఫీలింగ్‌ వుంది. పాట వింటుంటే మనసుకి 
మంచి మూడ్‌ని క్రియేట్‌ చేస్తుంది. 
పిక్ఫరైదేషన్‌ పరంగా కూడా ఎక్స్‌లెంట్‌గా 
' వచ్చింది. నాకు, సంగీత దర్శకుడు రమణ 
గోగుల ఇద్దరికీ వేటూరి గారంటే ప్రాణం. 
అందుకే ఈ సినిమాలో అన్ని పాటలు 
ఆయనతోనే రాయించుకున్నాం. వేటూరి గారి 
సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమి 
వుంటుంది” అని వివరించారు శ్యామ్‌. 


అమృత 


| మణిరత్నం సినిమా అంటేనే అందరికీ ఓ స్పెషల్‌ క్రేజ్‌. 
జయాపజయాలతో సంబంధం లేకుండా మణిరత్నం టేకింగ్‌ని 
ఆస్వాదించాలని రసజ్ఞుడైన _ ప్రతి (ప్రేకుడు ఆకాంక్షిస్తాడు. 


|| 'అమృత' సినిమాలో నచ్చిన పాట గురించి యంగ్‌ హీరో | 
రవితేజను అడిగితే “సినిమా అంతా ఒక ఎత్తయితే, 'జంట తోకల | 


సుందరి" పాట మరొక ఎత్తు, సినిమాకన్నా నాకు పాటే ఎక్కువ 
|| నచ్చింది. ఏం టేకింగ్‌: ఏం ఫొటోగ్రఫీ! 'అమృత' పాప పాత్రని 
| ఈ పాటలో బాగా ఆవిష్కరించారు మణిరత్నం” అని తన 
|| అభిప్రాయం చెప్పారు 


తొలి తలస డిజిటల్‌ఫెలిం సవ్వడిలో సంగీత 
పరిచయమవుతున్న యువకుడు రఘు 
కౌళిక్‌కు సంగీత పరంగా మంచి నేపథ్యమే వుంది. 
1997లో ఏకధాటిగా 36 గంటలు నట్టువాంగం 
చేసి రికార్డు సృష్టించిన రఘుకెౌళిక్‌ మ్యూజిక్‌లో 
మాస్టర్స్‌ చేసారు. ప్రస్తుతం తాను శాస్త్రీయ 
సంగీతంలో నట్టువాంగం ప్రాధాన్యత గురించి 
పరిశోధన చేస్తున్నారు. “కజిన్‌ ద్వారా దర్శకుడు 
శివ పరిచయమయ్యారు. లిరిక్‌ యిస్తే ఫుల్‌ 
(ప్రొఫెషనల్‌గా సాంగ్‌ చేసి యిస్తే శివ ఇంప్రెస్‌ 
అయ్యి సంగీత దర్శకునిగా నాకు అవకాశ 
మిచ్చారు. ఇందులో మొత్తం ఏడు పాటలున్నాయి” 
అని తన వివరాలు తెలిపారు, రఘుకౌళిక్‌ ఈ 
ఏడింటిలో మీకు నచ్చిన పాట ఏదని అడిగితే - 
“తెగుతున్న బంధం” పాట మనిషిలోని సున్నిత 
మైన అనుభూతికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ 
పాట వింటున్నప్పుడు ఇళయరాజా చేసిన పాటలా 
ఫీలవుతుంటాను. ఇళయ రాజాగారిని మనసులో 
పెట్టుకునే ఈ పాట చేసాను” అని చెప్పారు. 


నీలాంబరి 


జూలు 'పాడుతా తీయగా” 
ప్రోగ్రాం ద్వారా వెలుగులో 
కొచ్చిన గాయని ఉష 
తక్కువ సమయంలోనే 
మంచి పేరు తెచ్చుకుంది. ఓ 
పక్క హైదరాబాద్‌ షాదన్‌ 
కాలేజీలో ఎంసిఎ చదువు 
తూనే, మరో పక్క గాయనిగా అనేక సినిమాల్లో 
. పాడుతుంది. ఇటీవల విడుదలైన 'నీలాంబరి' 
సినిమాలో ఉష ఒక పాట పాడింది. ఈ 
సినిమాలో తనకు నచ్చిన పాట గురించి తను 
' పాడిన పాటనే ప్రస్తావించింది. మీరు పాడారని 
నచ్చిందంటున్నారా అని సరదాగా అడిగితే - 
“అదేం కాదు. టూన్‌ చాలా బాగుంది. 
సాహిత్యం కూడా బాగుంది. న్‌కి తగిన 
సాహిత్యం జత కుదిరింది. 'మల్లియల మనసింక 
' పలికించరా' అంటూ సాగే ఈ పాట మళ్ళీమళ్ళీ 
వినాలనిపిస్తుంది. అందుకనే నాకు బాగా 
నచ్చిందని చెబుతున్నాను” అని చెప్పింది ఉష 





నం డ్‌: 


హాస్యావధానిగా పేరుగాంచిన శ్రీ శంకరనారాయణ 'హాసం' కోరిక మేరకు (ప్రత్యేకంగా రాసిన వ్యాసమిది. 






“హాస్య ప్రపంచం హాస్య ప్రపంచం 
హాస్య ప్రపంచం పిలిచింది 
పదండి ముందుకు 


నవ్వుల విందుకు 

పోదాం పోదాం పైపైకి 

బి.పి. సుగర్‌ కొలెస్టరాల్‌లు 

నవ్వుల ముందొక అడ్డంకా?" 

అంటూ నరసులయిన తెలుగు (ప్రజల్ని హాస్యావధానంలోకి 
ఆహ్వానిస్తున్నాను. 'బి.పి. లేనివాడు బిర్జా, షుగర్‌ లేని వాడు టాటా' అనే 


(1 నినాదమిస్తున్నాను. 'నవ్వవు జంతువుల్‌ నరుడు నవ్వును' అన్నాడు మహాకవి 
-. గుర్రం జాషువా. మనిషికి జంతువుకు తేడా నవ్వడమేనట. నవ్వు మనిషికన్నా 
ముందుపుట్టిందన్నది నా వాదన. డార్విన్‌ సిద్ధాంతం నరుడు వానరుడినుంచి 


పుట్టాడని చెబుతున్నది. కోతి హాస్యానికి మూలవిరాట్టు. కిచకిచలు వింటే 
నవ్వు రాకుంటే వారిలో డిఫెక్టు ఉన్నట్టే. ఆంజనేయస్వామి హను'మ్యాన్‌. 
ఆ వారసత్వాన్ని మనిషి మరిచిపోయి మూతి బిగించుకుంటుంటే కోతి 
నవ్వుకుంటున్నది. రామాయణంలో సుందరకాండ అందరికీ తెలుసు. 
అక్కడ సుందరుడు హనుమంతుడు. హనుమాన్‌ సుందరః అంటారు. 
నవ్వితే అందం పెరుగుతుంది. ఆరోగ్యం పెరుగుతుంది. 'నవ్‌ ఏ డేస్‌” 
అన్నీ నవ్వే డేస్‌ కావాలి. శైశవం నుంచి శవంగా మారేవరకు నవ్వుతుండే 
వాడు గొప్పవాడు. నవ్వడంలో వేదాంతం ఉంది మంచి మనస్సులేనివాడు 
నవ్వలేడు, నవ్వించలేడు. 'నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, 
నవ్వలేకపోవడం ఒక రోగం' అన్నాడు జంధ్యాల. న లేక మనిషి బిగుసుకు 
పోయాడంటే అతగాడికి తక్షణం ఆసుపత్రిలోనో 'హాస'పత్రి(క)లోనో 
ట్రీట్‌మెంట్‌ ఇప్పించడం మంచిది. 

హాసం” జీవితంలో ముఖ్యభాగం, 'ముఖ'భాగం, 

'హాసం' దేవుడు మనిషికి ఇచ్చిన 'రాజా'లాంటి '1ప్రసాద'౦. తెలుగువాడు 
ఆవకాయను, అవధానాలను విడిచిపెట్టి ఉండలేడు. అవధానాలనగానే 
అష్టావధానాలు, శతావధానాలు, సహ(స్రావధానాలు గుర్తుకువస్తాయి. 
అవధానాల్లో అప్రస్తుత ప్రసంగాల రూపంలో హాస్యం వెల్లివిరుస్తుంటుంది. 
న్వతవోగా అష్టావధానిని అయిన నేను, 1974 నుంచి కొన్ని 
సంవత్సరాలపాటు అష్టావధానాలు చేసి ఆ తర్వాత వదిలివేశాను. 
దాదాపురెండు దశాబ్దాల విరామంతర్వాత అవధానాల్లో అప్రస్తుత 
ప్రసంగిపాత్ర ధరించడం మొదలుపెట్టాను. మాడుగుల నాగఫణిశర్మ 





ప రనననాలలలతక నాననా తనానలననొనాత నన సత నకుతానాననకునూయానానానాలాలాలాలనానన్నా 
[0 ఈస్త్య. సంగీత త్రో 
ననన నడ వడా నన డల 


కా న 
ఇంతాకదా పతా చనం 2 ాానకకనంనసనన్‌గ శ న 


ద్విశతావధానం, మహా సహ[్రావధానం, బృహత్‌ ద్విసహ(స్రావధానాల్లో 
అప్రస్తుత ప్రసంగిగా నాకు పేరు వచ్చింది. మహా సహ(స్రావధానం, 
ద్విసహ(్రావధానాల్లో నేను అప్రస్తుత ప్రసంగం చేసిన రోజులన్నీ... నాకు 
మధురానుభూతులమయం...! నాగఫణిశర్మగారు ఎన్ని రోజులు అవధానం 
చేస్తే అన్నిరోజులూ నేనూ అప్రస్తుత ప్రసంగం చేశాను. సాయంత్రంపూట 
నేను పనిచేసే ఆంధ్రప్రభ ఆఫీసులో అనుమతి తీసుకుని 5గంటలకు 
అవధానం జరిగే తెలుగు లలితకళా తోరణానికి వచ్చేవాణ్లి. నేను 
ప్రాంగణంలోకి అడుగుపెట్టి వేదిక మీదకు వచ్చి కూర్చునేవరకు చప్పట్లవర్షం 
కురిసేది. మహాసహ(స్రావధానం జరిగిన 24 రోజులు, ద్విసహ(స్రావధానం 
జరిగిన 37 రోజులూ ఇది జరిగింది. ఇది నేను నా జీవితంలో మరిచిపోలేని 
అనుభూతి. 

నాగఫణిశర్మగారి అవధానాల్లో ప్రముఖ సినీ కమెడియన్హయిన 
బ్రహ్మానందం, తనికెళ్ళభరణి, బాబూమోహన్‌, గొల్లపూడి మారుతీరావు, 
ఎ.వి.ఎస్‌., వంటి వారి సరసన అప్రస్తుత ప్రసంగం చేసే భాగ్యం నాకు 
కలిగింది. వన్‌ 'ఫైన్‌' మార్నింగ్‌ 'శంకరనారాయణ మైకును మారణాయుధం 
చేస్తున్నాడు" అన్నాడు తనికెళ్ళ భరణి. ఇంకో ఫైన్‌ ఈవినింగ్‌ బ్రహ్మానందం 
గారు “శంకరనారాయణ” మీరు మా "కిష్కింధ" (ఫిల్మ్‌నగర్‌) లో 
హాస్యావధానం చేయాలి” అన్నారు. నేను 'ఓ.కె.' అన్నాను. హాస్యావధానం 
అంటే బ్రహ్మానందం ఉద్దేశం ఏమిటోనాకు తెలియదు. ఇది 1997 డిసెంబర్‌ 
మొదటివారంలో జరిగింది. అదే సంవత్సరం డిసెంబర్‌ 30వ తేదీన తనికెళ్ళ 
భరణిగారు నాగఫణిశర్మగారి అవధానంలో కలిసి 'శంకరనారాయణగారూ 
రేపు సాయంత్రం 6 గంటలకు మీరు ఫిల్మ్‌నగర్‌లో హాస్యావధానం చేయాలి" 
అన్నారు నేను మళ్ళీ 'ఓ.కె.' అన్నాను”. హాస్యావధానమంటే ఏమిటో నాకు 
తెలియదు. నేను ఏం చేయాలో నాకు తెలియదు అయినా ఒప్పుకున్నాను- 
ఇందుకు కారణం - 'పోవడానికి ప్రిస్టేజీ' లేదు ఏదో ఓరకంగా స్టెజీమాత్రం 
వస్తుంది" అనుకున్నాను. అనుకున్న టైవ్‌కు నన్ను ఫిల్మ్‌నగర్‌ 
తీసుకువెళ్ళారు. 

సుప్రసిద్ధ సినీదర్శకులు ఇ.వి.వి. సత్యనారాయణగారి ఆధ్వర్యంలో 
ఆ కార్యక్రమం జరిగింది. నవ్వులకు వెండి 'తెరతీస్తున్న' హాస్యరసపండితులు 
తనికెళ్ళ భరణి, ఎ.వి.యస్‌., బాబూమోహన్‌, చలపతిరావు, మల్లికార్డునరావు, 
శివాజీరాజా, ఉత్తేజ్‌ , సినీరచయితలు పరుచూరి (బ్రదర్స్‌ పృచ్చకులుగా 
వ్యవహరించారు... 'ఏ” కాస్‌ 'టైపు' ప్రశ్నలకు అదే స్పీడుల్‌ 'ఏ” క్లాసు 
జవాబులు 'కంప్యూటర్‌ లెవెల్లో ఇచ్చాను. తలపండిన సినిమా నిర్మాత, 
ఫిల్మ్‌డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ డి.వి.ఎస్‌. రాజు నన్ను సత్కరించారు. 
చిత్రమేమిటంటే ప్రేక్షకులంతా చిత్రసీమవారే కావడం. ఈ కార్యక్రమం 
ఆసాంతం ఒక వినాయకచవితి రోజున సిటీకేబుల్‌లో ప్రసారమైంది. 
హాస్యవధానానికి కూడా 'జన్మభూమి' సినిమారంగం కావడం నా మనస్సును 
పులకరింపజేసింది. ఆ తర్వాత 1999 అక్టోబర్‌ 24న చెన్నయ్‌లో సుప్రసిద్ధ 
సినీ హాస్యనటుడు పద్మశ్రీ, అల్హురామలింగయ్య గారి అధ్యక్షతన జరిగిన 
మరో హాస్యావధాన కార్యక్రమంలో వంకాయల సత్యనారాయణ, వేలు, 
జి. ఆనంద్‌, మురారి, ఓంకాల్‌ వెొందలైనవారు వృచ్చకులుగా 
వ్యవహరించారు. 

అలా వెుదల్లెన వోస్యావధాన (వ్రస్థానంలో ఇవ్పటికి 77 
మజిలీలయ్యాయి. 2001వ సంవత్సరం మార్చి 18న హైదరాబాద్‌లోని 
త్యాగరాయగాన సభలో ప్రపంచరికార్డుకోసం 12గంటల నిర్విరామ 
హాస్యావధానం చేశాను. రాజకీయాల్లో ఒక పార్టీ అంటే ఇంకో పార్టీకి పడదు. 







సె 


అటువంటి అన్నిపార్టీలనాయకులను పృచ్చకులుగా చేసి రాజకీయ 
హాస్యానికి పెద్దపీట వేసి 2001 అక్టోబర్‌ 31వ తేదీన అఖిలపక్ష హాస్యావధానం 
చేశాను. వెకిలితనం, బూతుతో హాస్యపు ముసుగు వేసుకుంటున్న ఈ 
రోజుల్లో మహిళలు సైతం ఆనందించడానికి వివిధరంగాలలో రాణిస్తున్న 
మహిళలను పృచ్చకులుగా చేసి విశిష్టమహిళా హాస్యావధానాన్ని 
నిర్వహించాను. మానసిక బలహీనతలను, ఇం(ద్రియలోలత్వాన్ని 
రెచ్చగొడుతూ హాస్యంగా చలామణి చేస్తున్న బాణికి విరుద్దంగా ఇది సాగింది. 

ఇంతకీ వం ఇతర అవధానాలకు తేడా ఏమిటి? అన్న 
ప్రశ్ళ సహజంగానే 'హృదయిస్తుంది. అవధానమంటే చిత్తైకాగ్రత, ఒక 
విషయం మీద మనస్సును లగ్గం చేయడం. అష్టావధానాలు 8 అంశాలమీద 
దృష్టిలగ్షం చేస్తామని, శతావధానులు 100 అంశాలమీద దృష్టిలగ్షం చేస్తామని 
అంటారు. నిజానికి అది చెల్లదు. ఒకే ఒక్క విషయం మీద దృష్టిలగ్నం 
చేయాలి. నేను హాస్యంమీద దృష్టిలగ్నం చేస్తాను. సభలో అందరూ హాస్యం 
మీద దృష్టిలగ్నం చేస్తారు. అదే హాస్యావధానం. మామూలు అవధానాల్లో 
వృచ్చ కుల నంఖ్యనుబట్టి అష్టావధానమని, ళతావధానవమని, 
సహ(స్రావధానమని అంటారు. కానీ హాస్యావధానానిది 'అగశిత'వైభవం. 


న ఢిల్లీ రాజేశ్వరి (సినీనటి) 
ప్రః బిన్‌లాడెన్‌ గుండుకొట్టించుకుని తిరుపతిలో తిరుగుతుంటే అతణ్ణి 
పట్టుకోవడం ఎలా? 

; ఇందుకు గుండు హనుమంతరావుసాయం తీసుకోవాలి. ఒక 
గుండును ఇంకో గుండు మాత్రమే తేలిగ్గా గుర్తుపట్టగలదు. 
బాబూమోహన్‌ (సినీనటుడు) 

: న్వర్షలోక రంభ, చిత్రలోక రంభ మీ వెంటపడితే మీరూ 
వెంటపడతారా? 

; స్వర్గలోక రంభకోసం చచ్చినా పైకి పోలేను. చిత్రలోక రంభకోసం 
కిందికి దిగజారలేను. 
అన్నమయ్య వదకోకిల శోభారాజు 

వనే పొట్ట చెక్కలవుతుంది అంటారుకదా, అది విషాదమవుతుంది 
కా హాస్యమెలా అవుతుంది? 

( నల. చచ్చామంటారుకదా... చావు విషాదమవుతుంది. గానీ 
వినోదమెలా అవుతుందో ఇదీ అలాగే. అయినా నవ్వించి నా 
* పొట్టగొట్టక౦ండి. 
డాక్టర్‌ నటరాజరామకృన్ణ (నువ్రనిద్ధ నాట్యాచార్యులు) 

2 సినిమాల్లో ఆడవాళ్ళ దుస్తులు పైకి పోతున్నాయి. మగాళ్ళ దుస్తులు 
కిందికి పోతున్నాయి. 

; అందుకే సినిమా డైరెక్టర్లు షూటింగ్‌లో 'కట్‌ కటో అంటుంటారు. 
బట్టలు సరిగ్గా కట్టు, అనేది. అందులో ఉద్దేశం. 
ఒక ప్రేక్షకుడు - 

మృదంగ విద్వాంసులు లుంగీలే ఎందుకు కడతారు? 

జ: వాయించడానికి తేలిగ్గా ఉంటుందని! 
ఆ మాటకు ఎల్లా వెంకటేశ్వరరావు (సుప్రసిద్ధ మృదంగవిద్వాంసులు) 
లేచి “మరి నేనెప్పుడూ పంచెనే కట్టుకుంటాను” అన్నారు. 

; మీ విషయం వేరు మీరు 'పంచె' బాణులు “ఎల్లా' అయినా 
వాయించగలరు. 
మర్రి రమేమ్‌ (ప్రముఖ మెజీషియన్‌): 

: సరసమయిన ధరలకు వస్తువులు లభించును అని షాపుల్లో రాసి 
ఉంటుంది. షాపుల్లో సరసమేమిటండీ? 

; మీరు ఏ షాపుకు వెళ్ళారో ఏమో. ఎందుకైనా మంచిది ఈ మధ్య 
కొన్ని షాపులకు ఫారిన్‌ నుంచి ఎయిడ్స్‌ వస్తోంది. సరుకు చీప్‌గా 
వస్తుందని తొాందరపడకండి. 


1 -15 ఏప్రిల్‌ 2002 


అయ్యా సని వలకాణాంాురాకును 
సట రయ 





0 తోస్తు ఏంటీత రత్త 


బబ ాాాతాంనాతకూవుంమకమునన్తుకున 


ఒక రసంమీద ఆధారపడ్డ అవధానమిది. ఇందులో ప్రేక్షకులంతా పృచ్చకులే 
అవధానమనగానే పద్యాలు గుర్తొస్తాయి. అసలు అవధానం వేదాధ్యయనం 
చేసేవారికి సంబంధించినది. కవులు అవధానాన్ని కవిత్వంలోకి హైజాక్‌ 
చేశారు. ప వింటేనే అవధానమనే స్టితికి తెచ్చారు. నిజానికి అవధానానికి 
పద్యాలకు ఎటువంటి సంబంధమూ లేదు. అయినా కవిత్వం పద్యాల్లోనే 
ఉంటుందన్న అభిప్రాయం సబబు కాదు. వచనంలోకూడా కవిత్వపు 
విలువలుంటాయి. గద్యం పద్య కవులకు ఒరిపిడిరాయి వంటిది. అందుకే 
'గద్యం కవీనాం నికషంవదన్తి' అన్నారు. పద్యమైనా, గద్యమైనా, వచనమైనా 
అందులో రసం ప్రధానం. 'వాక్యం రసోత శకం కావ్యం' అనీ, రమణీయార్థ 
ప్రతిపాదక శబ్దః కావ్యం" అన్నారు తప్ప పద్యాలే కవిత్వం అని ఎవరూ 
అనలేదు. అన్నా చెల్లదు. న 

కావ్యం బ్రహ్మానంద సటబ్రహ్మచారి అన్నారు పెద్దలు... హాస్యం 
అటువంటి (బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. అది ఆరోగ్యానికి దివ్యౌషధం. 
ఆ జౌషధాన్ని అందరికీ అందించడమే హాస్యావధాన లక్ష్యం. అందుకే 
హాస్యావధానానికి నిబంధనల బంధనాలు పెట్టలేదు. నవ్వేందుకు 
షరతులేల? అందరి ఆరోగ్యమే హాస్యావధాన 








మళళ సరళా 
స టం చ 
రతా ననపాదో ననున? 


క్ల 


వ్‌ 
న. 
ను! 
౮ 
సో 
స 

| 


సౌభాగ్యం. 
లున్‌ 


౫ సి, ఆనందారామం (ప్రముఖ రచయిత్రి) 
ప్ర; కళల పరమార్థం ఏమిటి? 
జ: ఆనంద ఆరామాన్ని చేరుకోవడమె! 
౫న ఒక (ప్రేక్షకుడు 
(ప్ర; అన్ని రసాల్లోకి ఏ రసం గొప్పది? 
జ: నీరసం...! అన్ని రసాలకూ పరాకాష్ట నీరసం. ఎందుకంటే ఏ రసం 
బాగా అనుభవించినా చివరికి వచ్చేది నీరసమే కదా! 
* డాక్టర్‌ మంగళ్‌గిరి ప్రమీలాదేవి (ప్రముఖ రచయిత్రి) 
పెళ్లిలో అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అబ్బాయి నవ్వుతూ ఉంటాడు 
ఎందుకు? 
:. అమ్మాయికి అది ఆఖరి ఏడుపు. అబ్బాయికి అది ఆఖరినవ్వు. (ఇది 
జంధ్యాలగారు పేల్చిన జోకు) 
విజయదుర్శ (టి.వి.ఆర్టిన్స) 
. ఆడవాళ్ళతో షాపింగ్‌కి వెళ్తే మగాళ్ళుపడే బాధలు ఎలా ఉంటాయి? 
వ అవన్నీ “శారీి'రక బాధలు 
౫ దుర్గాభాస్కర్‌ (ఆకాశవాణి హైద్రాబాద్‌ కేంద్రం స్టేషన్‌ డైరెక్ట 
; మీ మీద మీ శ్రీమతిగారు జోకువేస్తే? 
జ: “అచ్చం నీ మొహంలా ఉందం'టాను. 'అయితే బావులేదా' అని 
అనలేదు. ఈ 'లౌ-కికొ జగత్తులో హాయిగా తప్పుకోవటానికి ఇంతకన్నా 
గొపుసూత్రం మరొకటి లేదు. 
య ఎలో సుకన్య (నుకన్య ఆర్ట్‌ థియేటర్స్‌) 
: తెల్లవాడిది రవి అస్తమించని సామ్రాజ్యం. తెలుగువాడిది!? 
జః 'కవి' అస్తమించని సామ్రాజ్యం. 
౫౬ ఎన్‌, ఉషారాణి (వ్రముఖ నర్తకీమణి) 
ప్ర; హాస్యరసాన్ని భక్తిరసాన్ని ఏక కాలంలో పండించాలంటే...? 
జ: నవ్వుతూ భజనచేయాలి. 
౫ ఆవుల మంజులత (తెలుగు అకాడెమీ డైరెక్టర్‌) 
ప్ర; మీకు శబ్దాశ్రయ హాస్యం ఇష్టమా? 
జ: నేను అంత 'సౌండ్‌ పార్టీని కానండీ. 
౫న డాక్టర్‌ బి.నాగలక్ష్మి (ఎన్‌.ఆర్‌.సి. అధికారి) 
ప్ర; మీ మీద ఎవరైనా జోకువేస్తే మీకు కోపం వస్తుందా? 
జ: వేసిన జోకులో నిజం ఉంటే కోపం వస్తుంది. అబద్ధం ఉంటే ఆనందం 
ఉంటుంది. * 











యధావిధిగా ఆ ఉదయం ఆరున్నరకి ఆ ఇంటి బయట 
వినిపించే ఆ గొంతు అనన్యదే, మాయాబజార్‌లోని కృష్ణుడి వాల్‌ 


పోస్టర్‌కి పూలతో పూజ చేస్తూ అనన్య, భక్తిగా పూజ 





ముగించింది. చూసేవాళ్ళలో కొందరికి ఆ పోస్టర్‌లో ఎన్‌.టి.ఆర్‌. కనిపిస్తే, మరి 
కొందరికి శ్రీకృష్ణుడు కనిపించవచ్చు. కానని అనన్యకి మాత్రం ఎప్పుడూ శ్రీకృష్ణుడే ఆ 
పోస్టర్‌లో దర్శనమిస్తాడు. 

కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి లేచాక ప్రసాదంతో అనన్య టి.వి. రూంలోకి 
నడిచింది... బామ్మరిమోట్‌తో టి.వి. లోని అన్ని ఛానెళ్ళని మార్చి మార్చి చూస్తోంది, 
వేటిలో ఏం వస్తున్నాయా అని. 

“ఇంద బామ్మా” ప్రసాదం పెడుతూ చెప్పింది అనన్య. 

“గుడ్‌ మార్నింగోయ్‌. ప్రతీ ఛానెల్‌ వాళ్ళూ స్వామీజీలు లేదా బాబాలు 
లేదా మఠాధిపతులు చెప్పేదే ఈ టైంలో ప్రసారం చేస్తే పోలా? ఆ ఛానెల్‌కే 
వ్యూయర్‌ షిప్‌ పెరుగుతుంది కదా” చెప్పింది బామ గ విసుగ్గా. 

“వాళ్ళకి లెటర్‌ రాయి బామ్మ” 

“పిచ్చి పిల్లా... మనం ఒక్కరం రాస్తే సరిపోదే. ఆంధ్రదేశంలోని మొత్తం 
వాళ్ళు రాస్తే కాని వాళ్ళు పట్టించుకోరు. పూజయిందా?” 

“అయింది. నీకెలా వుంది బామ్మా ఇవాళ వంట్లో?” 

“మామూలే, తింటే ఆయాసం, తినకపోతే నీరసం” 

ఆ గది బయట కిటికీముందు ఓ ఆరేళ్ళ కుర్రాడు వచ్చి ఆగాడు. 

“బామ్మోయ్‌” అరిచాడు. స్ట్‌ 

“ఏమిటోయ్‌ రాజు?” అడిగింది బామ్మ. 

“ఇదిగో అద్దె. మానాన్న ఇవ్వమన్నాడు” కిటికీలోంచి నోట్ల కాగితాలున్న 
చేతిని లోపలకి చాపాడు. 

అనన్య ఆ డబ్బు తీసుకుంది. 

“మా అమ్మ మిమ్మల్ని లెక్కపెట్టుకోమంది ఆంటీ” చెప్పాడు రాజు 
అనన్యకి. 

“ఇడియెట్‌. నన్ను ఆంటీ అనద్దన్లా! ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పెళ్ళయిన 
వాళ్ళనే ఆంటీ అనాలి” కోపంగా అరిచింది అనన్య, 

“బామ్మ కనబడక పోతే, ఆంటీకిచ్చిరా అంది మా అమ్మ. మా అమ్మ 
కూడా ఇడియట్టేనా?” ఎదురు ప్రశ్న వేసాడు రాజు. 

అనన్యచేత డబ్బు సరిపోయింది అనిపించుకుని కాని కదల్లేదు రాజు. 
ఇంటి పక్కనున్న మెట్టెక్కి పై పోర్షన్‌లోకి వెళ్ళాడు. 

“డబ్బిచ్చావా?” భర్త షూస్‌ పాలిష్‌ చేస్తున్న రాజు తల్లి వాసవి అడిగింది. 

“ఇచ్చానమ్మా, సరిపోయిందంది ఆంటీ” 

“వెరీగుడ్‌” చెప్పింది వాసవి. 

“రాత్రికి నేను కేంప్‌కి వెళ్ళాలి. బట్టలు సర్రివుంచు. 
ఆఫీస్‌నించి వచ్చి వెంటనే బస్‌ డిపోకి వెళ్తాను” చెప్పాడు [్‌ 
రాజు తండ్రి రామ్మూర్తి భార్యతో. / 

చిన్నగా నిట్టూర్చింది వాసవి. 

“ఏ వూరికి?” అడిగింది. 

“వరంగల్‌ 

“ఎన్సి రోజులు?” 

“రెండు రోజులు. అట్నించి ఖమ్మం వెళ్ళి 
నాలుగైదు రోజుల్లో వస్తాను” 

“నెల్లో ఇరవై అయిదు రోజులు మీరు కేంపుల్లో 
వుండడటం బాలేదండి” చెప్పింది వాసవి. 

“ఉద్యోగధర 1౦. ఏం చేద్దాం” 

ఆమె రాజు వంక చూసి సన్నగా చెప్పింది. 

“వీడికి ఆరేళ్ళు రాగానే వాడు విడిగా ఇంకో గదిలో 
పడుకునే అలవాటు చేయడానికి నాకు తలప్రాణం 
తోక్కొచ్చింది. కాని ఏం ప్రయోజనం?” 

“ఏం చేద్దాం. ఉద్యోగధర ]ం అన్నానా?” 


1 -15 ఏప్రిల్‌ 2002 


అహాక 


' ఎంద్వునేష పై ఇంట్లో 
' శషెంతు తీచ్చదినిషి -. 
వాన్మింపేమోచని 


“అనన్యకి పెళ్ళి కాక, నాకు అయి మా ఇద్దరికీ రాత్రిళ్ళు తేడా లేకుండా 
పోతోందండి”. 

అతను ఏం మాట్లాడలేదు. 

“ఆటి.ఏ. డి.ఏ.. డబ్బులకి కక్కుర్తి పడక వేరే ఎవర్షయినా కేంప్‌కి 
వెళ్ళమనరాదుటండీ?” ప్రశ్నించింది భర్తని. 

“ఉద్యోగంలో ఉండగానే కాస్తంత వెనకేసుకోవాలి... రిటైరయ్యాక 
హాయిగా జీవించాలంటే ఇప్పట్నించి కూడబెట్టాలికదా. అందుకే కామోసు 
కేంప్‌కి వెళ్ళడానికి పోటీ పెరుగుతోంది”. 

బదులుగా మరోసారి నిట్టూర్చిందామె. 

“డేడీ. ఇవాళ రాత్రి నాకో కలొచ్చింది తెలుసా?” చెప్పాడు రాజు 
ఉత్సాహంగా. 

“ఇవాళ రాత్రి కాదు. నిన్న రాత్రి అనాలి” 

“ఇవాళ రాత్రే డేడీ ఆ కల వచ్చింది” 

“ఇవాళ రాత్రి అంటే, ఈ రాత్రి పడుకుంటావే అది. సరే. ఏం కల 
వచ్చింది?” అడిగాడు రామ్మూర్తి. 

“దేవుడి కల! కల్లో దేవుడు కనపడ్డాడు. అచ్చం షిరిడి సాయిబాబా లాగానే 
వున్నాడనుకో” 

“సరే. అనుకున్నాను. ఇంతకీ షిరిడీ సాయిబాబా ఏమన్నాడేంటీ?” 
నవ్వుతూ అడిగాడు రామ్మూర్తి, 

“న్కూల్‌కి వెళ్ళివచ్చేలోగా ఇవాళ నాకో వదిరూపాయలు 
దొరుకుతాయని చెప్పాడు”. 

“మంచిది. దొరికితే కొబ్బరికాయ కొని సాయిబాబా కేలండర్‌కి కొట్టు” 

ఆ సంగతి ఆ కుర్రాడి తల్లితం డ్రులిద్దరూ పట్టించుకోలేదు. అంతటితో 
మర్చిపోయారు. 
ట్ట ఎం6౫6 

ఆ రోజు సోమవారం. 

ఆరోజు కూడా నిరుపమ్‌ ఎదురు చూసినట్టుగా పోస్ట్‌లో అతని పేర 
ఓ కవర్‌ వచ్చింది. కంప్యూటర్‌ ప్రింటవుట్‌ తీసిన చిరునామా అతికించిన 
కాగితంవుంది ఆ కవరు మీద. 

దాన్ని ఆత్రంగా చింపాడు... లోపలనించి ఓ ముక్కని బయటకి 
తీసాడు. ఫోటోలోంచి చింపబడ్డ ఆ చిన్న ముక్కలో నడుం ముందున్న 
చీర భాగం వుంది. వెనక్కి తిప్పి చూసాడు. దానిమీద కూడా “ఐలవ్‌యూ” 


పాబు పాంందింంనపఆా౨ న్య ంది మ్పరా- స 
ప్రాద్దువేష చూచల్న అదింతే.. శూకంఏం 
తాడాత చచ్చ్హావమికోం టీ - టారో 





ఆర్తారావా 
[పం ఈస్వ సంసీత లీత్తో 


అని రాసివుంది. 

“ఎక్స్‌క్యూజ్‌ మి. దీని మీద మీ సంతకం లేదు” 

అతను తలెత్తి చూస్తే అనన్య నిలబడి వుంది. ఆమె అందించిన 
కాగితం అందుకుని చూసి 'ఓ! సారీ" అని దాని మీద సంతకం చేసిచ్చాడు. 
ఎప్పటిలా నిరుపమ్‌ చూపుల్లో తనమీద ఆరాధనాభావం తొంగిచూడడం 
గమనించింది అనన్య. మనస్సులో కొద్దిగా గర్వంగా ఫీలయింది. 

“మీకో ఐక్యు టెస్ట్‌ మా ఇంటి ' యజమాని కొడుకు వయసు ఆరు. 
అతని తండ్రి వయసెంత?” అడిగాడు. కొద్ది క్షణాలు ఆలోచించింది 
అనన్య. 

“తరి ప్లస్‌ అయి వుండచ్చు” 

“తప్పు. తేలికైన జవాబు” 

అనన్య మరికాసేపు ఆలోచించి చెప్పింది. 

“ఇలాంటి (ప్రశ్నలకి జవాబు తెలిస్తే ఇంతేనా అనిపిస్తుంది. 
తెలియనంతవరకు ఆ ఏంగిల్‌లో ఆలోచించం. మీరే చెప్పండి. ఎంత ఆ 
ఆరేళ్ల కుర్రాడి తండ్రి వయసు?” 

“ఆరేళ్ళే” 

“అదెలా సాధ్యం?” 

“అతను తండ్రి అయింది ఈ కుర్రాడు పుట్టిన క్షణంలోనేగా? కాబట్టి 
అతని వయసూ ఆరేళ్ళే. అంతకు మునుపు మొగుడు తప్ప తండ్రికాడుగా” 
అనన్య చిన్నగా నవ్వి చెప్పింది. “లాజికల్‌గా కరెక్టే” 

“ఎందుకంటే లాబికల్‌గా కరెక్ట్‌ అయిన జవాబులే వుండేలా ఇలాంటి 
ప్రశ్నలు తయారవుతాయి. గోవా విస్తీర్ణం ఎంత? అనడిగాననుకోండి 
మూడువేల ఏడువందల రెండు స్క్వేర్‌ కిలో మీటర్లన్న ఒకే ఒక్క జవాబు 
దానికి. బైది బై గోవా వెళ్ళారా ఎప్పుడైనా?” 

“లేదు. గోకర్ణం వెళ్ళినప్పుడు గోవా కూడా చూడాలి” చెప్పింది అనన్య, 

“మీరీ కాలం అమ్మాయి కారండి” 

అదేం? “గోవా వెళ్ళినప్పుడు గోకర్షం చూడాలనుకోననా? ఏం చేస్తాం! 
నాకు చిన్నప్పట్నించి దైవభక్తి... మా బామ్మ పెంపకం అలాంటిది”. 

“నాకు మి బామ్మనోసారి చూపించండి” 

సన్నగా నవ్వింది అనన్య. తనింటికి అతనికి రావాలని వుందని తెలుసు 
అనన్యకి. డైరెక్ట్‌గా మీ ఇంటికి వస్తాననకుండా ఇలా ఏదో దానికి లింక్‌ పెట్టి 
ఇంటికి ఆహ్వానించమనే అర్ధం వచ్చేలా మాట్లాడడం నిరుపమ్‌లో ఈమధ్య 


ఎ 
చుశ్రప్‌ నమెంయాం. ఇనాబక్‌ లోకిల్చగాషపే.. రయనీ బ్ర వున్నాడు, 
నుంచుసేంతు మవక్‌ నపగ్గటుంద్లా... వంటా పవక, !? 


తఠఎసతి 
యసాదం 





[0 తోస్తు సంటేత్‌ త్రో | 
క 


గమనిస్తోంది అనన్య. ఇలాగే ఓసారి మాటల్లో 'మా ఇంట్లో ఓ స్విచ్‌ వేస్తే 
ఇంకోలైటు వెలుగుతోంది. వైరింగ్‌లో ఏదో ్రాబ్దం వచ్చినట్టుంది" అని 
అనన్య అంటే, 'అయితే ఆదివారం మా కజిన్‌ని తీసుకురానా? వాడుమంచి 
ఎలక్ట్రీషియన్‌ అన్నాడు. గ 

మరోసారి 'మా ఇల్టుకొని అపార్ట్‌మెంట్స్‌ కట్టాలని ఓ రియల్‌ ఎస్టేట్‌ 
ఏజెంట్‌ వచ్చాడు. మా బామ్మ 'నో' చెప్పింది 'కోటి రూపాయలపైనే వస్తూంటే, 
ఎందుకు బామ్మా ఇచ్చేద్దాం' అనంటే వింటేనా? పైగా అమి శ్రతే కొబ్బరి, 
బొప్పాయి, అరటి చెట్టు నరికేస్తాడు వెధవ అన్నది' అని చెప్పింది అనన్య. 
వెంటనే నిరుపమ్‌ 'నాకు బొప్పాయిలిష్టం. మిమ్మల్ని కోసుకురమ్మనడం 
భావ్యంకాదుకాని ఓ ఆదివారం నే వచ్చి కోసుకోనా “అన్నాడు. 

అయితే అనన్యకి తమ పరిచయం ఇంటికి వచ్చేదాకా చేయడం 
ఇష్టంలేదు. అందుకే ఎప్పటిలా చిన్నగా నవ్వేసి వెనక్కితిరిగింది. 

“మీకు మీ బామ్మంటే చాలా ఇష్టం అనుకుంటా?” 

“అవును” అని చెప్పింది. 

తక్‌ అమ్మా నాన్నా...” అర్జోక్తిగా ఆగాడు. 

“లేరు” అని కొద్దిగా బాధగా చెప్పి అంతలోనే సర్దుకుని చిన్నగా నవ్వి 
చెప్పింది టోన్‌ 

“నేను ఫోర్త్‌క్సాస్‌లో వుండగా మా టీచర్‌ మర్నాడు మా కిష్టమైనవి 
తీసుకురమ న్నారు. అంతా టెడ్డీ బేర్స్‌, టాయ్‌ కార్స్‌, ఆట బొమ్మలు 
తెచ్చారు. నేను మా బామ్మని తీసుకెళ్ళాను. ఆవిడంటే నాకంత ఇష్టం” 

అనన్య తన సీట్లోకి వెళ్ళిపోయింది. 

నిరుపమ్‌ చిన్నగా నిట్టూర్చాడు. 

“చేసుకుంటే, అనన్య లాంటి అమా శైయినే పెళ్ళిచేసుకోవాలి' 
అనుకున్నాడు మనసులో. చక్కటి పర్సనాలిటి, మంచి అందం, తనతో 
సమానమైన జీతం. పైగా ఓ స్వంత పెద్దిల్లు, తమ పెళ్ళయితే కారు మెయిన్‌ 
టెయిన్‌ చేయచ్చు. కారులో అనన్యని తను పనిచేసే బ్రాంచిలో వదిలి 
తను తన బ్రాంచ్‌కి వెళ్ళొచ్చు. తమకి పెళ్ళయితే ఇద్దరూ ఒకే బ్రాంచ్‌లో 
పని చేయడానికి బేంక్‌ రూల్స్‌ వప్పుకోవు... నిరుపమ్‌కి అనన్యంటే ఎంతో 
ఇష్టం. కాని ఆ సంగతి డైరెక్ట్‌గా ఆమెకి చెప్పలేక పోతున్నాడు. 

కంప్యూటర్‌ కీ బోర్డ్‌ ముందు కూర్చోగానే అతను పనిలో పడిపోయాడు. 

ఏట టంట 

అనన్య తమ ఇంటి రన గురించి చెప్పిన సమయంలో ఆ రియల్‌ 

స్టే వ్యక్తి వాళ్ళింట్లో బామ్మ ముందు కూర్చుని 


“నమస్కారమమ్మా. ఎలావుంది ఆరోగ్యం? ఆ 
మధ్య మీకు బావుళ్ళేదనుకుంటా?” వినయంగా 
అడిగాడు. 

“నా ఆరోగ్యం గురించి నీకేంపనయ్యా చెప్పు. 
ఇల్టు అమ్మమనడానికే వచ్చావుకదా?” డైరెక్ట్‌గా 
అడిగేసింది బామ్మ. 

“అవునండమ్మ. అందుకూ ప్లస్‌ మీ ఆరోగ్యం 
ఎలా వుందోకూడా కనుక్కుందామ నే... నాకు 
లాంటి ఓ బామ్మ వుందమ్మా. అయితే మీకున్న 
వయసు లేదులెండి. మిమ్మల్ని చూస్తే ఊళ్ళోని మా 
బామ్మ జ్ఞాపకం వస్తూంటుంది”. 

“నేను సెంటిమెంటల్‌ కాదు సుబ్బారావ్‌. 
నువ్వెన్ని కబుర్జు చెప్పినా ఈ ఇల్టు అమ్మకానికి 
లేదు... సరా?” 

“బామ్మగారూ మీరూ చూస్తూనే వున్నారుకదా? 


1 -15 ఏప్రిల్‌ 2002 


ఈ చుట్టుపక్కల అన్నీ అపార్ట్‌మెంట్సే. అవునంటారా. కాదంటారా?” 

“అవును. అందరూ ఏడువందలు, ఎనిమిది వందల అడుగులలోతుకి 
బోర్టు వేయించుకోవడంతో మాకు బోర్‌ ఎండి పోయాకకూడా వాటిని 
చూడకుండా వుంటానా నాయనా?” 

“ఒక్క మీ స్థలంలోనే ఇల్లు... దీంట్లో ఎంత లేదన్నా నాలుగు ఫ్లోర్లకి 
ముప్ఫై రెండు ఫ్లాట్లు పడతాయమ్మా...” 

“ఒక్కో ఫ్లాట్‌కి రెండు లక్షల చొప్పున నీకు ముప్పై రెండు రెళ్ళు అరవై 
నాలుగు లక్షలు లాభం వస్తున్నప్పడు ఊరుకుంటావా? కొన్ని ఫ్లాట్టు ఫ్రీగా 
ఇస్తానంటావు. కొంత డబ్బు కేష్‌గా ఇస్తానంటావు. నాకు అదేదో పెంట్‌హౌస్‌ 
కట్టిస్తానంటావు. దానికి సెపరేట్‌ లిఫ్ట్‌ పెడతానంటావు. ఇంతేగా ప్రతీసారి 
నీ టేప్‌రికార్లర్‌లో వచ్చేది?” విసుక్కుంది బామ్మ. 

ఆమె విసుగుని గమనించినా, గమనించనట్లే చెప్పసాగాడు సుబ్బారావు. 
వ్యాపారం అనేది వాళ్ళ వంశంలో, వాళ్ళ రక్తంలో నిండిపోయి ప్రవహించేస్తోంది 
కాబట్టి పనికావడం, లాభం రావడం వాళ్ళకి ముఖ్వం. 

“మీరు చాలా నిక్కచ్చి మనిషి బామ్మగారూ. అన్ని గుర్తుపెట్టుకున్నారు. 
కాని ఒక్కటి మరిచిపోయారు. మీకు సెపరేట్‌గా కారు గేరేజ్‌ కట్టించి ఇచ్చి 
ఫోర్టుకారు కూడా కొనిస్తానన్నాను. ఈ ఆఖరి జీవితం మీరు దర్జాగా 
బ్రతకాలన్నది నా కోరిక. దానికి నా వ్యాపారానికి మీరు లింక్‌ పెట్టకండి 
బామ్మగారూ.” 

“చెప్పాకదా సుబ్బారావ్‌. నేను సెంటిమెంట్‌కి బారెడు దూరమని. ఈ 
ఇల్లు అమ్మకానికి లేదు”. 

“ఈ పాత ఇంట్లో మీ ఇద్దరే వుండడం ఈ రోజుల్లో బాలేదు 
బామ్మగారూ. దొడ్డంతా ఊడ్చకుండా రాలిన ఆకులతో ఎలావుందో 
చూడండి. పాములు చేరినా చేరగలవు” 

“ఈ మధ్య తొండలు చేరాయి. నువ్వుకాని వాటిని తోలావా?” 
అనుమానంగా అడిగింది బామ శై 

“అబ్బే లేదండి” 

“నువ్వు నన్ను బెదిరించడానికి పాముల్ని తెచ్చి మా కాంపౌండ్‌లో 
వదిలినా నాకేం భయంలేదు. ఎంచక్కా అందంగా వున్న దాన్ని చూసి 
పెంచుకుంటాను. నీకు చెప్పానా మా జాంబవతి పూర్వం పాముల్ని 
పెంచుకునేదని? వాటి ఆలనా పాలనా ఎలా చూడాలో నాకు తెలుసయ్యా, 
ఈ వయసులో కాలక్షేపానికి కాలక్షేపం 'పాము వున్నది జా(గ్రత్త' బోర్డు 
పెడితే డోర్‌ టు డోర్‌ సేల్ఫ్‌మెన్‌ మాట అటుంచి, ధొంగలు కూడా రావడానికి 
జంకుతారు”. 

“ఏమి ఆలోచనా రీతి? ఏమి వాగ్జాటి 
బామ్మగారూ మీష్షన్ష 

“కాదు మరీ”. 

“మీ మనవరాలు బేంక్‌ ఉద్యోగం చేయక్కర్లా... 
టాటా లేదా బిర్జా కంపెనీలో పనిచేసే టాప్‌ 
ఎగ్జిక్యూటివ్‌ని చేసుకోవచ్చు. మీరంతా ఏటా ఏ 
సింగపూర్‌కో షికారుకి వెళ్ళిరావచ్చు”. 

“నా ప్రిఫరెన్స్‌ హవాయ్‌ దీవులు. ఎంచక్కా 
బేతింగ్‌ డ్రస్‌లో వాటర్‌ స్కీయింగ్‌ చేయచ్చుకాని 
ఈ ఇల్టు అమ్మకానికి లేదయ్యా...” 

“మీ తదనంతరం మీ మనవరాలు ఎటూ అమ్మి 
తీరుతుంది” 

“అది దానిష్టం”. 

“ఆపని మీరే ఎందుకు చేయకూడదు? నే నిచ్చే 
అడ్యాన్స్‌తో హవాయ్‌ దీవులకి వెళ్ళి ఆర్నెల్డుండి 


1 -15 ఏప్రిల్‌ 2002 


కపం తోను 


రావచ్చు. మీ పెంట్‌ హౌస్‌ తయారయ్యే దాకా నేను మీకు జూబ్లీహిల్స్‌లో 
మంచి ఇల్లు అద్దెకి తీసి వుంచుతాను” 

“సరిగ్గా చిరంజీవి ఇంటిపక్కనే ఇల్లు అద్దెకి తీసిచ్చినా సరే. సారీ 
సుబ్బారావ్‌” 

“అన్ని స్థార్టూ ఇదే మాటా క క మీ మనసు ఏదోనాడు 
మారుతుంది. అప్పుడు యస్‌ సుబ్బారావ్‌ అంటారు” ఎంతో నమ గకంగా 
చెప్పాడు సుబ్బారావు. 

“నాకందుకే నిన్ను చూస్తే, ముచ్చట వేస్తుంది సుబ్బారావ్‌. నీ అంత 
ఆశాజీవిని నేను ఇంతదాకా చూడలేదు”. 

“నాకన్నా గొప్ప ఆశాజీవి మీరే కదా బామ గగారూ” 

“పొగడ్త కుదర్లేదు సుబ్బారావ్‌” 

“పొగడ్త కాదు కాబట్టి కుదర్లేదు. మీ వయసు తొంబభైకి చేరుకుంటోంది 
కదా. అయినా మీకు ఇంకా ఏ నూటపదిదాకానో నూట ఇరవై దాకానో 
జీవిస్తామన్న ధైర్యం వుంది చూసారూ. అదీ ఆశాజీవి లక్షణం. ఇంత 
వృద్దాప్యంలో కూడా మీరు ఎంత ఆరోగ్యంగా వున్నారో”. 

“నాకు అప్పుడే వృద్దాప్యం ఏమిటి చెప్పు? వంద దాటితే అనుకోవాలి 
కాని... నేను పక్క మీద, నా పళ్ళు పక్కనే స్టూల్‌ మీద నిద్రిస్తే వృద్దాప్యం 
వచ్చిందనుకోవాలి.టైరవడానికన్నా, రెస్ట్‌ తీసుకోవడానికి ఎక్కువ సమయం 
అవుతూంటే, వృద్దైస్యంలొకి వచ్చామనుకోవాలి. డాక్టర్టు, మందుల 
షాపువాళ్ళు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయితే వృద్దాప్యం వచ్చిందనుకోవాలి. మునుపటి 
కన్నా సగం అందంగా కనపడటానికి, ఇదివరకటికన్నా రెట్టింపు టైం మేకప్‌కి 
ఖర్చుచేస్తే వృద్దాప్యం వచ్చిందనుకోవాలి. మంచం మీంచి దిగ్గున దిగలేక 
నాలుగైదుసార్లు ప్రయత్నించాకే దిగితే వృద్దాప్యంలోకి వచ్చామనుకోవాలి. 
చెరుకుగడ కొరికితే పళ్ళుదానికి అతుక్కునే వుంటే వృద్దాప్యం మీద 
పడినట్టయ్యా. అరగంటసేపు కళ్ళజోడు ఎక్కడ పెట్టానా అని వెదికాక అది 
నుదుటిమీదకి లాక్కున్నామని తెలిస్తే, ముసలి పీనుగ అయినట్టు, 
నాకలాంటి స్థితులేం ఇంకా రాలేదు కదయ్యా”. 

న్స ఆరోగ్య రహస్యం ఏంటి బామ్మగారూ?” 

“ఈ రోజు బాధలు నిన్నటి తప్పులు. నిన్న తప్పులే చేయకపోతే, 
ఈరోజు బాధలేవుండవు కదా. అప్పుడంతా ఆరోగ్యమే”. 

“బాగా చెప్పారు”. 


- (ఇంకావుంది) 


"తంట చే పెయా[ లలు 
ఇయము6పపంటారు దే!) 


ంగతరరత్రు జీ 





నలభై ఏళ్లుగా సినీ పరిశ్రమ 
తీరు తెన్నులపై అధ్యయనం 
చేసిన రచయిత, జర్నలిస్పు, 
నటుడు 


రావి కొండలరావు 


రాసిన వ్యాసమిది 


గురియస్‌నెస్‌ నుంచి హ్యూమరొస్తుందనీ, హ్యూమరు నుంచి సీరియస్‌నెస్‌ 
పుట్టాలని - చాప్లిన్‌ మహాశయుడు చెప్పాడు. అలా, తొలినాళ్ళలో సినిమాలు 
తీసినప్పుడు వాళ్లు 'సీరియన్‌'గానే ఆలోచిస్తూ తీసినా, ఇవాళ అవి 
తలుచుకుంటే నవ్వు వస్తుంది. స్తబ్దుగా వుండవలసిన బొమ్మ తెరమీద 
కదుల్తున్నప్సుడు నాటి ప్రేక్షకుడు సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. గొప్ప 
వింత! మూకీ చిత్రాలు కథా చిత్రాలై జనాకర్షణ పొందుతున్నప్పుడు కూడా 
స్త్రీలు, (స్త్రీ పాత్రలు ధరించడానికి ముందుకు రాలేదు. కెమెరా ముందు, 
పాల వెలుగులో నిలుచుంటే తమ 'అందం*' అంతరిస్తుందని మూఢ 

విశ్వాసంలో వుండేవారుట! అంచేతనే మన దేశంలో తయారైన మొదటి 
శబ్దరహిత చిత్రం 'రాజాహరిశ్ళంద్ర' (విడుదల 1913)లో కూడా స్రీ పాత్రల్ని 
పురుషులే ధరించారు. శబ్దం లేదు గనుక, గొంతులు మగ గొంతులే అయి 
వుండాలి! 

అంతకు ముందు, విదేశాలు నుంచి మూకీ చిత్రాలు వచ్చేవి. నవ్వు 
కాదు గాని, ఓ గొప్ప విశేషం గమనించాలి. హరిశ్చంద్ర' తీసిన దాదాఫాల్కే 
అటు తర్వాత కూడా చాలా చిత్రాలు తీశాడు. అప్పట్లో దిగుమతయిన 
ముడి ఫిల్ముకి పక్కన (స్రాకెట్స్‌ (ప్రొజెక్టర్లో తిరగడానికి ఫిల్మ్‌ పక్కన 
చిల్లులు) వుండేవి కాదు. ఫాల్కే, డార్క్‌రూమ్‌ల్‌ కూచుని, వేలాది అడుగుల 
ఫిల్ముకి సమానదూరంలో చేత్తో చిల్లులు పొడిచే వాడు! ఇవాళ, ఇలా 
విజృంభించిన సినిమాకి ఆదిలో అలా విశేష శ్రమనీ, కష్టానికీ లోనయ్యారు 
పెద్దలు. 

ప్రసిద్ధ కమెడియన్‌ కస్తూరి శివరావు మొదట్లో సినిమా ఆపరేటరు. 
ఆయన కొన్ని జోక్స్‌ చెబుతూ వుండే వారు. తాను పని చేస్తున్న పెండాలు 
(అప్పట్లో సినిమా థియేటరుని అలా అనేవారు) ప్రాప్రయిటరు ఓరోజు 
తనని చెడామడా తిట్టి ఉద్యోగం పీకేశాట్ట. “దానికి కారణం - ఆ మూకీ 
సినిమా అమెరికన్‌ సినిమా. అందులో ఒక అమ్మాయి దుస్తులు 
మార్చుకుంటూ ఉంటుంది. మనకి మొత్తం బాక్‌షాట్‌ల్‌నే కనిపిస్తుంది. 
ఆ దృశ్యం రాగానే మా ప్రాప్రయిటరుగారు తెరవెనక్కి న. నించునేవాడు. 
అక్కడా అలాగే కనిపిస్తుందని ఆయనకి తెలీదు! దాంతో ఉగ్రుడై “నేను 
ఎన్నిసార్డు వెనక్కి వెళ్లినా, నువ్వు బొమ్మ మార్చేస్తున్నావు. నాకు వీపు మాత్రమే 
కనిపిస్తోంది. నీ పొగరు భరించలేను - డిస్మిస్‌” అని నేనెంత చెబుతున్నా 
వినిపించుకోకుండా ఉద్యోగం ఊడగొట్టాడు” అని చెప్పారు శివరావు. 

“అలాగే, ఒకాయన రోజూ వచ్చి ఒక సినిమా చూసేవాడు. ఎందుకు 





తననే 
[00 తస్త్యసీంటత రత 
ననన తత ాయాయా వాం. 





రోజు వస్తున్నాడు? ఆ సినిమాలో రైలు వచ్చి ఆగే దృళ్యం వుంది. “రోజూ 
అది కరెక్ట్‌ బైముకే వస్తోంది. ఏ రోజైనా ఆలస్యంగా రాదా అని అతని 
ఉద్దేశంట!” అని ఇంకో జోక్‌ చెప్పేవాడు శివరావు. మూకీ సినిమాలు 
వచ్చిన తొలిరోజుల్లో సినిమా (ప్రారంభానికి ముందు హాల్లో దీపాలు 
ఆర్చితే, జనం “దీపాలు ఆర్బకండి బాబోయ్‌, మాకు భయం” అని అరిచే 
వారట. కొన్నాళ్ళకి గాను అది సర్దుకోలేదు. అమెరికాలో మొదటిసారి 
సినిమా చూసిన వాళ్లు, హీరోయిన్‌ క్టోజప్‌ రాగానే “దగా! మోసం! ఆవిడ 
నడుమూ కాళ్లు ఏవీ?” అని గట్టిగా అరిచారట. అలాగే మన తెలుగు 
సినిమా మాట నేర్చుకున్న కొత్తల్‌, ఒక పాత్ర పద్యం చదువుతూ వుంటే 
ఇంకో పాత్ర 'రియాక్షన్‌' షాటు వేస్తే ఒప్పుకునే వారు కాదుట. పద్యమో, 
పాటో పాడుతున్న పాత్రే కనిపించాలి! 





ఈ మాటలు ఆంధ్రదేశంలో మొదట సినిమా థియేటరు కట్టించిన 
పోతిన శ్రీనివాసరావు గారు చెప్పేవారు. ఆయన చాలా మూకీలు తెప్పించి, 
ఆంధ్రలో ఆడించారు. “ఒక పౌరాణిక మూకీ చిత్రంలో భీముడికి మ 
మీసం ఊడిపోతుంది. అది ఆ సినిమా తీసిన వాళ్లు గమనించలేదు కానీ, 
(ప్రేక్షకులు గమనించారు. “మీసం ఊడీన భీముడు, మీసం జారిపోయిన 
భీముడు” అని గోల చేశారు. ఊరంతా ప్రచారం కూడా చేశారు. “ఆ 
(ప్రచారాన్ని ఖండిస్తూ, నేను ఇంకొక ప్రకటన చేయించాను. “ఇవాళ 


1- 15 ఏప్రిల్‌ 2002 





భీముడికి మీసం ఊడదు. దయచేసి రండి” అని మేళతాళాలతో 
చెప్పించాను. నేను ఆపరేటరుతో చెప్పి మీసం ఊడిన భాగాన్ని కత్తిరించేసి 
అతికేయమన్నాను. అంతే! అది ఎవరికీ తెలియలేదు గనుక, అందరూ 
సంతోషించారు” అని చెప్పారు శ్రీనివాసరావు. ఐతే, 'కదిలే బొమ్మ' జనానికి 
వింత కలిగించినా, జనం ఎక్కువగా వచ్చేవారు కాదుట. ఎదురుగా పాత్రలు 
కనిపిస్తూ పాటలూ పద్యాలూ పాడుతున్న నాటకాలకే ఎగబడే వారుట. 





“అంచేత మేము సినిమా మధ్యలో ఉచితంగా 

సోడాలు, కిల్లీలూ ఇస్తామని ప్రకటనలు వేసే వాళ్లం. 

వాటికోసమైనా జనం వస్తారేమోనని. ఊళ్లో నాటక యు స్య లేకపోతే 
ళా 


వచ్చేవారు. మొత్తానికి మూకీ చిత్రాల ప్రదర్శన నష్టాలతోనే నడిచింది” 
అని శ్రీనివాసరావు చెబుతూ వుండేవారు. 

దాదాఫాల్కే కూడా ఇలాంటి అవస్థలే ఎదుర్కొన్నాడు. 'లంకా దహనం' 
తీసినప్పుడు “నిజంగానే లంకా దహనం కనిపిస్తుంది - రండి” అన్నట్టుగా 
ప్రకటనలు చేయించాడు. హనుమంతుడు లంకను దహనం చేస్తున్న దృళ్యం 
రాగానే, ప్రొజెక్టర్‌ ముందు ఎర్రని అద్దం ముక్క పెట్టి చూపించగానే, బొమ్మ 
ఎర్రబారింది. నిజం గొనే మండుతున్న భ్రాంతి కలిగింది. 
మొదటి రోజున ప్రేక్షకుల్లో 





కొందరు “నీళ్లు! నీళ్లు” అని కేకలు కూడా పెట్టారట. ఇలాంటి ట్రిక్కే 
లా ల 
తెలుగులో వచ్చీన 'సతీసావిత్రి'కీ చేశారు. యమలోకం దృళ్యం రాగానే 
ఎర్రరంగు అద్దం ముక్క ప్రొజెక్టర్‌ ముందు పెట్టి - ఆ దృశ్యం అంతా 
ఎ(ర్రగా చూపించేవారు. 
1936లో వచ్చిన 'సంపూర్ల రామాయణం” రాజమండ్రిలో తీశారు. 
రావణుడు సీతను ఎత్తుకుపోయిన తర్వాత, రామలక్ష్మణులిద్దరూ గోదావరి 


ఒడ్డున సీతకోసం గాలిస్తూ వుంటే - వెనకాల ్రిడ్జిమీద రైలు వెళ్లిపోతూ 
వుంటుంది! ఎవరూ చూసుకోలేదు. తీసిన చిత్రాన్ని వెంటవెంటనే, డెవలప్‌ 
చేసి చూసుకోడానికి సౌకర్యాలు లేని రోజులు! అలాగే, 
తర్వాత వచ్చిన ఎన్నో పౌరాణిక చిత్రాల్లో ఎలక్టిక్‌ 
స్తంభాలు, వైర్డు, తారు రోడ్డు కనిపిస్తాయి. 
పూర్వం 





రోజుల్లో పాటలు, పద్యాలూ అక్కడి కక్కడే రికార్డయ్యేవి. నటీనటులు 
పాడుతూ నడుస్తూ వుంటే ఆర్కెస్ట్రా వారిని ట్రాలీమీద కూచోపెట్టి, 
నటీనటులతో పాటే నడిపించేవారు. 1935లో వచ్చిన 'అనసూయ' (అరోరా 
ఫిలింస్‌) లోనో, 'కుచేల'లోనో - ఒక చోట వాద్యాలు వాయిస్తున్న వారు, 
ఒక షాటులో కనిపించారని, ఆ సినిమా ఏదో సరిగా తనకి జ్ఞాపకం లేదనీ 
- సాలూరు రాజేశ్వరరావు చెప్పారొకసారి. 

మన దేశంలోని తొలిటాకీ 'ఆలంఆరా' 1931లో విడుదలైంది. సినిమాకి 
మాటొచ్చిన సంవత్సరం అది. మాట్లాడని బొమ్మ మూకీ - మాట్లాడుతుంది 
గనుక టాకీ. అప్పట్లో అందరూ టాకీ అనే వారు. ఇప్పుడు “సినిమాకి 
వెళదామా? సినిమా చూదామా?” అన్నట్టు అప్పుడు “టాకీకి వెళదామా?” 
అనే వారు, కొందరు 'బైస్కోప్‌' అనే వారు. ఇప్పటికి (గ్రామాల్లోని పెద్ద వయసు 
వాళ్లు “బయస్కోపు” అనే అంటూ వుంటారు. “ఆలంఆరా”ని తొలిసారిగా 
మద్రాసు తీసుకొచ్చినప్పుడు - రైల్వేస్టేషన్‌ జనంతో కిటకిట లాడిందట! 
“టాకీకి స్వాగతం!” పలికారట. ఆ ప్రంటు తెచ్చిన వారిని పూల మాలలతో 

గతించారట. 

అయితే వాళ్లూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్లు ఊరూరూ 
తిరుగుతూ, కాంజీవరం వెళ్తే జనం రాలేదట. ఎంచేత? అంతకుముందు 
ఒకాయన టాకీ అని చెప్పి మూకీ సినిమాయే వేసి, వెనకాల మనుషుల్ని 
నిలబెట్టి పాటలు పాడించాట్ట. అది తెలుసుకొన్న ప్రేక్షకులు మక్కెలు 
విరగొట్టారు. “ఇది అలాంటి మోసం కాదు - నిజం టాకీ! రండి, చూడండి” 
అని విశేషంగా పబ్లిసిటీ ఇస్తేగాని, జనం రాలేదు! 

సింహళ దేశం వెళ్లి జాఫ్నాలో 'ఆలం ఆరా' వేస్తే “హిందీ మాకొద్దు - 

సింహళ భాషలో వెయ్యండి” అని గోల చేశారు ప్రేక్షకులు. అలా కుదరదని, 
శబ్దం బొమ్మతో పాటే వుంటుందని ఎంత చెప్పినా వాళ్లకి అర్ధం కాలేదు. 
“అంతకు ముందు స్సీకర్టో సింహళం పాటలు వేశారు గదా, అదే స్పీకర్టో 
సింహళభాష రావడానికి ఏం రోగం?” అన్నది వాళ్ల పాయింటు. 

నెల్లూరులో 'ఆలంఆరా' వేసినప్పుడు ఇంటర్వల్‌లో ఒక లాయరుగారి 
టాకీ మనుషుల్ని కలిసి “టెస్టిక్‌ బాగా పెరిగింది. బొమ్మ కదలడం, మాట్లాడ్డం 
బాగుంది. మీరు ఉత్తర హిందూ దేశంలో హిందీ మాట్టాడించండి. ఇక్కడ 
మాత్రం తెలుగులో మాట్టాడించండి. ఇంత టెక్టిక్‌ తెలిసిన వాళ్లు - మీకు 
అదేమంత కష్టం కాదు. కనీసం మా నెల్లూరులో నయినా, మీ సినిమా 
చేత తెలుగు మాట్టాడించండి” అన్నది ఆ లాయరుగారి రిక్వెస్టు. ఇలాంటివే 
ఇంకా ఎన్నో తొలినాళ్ల విశేషాలు, వింతలూ! ణా 


కాయాలి 
[ఈం తస ఫంగస్‌ రత టా 
[తం ఆవ వాడల. 





రొంపసందడూ - హైడ్‌నూస్టర్లూ 


టల పోటీల పందాల్లో ఓడిపోయాక రాంపండు అనంత్‌ దగ్గరికి వచ్చి 
భోరుమన్నాడు. “ఆ హెడ్‌ మాష్టారు పరంధామయ్య నా కొంపముంచాతడ్రా. 
అచలపతి వెళ్లి తప్ప చేసినట్టూ, అది బప్పకున్నట్టూ నటించడం ఏమిటి? 
ఈయన అది నమ్మేసి మొదట వచ్చిన ఐదుగురినీ డిన్‌క్వాలిఫై చేసేసి ఆరో 
అమ్మాయికి స్రైెజు ఇచ్చేయడమేమిటి? అటు తిరిగి, ఇటు తిరిగి నా జేబు 
తొల్లగొట్టేశాడు దుర్మార్గుడు. ఘోరంగా దెబ్బతినేశాను.” 

అనంత్‌ పదార్చబోయేడా. “ఈ హెడ్‌ మాష్టార్ల వరన నీకు 
తెలియనిదేముంది?” అంటూ! రాంపండుకి ఉక్రోషం వచ్చింది. “నాకొళ్ళు 
మండిందంటే మా పాత హెడ్‌ మాష్టారు రామబ్రహ్మం గారిని నొక్కేసినట్టు నొక్కి 
పారేయగలను ఏమనుకుంటున్నాడో” అంటూ రంకెలేశాడు. దాంతో అనంతీకి 
గతం ఒక్కసారి కళ్లముందు తిరిగినట్టయింది. 


అప్పట్లో రాంపండు “జల్సా” అనే ఓ చిన్న 
పత్రికకి ఎడిటరుగా పని చేసేవాడు. అనంత్‌ ఓ 
రోజు అతన్ని చూడడానికి వెళ్లినప్పుడు రాంపండు 
ఓ కవయిత్రితో (ప్రేమలో పడ్డట్టు తెలిసింది. అదీ 
అనుకోకుండా...! 

అసలు ఆవేళ పొద్దున్నే అనంత్‌కి, అచలపతికి 
ఓపాటి మనస్ఫర్ధ వచ్చింది. ముందురోజు 
ఎగ్జిబిషన్‌లో ఓ పూలకూజా కనబడితే హాల్లో పెట్ట 
వచ్చని అనంత్‌ కొని తెచ్చాడు. అది హుందాగా 
లేదని, హాల్లో పెట్టించుకునే అర్హత దానికి లేదని 
అచలపతి వాదం. 

“ఇదిగో చూడు అచలపతీ, నువ్వు నేను 
వేసుకునే (డ్రస్సు దగ్గర్నించి, బూట్ల దగ్గర్నుంచీ 
అన్నిటినీ శాసించాలని చూసినా సహించాను. 
కానీ ఈ న్హవర్‌వేజ్‌ విషయంలో మాత్రం 
ఎవ్వరిమాటా వినదలచుకోలేదు” అంటూ 
అనంత్‌ ధాటీగా చెప్పేసి బయటకు వచ్చేసేక ఎటు 
వెళ్ళాలో తేల్చుకోలేక అనుకోకుండా రాంపండు 


ట్ర 


ఆఫీసువైపు నడక సాగించేడు. 

ఓ పత్రిక ఎడిటరు దగ్గరికి వెళితే వచ్చే 
సహజమైన ప్రశ్న “మా లేటెస్టు ఇస్యూ చదివేవా?” 
అని. హృదయమున్నవాడు, పైగా ఎడిటరుకి 
స్నేహితుడైనవాడు దానికి 'లేదు' అని చెప్పలేడు. 
అవునని చెప్పాలంటే పత్రిక చదవాలి. లేకపోతే 
“అది బాగుందా? ఇది బాగుందా? దానికంటె ఇది 
బాగుందా? లేక దీనికంటె అది బాగుందా?” అని 
ఎదురయ్యే సవాలక్ష ప్రశ్ళలకు జవాబు చెప్పడం 
కష్టం. “జల్సా” పత్రిక చదివి ఆరోగ్యం పాడు 
చేసుకోవడం. కంటె ్రెండైనా రాంపండుని 
తవ్చించుకు తిరగడవే మంచిదన్న 
అభిప్రాయంతో అనంత్‌ అతని ఆఫీసుకి వెళ్లడమే 
మానుకున్నాడు. 

కానీ ఆవేళ అచలపతి గొడవతో మతిపోయిన 
అనంత్‌ కాస్సేపటికి “జల్సా” ఎడిటర్‌ గుమ శం 


దగ్గర తేలేడు. అది “ప్రైవేట్‌” అని రాసి ఉన్న 


గుమ్మం. ఎడిటర్‌కి అత్యంత సన్నిహితులు 


తతత 
[టం తోస్తు లంసీత్‌ లీత్తో 
తట తత్‌ 


మాత్రమే రాదగిన ద్వారం. తక్కినవాళ్లందరూ 
దానికి ఎదురుగా ఉన్న ఆఫీసులోకి వెళ్లి వేరే ద్యారం 
ద్వారా ఆ రూమ్‌లోకి రావాలి. అనంత్‌ ఎడిటర్‌ 
(ఫ్రెండు కాబట్టి ఈ ద్వారం ద్వారా వెళ్లడానికి 
ఎవరూ అభ్యంతరపెట్టరు. కానీ అనలు 
అభ్యంతరం ఎడిటరు దగ్గర్నుంచే వస్తుంది - 
వచ్చినవాడు అతని పత్రిక చదవకుండా 
చేతులూపుకుంటూ వచ్చేడంటే! 

అందుకే అనంత్‌ వెళుతూనే రాంపండుని 
కం(గ్రాట్యులేట్‌ చేసేశాడు. “నీ లేటెస్టు ఇస్యూ 
(బ్రహ్మాండంగా ఉందోయ్‌! అవునుగానీ మీ 
బాబాయ్‌ ఎలా వున్నాడు? నీ పాకెట్‌మనీ ఏమైనా 
పెంచాడా? లేక ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి 
అక్కల్లేదన్నాడా...?” 

మాటమార్చడానికి రాంపండు ఒప్పుకోలేదు. 
“పత్రిక నీకు నిజంగా నచ్చిందా?” 

“ఆహార 

“మొత్తమంతా....?” 

“ముఖ్యంగా ఆ కవిత లేదూ-“ఏకాంతం”!?” 

“అక్షరం, అక్షరం ... ఆణిముత్యం” 

“మాస్టర్‌ పీసు కదా” 

“అవును (.బవామాండం... ఇంతకీ 
ఎవ(ర్రాసారు?” అన్నాడు అనంత్‌ ఇకపై ఎలా 
మెచ్చుకోవాలో తెలియక. 

రాంపండుకి ఒళ్లు మండిపోయింది. “కింద 
పేరు వేశాంగా” అని విసుక్కున్నాడు. 

“పేరు మర్చిపోయానులేరా...” అనంత్‌ 
సర్దుకున్నాడు. 

“ఆ కవిత... ఆ అద్భుతమైన కవిత... 
రాసినది” ఒక్కసారి ఆగి ఉపిరి పీల్చుకుని 
రాంపండు ఎనౌన్స్‌ చేశాడు. - “సుమనోహరి” 


1-15 ఏప్రిల్‌ 2002 


రాంపండు ఆ పేరు ఉచ్చరించిన తీరు 
చూస్తేనే అనంత్‌కి అనుమానం వచ్చింది. 
రాంపండుకి మళ్లీ ప్రేమరోగం పట్టుకుందాని. 
కాస్సేవట్టోనే రోగ నిర్దారణ కూడా 
అయిపోయింది. రాంపండు మళ్ళీ (ప్రేమలో 
పడ్డాడు! సుమనోహరి ఎంత మనోహరంగా 
ఉంటుందో' పావుగంట సేపు విన్నాక అనంత్‌ 
అడిగేడు. 

“ఇంతకీ నీ ప్రేమ గురించి ఆమెకు చెప్పావా?” 

“లేదు. చెప్పలేదు. నాకు భయంగా వుంది”. 

“భయం నీకెందుకురా? నిన్ను ప్రేమించే 
వాళ్లకుండాలి గానీ” అని అనంత్‌ వాదించినా 
రాంపండు వినలేదు. సుమనోహరి ఒక దేవతట. 
ఆమె ముందు రాంపండు ఒక క్రిమిట... కాదు 
క్రీటకంట... కాదు పిపీలికంట. ఆమె చెయి 
పట్టుకునే అర్హత లేదట. చెయ్యేమిటి? ఆమె 
ఎదుట నిలబడే అర్హత కూడా లేదని రాంపండు 
ఎనౌన్స్‌ చేసాడు. 

“నువ్వు సన్నాసివే కానీ మరీ అంత సన్నాసివి 
కావ”ని అనంత్‌ చెప్తాండగానే ఒక పెద్దాయన 
తలుపు తోసుకుని జబర్రస్తీగా వచ్చాడు. భారీ 
మనిషి పంచె లాల్ఫీ, పైమీద కండువా, చేతిలో 
చేతికర్ర, కంచుకంఠంతో “ఒరే రాంపండూ” 
అంటూ రాగానే రాంపండు ఠపీమని లేచి 
అటన్షన్‌లో లేచి నుంచున్నాడు. ఆయన 
బ(ర్రుమని కుర్చీ లాక్కుని కూచుని, “ఊ కూచో” 
అనేదాకా రాంపండు కూచోలేదు. అదీ కుర్చీ 
అంచుమీదే కూచున్నాడు. ఏ క్షణంలోనైనా లేచి 
కుర్చీమీద నిలబడడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు. 

“ఇదిగోనోయ్‌, ఇంకో వ్యాసం నీ కోసం 
(ప్రత్యేకంగా రాసి పట్టుకొచ్చా. “చోళుల కాలంలో 
చోళ్లు తిన్నారా? లేదా?” అని వ్యాసం పేరు. 
జా(గ్రత్తగా చదివి అచ్చేయి. అక్కడా, ఇక్కడా 
పారేయక, నీకు చిన్నప్పటినుండి (శ్రద్ద తక్కువ. 
రెండ్రోజులకోసారి ఎక్కాలపుస్తకం పారేసుకునే 
వాడివి, మూడు రోజులకోసారి వలక 
విరక్కొట్టుకునేవాడివి. ఇది చదివేటప్పుడు 
కాగితాలు నలిగిపోకుండా చదువు” అని 
ఆర్డర్లీస్తున్నాడు ఆ వచ్చినాయన, పక్కనే ఉన్న 
అనంత్‌ అనే మానవుడి ఉనికే పట్టించుకోకుండా! 

పుత్రకామేష్టి యాగం చేసాక పాయసం 
కుండని అందుకున్నంత భయభక్తులతో 
రాంపండు అది అందుకున్నాడు. కానీ 
వచ్చినాయన తృప్తి పడ్డట్టు లేదు. “ఇప్పుడు బాగానే 
తీసుకుంటావ్‌. తర్వాత దానికి ఇవ్వాల్సిన గౌరవం 
ఇవ్వవ్‌, కితం సంచికలో 'శాతవాహనుల కాలంలో 
సనాతన వాహనాలు” వ్యాసం ఎక్కడో లోపలి 
శేజీల్లో వేశావ్‌. ఇదయినా కాస్త అందంగా, 
అందరూ చదివేచోట వేయి. నా ఫోటో అదీ 
కావాలంటే ముందే అడుగు. అఖరి క్షణంలో 


1 - 15 ఏప్రిల్‌ 2002న 









వెతకాలంటే కష్టం. ఇవన్నీ చెబుతున్నానంటే 
సంపాదకుడిగా నీ స్వేచ్చను హరిస్తున్నానని 
అనుకోవద్దు. నీకు తెలియదు కదాని, నా 
నర్చాడెంటువి కదాని అభిమానంతో 
చెబుతున్నానన్నమాట. నువ్వు కలర్‌ఫాటో వేసినా, 





బ్బాక్‌ అండ్‌ వైట్‌ వేసినా నీ ఇష్టం. అది 
నిర్ణయించుకునే హక్కు నీదే! వస్తా”. 

ఆయన వెళ్లగానే రాంవండు జుట్టు 
పీక్కోవడం, తలకాయ టేబుల్‌మీద పెట్టి వెక్కి 
వెక్కి ఏడవటం జరిగింది. అతన్ని ఓదారుస్తూ 
అనంత్‌ సేకరించిన నమాచారం ఇదీ - 
వచ్చినాయన రామబ్రహ్మం. రాంపండుకి 
ఎలిమెంటరీ స్కూల్లో హెడ్‌ మాష్టారు. ఈ 
పత్రికలో వాళ్ల మనవరాలి పెళ్లి సంబంధం 
గురించి ప్రకటన ఇవ్వడానికి వచ్చి రాంపండును 
చూశాడు. ఇక మనవాడే కదాని ఎస్సేల మీద 
ఎస్సేలు రాని వడేన్తున్నాడు. వేయమని 
దండిస్తున్నాడు. “జల్సా” అని పేరుపెట్టిన పత్రికలో 
ఇంత సీరియస్‌ విషయాలేమిటని పాఠకుల గోల. 
ఆ ఉత్తరాలు పబ్లిషర్‌ కంటపడితే ఉద్యోగమే 
ఊడుతుందని రాంపండు గోల. 

“ఇలాంటివి రాయక్కరలేదని చెప్పేయ 
లేకపోయావా?” అడిగేడు అనంత్‌. 

రాంపండు దెబ్బతిన్నట్టు చూశాడు. “నీ 
ఎలిమెంటరీ స్కూలు హెడ్‌ మాష్టరు ఇప్పుడు నీ 
ఎదుట నిలబడితే నీకెలా అనిపిస్తుంది?”. 

“దెయ్యాలను నమ్మాలనిపిస్తుంది. ఆయన 
చచ్చిపోయి పదేళ్లయింది.” 

“చచ్చి మనను బతికించిన వాళ్ల సంగతి 
కాదురా. చావకుండా మనల్ని చంపుకుతినే 
రామబ్రహ్మం లాటివాళ్ల గురించి చెబుతున్నా. 
ఆయన నా కళ్లైదురుగా కనబడగానే నేను 
నాలుగోక్టాసు కుర్రాడిలా మారిపోతాను. ఆయన 
ఎప్పుడు బెత్తం ర్సుళిపిస్తాడో, నేనెప్పుడు బెంచీ 
ఎక్కాల్సి వన్తుందోనన్న భయం నన్ను 
ఆవహిస్తుంది. 'యస్పర, యస్నర తప్త 


సరో తప్త 
[ఈం తోస్తు. పంసీత్‌ అత్తో 


ఇంకో మాట రాదు. ఆయన జేబునిండా, 
సంచీనిండా చోళుల గురించి, పల్లవుల గురించి 
రాసుకొచ్చి అచ్చు వేయమని చంపుతాడు. 
వేయకపోతే వీపు బద్దలు కొడతాడేమోనని భయం. 
మా పబ్లిషరు ప్రస్తుతం ఫారిన్‌ వెళ్లాడు. వెనక్కి 
వచ్చి ఇవి చూశాడా, నా ఉద్యోగం పోవడం 
ఖాయం. ఒరే నేనేం చేయాలో తెలియటం 
లేదురా” అంటూ రాంవండు కళ్లనీళ్లు 
పెట్టుకున్నాడు. 
ఇంటికి రాగానే అచలపతి కనబడడంతో 
పొద్దున మనసృర్థలను పక్కకు పెట్టి రాంపండు 
సమస్య గురించి డిస్కస్‌ చేశాడు అనంత్‌. “ఆ 
నమన్యకు వమవూలకారణ౦ కూడా 
కనిపెట్టేసేినోయ్‌. రాంపండుకి ఒక విధమైన 
కాంసెక్స్‌తో బాధపడుతున్నాడు. అది కలగడానికి 
కారణం ఆ హెడ్‌మాష్టర్‌. ఆ కాంప్లెక్స్‌ వల్లనే 
రాంపండు ఆ సుమనోహరికి తన (ప్రేమను 
వెల్లడించలేకపోతున్నాడు. తనను తాను 
తక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. ఆ 
కాంస్లైక్స్‌ను ఏదో అంటారయ్యా, చట్టున గుర్తుకు 
రావటం లేదు...” 

అచలపతి అందించాడు. “ఇంగ్లీషులో 
ఇన్‌థీ రియారిటీ కాంస్టెక్స్‌. తెలుగులో 
ఆత గన్యూనతా భావం”. 

చూడగానే “కరక్టుగా చెప్పేవయ్యా. మన 
మానసిక బలహీనతలన్నిటికి అదే మూలకారణం. 
ఎవరిదాకానో ఎందుకు నా మట్టుకు నాకే ఆ 
కాంప్లెక్స్‌ ఉంది తెలుసా? మా పెద్దత్తయ 
లేదూ....? మాంకాళి అత్తయ్య. తనని చూడగా 
చిన్నవ్వుడు నాచేత 13వ ఎక్కం అవృ 
చెప్పేంచుకున్నప్పుడు పిక్కపాశాలు పెట్టిన సంగతి, 
తన ,సెంటుబాటిల్‌ పగల కొట్టినప్పుడు నా వీపు 
బద్దలు కొట్టిన సంగతి, ఆముదం తాగనని 
మొండికేస్తే చింతబరిక పెట్టి కొడతానన్న సంగతి 
- ఇవన్నీ గుర్తుకు వచ్చి వణికిపోతాను. 
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో మునిగిపోతాను. “సరే 
అత్తయ్యా, అలాగే అత్తయ్యా” తప్ప మరోమాటే 
రాదు నానోటివెంట. ప్రస్తుతం రాంపండు తన 
హెడ్‌మాష్టారు రామబ్రహ్మం వల్ల అదే విధంగా 
బాధపడుతున్నాడు. ఆ కాంపెక్స్‌ పోగొడితే తప్ప 
రాంపండు ఓ ఇంటివాడవడు....”. 

అచలపతి గొంతు సవరించుకున్నాడు. “సర్‌, 
నా ఉద్దేశ్యంలో అటునుండి నరుక్కురావడం 
మంచిదంటాను..” 

“అంటే రామబ్రహ్మంగారి సుపీరియారిటీ 
కాంప్టైక్స్‌ తగ్గించమనా పై ఉద్దేశ్యం? అబ్బే, అది 
చాలా హెచ్చుమోతాదులో ఉందయ్యా. నా 
అంతటి వాడు పక్కన కూచున్నా పట్టించుకోలేదు 
తెలుసా?” 

“సర్‌, నా ఉద్దేశ్యం అదికాదు. రాంపండుగారు 





ఎంతో గొప్పగా భావించే సుమనోహరి ఒక వేళ 
ఆయన (ప్రేమను అంగీకరించిందనుకోండి. 
అప్పుడు కలిగే ఉత్సాహంతో ఆయన 
రావ(బ్రహ్మాంగారిని తీని అవతల 
పారేయగలుగుతారు”. 

“ఆడదాని అంగీకారం మగవాడిలో అంత 
ఊపు కలిగిస్తుందని ఒప్పుకుంటాను. కానీ 
అసలు రాంపండు తన (ప్రేమను వ్యక్తపరిస్తే కదా, 
సుమనోహరి అవుననడానికి, కాదనడానికి...” 

“దానికి ఎప్పటినుండో కథల్లో వాడిన 
ఫార్ములా ఉంది కదా సర్‌, రాంపండుకి 
ఆక్సిడెంటు అయిందని తెలియబరిస్తే 
సుమనోహరి పరుగు, పరుగున వచ్చి...” 

“అచలపతీ, నీ బుర్ర బొత్తిగా బూజు 
పట్టిపోయిందోయ్‌. రాంపండు ఏ లారీ 
కిందో వడేదాకా ఆగి అవ్పుడు 
సుమనోహరికి చెప్పి, ఆమె వచ్చి కన్నిళ్లు 
పట్టుకుని “నీతోటే నేనూ చితి 
నెక్కుతాన'ని అని... నేనే 
పతివ్రతనయితే నాకు కట్టబోయే 
మంగళసూత్రం నిలిపే భారం మీదేనని 
దేవుళ్లను నిలదీసి... ఆ తర్వాత 
పెళ్ళా న ఆవె 
ఆత్మవిళశ్వాన 0౦తో ల్లి 
రామ(బ్రహ్మంగారిని... అబ్బో... 
ఇదంతా ఈ దశాబ్దంలో అయ్యే పని 
కాదు. కానీ నేనింకో మంచి ఐడియా “స్లో 
చెప్తాను విను. అంత గొప్ప ఐడియా 
నాకు ఎలా వచ్చిందో ఆ సంఘటన కూడా 
చెప్తాను విను. రేపు నా జీవిత చరిత్ర 
రాద్దామని నీ కనిపిస్తే, విషయం 
అందుబాటులో ఉంటుంది”. 

అచలపతి తల వంచాడు. “కానీయండి సర్‌” 
అన్నాడు. అదేవుంత ఎంకలేజింగ్‌గా 
అనిపించకపోయినా అనంత్‌ తన కథ 
కొనసాగించాడు. “చూడు అచలపతీ, నేను మా 
మాంకాళి అత్తయ్య గురించి చెప్పాను కదా, నాకు 
ఆవిడంటే భయం పోయిన ఘడియ ఒకటుంది 
తెలుసా? నువ్వు నమ్మవు కానీ అప్పుడు నేను 
“ఏవిటీవిడ గొవ్ప?*” అనుకున్నాను. 
జరిగిందేమిటంటే మేమంతా కలిసి నార్తిండియా 
టూరుకెళ్లి ఓ హోటల్‌లో దిగినప్పుడు మా 
అత్తయ్య ముత్యాల హారం పోయింది. ఆ గది 
తుడవడానికి వచ్చిన పనిపిల్లే తీసిందని అత్తయ్య 
వెళ్ళి హోటల్‌ మేనేజరుకి ఫిర్యాదు చేసింది. అంతా 
కలిసి ఆ పనిపిల్లను నానాహింస పెట్టిన తర్యాత 
ఆ హారం అత్తయ్య పెట్టోనే కనబడింది. అప్పుడు 
ఆ పనిపిల్ల, దాని కంటె ఎక్కువగా ఊరపందిలా 
ఉన్న ఆ హోటల్‌ మేనేజరూ కలిసి హిందీలో మా 
అత్తయ్యను తిట్టిన తిట్టు వినితీరాలి. అత్తయ్యకు 


గ్ర 


హిందీ రాకపోయినా తిట్టజోరుకి అడిలిపోయింది. 
సగం, సగం అర్ధమయి నేను ఆశ్చర్యపడ్డాను - 
అత్తయ్యను ఇంతలా తిట్టినా ఫర్వాలేదాని. 
వర్షంలో తడిసిన పిల్లిలా అత్తయ్య వణుకుతుంటే 

నాకు ఆవిడంటే అస్సలు భయం పోయింది... 
అచలపతి కథనానికి అడ్డు వచ్చాడు. హ్‌, 
అంటే మీకు ఆవిడంటే ఇప్పుడు 


















భయం పోయిందా సర్‌?” 

అనంత్‌ విసుక్కున్నాడు. “పోయిందో, లేదో 
నీకు తెలుసు అచలపతీ. కొంతకాలం తర్వాత 
మళ్లీ తిరిగివచ్చింది. కానీ కొంతకాలం పాటు 
ఆవిడంటే లెక్కలేకుండా తిరిగాను. ఇక్కడ 
పాయింటేమిటంటే ఒక మనిషిని నిస్సహాయ 
స్థితిలో చూసినప్పుడు మనకు వాళ్లంటే భయం 
పోతుంది. ఉదాహరణకి ఓ కంపెనీలో పనిచేసే 
వాడికి వాళ్ల జనరల్‌ మేనేజరంటే భయం అనుకో. 
కానీ ఓ జనవరి ఫస్టు నాడు ఆయన తప్ప తాగి 
రోడ్డు పక్కన పడి వున్నాడనుకో. అప్పణ్నుంచి 
ఆయనంటే భయం పోతుందా, లేదా....?” 

“అంటే జనవరి 1 దాకా ఆగి... రామబ్రహ్మం 
గారిని తప్పుతాగించి....” 

“అచలపతీ నా మాటలు నాకే అప్పగించాలని 
చూడకు. ఆ లోపునే రామబ్రహ్మాన్ని ఇంకోలా 
నిస్సహాయ స్టితిలో నెడతాను. వెళ్లి మూడు కిలోల 


[90 ఈస్త్య. సంత తత్త 
తతత తతత | 









శుభ్రమైన మైదా పిండి తీసుకురా.” 

“మైదానా?” అనంత్‌ బుర్ర ఎటుపోతుందో 
అంతటి వేధావి అచలవతి కూడా 
ఊహించలేకపోయాడు. 

“అవును. నాదో (బ్రహ్మాండమైన ప్లానుంది. 
రామబ్రహ్మం ఇవాళ మూడు గంటలకు వస్తానని 
చెప్పాడు. ఆ టైముకి రాంపండుని ఆఫీసులో 
ఉండమని ఆర్డరేశాడు. రాంపండు రూముకి 
డైరెక్టుగా కాకుండా ఆఫీసులోంచి వెళ్లేదారి మరోటి 

వుందని తెలుసుగా. ఆ వేళకు ఆ గుమ్మం పైన 
మైదాపిండిమూట ఏర్పాటు చేసి పెడతాను. 

ఆయన వచ్చి తలుపు తీయగానే ఆ 

పిండిమూట నెత్తిమీద పడుతుంది. ఒళ్లంతా 

పిండి కొట్టుకుపోయిన రామబ్రహ్మాన్ని 
ఒక్కసారి చూస్తే చాలు. 

రాంపండు భయం అంతా 


పటాపంచలయిపోతుంది.” 
జ 


మర్నాడు మధ్యాహ్నం రెండు నలభై అయిదు 
నిమిషాలకు మొదటి అంతస్తు మెట్లెక్కి అనంత్‌ 
“జల్సా” ఆఫీసుకు చేరడం, ముందు గదిలో ఉన్న 
ఆఫీసుబాయికి గంటదాకా రావద్దని లంచంపెట్టి 
అక్కడి నుండి తరిమేయడం, కుర్చీ లాక్కొని 
స్కూలు రోజుల్లో టీచర్లను ఏడిపించిన కళను 
గుర్తుకు తెచ్చుకుని పిండిమూటను జా(గ్రత్తగా 
తలుపుమీద బ్యాలెన్స్‌ చేసి పెట్టడం జరిగింది. 

తన ఆనవాళ్లు తుడిపేసి, ఏమీ తెలియనట్టు 
ఆ (ప్రమాద నలం నుండి బయటవడి, 
అరగంటసేపు రోడ్డు మీద చక్కర్లు కొట్టి మూడుం 
పావుకి రాంపండు గదికి చేరి చూడబోతే 
రాంపండు లేడు. పైగా రామబ్రహ్మం మాత్రం 


1 - 15 ఏప్రిల్‌ 2002 


చిర్రుబుర్రులాడుతూ కూచున్నాడు. మూడు 
గంటలకు ఉండి తీరాలన్న హెడ్‌మేష్టారు మాట 
జవదాటగల ధైర్యం రాంపండు కెలా వచ్చిందన్న 
ఆశ్చర్యంతో బాటు రామ(బ్రహ్మంగారి ఒంటి మీద 
మైదా అవశేషాలు కూడా కనబడకపోవడం 
అనంత్‌ను ఆశ్చర్యపరిచింది. మంచీ, మర్యాదా 
లేకుండా ఆయన కూడా తనలాగే ఎడిటర్‌ నే 
ఎంట్రన్సులోంచి గదిలోకి దూరి ఉంటాడను 
కున్నాడు. 

“మీరు ఆఫీసు గదిలోంచి రాలేదా?” అన్నాడు 
అనంత్‌ మాట కలుపుదామని ప్రయత్నిస్తూ, 

రామబ్రహ్మం చదువుతున్న పేపరులోంచి 
తలెత్తి చూశాడు. “మీరేదో అన్నట్టున్నారు” 
అన్నాడు కటువుగా. ఇక అనంత్‌కు నోరు 
పెగలలేదు. తనూ ఇంకో పేపరు తీసి చడామడా 
చదివేయడం మొదలెట్టాడు. 

ఓ పావుగంట పోయాక రాంపండు విజిల్‌ పాట 
వినబడింది. కొన్ని సెకండ్లలో కనబడ్డాడు కూడా. 
(క్రితంసారి చూసిన రాంపండుకీ, ఈసారి చూసిన 
రాంపండుకీ కనబడ్డ దారుణమైన తేడా చూపి 
అనంత్‌ తెల్లబోయేడు. రామబ్రహ్మం కూడా. 
ముఖ్యంగా రాంపండు తనని పిలిచిన పిలుపు విని 
మరీ తెల్లబోయేడు. 

“కాస్త లేటయ్యింది గురూ గారూ ఏమను 
కోకండి”. 

రామ(బ్రహ్మానికి ఒళ్లు మండిపోయింది. 
“కాస్తేమిట్రా రాంపండూ, నేను నిన్ను మూడు 
గంటలకు ముందే ఉండమన్నానా? లేదా? 
నాకిలాగ గంటల తరబడి వెయిట్‌ చేయడం 
అలవాటు లేదు.” న 

రాంపండు కోపం తెచ్చుకోలేదు. “సారీ 
అన్నానుగా. ఇంతకీ మీకు కావల్సిందేమిటి? నిన్న 
వట్టుకువచ్చిన ఆర్టికల్‌ ఎలా వుందని 
అడగడానికేగా? నా సమాధానం రెడీగా ఉంది. 
నాకేం నచ్చలేదు. మా పత్రిక నరదాగా 
ఉండాలనుకొనేవాళ్ల కోసం పెట్టింది. ఈదురో 
దేవుడా అనుకునే వాళ్ల కోసం మార్చినప్పుడు 
కనబడం...” 

“రాంపండూూ, నువ్వేం మాట్లాడు నీకే 
సరిగ్గా తెలుస్తున్నట్టు లేదు. అసలలాటి ఆర్టికల్‌ 
వేసుకునే అర్హత మీ పత్రికకు లేకపోయినా పోనీ 
ఏదో శిష్యుడివి కదాని...” 

“నో థాంక్స్‌. ఇదిగో మీ వ్యాసం. అర్హత 
ఉన్నచోటే ఇచ్చుకోండి. ఇక నా సలహా వినండి. 
ఇలాగే రాస్తూ పోతే, మీరూ కొన్నాళ్ళకి బాగా 
రాయగలరు. ప్రాక్టీసు చేస్తూండండి. పత్రికలకు 
పంపుతూండండి. ఎవడైనా పొరబాటున 
వేసేడనుకోండి. ఇంకోటి వంవండి. 
తిక్కకుదురుతుంది వాడికి. తిప్పి కొట్టాడను 
కోండి. ఎడిటర్ని మార్చి చూడండి. రైటర్‌గా మీ 


భవిష్యత్తు ఎలా వుందో నేను అతి (శ్రద్దగా 
గమనిస్తూంటానన్నమాట మర్చిపోకండి.” 

పళ్లు పటపట కొరుకుతూ రామబ్రహ్మం 
వెళ్లిపోగానే అనంత్‌ ఉత్సాహం పట్టలేకపోయాడు. 
“ఏమిట్రా ఇది? నీకింత ధైర్యం ఎక్కణ్నుంచి 
వచ్చింది? నువ్వు నువ్వేనా లేక ఏదైనా 
డబుల్‌రోలా?” 

“అవన్నీ చెప్పే తీరికలేదు. సుమనోహరిని 
ఇవాళే డిన్నర్‌కి తీసుకెళుతున్నాను. తయారవ్వాలి. 
పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంది. కానీ పెళ్లి జూన్‌ 
తర్వాతేనట. తను రాస్తున్న పద్యకావ్యం 
అప్పటిదాకా పూర్తవదట. కానీ నాకు మేరేజ్‌ గిఫ్ట్‌ 
ఇవ్వడానికి నువ్వు అప్పటిదాకా ఆగక్కర్లేదు. 
ముందే ఇచ్చేసి సేదు పుచ్చుకో.” 

“ఏమిటి? నువ్వు ఆ అమ్మాయితో నీ ప్రేమ 
గురించి చెప్పడం.... పెళ్లి గురించి మాట్టాడ్డం... 
ఇవన్నీ ఎప్పుడురోయ్‌?” 

“విపులంగా చెప్పడానిక్కిటైము లేదు. వివరాలు 
కావాలంటే మీ అచలపతి నడుగు. నాతో బాటే 
వచ్చి రోడ్డుమీద వెయిట్‌ చేస్తున్నాడు. ఇక నేను 
ప్రేమ గురించి చెప్పడమంటావా... తనునా 
మీదకు ఒంగి ఆతృతగా చూసినప్పుడు నా 
దగ్గరనుండి. ఒకే ఒక్కమాటకై తను 
ఎదురుచూస్తోందని నాకు తెలిసి పోయింది. ఆ 
మాటే 'ఐ లవ్‌ యూ! ఇంకెందుకు ఆలస్యం? 
అనేశా!” 

“ఆగాగు. మరీ స్పీడుగా వెళ్లిపోతున్నావ్‌. ఆ 
అమ్మాయి నీ మీదకు ఒంగి ఆతృతగా 
చూడడమెందుకు?” 

“నీకు బుర్రలేదురా, నేను నేల మీద పడివుంటే 
ప్రాణం ఉందో లేదో చూడడానికి ఒంగి చూస్తారా, 
చూడరా? నీదో మట్టిబు[ర్రరా బాబూ. నీకు 
చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు. నా టైము 
వేస్టు చేయకు”. రాంపండు పరుగు పెట్టుకుంటూ 
వెళ్ళిపోయాడు. 

అనంత్‌ బు(ర్ర తిరగనారంభించింది. 
ఎలాగోలా మెట్టు దిగి రోడ్డు మీదకి వెళ్లే సరికి 
అచలపతి కనబడ్డాడు. “ఈ రాంపండు గాడు 
ఏడయ్యా? నిన్ను ఏదో అడగమంటాడేమిటి?” 
అని అడిగాడు విసుగ్గా. 

“దేని గురించి అడగమన్నారు సర్‌? 
సుమనోహరి, ఆయన మనింట్లో కలుసుకున్న 
దృశ్యం గురించా?” 

“మధ్యలో మనింట్లో కలుసుకోవడమేమిటి?” 

“రాంవండు. గారికి మనింట్లోనే 
ఏక్సిడెంటయిందని వీ పేరుతో నేను 
నుమనోహరిగారికి ఫోన్‌ చేశాను కాబట్టి 
సుమనోహరి గారు అక్కడికే వచ్చారు”. 

“వచ్చి ఏక్సిడెంటు జరగలేదని తెలిసి 


తతత! 
[పం రో _ ఏంగేత అత్తో 


మండిపడి తిట్టి వుండాలే...!” 

“ఏక్సిడెంటు జరక్కపోవడమేం? నేను మీ హాకీ 
బ్యాటు పెట్టి రాంపండు గారికి ఒక్కటిచ్చు 
కున్నానుగా” 

జరిగినదంతా అనంత్‌ కళ్లక్కట్టింది. “హారినీ, 
ఇవ్చుడర్భవుయింది. నువ్వు రాంవ ౦డు 
బు(ర్రబద్దలు కొట్టి సుమనోహరిని రప్పించావన్న 
మాట. ఆమె ఇన్నాళ్లూ దాచుకున్న ప్రేమ సింపతీ 
కారణంగా బయటపడింది. మనవాడు ఆమె 
(ప్రేమ గెలుచుకున్న హుషారులో రామబ్రహ్మాన్ని 
కూడా లెక్కచేయడం మానేశాడు, అంతా బాగానే 
ఉంది కానీ, నువ్విలా హాకీ బ్యాట్‌ పట్టుకుని తనను 
కొట్టావని రాంపండుకి తెలిస్తై....?” 

“తెలియడానికి అవకాశం లేదు సర్‌. నేను 
తలుపు వెనక్కాల దాక్కుని ఆయన లోపలికి 
రాగానే హాకీబ్యాటుకి పని చెప్పాను...” 

“సర్లే, అప్పుడు చూడకపోయినా తర్వాత 
తలమీద బొప్పి చూసైనా తన నెత్తిమీద ఏం 
పడిందని అడుగుతాడుగా?”” 

“అడిగారు సర్‌. మీ ప్లవర్‌వేజ్‌ పైనుండి 
పడిందని చెప్పాను” 

“అది నిక్షేపంలా ఉంటే కిందపడిందని ఎలా 
నమ్ముతాడోయ్‌?” 

“నమ్మరు సర్‌, అందుకనే సాక్ష్యం కోసం దాన్ని 
నేనే ముక్కలు, ముక్కలుగా విరకొట్టాల్సి 
వచ్చింది”. 

అనంత్‌కి కోపం, ఏడుపు రెండూ వచ్చాయి. 
చివరికి అచలపతి స్లవర్‌వేజ్‌ విషయంలో తన మాట 
నెగ్గించుకున్నాడన్న మాట! 

అచలవతికి వినయానికి తక్కువేమీ 
చేయలేదు. “సర్‌, మీ కళ్లు ఎర్రబడుతున్నాయి. 
ఎండక్కాబోలు. గాగుల్స్‌ రాంపండు గారి గదిలో 
మర్చిపోయినట్టున్నారు' అని గుర్తు చేశాడు. 

అనంత్‌ వెంటనే మెట్లకేసి పరుగెట్టాడు. 
హడావుడిలో 'ప్రైవేటు' గుమ్మం నుండి కాకుండా, 
దాని కెదురుగా ఉన్న ఆఫీసు గుమ్మం తోసి 
లోపలికి వెళ్లాడు. 

అంతలోనే వర్షం కురిసింది. మైదా పిండి 
వర్షం, అనంత్‌ జుట్టునిండా, కళ్ళనిండా, 
నోటినిండా, బట్టలనిండా, ఒంటినిండా ఎక్కడ 
చూసినా మైదాయే. నడిచే మైదా బస్తాలా ఉన్న 
అనంత్‌ను చూసి అప్పుడే తిరిగి వచ్చిన 
ఆఫీసుబాయ్‌ కెవ్వున కేకపెట్టాడు. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
(పి.జి.ఉడ్‌ హవుస్‌ రాసిన 

“ది ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ ఆఫ్‌ ఓల్డ్‌ 
సిప్పీ” కథ ఆధారంగా) 

టి 


ల) 








-ఈ8 పేరు మీరు చలం “మ్యూజింగ్స్‌”లో విని 
వుండవచ్చు. ముళ్ళవూడి వెంకటరమణ 
“ఇద్దరమ్మాయిలు - ముగ్గురబ్బాయిలు”లో మంద్ర 
గంఖేరస్వరానికి ఉపమానంగా వాడగా చూసి = 
ఉండవచ్చు. “హాసం” 5 సంచిక (డిసెంబరు 1-15, _.. 
2001)లో శివశంకరీ పాట విశ్లేషణలో కె.వి. రె 
సంగీతం శక్తి గురించి పెండ్యాలకు వివరిస్తూ పా 
రాబ్సన్‌ గురించి అన్నమాటలు 'ఉటంకించినప్పుడు 
(నీగ్రో సింగర్‌ పాల్‌ రాబ్సన్‌ పాడుతూ ఒక 
మ్యూజికల్‌ నోట్‌ దగ్గర తన వాయిస్‌ని సెస్టెయిన్‌ 
చేస్తే ఆ పవర్‌కి గ్లాసులు పగిలిపోయేవి) తలచుకుని 
ఉండవచ్చు. 


ఎవరీ పాల్‌ రాబ్బన్‌? 


అసమాన ప్రతిభ గల గాయకుడు. 1930 ల నాటి బ్రాద్వే స్టార్‌. హాలీవుడ్‌ 

నటుడు, అంతకుముందు అతనో లాయర్‌. పేరు మోసిన అభ్లెట్‌. 
_ అంతేనా?...కాదు 

నీగ్రోల హక్కులకై పోరాడిన ఆఫ్రో అమెరికన్‌: 

భారత స్వాతంత్ర్యం కోసం లండన్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూకు 
మద్దతుగా ఉపన్యాసాలిచ్చి, స్పెయిన్‌ రిపబ్లిక్టై బెనిఫిట్‌ షోలు ఇచ్చి, జమైకాలో 
బ్రిటన్‌ సాగిస్తున్న సామ్రాజ్యవాదాన్ని నిరసించి, ఇంగ్లండులో కార్మిక 
ఉద్యమాలు నడిపి, తాడిత, పీడిత జనుల అండ నిలిచిన స్వచ్చాప్రియుడు. 
అతనిలో ఈ చైతన్యానికి కారణం - తను ఎంతో ప్రాచీనమైన ఆఫ్రికన్‌ 
సంస్కృతికి వారసుడననీ, అమెరికన్‌ ఆధునిక వాతావరణంతో పోల్చుకుని 
ఆత్మన్యూనతా భావంతో బతకనక్కరలేదన్న స్పృమ కలగడం. 





న వం 


అతని తండ్రి అమెరికాలో ఒక నీగ్రో బానిస. 15 వ యేట 
బానిసత్వంలోని రాష్ట్రాలకు దొంగతనంగా పారిపోయివచ్చి మతబోధకుడిగా 
మారాడు. ఉన్న ఊళ్ళోని స్కూళ్ళళో నల్లవాళ్ళకు ప్రవేశం లేదని పిల్లల్ని 
పరాయివూళ్ళల్లో పెట్టి చదివించాడు. పాల్‌ కష్టపడి చదివాడు. 
లాయరయ్యాడు. దరిమిలా తనలోని కళను ఎరిగి బ్రాడ్వేలో (షోబోట్‌ 
(1932) వంటి మ్యూజికల్స్‌లో), ఆ తరువాత సినిమాలలో (టేల్స్‌ ఆ 
మానహట్టన్‌ (1942) వంటివి) పాడి, నటించాడు. బ్రిటిష్‌ సినిమాలలో 
నటించేరోజుల్లో అతనికి తన మూలాల గురించి శ్రద్ద పెరిగింది. లండన్‌ 
విశ్శవిద్యాలయంలో ఆఫ్రికన్‌ భాషల గురించి అధ్యయనం చేశాడు. 
వర్షవివక్షత పాటించే అమెరికన్‌ నాగరికత కంటె ఆఫ్రికన్‌ తాత్వికత ఎంతో 
ఉన్నతమైనదని భావించాడు. 1934లో సోవియట్‌ యూనియన్‌ సందర్శించి 
అక్కడ వివక్షత లేని సమాజాన్ని అభిమానించాడు. సోఫలిజాన్ని 
గౌరవించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీలపై పోరాడమని 
మిత్రపక్షాలను ఉత్సాహపరుస్తూ “బాలాడ్‌ ఫర్‌ అమెరికన్స్‌” గీతాన్ని పాడాడు. 
యుద్దం తర్వాత ప్రగతి వాదుల పక్షాన పౌరహక్కులకై పోరాడాడు. 


1948, 49 ప్రాంతాల్లో అమెరికాలో చెలరేగిన కమ్యూనిస్టు వ్యతిరేక 











క్ట ాలలుతనననుకునుతకొనాలనరలననతతకులనామనాకతాలా లతా నల న 
[ఈం తస్తసంటీ్‌ రత్త 


... శకంలో పాల్‌ రాబ్బన్‌ అష్టకష్టాలు పడ్డాడు. కమ్యూనిస్టు 
అని ముద్రవేసి ప్రభుత్వాధికారులు అతని పాస్‌పోర్టు 
లాక్కున్నారు. అతనిపై నిఘా పెట్టారు. (బ్రాడ్వేల్‌, 

రేడియోలో, టెలివిజన్లో అతని ప్రదర్శనలు నిషేదించారు. 

(ఎమర్జన్సీలో కిశోర్‌కుమార్‌ పాటలు నిషేధించినట్టు). 

శ్వేతజాతి ప్రజలలో అతనిపై విద్వేషాన్ని రెచ్చగొట్టి 

కచ్చేరీలు జరగకుండా అల్లర్లు చేయించారు. (పోలిసులు 
చూస్తూ ఊరుకునేవారు). అన్నిరకాలుగా ఒక కళాకారుడి 
గొంతు నులిమి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. 


వీటన్నిటినీ అతడు ఎదర్కొన్నాడు. విచారణలో 
తనకు కమ్యూనిస్క్రు పార్టీ సభ్యత్వం ఉందో లేదో 
చెప్పనన్నాడు. (అసలతను మెంబరే కాడు) అలా చెప్పమని 
అడగడం పౌరహక్కులకు భంగం కలిగించడమేనని వాదించాడు. నిజానికి 
అతనికి మార్కిజంపై అభిమానం కంటె ఆఫ్రికన్‌ సంస్కృతిపై గౌరవం, 
అమెరికాలో అణచివేయబడుతున్న ఆ్రో-అమెరికన్లపై (ప్రేమ ఎక్కువ. 
తనపై విధించిన నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా కోర్టులలో పోరాడుతూనే చిన్న 
చిన్న చర్తి లలో పాటలు పాడుతూ వుండేవాడు. తన నాదాన్ని వినిపిస్తూ 
“హియర్‌ ఐ స్టాండ్‌” అనే ఆత్మకథ రచించాడు. 


మెక్‌కార్టీయిజమ్‌ తగ్గుముఖం పట్టాక 1958లో పాల్‌ రాబ్సన్‌కు 
కమర్షియల్‌గా ప్రదర్శనలు ఇచ్చేందుకు అనుమతి లభించింది. ఆంతే, 
రాబ్బనలో కళాకారుడు విజ్బంభించాడు. యూరోప్‌, ఆ్ట్రేలియా, 
జిలాండ్‌, సోవియట్‌ యూనియన్‌లు విసృతంగా పర్యటించి అక్కడి 
అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. స్టేజిపై మళ్ళీ “ఒథెల్లో” నాటకం 
(ప్రదర్శించాడు. 
క్షి కానీ, 4ం * 
అమెరికన్‌ సనత్‌ పెట్టిన హింస ఆ కళాకారుడి హృదయాన్ని 
గాయపరచింది. 1961ల నెర్వస్‌ బ్రేక్‌డౌన్‌కి గురయి ఆత్మహత్యా ప్రయత్నం 
చేశాడు. అనారోగ్యంతో బాధపడుతూ చివరిరోజులు గడిపాడు. 
ఎంతటి ప్రతిభావ్యుత్పత్తులు కలిగిన కళాకారుడైనా ప్రభుత్వ దమననీతి 
నెదిరిస్తే ఎన్ని కష్టాలు ఎదుర్కొనవలసివస్తుందో పాల్‌ రాబ్స్బన్‌ జీవితం 
ఎలుగెత్తి చాటుతుంది. అతను పాడిన మంచి పాటలలో కొన్ని గుర్తు 
చేసుకోవడమే జయంతి సందర్భంగా అతనికి మనం సమర్పించే నివాళి- 





1 ఓల్డ్‌మేన్‌ రివర్‌ 
2. సాంగ్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ 
3. కోనవ్‌ సాంగ్‌ 
4. ఓ మై రాకింగ్‌ ఛేర్‌ 
- ర. ఐలాంగ్‌ టు హియర్‌యు 
6. ఐ హేవ్‌ బీన్‌ టు బ్యాటిల్‌ 
7. జస్ట్‌ యాజ్‌ ది వాయిస్‌ ఆఫ్‌ థండర్‌ 
8. ఓ మై బేబీ మై కర్లీ హేర్‌ డు బేబి 


-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 





దబ్జెంగ్‌ 
రీ - రికార్డింగ్‌ 
పబ్లిసిటి 


పి.ఆర్‌.ఓ, శ వర్మ 
కో-డైరెక్టర్స్‌ ; రమేష్‌ 
నిర్మాత, కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వం : భీమనేని శ్రీనివాసరావు 











అవస. య ముంత కల్లు 
నడిచి కలిపావే క 
ఆ: న దర వందర 


, ఆ కంచెకాడ మంచమేసి పూలుజల్లుకోరా. (2 అు;బాలామణి॥ 
చక ఎగిసే కొలనులో కొరమేనును తెప్పించి 

అదిరే పులుపుతో వలపేనే వడ్డిస్తా 

కురిసే వానలోన 


. దీని మిస్టర్‌ 
బ్రహ్మీ అలిస దీన్ని చేసి అమ్మో బ్రహ్మ రాక్షసి హే... 
పరుగెత్తే జీవనం, 
సాగినా ఆగినా 


ఏెడు వండర్స్‌ అయినా వేస్టే లేరా తన చెంత... 
మూడో వరల్డ్‌వార్‌ తప్టదు కదరా తన చేత 

ల్లే ఉంది చూడు... 
ట్రాక్టరమ్మకి చెల్లెల్లా టీని ఏర స్పీడు 
టాక్‌ ఆఫ్‌ టౌన్‌ ఆయే కదరా టేక్‌ ఆఫ్‌ తీరు చూడరా 


డ్‌ గానం; హరిహరన, కౌసల్య 


షి నీలినీలి ముతృ్యమళల్లె కనిపిస్తున్నావు 
నింగిలోని జాబిలల్లె మురిపిస్తున్నావు ॥నీలినీలి॥ 


కానన ప్రయానునసననాకానడానల కటినానప్త నాడు నాాతహలుక పాకాను నామాలను వక పటన కరు వ భకర లారా కకక ప కకుానాకా కకక 
అప్పటి నుండీ రోటీ మానేశాను... పంజాబే వదిలేసి వచ్చేశాను... 


ఆంధ్రాలో గోంగూర చూసేునాను.. 
ఆవకాయ నంజుకొనుట షురూచేనసాను 


; అందుకనే గోంగూర కరువాయోను... 


మామిడికాయ రేటు పెరిగి దురువాయెను... (2) పాతికేళ్ళ 


: పాతికేళ్ళ కిందటి మాట... పాకిస్తాను బార్దర్‌లోన... 


ఏకె.47 ఏ పట్టి... చెడుగుడు ఆటే ఆడుతూ ఉంటే 

కాలికి పక్కన బాంబుపేలి... మెడికల్‌గా అన్‌ఫిట్టే అయ్యారో... 
పట్టిన పట్టే వీడనంటూ... ప్రాణం లెక్కే చేయనంటూ... 
శత్రువు దడదడలాడిపోయి. వణుకే తట్టి బెణుకే పుట్టి... 


వారసుడిగా మనవణ్ణీ పంపిస్తాను... 


; దేశం దేశం అంటూ అల్లుడక్కడా... 


వారసుడేం పుడతాడు నీకు ఇక్కడా? (2) పాతికేళ్ళ॥ 


; పాతికేళ్ట కిందటిమాట... పాలకొల్లు మండలొన... 


రావిచెట్టు సందులోన... అరుగుల వారి ఇంటిలోన... 
బొరుగులు తినే గుమ్మను చూసి... 

చిలిపి కృష్ణుడు చిటికెలు వేసెనురో... 

ఆ చిటికెలు వేసిన పాండుగారు... 

వరుసకు మా తాతగారు... ప్రమనగరూ ఏె.ఎన్‌.ఆర్‌... 
ఎవ్వర్‌గ్రీను ఎన్‌.టి.ఆర్‌... మీసం పండిన హీరోగారు... 
వరికి ఎవరూ సాటిలేరండోయ్‌... 


: ఈస్ట్‌మన్‌ కలర్‌ నాటి మా స్టోరీలు... 


చెప్పేందుకు మీ చెంతన ఎన్నో ఉన్నయ్‌ 
చేతనైతే మీరూ చేసీ చూపండీ 
లవ్‌చేసి గిన్నిస్‌ బుక్‌లో ఎక్కండీ... 


: మీ స్టోరీ చదివినాక బొంబాయోళ్ళు... 


దిల్‌వాలే దుల్‌హనియా మరచిపోవాలి 


మునిగి పోయినా టైటానిక్కే మళ్టీ... 
మీ లవ్‌ చూసి తేలుకుంటూ గంతులేయాలి... అ: ॥మీ స్టోరీ! 








రచన: భాషశ్రీ న 





వన 
ఖంఠములో నాప్రాణము ఉండగ... పెళ్టే జరగనివ్వను 


అన్నాడూ... ఆ సూటూ బూటు కుర్రాణ్ణి నేనేనయ్యా... 
కోర మీసాలోడు బాసు భట్టాచార్య తాను 


రాజీ అన్నది లేదంట రాత్రి పగలు బకటంటా 
జాబిలి సూర్ముడు మనజంట 

ఇంకా ఎదురే ఎవరంటా ॥నవ్వవె॥ 
; ఈ జగమూ అంతా మంచి అందరిపై నమ్మకముంచీ 
అడుగేస్తే చాలూ ఆశే వెలిగించీ 

; బతుకంటే ఓ దోబూచీ భయపడితే అదిగో బూచి 
ఉల్లాసం వుంటే ఉండదు ఏ పేచీ 

; సాగనీ ఆ సాగరం మనపాదం వెనువెంటా 
అందనీ ఆకాశమే మనవేదం గెలుపంటా 

ఈ లోకాన్నే ఇక ఏకంగా ఏలేద్దాం రమ్మంట 

: రేపటి రోజిక మనదేగా 


ఆశాజీవే ₹ 





చక ఓ చెలియా ఇది నిజమా నీ పలుకే పరవశమా 

ఆ: నిజమెరుగనులే సాంతం... నినుగని ఇక నిరంతం... 

మదిలయలకు వసంతం కలిగే 

: ఎంత ఎంత దూరం... అందాల ప్రేమ తీరం అంటూ 
స్తావరం 


శ్ర 


థి 


ఈ ప్యాదయం అతి సృజినం నీ శృతిలో ప్రతి నిమిషం 
శశి పరువపు అజంతం... పిలిచెనులే ఆ చెంతం... 
కసి పెదవులే నా సొంతం... చేసే 

లేని భావం చూసి నాకే నాలో 
నన మ 
: నింగినున్న స్వర్గం పంచిన్నావు నేలమీద 
ఎన్ని జన్మలైన నిన్ను వీడనే 
నీ సాయం నీ ప్రాయం నాకు అవసరం 


9ళ్ట9 998 


ణి 


ఆ; 
అ; 
ఆ; 
అ; 
ఆ; 
పః 





మురిపించి మాయమైనా కన్నుల్లో నిలిచిపోదా... 
ఆకాశంలోనే 


కూసంత నడుమే కడితే దివినైన తాకుట తథ్యము 
నీపై నీ నమ్మకాలే నిన్ను నడిపించు కడవరకు... 

చ: నాకంటూ ఓ రోజు ఉందంటు టి నేస్తం సాగించు నీ జీవ ప్రాయం 
నీలోను కొలువున్న కొండంత ఆ ఆనే నాథించి పెట్టేనే గమ్మం 
నీ ఓటమి నీ విజయమునకు తొలిమెట్టై నిలువక మానదు 
చెయ్‌జారిన ఆ అనుభవమే గెలిపించి వదలక మానదు 
ఏ గ్రహణమేమి నిన్ను వంచదు గుండెల్లో దమ్ముంటే ॥ అందాల॥ 


శ్ర గానం: వలీషా బాబ్దీ, హరిణి/సునీత 


నీతోడు కావాలి... నీతోడు కావాలి... నీతోడు కావాలి... నీతోడు కావాలి... 
నిను చూసి నాకు తెలిసెలే... సంతోషం అంటె ఏమిటో 

నీ నవ్వుల చిలిపి వెలుగులో... నా బ్రతుకును నడపడానికి॥నీతోడు॥ 
నిను కలిసి నాకు తెలిసెలే... బ్రతుకన్నది తీపి బాటని 

నీవుంటే కాలమే తెలియదని 

ఆ విలువే మనసుకు పంచుటకు ॥నీతోడు॥ 
వీచే గాలై నన్ను చేరుకొని నీవు 

శ్వాసనిచ్చి ప్రాణమల్లే నూరిన చెలియా నాకు 

బకటీ ఒకటీ రెండు కాదు అని నాలో నువ్వు 


కదిలే కోటి తారలుస్నా... 
ఆ రాలే ఉలకలవైపుకు మనసులాగిపోదా... 
అలరించే అందాలన్ని క్షణికమైనవే అయినా మనకు 
"చిరకాలం దాని వెలుగులో నడిచిపోరా నువ్వు... 
॥జానేభీదో!॥ 


సాధించి చూడు సత్యం 
ఆ సాగరతీరంలోని ఇసుక 
నిలవాలి ఆశల గూటిలో 


లైక్‌ ఎ డైమండ్‌ ఇన్‌ దిస్కై యే హమారా జీవన్‌హై 
వాట్‌ యు లూజ్‌ ఈజ్‌ నాట్‌ సోహై 

హాటు రీచ్‌ ఇట్‌ దేఖో భాయి 

షూట్‌ ఇట్‌... ఛేజ్‌ ఇట్‌... చలో చలో 


;: అందాలకోన కోనంచుల్లో చేన ఆ చేనులోన 

ఓ గుండెకూన గళమే విప్పెనుసోనా ఓ రాగమైనా 

పలికే ఆ రాగము భావము జగమే మెచ్చినదోయి 

' యుగమే ఏ రూపుగ మారిన నిజమై నిలచెను రేయి 
మదధిలో ఆకాంక్షను పెట్టి కృషినే తోడుగ చేయి 
కలిగే ఆ రోజును చూడర రాజువు నీవే భాయి అందాల! 
: కృషి వుంటే మనిషైనా బుషులౌదురే అంటూ 

అన్నాడో కవిబ్రహ్మ నాడు 


షళి కలలో కల నే కన్నాను... ఆ కలలో నిను కనుగొన్నానే (2) 
కలను వదిలి కనబడవే కానుకగా 
కలలు గన్న నా మనసుకు చేరువగా 
కలలు కన్నాననీ కలను మిగిలించకు ఇలకు చేరాలని నా కలను 
కరిగించకు కలతపెట్టే కలను వదిలి ఇలకు చేరే చెలి(2॥కలలో॥ 


చక చిలిపి పెదవిపైన చిరునవ్వు చిందనిస్తే 
కురిపినేను చితనుండి లేచిరానా 





నీ తోడు కావాలి 40 


ఆడాలే ఆడ మయూరం చూడాలే ఈడు యవారం 
చేసేద్దాం దుమ్ము దుమారం ॥ఆడాలే॥ 
; చిలకా రాచిలకా ఎడాపెడా చలేగా 

థినకా తద్ధినకా హడావిడీ ఇదేగా కో: ఓలలా హో. ఓలలా హో. 
గిలిగా గిలిగిలిగా జిగేలంది ఇలాగా 

నసడిగా సందడిగా సవాలంటె సరేగా 

చూశా తెగచూశా నీ సోకు వెన్నపూసా 

చెంగూ చెవిరింగూ చెలరేగుతుంటె తమాషా 

గుండెల్లో గందరగోళం 

తీయాలే సిగ్గులతాళం 

వెయ్యాలే ముద్దులగాలం... 

; పహొయ్యా... హొయ్యా... హువ్వారే 

; జనకా జజ్జనకా జమాయిస్త యమాగా 

తళుకా తప్పదికా సతాయిస్తై ఎలాగా 

కులుకే వున్నదిగా కొరుక్కునీ తినేలా 


నన్నంది ఎవర్‌గ్రీన్‌ హీరో 
డైట్‌ కోక్‌ యాడ్‌ మీది బొమ్మలాగ 
సోకు చూపి కాటువేసె కందిరీగ 
: వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లోని వైడ్‌ బాలులా 
సైడు సైడుకెజ్చిపోతే ఎలా పిల్లడా 
డు ఇంక పెంచమాకె టాటా సియారా 


ఈ స్పీడు నీకు డ్యాష్‌ కొ 
: దూకుడాపకుంటె నిను క్లిన్‌ బోల్డ్‌ చేస్త 
; నువ్వు బౌలరైతే నే మిడిల్‌ స్టంప్‌నవుతా 
: అమ్మో నా సఫారి ఓ స్వీటు సుపారి 


కునుకే రాదు కదా ఊరిస్తే ఇలాగా 
రంగా శ్రీరంగా చిందేయి సుబ్బరంగా 
సంగా సారంగా సాగాలి పెంకితనంగా 
వాటంగా వుందె వయారం 


ప: నవ్వవె చిలకమ్మా పున్నమి వెన్నెల ఇవ్వమ్మా 
నేస్తం నువ్వమ్మా జౌజుల మల్లెల జల్లమ్మా ॥నవ్వవె॥ 
నవ్వింతలే నూరింతలై చిరునవ్వులు రువ్వాల 
కవ్వింతలే కేరింతలై నీ కోపం తీరాల 





తీ 5100/ ౪/10 '616/60₹ 0121002౫ 


ల్రైవురనేని మవారధి గారబ్బాయి దర్శకుడిగా తీసే సినిమా 
ప్రారరభోత్సవం రికార్డింగ్‌ నందర్భంగా జరిగిన ప్రెన్‌ మీట్‌ 
ముగిశాక - కొందరు ఫిలిం జర్షలిన్ట్‌లు సరదాగా 'మహతి 
రికార్డింగ్‌ స్టూడియో” బైట చెట్టునీడన పిచ్చాపాటీ కబుర్లలో 
పడ్డారు. అక్కడున్నవారిలో “చిత్రం' పత్రిక ఎడిటర్‌ బాబూరావు, 
“ఇండియన్‌ ఎక్స్‌ ఫ్రెన్‌” చీవ్‌. నబ్‌ ఎడిటర్‌ యస్‌.యస్‌. 
శివకుమార్‌, 'నంబర్‌వన్‌' పత్రిక రిపోర్టర్‌ నారాయణరాజు, 
'ఆంద్రభూమి' దినపత్రిక రిపోర్టర్‌ నారాయణ, 'తెలుగు పత్రిక 
సీనియర్‌ రిపోర్టర్‌ వెంకట్రావ్‌ అందరూ ఉన్నారు. తెలుగు సినిమా 
కథల తీరు తెన్నులపై చర్చ మొదలైంది. 

“నాదగ్గర ఓ అద్భుతమైన కథ ఉంది. ఆ కథలో 
అన్ని యాస్పెక్ట్‌లూ కవరవుతాయి. క్ల 
కూడా ఎవ్వరూ ఊహించలేని న 
విధంగా ఉంటుంది. కావాలంటే ..! 
మన నారాయణని అడగండి” ప. 
అన్నాడు శివకుమార్‌. 

“అవును. నేను ఆంధ్రవ్రభలో 
వర్క్‌చేసే రోజుల్లో చెప్పేవాడీ కథని. శ్రీ 
చాలా సరదాగా ఉంటుంది... 
వినండి, వినండి” అంటూ ఇ, 
సర్టిఫై చేశాడు నారాయణ. 


అడ్వాన్స్‌ ఇచ్చి హోటల్లో రూమ్‌ 
బుక్‌ చేస్తేగాని చెవ్ప్చవా!?” అన్నాడు 
నారాయణరాజు, 

“సరే వినండి. హీరోయిన్‌ గ్లామరస్‌గా ఉంటుంది. భక్తి ఎక్కువ. 
చిన్నప్టట్షించీ పుట్టలో పాలుపోసి పాటలుపాడుతూ ఉంటుంది. 
దాన్తో ఉమెన్‌ యాస్సెక్ట్‌, పెద్దవాళ్ళ యాస్సెక్ట్‌ - రెండూ 
కవరవుతాయి. పక్కింటి కుర్రాడేకదా అని ఓ నికృమ్టుడుతో 
పెళ్చిచేస్తారు తల్లిదండ్రులు.” 

సను కోలు, తెలిసి తెలిసి ఎలా పెళ్ళి చేస్తారయ్యా?” అడిగాడు 
వెంకట్రావ్‌. 

“ఉండండి సార్‌... నన్ను చెప్పనివ్వండి... వాడు నికృష్ణుడని 

కి తెలియదు. మనకు తెలుస్తూ ఉంటుంది. ఎలాగంటే 


కృష్ణుడి లెవెల్లో అమ్మాయిల్ని వెంటేసుకుని స్టెప్పుల డ్యూయెట్లు 
పాడుతూ ఉంటాడు...” 


“ఎందుకూ... కృష్ణుడు, నికృమ్టుడు అనే ప్రాన కలవటం 


1 -15 ఏప్రిల్‌ 2002 


“అది కాద్స్దార్‌... అదంతా యూత్‌కోసం... అలా యూత్‌ని కవర్‌ 
చేస్తాం అన్నమాట” 
“ఎంత యూత్‌ అయితేమాత్రం అలా అమ్మాయిల్లో తిరిగితే 
రోగాలంటుకుని చావడా...!?”” అన్నాడు నారాయణరాజు. 
“రోగాలంటుకోవడం, చావడం “రండూ జరిగాయి. దాన్సో... 
వాడిశవాన్ని పుట్టముందేసుకుని 'ఓ నాగదేవా... నా పతిని 
బ్రతికించలేవా' అని పాడుతుంది హీరోయిన్‌. అక్కడ సెంటిమెంట్‌ 
పార్టు వర్కవుట్‌ అవుతుంది" 
అ యాస్సెక్ట్‌ చెప్పావ్‌ కాదు...!?” అన్నాడు నారాయణ. 
లా [? అలా ఆ హీరోయిన్‌ పాడగానే 
పుట్టలోంచి హాము వచ్చి - 'పిచ్చిదానా... అసలు 
పాములు మనిషిని బ్రతికించటం అన్నది 
సినిమాల్లోనే తప్ట బైట ఎక్కడైనా చూశావా... 
నీకు భక్తి తప్ప బుర్ర లేనట్టుందే' అని 
అంటుంది...” 
“పాములు మాట్లాడ్డం... అదీ 
మనకర్శ్ణమయ్యే తెలుగులో 


“నువ్వలా అనుకుంటే 

నాకభ్యంతరం లేదు గానీ అక్కడ 

క... మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా, 
.___“హేతువాదానికి అనుగుణంగా 
డైలాగులు వేస్తాం థాబట్టి ప్రజా ప్రయోజనాల 

దృష్ట్యా అది అవార్డు యాస్సెక్ట్‌..” అన్నాడు శివకుమార్‌. 
ఊహించని విధంగా ఉంటుందన్నావు కదయ్యా 
అది ఇదేనా” అడిగారు బాబూరావు. 

టా ఇది జన్ట్‌ ప్రీ క్లయిమాక్స్‌... అసలు క్లయిమాక్స్‌ వేరే 


. చంపక త్వరగా చెప్పవయ్యా” అన్నాడు వెంకట్రావ్‌ 
మక అటా 
కలిసుండే మార్గమే లేదంటావా...!?”' అని అంటుంది. 'అలా అన్నావ్‌ 
బావుంది... నీ పతిని బ్రతికించలేనన్నాను గాని నిన్న అతని 
వర్ధలితి చ మ్యూనాం ఇద్దరూ కలినుండండి..! అంటూ 'ఫటొ 
కాటువేసి పోతుందా పాము... అదీ క్లయిమాక్స్‌ అంటూ 

౧ చాళ్షుసాంా శివకుమార్‌. 


సం శోట్టు. ఫింగర్‌ అత్తో 








ద 


లన | 
క్రీ; శే పానుగంటి లక్ష్మీనరసింవారావుగారు సాక్షి వ్యాసాలేగాక ఒక చక్కని అధిక్షేపాత్మక 
నాటకం గూడా రాశారు. దానిపేరు 'కంఠాభరణం'” 


ఈ కంఠాభరణాలు తెలుగు, సంస్కృత నాటకాల్లో చాలా 
“'డ్రామా'లకు మూలం అయ్యాయి. 'మృచ్చకటికం' సంస్కృత నాటకంలో 
కథ అంతా ఓ 'నగ'ిలమూట చుట్టూ తిరుగుతుంది. అలాగే గురజాడ 
వారి కన్యాశుల్కంలోనూ మధురవాణి 'కంటె' కథ అంతా నడిపిస్తుంది. 

“కంఠాభరణం” నాటకంలోనూ అంతే! ఈ నాటకం ద్వారా పానుగంటి 
వారు ఆనాటి (బ్రావ్మాణ కుటుంబాలు కొన్నింటిలో వుండే 
వేశ్యాలంపటత్వం, విచక్షణారహిత ఆచార పరాయణత్వం - అలాగే, 
ఆనాటి సమాజంలో భాగమై పోయిన లంచగొండితనం, దొంగసాక్ష్యాలు 
- ఇలాంటి దురాచారాల్ని ఎత్తిచూపినా, ప్రధానంగా ఆయన యీ 
నాటకంలో హాస్య సృష్టిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. 

హాస్యాన్ని రెండు రకాలుగా సాధించవచ్చు. ఒకటి భాషాపరంగా, రెండు 
సన్నివేశపరంగా పానుగంటి వారు ఈ నాటకంలో రెండు రకాల హాస్యాలనీ 
అందించారు. 

ఇందులో ప్రధాన కథ యిది. సోమావధానులనే చాదస్తపు బ్రాహ్మడు 
తన కుటుంబంతో పల్లెటూరినించి ఏదో పని మీద పట్నం వచ్చి 
వెంకటశాస్త్రి అనే అతని యింట్లో దిగుతాడు. ఒక రోజు సోమావధాని 
భార్య 'బంగారమ, శ వితంతు మరదలు 'సుబ్బలక్ష్మి' సర్కసు చూడాలని 
సరదా పడతారు. సోమావధానులు దానికి అంగీకరించకపోతే అతనికి 
చెప్పకుండా వెళ్ళేటప్పుడు దారి తప్పుతారు.... మధ్యలో 'కృష్ణారావు' అనే 
విలాస పురుషుడి పాత్ర ప్రవేశిస్తుంది. అతను ఒక సందర్భంల్‌ సుబ్బిశెట్టి 
అనే వైశ్యుడి మెళ్లో గొలుసు (కంఠాభరణం) హామీగా లాక్కుంటాడు. 
నాటకం పేరుని నిర్దేశించిన కంఠాభరణం యిదే!..... తరువాత కథ చాలా 
మలుపులు తిరిగి, సుబ్బలక్ష్మి మొగుడు బతికే వున్నట్లు బైటపడడం, అలాగే 
కృష్ణారావులో పరివర్తన కలిగి భార్యని స్వీకరించడం వగైరాలతో 
మంగళాంతంగా నాటకం ముగుస్తుంది. 

నాటకం మొదటి అంకంలోనే సోమావధానులు, బంగారమ్మ, సుబ్బ 
లక్ష్మి వాళ్ళు దిగిన యింటి యజమాని 'వెంకటశాస్రి' పరిచయం అవుతారు 
మనకి. సోమావధానుల అమానుషమైన కర్మఠత్వం ఓ పక్క నవ్వు 
తెప్పిస్తూనే, ఓ పక్క బాధ కలిగిస్తుంది. ఇంత కర్మపరత్వం ప్రదర్శించినా 
అతని అసలు పరిజ్ఞానం అంతంత మాత్రమే! నరైన పదాలే 
ప్రయోగించలేడు. ఒక మాటకి బదులు ఉచ్చారణలో దగ్గరగా ఉండి అర్థం 
వేరేగా ఉండే మరో మాటని వాడుతుంటాడు. ఇలా వాడడాన్ని ఆంగ్లంలో 
'మాల్‌ప్రాపిపిజం' ($/&120/00150)) అంటారు. 'షెరిడన్‌ తను రాసిన 
౧6 ౧/5' అనే నాటకంలో యిలాంటి పాత్రని ఒకటీ సృష్టించి ఆమె 
పేరు 1/15. !4121200/00 అని పెట్టాడు. ఆమె పేరు మీద ఆతరహా 
భాష !/2&120/0015[% అనే పేరుతో స్థిరపడింది. (నిజానికి మన 
. టికం'లో శకారుడి భాష యిలాంటిదే! వట్టి పదాల తికమక మాత్రమే 









సకం తోస్తు. పంత అత్తో 





కాక, సన్నివేశాల తికమమకనీ - రావణాసురుడు కుంతిని ఎత్తుకెళ్లాడు - 
వంటివి, కల్పించి మంచి హాస్యం సృష్టించాడు ఆ నాటక కర్త, శూద్రకుడు). 
ఈ నాటకంలో మాటిమాటికి సోమావధానులు అపభ్రంశంగా 

మాట్టాడ్డం, వెంకటశాస్త్రి సరిదిద్దుతూ వుండడం మనకి నవ్వు తెప్పిస్తుంది. 

మచ్చుకి ఆ సన్నివేశం కాస్త చూద్దాం: 

సోమా: (బంగారమ్మ, సుబ్బలక్ష్ములతో) ఏంటి మీకింత నాటకాల పిచ్చి? 

దివాణంలో తద్దినాలకీ, మూసివాయినాలకీ తప్ప ఆడవాళ్లు గడప 

దాటడం మన యింటా వంటా వుందా? ఆబ్దికాలు పెట్టించడం 

మన పని. అంతేకాని మనకి యివన్నీ ఎందుకు? 

అర్ధరాత్రి పూట తద్దినాల గొడవెందుకులెండి? ఏదో మీ మరదలు 

- భర్తపోయి వీధి మొహం ఎరక్కుండా పడున్నది - అది ముచ్చట 

పడుతున్నది గదా అన్సెప్పి గానీ... 

మనదగ్గర ఆ తేడాల్లేవ్‌! మహాలక్ష్మీ సమానులు (ముత్తయిదువులు) 

అయినా, గంగాభాగీరథులు (వితంతువులు) అయినా మనకొకటే! 

బ్రహ్మశ్రీలు (మగవాళ్లు) గంగా భాగీరథులైనా - లేక అటుది 

యిటైనా - నిష్టంటే నిష్టే- నా నిష్ట్రనేను వదలను. 

(ముందు ముందు కథలో మగవాళ్లు వితంతు వేషాలూ, 
వితంతువులు మగ వేషాలూ వేసుకుంటారు - ఇది 
కథార్థ సూచన - వ్యాసకర్తు. 

బంగా: ఈ కాయితం (సర్కసు నోటీసు) చూడండి! ఎంత పెద్దదో! 
ఇందులో ఎన్ని అద్భుతాలు రాసున్నాయో! 

సోమా: నా తుండు గుడ్డ యింత కంటె పెద్దది. ఇలాంటి కాయితాలు 
మేం చూడం. ఇట్టాంటి వాటి వల్లే ఆచారం పాడవుతోందని మేం 
అసలు “అక్షర శ్రీకారమే చేయలేదు, 

వెంక: శ్రీకారం కాదయ్యా! అక్షర స్వీకారం! 

సోమా: ఏదో ఒకటి! నాటకానికి వెళ్ళడానికి మాత్రం ఒప్పుకోను. 

బంగా: ఇది నాటకం కాదు - సర్కసు. 

సోమా: వెంకట శాస్త్రీ! సర్కసు' అనేదా ఏ భాషా పదం? 

వెంక: సరిగ్గా తెలీదు. 

సోమా: అయితే యిహనేం! అది సంస్కృత పదమే! కఠిన శబ్దమేదైనా అది 
సంస్కృత పదమే! దీనికి తిరుగు లేదు. 

వెంక: ఓహో! అయితే ఆ మాటకి అర్థం ఏమిటి? 

సోమా; అర్థం మనకెందుకు? వేదాలకి అర్ధం వుందా? వున్నా మనకి తెలుసా? 
అందుకే వేదాలు అంత గొప్పవయ్యాయి. 

బంగా: సరేలెండి, ఒక్కసారి ఆ కాయితం చదివితే ఏం పోయింది? 


1 - 15 ఏప్రిల్‌ 2002 


బంగా; 


సోమా: 





సోమా: కాయితాల మీది రాతలు చదవడం నేనొప్పుకోను. అలాంటి 

'అకార్యఖననం'నే బతికుండగా జరగనివ్వను. (ఖననం అంటే పాతి 

పెట్టడం) 

'“అకార్య కరణం' అనాలి (అకార్యం అంటే చేయకూడని పని) 

(కరణం అంటే చేయడం) 

బంగా: ఆ సర్కసులో ఒకామె తల వెంట్రుకలకి రాయి కట్టుకుని ఎత్తిందట! 

సోమా: మా మేనత్త కోడలు గొంతుకు పెద్దరాయి కట్టుకుని గోదాట్లో 

దూకింది. అందులో అంత గొప్పేవుంది? 

అందరూ ఆమెని తెగ మెచ్చుకుంటున్నారట! 

సుబ్బలక్ష్మీ! నీ శక్తి నీకు తెలీదు. ఆరుకుంచాల గుండిగను 

అవలీలగా నువ్వెన్నిసార్లు దించలేదూ, ఎడం చేత్తో? ఆ 'తిరకాసు'లో 

ఆమె చేసేది అంతకంటె గొప్పపనా? 

'తిరకాసు' కాదండీ! సర్కసు. 

సరేలే! ఇది విను, వెంకటశాస్త్రి మా సుబ్బలక్ష్మి మొగుడు 

చదువుకోసం నవద్వీపం వెళ్లి మళ్ళిరాలేదు. పన్నెండేళ్ళు చూసి ఓ 

రోజున నేనే శుభ్రంగా రేవుకి తీసికెళ్ళి ఆమెకి బుర్ర గీయించేశాను. 

: అయ్యో! ఎంత పని చేశారు? 

సోమా: అదేమరి 'నిష్ట' అంటే! కర్మ విషయంలో 'సూచాలు' తప్పకూడదు. 

 'సూచాలు' కాదు 'తూచాలు', కాని ఒకవేళ అతను యింకా _ 

బతికి వుంటే!; 
సోమా; వుంటే వుండనీ! కాని మా ధర్మశా'స్తం మటుకు అతను 
బతికున్నట్టు ఒప్పుకోదు. అతనికి తద్దినాలు పెట్టాల్సిందే! ఆ 

; అబ్బ! ఎంత గొప్పవారు మీరు?! 

సోమా; నా సున అప్పుడే ఏం చూశావ్‌? ఇంకా చెబుతా విను! మా 
యింట్స్‌ అన్నీ దేనికది వేర్సాటుగా వుంటాయి. పిల్లలకి జబ్బులొస్తే 


వెంక: 


సుబ్బ: 
సోమా; 


వెంక; 
సోమా; 


“రోగ గృహం. శాస్త్ర చర్చలూ, 'పూర్వభక్ష్యాలు' చెయ్యడానికి వేరే 

వసారా... (భక్ష్యం అంటే తినేది) 

ఓహో! 'పూర్వపక్షా'లకి వచ్చిన. తిప్పలా? (పూర్వపక్షం అంటే 

ప్రతివాదన). 

విను! విను! నాకు నలుగురు కూతుళ్లు, నలుగురు కోడళ్ళ్లూ! 

ఎప్పుడు ఎవరు వితంతువులవుతారో, ఏమో! అప్పుడు వాళ్లని 

పరామర్శిం చేందుకు ఓ గది కావాలి గదా! దానికోసం తొక్కట 

పడకుండా ఎనమండుగురికీ ఎనిమిది చిన్న కొట్టు - ఎవరి పేరు 

మీద వారికి - కట్టించేశాను. = - 

శివ! శివా! అయినా ఒక గది చాలదా? 

అందరూ ఒకేసారి పోతే! దూరదృష్టి వుండాలయ్యా! అలా జరిగితే 

అప్పుడు యిల్లైవరిస్తారు? శుభకార్యాలకంటే యిస్తారుగాని?... 

అందుకే యీ ఏర్పాటు. 

వెంక: సరే, మరి మీ ఆవిడ కోసం ఓ గది ఎందుకు కట్టించలేదు? 

సోమా: దాని జాతకంలో పునిస్త్రీ చావురాసి పెట్టి వుంది. అయినా దానికీ 
నేనేం తక్కువ చెయ్యలేదులే! రేపు దాని బుద్ది పెడదారి పట్టి ఎవరితో 
నైనా లేచిపోతే?! అప్పుడు దానికి ఘటశాద్ధం' (బ్రతికినా చచ్చిన 
వాళ్ళతో సమానంగా పరిగణించి చేసే అపరకర్మ) పెట్టొద్దూ! 
అందుకని దానికీ ఓ గది కట్టించే వుంచా. 

బంగా: చేసిన ఘనకార్యం చాలక నలుగురికీ చెప్పుగోడం కూడానా?! సరే, 
మీ గొడవ మీది! మేం మాత్రం సర్కసుకి వెళ్లాల్సిందే! 

సోమా; నాటకం అంటే ఆడా మగా కలిసి తైతక్కలాడ్డవేగా! అదేగా యీ 
కవులు రాసేది, ఆ నటులు చేసేదీనూ! అందుకే కవులూ, 
నటకులూ, గాయకులూ పంక్తి బాహ్యులన్నారు (కలిసి భోజనం 
చేయకూడని వారు). 


1 - 15 ఏప్రిల్‌ 2002 వై 


సోమా: 


వెంక: 
సోమా: 





[నతన 
[0 తస్య. సంసేత తత్ర. 


వెంక: ఈ గొడవ తెగేది కాదు గాని, వాళ్లని వెళ్ళనివ్వండి, పాపం! పైగా 
యిది నాటకం కాదు. సర్కసు. ఇక్కడ కవులూ, నటకులూ ఎవరూ 
వుండరు.... అక్కడ ఒకామె మూడొందల పౌన్ల రాతిని గుండెల 
మీద పెట్టించుకుని సమ్మెటలతో కొట్టించుకుంటుందట.... 
బంగా: అబ్బ! 





సోమా: నువ్వు మాత్రమేం తక్కువ? ఏనుగుల్హాంటి 
కవల పిల్లల్ని మీద కెక్కించుకుని ఆడించలేదూ? 

వెంక: అయ్యా! స్రీజాతిని అలా తీసి పారెయ్యకండి! పూర్వం గూడా 
యోగాభ్యాసాల్లో మనశ్ళరీరాలు దృఢం చేసుకుని బ్రహ్మచర్య దీక్షలో 
గడిపిన గొప్ప 'స్రీలున్నార్లు. 

సోమా: స్త్రీకి బ్రహ్మచర్యమా! కుదరదని నేను నిరూపిస్తాను. ఎలాగంటావా? 
బ్రహ్మచారికి గోచీ వుండాలి. మరి ఆడవాళ్లని గోచీ పెట్టుకోమను. 
చూద్దాం! 

వెంక: మీకు శాస్త్రాలు బాగా తెలుసే! 

సోమా: మరేవనుకున్నావ్‌? వాల్మీకి దగ్గరికి అంబికా అంబాలికలు వెళ్ళి 
(ప్రార్థిస్తే వాళ్లకి వాలి సుగ్రీవుల్ని అనుగ్రహించి ఆయన యాదవ 
కులం కాపాడ లేదా?.... నాకన్ని శాస్త్రాలూ, పురాణాలూ 
తెలుసయ్యోయ్‌! 

(అంబికా, అంబాలికలు, భారతంలోని పాత్రలు వాలి సుగ్రీవులు 
రామాయణం పాత్రలు, యాదవ కులం గురించి భాగవతంలో 
వస్తుంది). 

సుబ్బ: (సోమావధానులకి వినబడకుండా బంగారమ్మతో) అక్కా! ఇహ 
యీయన ఒప్పుకోడు! మనం దొంగతనంగా వెళ్ళి చూద్దాం! నువు 
రాకపోతే నేను ఒక్కదాన్నైనా వెళ్తాను. 

బంగా: ఒక్కదానివీ వెళ్ళి మళ్ళీరాగలవటే? అసలే వూరుగాని వూరు. భయం 
వెయ్యదూ?! 

సుబ్బ: ఎందుకు భయం? నా మొగుడు -తిడతాడనా! నా దగ్గరున్న మణి 
మాణిక్యాలు ఎవరన్నా దోచుకుపోతారనా? నెత్తికి 
ముసుగొచ్చినప్పుడే అన్నీ వదిలేశాను. బతుకులో ఎలాగా సుఖం 
లేదు. ఇలాంటి సరదాలైనా తీర్చుకోవద్దటే! 

బంగా: సరేలే! నిన్కొక్కదాన్నీ ఎలా పంపిస్తాను? నేనూ వస్తాను పద! 
ఈయన్ని కాస్త నిద్దరపోనీ! వెళ్లాం! 

(ఇంకావుంది) 
-నిశాపతి 






థీన్నడ సినీరంగానికే కాక 'కృష్ణవేణి 'అమ్మాయిల శపథం' వంటి 
చిత్రాల ద్వారా తెలుగు సినీరంగానికి కూడా పరిచితుడైన సంగీతదర్శకుడు 
విజయభాస్కర్‌ ఇటీవలే మరణించారు. ఆయన ముచ్చట్లు కొన్ని - 

విజయభాస్కర్‌ బెంగళూరులోని గవర్నమెంటు 
ఇంజనీరింగు కళాశాల ద్యారా మెకానికల్‌ ఇంజ 
నీరింగ్‌లో పట్టభద్రుడు. సంగీతం మీద ఇంట్రస్టుతో 
చిన్నప్పటినుండీ గోవింద భావే వద్ద హిందూస్తానీ 
సంగీతం నేర్చుకున్నారు. అంతేకాదు, కర్ణాటక 
సంగీతం, వాటితో బాటు పియానో కూడా నేర్పారు. 
బొంబాయి చిత్రనీమకు వెళ్ళి నౌషద్‌ వడ్డ 
అసిస్టెంటుగా పనిచేశారు. 

నిర్మాత-దర్శకుడు బి.ఆర్‌. కృష్ణమూర్తి కోరిక 
మేరకు 1954లో “శ్రీరామపూజ"కు సంగీతం 
సమకూర్చడంతో విజయభాస్కర్‌ చలనచిత్రప్రస్టానం 
ఆరంభమయింది. కళ్యాణకుమార్‌ తొలిచిత్రం 
భాగ్యచక్ర (1956), ఆర్‌. నాగేంద్రరావు తీసిన 'ప్రేమద 
పుత్రి (1957), ప్రఖ్యాత రచయిత కువెంపు తీసిన 
'మనమెచ్చిద మాదడి' (1963)ఇలా అనేక మంచి చిత్రాలకు సంగీతం 
అందించినా రాజ్‌కుమార్‌ నటించిన 'సంత్‌ తుకారామ్‌'తో విజయభాస్కర్‌ 
పాప్యులర్‌ మ్యూజిక్‌డైరక్టరు అయిపోయారు. 

కర్ణాటక రాష్ట ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ సంగీతదర్శకుని బహుమతి 6 
సార్టు గెలుచుకునే గౌరవం విజయభాస్కర్‌ ఒక్కరికే దక్కింది. మొట్టమొదటి 
అవార్డు లభించినది - 'బెళ్ళిమోడ' (తెలుగులో వెండిమబ్బు నవలగా, 


పాలమనసులు సినిమాగా వచ్చింది)సినిమాకు. పుట్టణ్ఞ 1967లో తీసిన 








ఆ సినిమాతో వారిద్దరి మధ్య ఒక అనుబంధం నెలకొని చాలాకాలం 
సాగింది. 'గెజ్జెపూజ' (తెలుగులో కళ్యాణ మండపం), 'శరపంజర' 
(తెలుగులో కృష్ణవేణి), 'నాగరహావు" 
న్‌ (తెలుగులో "కోడెనాగు ఇలా ఎన్నో పుట్టజ 
సినిమాలకు నంగీతం అందించినది 
విజయభాస్కరే! 
విజయభాస్కర్‌ కన్నడంలోనే కాక 
తమిళ, తెలుగు, మలయాళ, కొంకణి, 
ఒరియా, తుళు భాషల్లో 670 సినిమాలకు 
సంగీతం సమకూర్చారు. వాటిల్లో 200 
కన్నడ సినిమాలు. ఎటువంటిరకమైన 
సంగీతమైనా ఇవ్వడంలో ఆయన దిట్ట. రీ 
|| రికార్డింగులో ఆయన నేర్పు చూసి 
మలయాళ సంగీతదర్శకుడు అడూర్‌ 
గోపాలకృష్ణన్‌ తన '“'మాదిలుగళ్‌ సినిమా 
ఆఫర్‌ ఇచ్చారు. విజయభాస్కర్‌ అనేక 
మంది కొత్తగాయకుల చేత పాడించారు. సంగీతంపై డెక్కన్‌ హెరాల్డ్‌, 
'ప్రజామత పత్రికలో ఇంగ్లీషు, కన్నడాలలో వ్యాసాలు రాసారు. 
గేయరచయితలకు, సంగీ లకు రావలసిన రాయల్టీ గురించి కాసెట్‌ 
కంపెనీలతో పోరాడారు. ఇటీవలే 'నీల', 'పూర్వాపర' సినిమాలకు సంగీతం 
సమకూర్చారు. 
మార్చిలో స్వరలోకానికేగిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలికి “హాసం' 
(శ్రద్దాంజలి ఘటిస్తున్నది. థి 


న టా క వల 9 6 ర రూ లా లా లాలా లాటా టాడా జా జాం 


| |! 2౧ 6౧౦1౦98100 00/006066/1/.0. ౧6౦61౧1 [10.......... 
1ఇ/06[100 ౧1౮|/1405 1[౧౦౪౫|/4౫/ (౧) ౬16., ౧౭/29016 21 [౪౦౬౧484౦ 10/ 24 15906699 01 'గషఉ3గ[/ గ4ఉఉరిగ్‌ 
35401౬౬౯11 ౧4౧|౧|గష' 9141100 0౧) 199646 110... 


లే 
స 
షే 


ఖై నానా అలలు అలు అలు అననన అనని అని అనన అనన అలల 





(| 


న. 


నకు (గ). ఈసక! పుం నతన తరన్సు 
టి పర ంరే తస. క 
ల టే ౧౧0౧౪1౧, 2002) 

5102410069 





[1/21 10: ౧౮|/1/0౮9 111[0౪/4/ (౧) ౮౨., 502, 9౧|| 84౬4! [|4గ!, 13-1-212, 88౧ 0౦1౬01 
[1/01101464%, ౧౫౦౬౯౧484౨ - 500 018. ౧౧: ౩83 1388 / 657 0215, 6ఆ౧౧౫౬||: ౧౭౬9౬౧౧౧౧౦ అ ౧౦౪౫౭||.00గ) 


6 65 నైవ చ. 9. 0. 2.9. ఈ =. = 





నహనననత మననం ల! 


[టం తోస్తు. సంగీత అత్ర 
పనన య డా వాయ "| 


క అాయు అజ నో క చుతసప్‌. అహా అత లతా అతను తు ' చాలు. అదం: అహ 'ఉహాచాన అప 


1 -15 ఏప్రిల్‌ 2002 


సంగీత దర్శకుడు కీ॥శే; రోషన్‌ కాంబినేషన్‌లో 
లతా మంగేష్కర్‌ గారు పాడిన “కభీతో మిలేగీ” 
పాట గిరి గారు చెపినట్టు “భీగీరాత్‌' చిత్రంలోనిది 
కాదు. ఈ పాట “ఆర్తీ” చిత్రంలోనిది. 'భీగీరాత్‌ 
చిత్రంలో రఫీ/లత సోలో పాట “దిల్‌జోన 
కెహసకా”! సవరించగలరు. లతగారు పాడిన 
“కభీతో మిలేగీ కీతో మిలేగీ బహారోంకి మంజిల్‌ 
రాహీ” మడజ్రూ సుల్హాన్‌పురి/రోషన్‌లో వచ్చిన 
మధురమైన పాట అది. 
-ఎస్‌.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు 
శివరాత్రి ప్రత్యేక సంచిక 'హాసం' - హృదయా 
హ్లాదం, బాపు చిత్రంలా మనోజ్ఞమైన వేటూరి కలం 
పునశ్చరణ చేసికొంటే మరీ మరీ అందం. పాత 
క్రొత్తల మేలు కలయికలో కిరాతార్హునీయం 
ఆదికవితలా, కవిసౌర్వభౌముని కవన ఘంటంలా 
ఉంటుంది. 
“నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె”- 
(వేటూరి) 
“చారుసుధాధామ శకలావతంసంబు - పెడ 
గొప్పుపై నున్న పీకె” - (శ్రీనాథుడు - హర 
విలాసం.) 
“నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే” - 
(వేటూరి) 
“ఘనలలాటంబున కనుపట్టు కనుచిచ్చు 
గైరికద్రవ తిలకంబు కాగ -” (శ్రీనాథుడు.) 
ఇక కిరాతార్జునుల బాణాల మధ్య వరాహం... 
“తనువుకొండగ గిరిగిర తిరుగుచు - అటు నిటు 
తగిలిన రెండు బాణముల అసువులు కూల్చెను 
వరాహము” - (వేటూరి) 
“శరనిధి మథనమున తిరుగు శైలమ పోలెన్‌ - 
(నన్నయ్య అరణ్యపర్వం.) 
అల్పాక్షరాలలో అనల్న్బ రామణీయకం ఆది 
కవిదియైతే శబ్బశాసనంలో సార్వభౌమత్వం - 
శ్రీనాథునిదిమైతే నుడికారంలో తెలుగుతనం 
వేటూరిది. 
-గాదె రంగనాయకమ్మ, జంగారెడ్డిగూడెం 





శ్రీమతి పిలక్ష్మి - నల్లకుంట, గ్య 

(ప్ర; ఆలిండియా రేడియోలో కొన్నాళ్ళక్రితం 
(ట్‌ వసంత(ప్రియా” అనే ఓ లలిత గీతం 
వచ్చేది. వాటి వివరాలను తెలుపగలరా? 
అలాగే 'తెలతెలవారి వేులుకొనుమా” 
'మోగింపవే హృదయవీణ'” ఈ రెండు సినీ 
గీతాల వివరాలు కూడా ఇవ్వగలరా? 

జ:1. ఓవసంత ప్రియా' అనే లలితగీతం 


రచన కందుకూరి రామభ(ద్రరావు గారు. 
ఈయన ప్రముఖ కవి శశాంకకు మామగారు. 
ఈ పాటను పాడినది శ్రీరంగం గోపాలరత్నం. 
- సంగీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు. 
(ఈ ప్రశ్నకు సమాధాన్నిచ్చింది 
శ్రీ ఎం.చిత్తరంజన్‌) 











మీరు డేనీ కేయే గురించి రాస్తూ “నాక్‌ ఆన్‌ 
వుడ్‌” చిత్రంలోని ఫార్ములా కిశోర్‌కుమార్‌కి 
అద్భుతంగా నచ్చిందని, ఆ చిత్రం అతన్ని 
ముగ్గుణ్ని చేసిందని వివరంగా తెలియజేశారు. 
కానీ మీరు అసలు విషయం రాయలేదు. 
అదేమిటంటే ఈ 'నాక్‌ ఆన్‌ వుడ్‌ హిందీలో 
“బేగునావ్‌” పేరుతో 1957లో మక్కికి మక్కి కాపీ 
కొట్టి తీశారు. అందులో హీరో యింకెవరు? మన 
కిశోర్‌ కుమారే! సంగీతం శంకర్‌-జైకిషన్‌. 
అద్భుతమైన సంగీతం అందించారు. కానీ ఏం 
లాభం? చిత్రాన్ని శాశ్వతంగా నిషేధించారు! 
విడుదలైన కొన్నివారాలు మాత్రమే ప్రదర్శింపబడి 
థియేటర్లలోంచి తొలగింపబడింది. బేనో (920) 
మూలంగా ఎస్‌-జే అభిమానులకు కూడా ఈ 
చిత్రం గురించి తెలియదు! ఈ చిత్రంలోని 'ఏ 
ప్యాసే దిల్‌ బేజుబాన్‌' అనే ముకేష్‌ పాట జైకిషన్‌ 
మీద చిత్రీకరించపబడింది. 
-బి.శ్రీనివాసరావు, హైదరాబాదు 
మార్చి 1-15 సంచిక 11వ పుటలో “విజయా 
నంద చంద్రిక రాగం గురించి చెబుతూ “ఉత్తరాది 
రాగాలైన భైరవ్‌, బహార్‌లకి ప్రతిబింబాలనదగిన” 
అన్నారు. అది వట్టి భైరవ్‌ కాదు, 'ఆహిర్‌ భైరవ్‌ 


2. 'తెలతెల వారే మేలు కొనుమా' పాట 
“మనోహర” (1954 ) అనే చిత్రంలోనిది. 

-ఈ 'మనోహర' సినిమా ఆడియో క్యాసెట్‌ను 
హెచ్‌.ఎం.వి.వారు రిలీజ్‌ చేయబోతున్నారు. అతి 
త్వరలో మీరు ఆ పాటను వినొచ్చు. 

'మోగింపవే హృదయవీణ' పాట 'అన్న- 
తమ్ముడు' (1958) అనే చిత్రంలోనిది. సంగీతం 
అశ్చత్చామ. 

త్ర ఎ.జ్యోతి ఆ నల్లగొండ 

తలత్‌ మహమ్మద్‌ తెలుగులో పాడిన పాట 
ఏది? ఏ చిత్రంలోనిది? 

మనోరమ (1959) సినిమాలో తలత్‌ 
మొహమ ద్‌ 3 తెలుగుపాటలు పాడేరు. అని (1) 


అని గమనింప కోరుతున్నాను. అసలు ఈ పాట 
గొవ్వ్చ ప్రయోగమైతే కావచ్చునేమోగాని 
సర్వజనరంజకం కాలేక పోయిందని చెప్పవచ్చు. 
పూర్తిగా సంగీత విద్యాంసులకు మాత్ర 
అర్థమయ్యే రీతిలో పాక్షిక ప్రయోజనాన్ని మాత్రమే 
సాధించింది. అదీ మెలోడీ విషయంలో కూడా 
అంతంత మాత్రమే! ఘంటసాల పాడడం వల్లనే 
ఈ మాత్రమైనా ఇప్పటికీ నిలిచింది. 

చక్రవాకం, కానడరాగాలు రెండూ భిన్న 
ధృవాల రాగాలు. వాటిని కలపాలనుకోవడం కొత్త 
ప్రయోగం కాని, అలా కలపడం వల్ల ఆ రెండు 
రాగాల మాధుర్యంలోని శిల్పం దెబ్బ తిన్నదని 
చాలామంది గమనించినట్టు లేదు. అందుకే ఈ 
పాటను విని ఊరుకోవలసిందే కాని పాడే 
(ప్రయత్నం చేస్తే ప్రమాదం అని జౌత్సాహికులు 
గమనించి ఉంటారు. 

సర్వజన సమ్మోహనకరమైన మోహన, శ్రీ, 
హిందొళం లాంటి రాగాలను తీనుకుని 
ఇటువంటి ప్రయోగం చేయగలిగితే ఇంకెంత 
రక్తిగా ఉండేదో అనిపిస్తుంది. 12వ పేజీలో “శేష 
శైలవాసా శ్రీ వెంకటేశ” అని రీతిగౌాళలో చక్కని 
రీతిని” అని అన్నారు. కాని ఆ పాటల ఎత్తుగడ 
అంటే పల్లవిలో మాత్రమే రీతిగౌళ ఉన్నది. రెండు 
చరణాలు 'ఆనంధభైరవి'లో సాగాయి. ఈ 
అంశాన్ని రెండో పంక్తి చివర “అలుకరానీయకు. 
ప్రస్తుతించి పాడి" అనే చోట్లలో సుస్పష్టంగా 
గమనించవచ్చు. అందుకే దీన్ని “రీతి భైరవి” అనో 
“ఆనందగౌళ అనో వ్యవహరిస్తే బాగుంటుంది. 

21వ పేజీలో “ముప్పై ఏళ్ళ వయస్సు పైబడిన 
తరువాత కిశోరీ అమోన్‌కర్‌ గొంతు హఠాత్తుగా 
మూగపోయింది” అన్నారు. ఎందుకలా జరిగిందో 
చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఆమె ఎలా పాడగలిగారో 
కూడా చెప్పలేదు. ఇలాంటి పొడిపొడి వ్యాసాలను 
కొంచెం జా(గ్రత్తగా పరిశీలించి వేయగలరని 
మనవి. అసలు ఆమె పేరు “కిశోరీ అమోన్‌కర్‌” 
అని రాయాలి కాని 'కిషోరీ అమోంకర్‌ కాదు. 
-ఎం.పురుషోత్తమాచార్య, నల్లగొండ 








అందాల సీమ సుధానిలయం (2) మరిచి 
పోరాదోయి చేసిన బాసలు (3) గతిలేని వాణ్ణి 
గుడ్డివాణ్ణే బాబయా 

బి.వి.రామారావు - నల్లగొండ 

మహమ్మద్‌ రఫీ తొలిసారి తెలుగులో 
పాడిన పాట ఏది? ఏ చిత్రంలోనిది ?. 

రథీ తెలుగులో పాడిన తొలిగీతం 
పదండి ముందుకు" (1962) చిత్రంలోనిది. 
ఆ పాట పల్లవి 'మంచికి కాలం తీరిందా 
మనిషికి 0మారిందా' అని వస్తుంది. 
ఈ చిత్రాన్ని నిర్మించిన నటుడు జగ్గయ్య 
ఈ పాటను రాశారు. 


కళ. 
[ఏం ఈస్మ్య.సంసేత లత. కి 
నాననా తడ వయా 








కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ 
బోసివండిన పాల బువ్వకన్న 


తెలుగు తల్లి గొప్పతనాన్ని, తలుగుభాష ప్రాశస్త్వాన్ని చాటే 


1. ఇది వైకుంఠము వేంకటేశ్వరుడు లక్ష్మీశుండు కొల్వుండుటన్‌ ల 
ఇది కైలాసము మల్లికార్జునుడు ఆర్యేశుండు చెల్వొందుటన్‌ కందరు కలు, 
ఇది బ్రహ్మోర్వి సరస్వతీ చరణ పంకేజాతమై యుండుటన్‌ స్వరకర్త లలిత సంగీత 
ఇది మా ఆంధ్రము నీకు పీఠము త్రిశక్తీ పూజగైకోగదే విద్వాంసుడు, వాగ్గేయకారుడు 


























ఎ౦ం.చిత్తరంజన్‌ 


సమర్చిస్తున్న శీర్షిక ఇది. 
ఫోన్‌ నెం. 040-7402993 








రాణదలిర్ప మానవతరంజిల ఆంధ్రమ భాగ్యసాంద్రమా 
బో మన్న 
ంట్‌ల న రచన; డా॥ బోయి భీమన్న, కీ;శే॥ ముదిగొండ వీరభద్రమూర్తి 

మంచిగుమ్మడికన్న దంచిన ఎట్టిని గానం :కె.బికె.మోహన్‌రౌజు 
క్రొవ్వడ్ల బియ్యము కూడుకన్న రాగాలు : ఆరభి, కానడ, హిందోళ 
మేల్‌ జహంగీరు మామిడి పండుకన్నసుం ఆరభి 

స ఆరోహణ ;సరిమపదస 
కారిన లేసజ్జకంకి కన్న అవరోహణ ; సనిదపమగరిస 


రాగంలోని స్వరాలు : షడ్డము, చతుశ్చతి రిషభం, అంతరగాంధారం, 
శుద్దమధ్యమం, పంచమం, చతుశ్చతి దైవతం, కాకలినిషాదం 

కానడ 
ఆరోహణ 
అవరోహణ 
రాగంలోని స్వరాలు _: షడ్డమ, చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, 


ఏసరిగమపమదనిస 
ఏ సనిపమగమరిస 


లా. నాబతతి శుద్ధమధ్యమం, పంచమం, చతుళ్చతి దైవతం, కైళికినిషాదం 
కొసరి కూసిన కోయిల కూతకన్న హిందోళ 
ముద్దులొలికెడి జవరాలి మోవికన్న ఆరోహణ మదని 
వ బళ అవరోహణ సనిదమగస 
తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస. రాగంలోని స్వరాలు 
(కీఃశే; ముదిగొండ వీరభద్రమూర్తి షడ్డము, సాధారణ గాంధారం, శుద్దమధ్యమం, శుద్దదైవతం, కైశికినిషాదం 
(కల (ఈం తస సంగ ఏత్తో 


కతన నడ | 


తెలుగుతల్లిని, తెలుగుభాషను సంస్తుతించే యీ పద్యాలను ఎంతో 
భావగర్భితంగాను, మనోహరంగాను రచించారు డా॥ బోయి భీమన్నగారు, 
క్రీ;శే॥ ముదిగొండ వీరభద్రమూర్తిగారు. 1975లో భాగ్యనగరంలో జరిగిన 
(ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని శ్రీ, భిమన్నగారు వ్రాసిన 
“కేదారేశ్చరి” అనే కావ్యంలో ఆంధ్రమాతపై అల్లిన యీ పద్యాలను, “తెలుగు 
ఒక వెలుగు - జాతి ఒక జ్యోతి” అనే వీరభద్రమూర్తిగారి కావ్యంలోని 
తెలుగుభాష జౌన్నత్యాన్ని చాటే పద్యాన్ని - ఎన్నో సభలలోను, ప్రపంచ 
తెలుగు మహాసభలలొను కూడా మధురంగా గానం చేసి తెలుగువారి 
మన్ననలు అందుకున్న శ్రీ కె.బి.కె.మోహన్‌రాజు సుప్రసిద్ధ లలిత సంగీత 
గాయకుడు. పౌరాణిక నాటకాలలో పద్యం పాడడం ఒక విధమైతే, శాస్త్రీయ 
సంగీత కచ్చేరీలలో విద్వాంసులు పద్యం పాడడం ఒక విధమైతే, శాస్త్రీయ 
సంగీత కచ్చేరీలలో విద్యాంసులు పద్యం పాడడంలో రాగానికి ప్రాధాన్యత 
ఎక్కువగా వుంటూ, రాగలక్షణూలు మొదలగు కట్టుబాట్లను అనుసరించి 
గానం చేయడం మరొక విధము. రాగాన్ని విస్తరించి మనోధర గంగా పాడడం 
శాస్త్రీయ సంగీతంలో పరిపాటి. అయితే యీ రెండు పద్దతులకు భిన్నంగా 


ఆకాశవాణి ద్వారా నాలుగు దశాబ్దాలుగా ప్రముఖ గాయకుడుగా ఖ్యాతి 
గడించుకున్న శ్రీ మోహన్‌రాజు చిన్నతనం నుంచే పాడటం మొదలు 
పెట్టాడు. 1934లో జన్మించి తన 15వ ఏట సభలలో పాడటం ప్రారంభించి, 
ఏలూరు వాస్తువ్యులైన కస్తూరి నరసింహారావుగారు, వారు తండ్రి 
శేషయ్యగారల వద్ద సంగీతంలో శిక్షణ పొంది. 1950 ప్రాంతంలో కొన్ని 
పౌరాణిక నాటకాలలో లోహితాస్యుడు, అభిమన్యుడు, వికర్షుడుగా 
నటించాడు. 1957లో “మర్చ్భీ మెట్రో” వారి నిర్వహణలో జరిగిన హిందీ 
చిత్రగీతాల పోటీలో దక్షిణ ప్రాంతానికి “బెస్టు సింగర్‌” అవార్డును 
గెల్చుకున్నాడు. ఆ పోటీకి ప్రముఖ హిందీ చిత్రాల సంగీత దర్శకులు సర్వశ్రీ, 
నౌషాద్‌, సి.రామచంద్ర, మదన్‌మోహన్‌, అనిల్‌ బిశ్వాస్‌ న్యాయనిక్లేతలుగా 
వ్యవహరించారు. 

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో 1959లో లలిత సంగీతం అడిషన్‌ 
పాస్‌ అయినప్పటి నుంచి నేటి వరకూ ఎన్నో పాటలకు, సంగీత రూపకాలను 
తన మధుర గాత్రాన్ని అందించాడు. ప్రముఖ స్వరకర్తలైన సూర్యప్రకాశరావు, 
ఈమని శంకరశాస్త్రి స్వరపరిచిన చాలా పాటలను మోహన్‌రాజు హృద్యంగా 
ఆలపించారు. నేను, మోహన్‌రాజు కలిసి చాలా కార్యక్రమాలలో 
పాల్గొన్నాము. ప్రసిద్ధ గేయకవులైన కృష్ణశాస్త్రి, సి.నా.రె. దాశరథి, బాపురెడ్డి 
బోయిభీమన్న, గుంటూరు శేషేంద్రశర్మ, ఇంద్రగంటి హనుమచ్చాసస్తి 
శ్రీకాంతశర్మ, వింజమూరి శివరామారావు మున్నగు వారి గీతాలను 
ఆకాశవాణిలోనే కాక పలు సంగీత సభలలో కూడా గానం చేశాడు. నా 
సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలను, సంగీతరూపకాల పాటలను ఆయన 
గానం చేశాడు. వాటిలో “ఎవరిది - యింతగ నను వెంటాడేదెవరది” (డా॥ 
బోయి భీమన్న), “ఎవ్వరిదోయీ యీ రేయి” (డా॥ దాశరథి), “నింగిపై 
నీలాలా తెరపై (శశాంక), “గుండెల్లో వుండాలి కులాసా” (కృష్ణశాస్త్రి, 
“చూచేకొలది సుందరము” (డా॥ బోయి భీమన్న) - యిత్యాది గీతాలు 
మోహన్‌రాజు పాడిన ప్రసిద్ధ గీతాలలో మచ్చుకు కొన్ని మాత్రమే. 

1966, 70 మధ్యకాలంలో 'సాక్షి, పూలరంగడు, తాసిల్దారుగారి 
అమ్మాయి, ఇన్‌స్పెక్టర్‌ భార్య, పెద్దన్నయ్య, విధివిలాసం (మాస్టర్‌ వేణుగారికి 
అసోసియేట్‌ సంగీత దర్శకుడిగా నేను పని చేసిన చిత్రం), మన 
మహాత్ముడు (నా సంగీత దర్శకత్వం) మొదలగు చిత్రాలలో మోహన్‌రాజు 





పు చ 


2222 
సలీం ఈస్ట్యసందీత త్రో 
నానా ంంవంం్‌ . 


ఘంటసాల అర్హశతాబ్లిక్రితమే “పుప్పవిలాపము”, 
“కుంతీకుమారి” మొదలగు శీర్షికలతో కరుణశ్రీ, 

















రచించిన పద్యాలను లలిత సంగీత పద్దతిలో - ( శ్రీ4 (న్నా 
థల /. ఈమ స! 
అనగా భావానికి, లాలిత్యానికీ అత్యంత క్ర) 


| ళీ 
ప్రాధాన్యతినిస్తూ గానం చేసి పద్యాలు పాడడంలో | వ [| 
ఒక రివొల్యూషన్‌ని తీసుకొచ్చారు. పద్యానికి కూడా [సమ 
పాటకు కూర్చినట్టుగానే బాణీని కూర్చి స్థిరపరచి (౯ 

యా 

అందులోని వదాలకు, భావాలకు తగిన సయ్‌ 
(ప్రాముఖ్యతను కల్పిస్తూ గానం చేయడంలో (2 
ఆయన సిద్దహస్తుడనిపించుకున్నారు. అవి (౮ 
ఎంతగా జనాన్ని ఆకట్టుకున్నాయో మనందరికీ న్న. 
తెలుసు. అలాగే మోహన్‌రాజు కూడా తను పాడిన | | (ఇల 
యీ పద్యాలకు తానే బాణీని స్థిరపరచుకుని _ క (| 
రసవత్తరంగా గానం చేసి ప్రశంసలు పొందగా, |" 
ఆ నొటేషన్‌ను పొందు పరచాను. |! 


ఖ్‌ 































పాడిన పాటలు చాలా పాప్యులర్‌ అయినాయి, 
1982లో రామదాసు ప్రాజెక్ట్‌ను నెలకొల్సి . 
రామదాను కీర్తనలను, ఆ తరువాత 
అన్నమయ్య కీర్తనలను పాడడంలో మంచి పేరు 
గడించుకున్నాడు. 1981లో కౌలాలంపూర్‌లోను, 
1993లో అమెరికాలోను జరిగిన ప్రపంచ 
తెలుగు మహాసభలలో పాల్గొని అమెరికాలో 
యింకా పలుచోట్ల కార్యక్రమాలలో గానం 
చేశాడు. 

1997లో ఆకాళవాణి జాతీయ కార్య 
(క్రమంలో పాలగుమ్మి విశ్వనాథంగారి 
ఆధ్వర్యంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్‌తో కలిసి 
పాడగా, అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం 
చేశాయి. లలిత సంగీతం పాడడంలో విశేషమైన 
అనుభవాన్ని నంపాదించుకున్న శ్రీ 
మోహన్‌రాజును 1998 ఆకాశవాణి “టాప్‌గ్రేడ్‌” 
గాయకుడుగా నిర్హయించి గౌరవించింది. 


పవసాంతణా 
జో 
జాసక సా 


తో 


సాదా. గ్‌ నావి జా 


శీ 


స్‌ ఓల 
ఇగ నజ 


వె ళీ ఓ 


కళా సరమూగళ 


చు 
వ. 


1 - 15 ఏప్రిల్‌ 2002 


చముచుమూ కతుదతు గా గ చూ ల 
ము మాయు వన్న - 


యువో 
౦వ 


దసాంజాపా చూగోరి 


అ 
ఆయు 


నడ 
త ఆ 


ఫ్రై 


దవవపయళకర స రితు 
నంలో 
షన నదడాడ 
కలకి పేస్స్ట 
వచిన 
ను లం నాసా 


ందులకన్న నాచాతి 


జాడ 


గు త 

న 
ఇస్టం ర్తి [కీ స 
టం. తగ్గిన జ 
శిగ్ల ఉట కస 
వే ణీ గ నేల ధి 


0 శి 
శీళ! సీత ఉలి! [చెసా శ స్‌ | 
న 
ల్‌ 
గ 
| శి 
గి ఇకే( 
స్‌ షి శక | ప సస్య ఉరి 
ఉండ యల ఇ జ 81 


సాతి 
నెసడి 
రా చతు క 


వరఠాతి యోనికన్స్స 
ఈ 


శనస నాణా 


ఇంఠధ్యూచి 


౧౮ లు మూల కేక 


నన కుని చచి కని మతాయి 


చ 
తె 
కటనటితెడ 


జె య్కూడది 


(పం తోస్తు. సంస అత్తో 


జాతు నిశాయ్‌ 
టా. 


తకయు 2 సే 


తయినై 1 





పద్మభూషణ్‌ డా॥ బోయి భీమన్న 


ర! వృద్దాప్యం పైబడినా దాని ప్రభావం 
శరీరంపైనే తప్ప మనసు మీద లేదని, 
ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో 
ఉరకలు వేస్తున్న మనసుతో యీ నాటికీ 
ఎంతో వైవిధ్యభరితమైన సాహితీ సౌరభా 
లను వెదజల్లుతున్న మహాకవి డా॥ బోయి 
భీమన్నగారు. 1911వ సంవత్సరంలో 
తూర్పుగోదావరి జిల్దాలోని మామిడి 
కుదురు గ్రామంలో కాలేజి చదువు పూర్తి 
చేసుకుని “జయవాణి”, “ప్రజామిత్ర”, 
“నవజీవన” మొదలగు పత్రికలకు సంపాదకత్వాన్ని నెరపి, “క్విట్టిండియా” 
ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం వచ్చిన తరువాత 1950 నుండి 5 
సంవత్సరాలు “ఆంధ్రప్రభ”లో కూడా సబ్‌ ఎడిటర్‌గా పని చేసిన 
భీమన్నగారు “రాగోదయం” అనే కావ్యాన్ని రచించారు. అందులోని 
గేయాలను ఆకాశవాణిలో చాలామంది గాయనీగాయకులు తరచూ 
పాడుతుండే వారు. 1971లో ఆంధ్ర విశ్శవిద్యాలయం వారు భీమన్నగారికి 
“కళాప్రపూర్ణ” గౌరవ డాక్టరేటును ప్రదానం చేసింది. 1973లో భారత 
ప్రభుత్వం “పద్మశ్రీ”లో సత్కరించింది. “గుడిసెలు కాలిపోతున్నయ్‌” అనే 
భీమన్నగారి కావ్యానికి సెంట్రల్‌ సాహిత్య అకాడమి వారి జాతీయ 
పురస్కారం (1975), ప్రపంచ తెలుగు మహాసభల (1975)లో సత్కారం, 
మరిన్ని గౌరవ డాక్టరేట్టు, ఎన్నో పురస్కారాలు వీరిని వరించాయి. 
కనకాభిషేకం, పుష్పాభిషేకం, కనక పుష్పాభిషేకం - ఇలా ఎన్నో సన్మానాలు, 
గౌరవాలు పొందిన భీమన్నగారు నిరంతర సాహితీ కృషీవలుడు. ఆయన 
రచించిన గేయాలు, కవితలు ఆకాశవాణి ద్వారా బహుళ ప్రచారాన్ని 
పొందాయి. శ్రీయుతులు మంచాళ జగన్నాథరావు, పాలగుమ్మి విశ్శనాథం 
మొదలగు స్వరకర్తలు వీరి చాలా పాటలను స్వరబద్ధం చేశారు. నేను కూడా 
వీరి పాటలకు, సంగీత రూపకాలకు సంగీతాన్ని కూర్చాను. ఎంతోమంది 








(లేవ సంప్రదాయ వంశజులై సంస్కృతాంధ్ర 
భాషలలో 'ప్రాఢ ప్రబంధాలను, యక్ష 
గానాలను విరచించిన శ్రీమల్లికార్డున శాస్త్రి 
శ్రీమతి నాగమాంబలకు వీరభద్రమూర్తిగారు 
జన్మించారు. 1908లో గుంటూరు జిల్లాలోని 
మాదల (గ్రామంలో, జననీ జనకుల నుండి 
వారసత్వంగా పుణికి పుచ్చుకున్న విద్య 
వీరబో(దమూర్తి లోని నవహూజ కవిని 











మేల్కొలిపింది. అనతి కాలంలోనే విశేష పాండిత్యాన్ని గడించి నాలుగు 
దశాబ్దాల పాటు వివిధ సాహితీ ప్రక్రియలను చేపట్టి ఎన్నో కావ్యాలు వ్రాశారు. 
ఉద్భటుని ఉపనయనము, మహామరకతము, మాదల (గ్రామంలోని శివునిపై 
సుప్రభాతము, వందేమాతరం (దేశ స్వాతంత్ర సంగ్రామం - యితి వృత్తం) 
మొదలగునవి వీరి (గ్రంథాలు. కంచువంటి కంఠం గల యీ కవి సంగీతంలో 
కూడా ప్రజ్ఞ గల వారని చెబుతారు. రాగయుక్తంగా కావ్యగానం చేసి 
రసజ్ఞులను సమ్మోహపరచేవారట. విశ్వనాథ, శ్రీశ్రీ వంటి మహాక్షవ్లల 
1- 15 ఏప్రిల్‌ 2002 








ఎ కేతేముదిగొండపీరభద్రమరి. ౧ 


(శం ఈస్వ.లంసీత రీత్రో 
[ప చాకనున నతు నాలు మా వాన యాసాం. 


కళాకారుల చేత పాడించాను. నేనూ పాడాను. 
బహుళ జనాదరణ పొందిన వాటిలో మచ్చుకి 
కొన్ని-- 

“మోహనరాగరాగిణి” (“ఈ పాట 
నేర్చుకుందాం”లో నేర్చినది), “ఎవరిదిదీ | 
యింతగనను వెంటాడేదెవరిది"” (గానం: | 
మోహన్‌రాజు), 

“ఎత్తవోయీ కేల యీ బేల సుమబాల” 
(గానం: శాంతాచారి), “చూచేకొలదీ 
సుందరము” (మొదట మోహన్‌రాజు పాడగా, 
ఆ తరువాత డా॥ బాల మురళీగారు గానం 
చేశారు), “ఆరాధింతునురా” (గానం: 
శాంతాచారి), “పయనించు సెలయేటి” 
(గానం: చిత్తరంజన్‌), “ఎంత కాలమాయెరా 
” (గానం: కనకవల్లి నాగేందర్‌). ఇలా ఎన్నో 
గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్‌లలోనూ 
'ప్రసారమైనాయి. భీమన్నగారి “కాళియో 
మర్దనం” సంగీత రూపకానికి నేను సంగీతం 
సమకూర్చడం జరిగింది. “ముజ్జ్ఞగాలు 
మోహించగ మురళిని వాయించరా” అనే వీరి 
గీతాన్ని సుప్రసిద్ద సినీ నటి పి.శాంతకుమారి 
మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో గానం చేశారు. 

తెలుగువారికి ఎన్నెన్నో ఉన్నతమైన 
రసగుళికలవంటి గీతాలను అందించిన 
భీమన్నగారిని 2000 సంవత్సరంలో “నవయుగ 
కవి సార్వభౌమ” బిరుదంతో విజయనగర 
వాసులు, 2001 సంవత్సరంలో పద్మభూషణ్‌ 
బిరుదుతో బారత (వ బుత్వమూ 
సత్కరించాయి. 































'ప్రశంసలనందుకున్న వీరభద్రమూర్తి ఎన్నో 
లలిత గీతాలను కూడా రచించారు. 
“ఎదురైనారా ఎవరైనా” (పాలగుమి 
విశ్శ్సనాథంగారి సంగీతం), “ముదురు ముదురు 
వెన్నెలలో” (చిత్తరంజన్‌ సంగీతం) మొదలైన 
గీతాలు ఆకాశవాణి ద్వారా (ప్రచారాన్ని 
పొందాయి. 1969లో ఏరు రచించిన 
మల్లికార్జున సుప్రభాతం, సుసాంధ్యం అనే 
స్తోత్రాలను నేను, మా సోదరి శాంతగానం 
చేయగా కవిగారు వాటిని శ్రీశైల దేవస్థానం 
వారికి సమర్పించారు. భక్తి దేశభక్తి సమాజ 

(శ్రేయస్సుకు సంబంధించిన వివిధ యితి 

వృత్తాలతో వీరి కలం నుండి సుందరమైన 

కవితలు జాలువారాయి. 1980లో ' 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమిలో విశిష్ట 

సభ్యత్వ గౌరవాన్ని పొందారు. 






















ఆరభి, కానడ, హిందోళరాగాలలో తెలుగు చిత్రాలలోని కొన్ని పాటలు 


ఆరభిరాగం చిత్రం గానం స్వరకర్త 
“అమ్మాతమ్ముడు మన్నుతినేను” వ 

(జయకృష్ణా ముకుందా మురారీలో ఓ పద్యం ) పాండురంగమహాత్మ్యం ఘంటసాల టి.వి.రాజు 
కానడరాగం 

శ్రీగారిశ్రీగౌరియే విచిత్రదాంపత్యం పి.సుశీల అశ్వత్భామ 

నిన్ను చూచునందాక భక్తశబరి పి.సుశీల పెండ్యాల 
హిందోళరాగం 

చూడుమదేచెలియా విప్రనారాయణ ఎ.ఎమ్‌.రాజా _ ఎస్‌.రాజేశ్వరరావు 
నేనెరాధనోయీ గోపాలా అంతామనమంచికే భానుమతి భానుమతి-సత్యం 
మోహనరూపాగోపాలా కృష్ణప్రేమ ఘంటసాల పెండ్యాల 

పగలే వెన్నెలా జగమే ఊయలా పూజాఫలం ఎస్‌.జానకి ఎస్‌.రాజేశ్చరరావు 
గున్నమామిడి కొమ్మమీద బాలమిత్రుల కథ ఎస్‌.జానకి సత్యం 

పిలువకురా అలుగకురా సువర్షసుందరి పిసుశీల ఆదినారాయణరావు 
ఓం నమళ్ళివాయ సాగరసంగమం ఎస్‌.జానకి ఇళయరాజా 
మనసే అందాల బృందావనం మంచికుటుంబం పి.సుశీల ఎస్‌.పి.కోదండపాణి 
శ్రీకర కరుణాలవాల బొబ్బిలియుద్ధం భానుమతి యస్‌.రాజేశ్చరరావు 


, కలనైనా నీతలపే 


శాంతినివాసం 


జా న న. 


1. డెందము( పెళ్ళికానుక...వాడుక 
మరచెదవేల ) 
ఎ)హృదయము _ బి) వాయిద్యము 
సి) సంతోషము డ్రి ప్రేమ 


2. డోల ( చక్రపాణి....ఓ ప్రియురాలా) 
ఎ)లాలిపాట బి) అల్లరి 
స్రిటఉయ్యాల డి) వాయిద్యము 


౩. దొంతర (శ్రీశ్రీశీ మర్యాదరామన్న... 
ఓ ఏమి ఈ వింత మోహం) 
ఎ)వేడుక బి) ఉరక 
సి అల డి వరుస 


(టం ఈస్త్య సంగీత అత్తో 
పనా ఆనా యాయ 


, నెనరు (పెళ్ళికానుక....ఆదేపాదే) 


. నెమ్మది (పెళ్ళికానుక....ఆడేపాడే) 


అమ్మాయి....కలయేమో) 
ఎ)రాగానుగుణంగా ఆడు 
బి) వేళాకోళము 

సి) జాతరలో అడు డి) కొట్టు 


సికొష్మ 
10) కీల (గోపాలుడు - 
భూపాలుడు....బకసారి) 


ఎ)గుట్టు బిపాత్ర 
స్రిమత్తు డి) మంట 


బ్రువినరు 
డిజ్ఞాపకము 


ఎ) వలపు 
సికోపము 


ఎఆలస్యము బి) బద్ధకము 

సనిశ్చింత డి) సుఖము 
సాములు(ఇంటిగుట్టు....ఆడువారి 
మాటలు) 

ఎ)గురువు బ)ువ్యాయామము 

సి) విద్య డ్రి ముని 

ఆరడి (భక్త అంబరీష... హే పభూ) 

ఎ)నిరాశ బి) ఆశ 

స్రెబాధ డిసంగతి 





1 - 15 ఏప్రిల్‌ 2002 


తెలుగు కార్టూనిస్తుకు 
అంతర్జాతీయ గౌరవం 
(ప్రతిష్టాత్మకమైన బెల్జియం 
అంతర్జాతీయ కార్టూన్‌ 
ఉత్సవం - 2002లో ఒక 
తెలుగు కార్టూనిస్టు గీసిన 
మూడు కార్టూన్లు ప్రదర్శనకు 
ఎంపిక అ య్యాయి. 
భారతదేశం మొత్తం నుండి 
ఆయన ఒక్కరికే ఈ అవకాశం దక్కింది. ఈ 
అరుదైన గౌరవం క (నటుకున్న కార్టూనిస్టు 
వేరేవరో కాదు - “ఈనాడు” ద్వారా తెలుగు 
పాఠకులను రోజూ నవ్వించి కవ్వించి 
ఆలోచింపజేసే కార్టూనిస్టు శ్రీధర్‌. జూన్‌ నుండి 
సెప్టెంబరు వరకు జరిగే ఈ ఉత్సవానికి 
ప్రపంచ వ్యాప్తంగా 800 మంది కార్టూనిస్టులు 
పంపిన దాదాపు రెండువేల కార్టూన్లలోనుండి 
ఈ ఎంపిక జరిగింది. ఇలా అంతర్జాతీయ 
ఉత్సవానికి ఎంపిక కావడం శ్రీధర్‌కు ఇది 
మూడవసారి. (ఆధారం -ఈనాడు 15-3-02) 










'ప్రేమికులదినం నాడు పెళ్ళి చేసు 
కుంటామని ప్రకటించిన బ్రిట్నీ స్పియర్స్‌- 
- జస్టిన్‌ టింబర్లేన్‌ విషయం “హాసం16-31 
డిసెంబర్‌ సంచికలో చూసేవుంటారు. కానీ 
అనుకున్న విధంగా ఆ పెళ్ళికాలేదు. జస్టిన్‌ 

15/౧౦ బ్యాండ్‌ వదిలేసి సోలో సింగర్‌గా 
మారడానికి నిశ్చయించుకోవడానికి, బ్రిట్నీని 
పెళ్ళి చేసుకోకూడదనని అనుకోవడానికి 
సంబంధం ఉందంటున్నారు. తమ మధ్య 
ఏర్పడిన పొరపొచ్చాలు సమసిపోతాయని 
ఆశించిన బ్రిట్నీకి ఆశాభంగం కలిగింది - 
ఫోన్‌ చేసినవ్పుడు టింబర్లేన్‌ చెప్పిన 
నమాధానం విని. బ్రిట్నీకి మాటుగా. 
సమాధానం ఇచ్చిన తర్వాత తనకు ఫోన్‌ 
చేసిన ఇంకో అభిమానికి టింబర్లేన్‌ ఒక 
అమూల్యమైన నలవో ఇచ్చాడట వ 
“ఆడవాళ్లకు దూరంగా ఉండు (బ్రదర్‌, 
వాళ్లతో అన్నీ ఇక్కట్లే!” అన్నాట్ట. మగవాళ్ల 
గురించి మరి బ్రిట్నీ ఏమంటుందో వినాలి. 

























సంగత త దర్శకత్వం. 
వహించడానికి ఆఫర్‌ 
- వచ్చింది. ఫిరోజ్‌ఖాన్‌, 
'సంజయఖాన్‌ల సోదరుడు అక్బర్‌ఖాన్‌ 50. 
కోట్ల వ యంతో. బో న 






























గోవిందా అప్పుడప్పుడు హిందీ పాటలు 
పాడుతూనే ఉంటాడు. పదిసంవత్సరాల 
కాలంలో దులారా, ఆంఖే వంటి సినిమాలలో 
అతను పొడిన పాటలను శ్రోతలు 















నాటీ పాట నాకు పెద్దగా నచ్చవు. 








ం క్‌ నూటికి ఒకటి, రెండు... అంతే! ఈ మధ 
న నం తము ఇష్మేవారిని పెట్టకుంటే | | నాపై నచ్చిన పాటలు - 'జియాజిలే, జీ 
క కహ్‌నా”లో ఇంగ్లీషు పాట పాడేస్తున్నాడు. మంచిదంటారా? ఆీమేడ్‌గా. ఎవరికైనా |! | వక్ర". 
విందాకు హిందుస్తానీ శాస్తీయసంగీతం | మ న 


ఇష్టమట. బడే గులాం ఆలీఖాన్‌, ఉస్తాద్‌ 
అమీల్‌ఖాన్‌ పాటలంటే చెవి. 
కోసుకుంటాడట. ఈ ఇంగ్లీషు పాట 
ఎందుకు పాడుతున్నావంటే “సరదాగానే 
ఉంటూ. డబ్బు గురించి మరీ 
[ వ ఎదని నీతి చెబుతోంది కాబట్టి” 
. ఇంతకూ ఆ పాట లిరిక్‌ ఏమిటో 
స గాటు “ఐ వాంట్‌ మనీ, ఐ వాంట్‌ ఓన్లీ 
మనీ, గుడ్‌ మనీ, బాడ్‌ మనీ, బ్లాక్‌ మనీ...” . 
పాడడానికి గోవిందా (శ్రమపడ్డాడో లేదో కానీ 
గేయ రచయిత మాత్రం ఆవగింజంతైనా. 


_కష్టపడినట్టు లేదు. 






















ర ల రా 


1864 ప్రాంతాల్లా 
బందర్లో పెద్ద ఉప్పెనొచ్చింది... 
తాడెత్తు నముద్రవు అలలు విలయుతాండవం 
చేస్తోంటే 

పెద్దపెద్ద చెట్లు - పెళపెళ విరిగి పడిపోవడం... 

పంట పొలాలు నాశనం అయిపోవడం. 

కూలిపోయాయ్‌. 

గుడిసెలు... నీళ్ళలో తేలిపోయాయ్‌. 

పశువులు కొట్టుకు పోతున్నాయ్‌ 

మనుషులు కొట్టుకు పోతున్నారు. 

ప్రాణభఖీతి.... ప్రక్యతి బీభత్యం... 

ఆ ప్రవాహంలో... తేల్తోన్న చెక్కఉయ్యాల.... 

అందులో ఓ పసిపిల్లాడు!! 

పడ్డీ ఏడ్డీ... సాొమ్మసిల్లిపోయాడు...... 

ఉయ్యాల కొట్టుకు పోతోనే ఉంది!... కొట్టకు పోతోంది... 
పోతోంది! 
ఎదురుగుండా లోయ.... అందులో పడిందా... 
ఇంక అంతే... 


కానీ ఈ ఊయలవెళ్లి.... ఓ కుంకుడు చెట్టుకు 
చిక్కుకుంది! 





ప్రకృతి శాంతించింది! 
ఉప్పెన తగ్గింది!.... 
ఉయ్యాల్లోని పిల్లాడు... మళ్లీ ఏడ్చాడు! 

ల గా యలు 
అప్పటిదాకా!.... ఊరంతా వెతుక్కున్న తల్లి... గుండెలుబాదుకుంటూ 

వచ్చి ఉయ్యాల్లోంచి పిల్లాణ్ణి తీసుకుని... గుండెలకి హత్తుకునీ 
కోటి దేవుళ్ళకి - కృతజ్ఞతలు చెప్పుకుంది! 
అలా బతికి బట్టకట్టిన పిలాడే.... 
ళా 

గరికపర్తి కోటయ్య జేవర... 


అరల 


కోటయ్యకి ఐదారేళ్ళొచ్చాయ్‌!.... 

బళ్లో వేసారు... కానీ చదవట్లేదు!! 

కొబ్బరి చిప్పకి... తీగలుకట్టి 

గు[ర్రపు వెంట్రుకలు కట్టి కమానుతో వాయించడం మొదలెట్టాడు! 

అప్రయత్నంగానే అద్భుతమైన నాదం పుట్టింది! 

పిల్లనగోవి మీద పెదవి ఆన్ని... జగత్తుని మత్తులో ముంచేసిన 
మురళీమోహనుడి అంశ ఉన్నట్టు... 

కోటయ్య... కొబ్బరి చిప్ప వాయిద్యం మీద కోటి రాగాలు పలికేవి!.... 

గురువులేడు!! 

విద్య తెలీదు... 

అయినా విన్నవారంతా మంత్రముగ్దులైపోతున్నారు. 


ఇందుకేనేమో.... ఆనాడు ఊయల వెళ్ళి కుంకుడు 





కాత తతా 
0 ఈస్వ. ఏంటీత లతో 
తతత | 


చెట్టుకి చిక్కుకుంది... 

స్వతహాగా జంగమ వారవడం.... 

తండ్రి లక్ష్మయ్యకు అంతో ఇంతో సంగీతం రావడంతో కొడుకు 
కోటయ్యకి సరళీస్వరాలు నేర్చాడు లక్ష్మయ్య. 

ఇక చూస్కోండి! 

సరళీ స్వరాలు కొబ్బరి చిప్ప మీదే 

జంట స్వరాలు కొబ్బరి చిప్ప మీదే... 

కీర్తనలూ కొబ్బరి చిప్పమీదే!.... 

సంగీత సరస్వతికి కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టేశాడు! 

విద్య రావాలి కానీ వాయిద్యం ఏమంటే పలకదు? 


రల 


ఆ కాలంలోనే జీవనోపాధి కోసం కోటయ్య తల్లిదండ్రులు నైజాం 
(హైదరాబాదు) కొచ్చేసారు. 

ఇప్పుడు కోటయ్య స్టాయి కొబ్బరి చిప్పనించీ వాయులీనం దాకా 
పెరిగింది! 

హైదరాబాదు వచ్చిన కోటయ్యదేవరకి వాయిద్యంతోపాటు గానం కూడా 
వంట బట్టింది! రోజు అరుగు మిద కూర్చునీ అద్భుతంగా వాయిస్తూ 
ఉండేవాడు! 

ఒక రోజు! 

హైదరాబాద్‌ సంస్థానం మంత్రి సాలార్‌జంగ్‌ బహద్దర్‌ వ్యాహ్యాళికెళ్తూ 


ల. 


| ఎరిగిందే కానీ మీరు పరిచయం చేసే సాహిత్య సంగీత సమ్రాట్టులకు | 
| సంబంధించి మీరిచ్చే సమాచారం, వివరణ పక్షానికి పక్షానికి పెరిగే | 


1 దిశలోనే వుంటున్నాయి. పోతే ఈ పక్షం (16-31 మార్చి 2002), మీరు! 


| పరిచయం చేసిన “వీణ వెంకట రమణదాసు” గురించిన వ్యాసంలో | 
| దాసుగారు వర్షం నిలేసిన తీరు దానిని మీరు వివరించిన తీరు అబ్బుర! 
| పరచాయి. వర్షం కురిపించిన సంగీతజ్ఞుల గురించి విని వున్నాం గాని, | 
| వర్షాన్ని నిలేసింది దాసుగారు ఒక్కరే కావచ్చేమో! నిజంగా దాసుగారు | 
| ఆ అద్భుత ఫీట్‌ సాధించినందుకు స్మరణీయులు. ఇతర శబ్దాలకు | 
| అవకాశం యివ్వకుండా సముద్ర గంభీర ధ్వనిలా వినిపించే వీణానాదానికి | 
| సంబంధించిన బ్రహ్మ రహస్యము సరిమైన సందర్భములో భేదించడం | 
| ఆకట్టుకుంది. ఒకవేళ ఆ బ్రహ్మరహస్యం ముందే చెప్పివుంటే ఇక | 
| చెప్పడానికి ఏం మిగులుండేది కాదు. దాసుగారి 'అద్భుతం' సాధారణంగా 
| కనబడేది. అందువల్ల అది వెల్లడి చేయడానికి మీరెంచుకొన్న సమయం, | 
సందర్భము ఈ పరిచయాన్ని మహోన్నత స్థాయికి తీసికెళ్ళింది. దాసుగారి 
ఇంటి పేరు మారిపోయిందనటానికి, ఊపిరి బ్రతుకులతో మీరు చిన్న 
| పదాలలో గుండెకు పట్టేట్టు చెప్పారు. దాసుగారిని పరిచయం చేస్తూ 
ఉగ్గుతో వీణ పాలతో వీణ, పాడేప్పుడు వీణ, తప్పటడగులప్పుడు వీణ... | 
తన శరీరం వీణ నరాలు తీగలు అంటూ సాగిన మీ వివరణ ఈ పక్షపు, 
| కథా నాయకుణ్ణి “విజువల్‌'గా మనముందుంచగలిగింది. లు 
-జి.ప్రభాకర్‌రావు, మసాబ్‌టాంక్‌, హైదరాబార్స్‌ 


1- 15 ఏప్రిల్‌ 2002 


ఈ కుర్రాడి వాద్యం వినీ ముచ్చటపడి పోయి కుర్రాడి భుజాలు తట్టీ తనతో 
తీసికెళ్ళి... చిన్నన్న అనే గాయకుడికి అప్ప జెప్పి సంగీతం నేర్పమన్నాడు!! 

అర్ధమౌతోందిగా ఉయ్యాలవెళ్ళి కుంకుడు చెట్టుకు ఎందుకు 
చిక్కుకుందో!! 

పదేళ్ళలో ఇటు హిందుస్తానీ... అటు కర్ణాటక సంగీతాన్ని జుగ్రేశాడు. 
ఈయన ప్రతిభని గుర్తించిన రాజగోపాలాచారి అనే జాగీర్‌దారు... నవాబ్‌ 
జఫర్‌జంగ్‌ దేవిడీలో గాయకుడిగా నియమించాడు... 

కొన్నేళ్ళకి కోటయ్య దేవఠ పేరు మోగిపోయి... ఏకంగా హైదరాబాద్‌ 
సంస్థానంలోనే గవాయి (గాయకుడిగా) నియమితుడయ్యాడు. 

ఎక్కడి గుడిసె, ఎక్కడి పేదరికం... 

ఎక్కడి కొబ్బరి చిప్ప వాయిద్యం ఎక్కడి హైదరాబాద్‌ సంస్థానంలో 
ఆస్ట్రాన పదవి... 

ఎక్కడి పూరిగుడిసె.... వేలి నడకా... మట్టిబొచ్చె... తరవాణీ.....! 

ఎక్కడి బంగళా.... గుర్రబ్బగ్గీ.... వెండికంచం..... బిర్యానీ.....!! 


ఉయ్యాలెళ్లి.... కుంకుడు చెట్టుకెందుకు చిక్కుకుందను 
కున్నారూ! 

తన ఎదుగుదలకి కారణభూతుడైన రాజగోపాలాచారి మీద ఒక వర్షం 
రాసి భక్తిని ప్రకటించుకున్నాడు కోటయ్యదేవర! 

ఆ తర్వాత 1894లో దక్షిణాది పర్యటన... 


క 


గ సంస్కారవంతమైన సాహిత్యాన్ని అందించుచున్న శ్రీయుత్మి 
తనికెళ్ళ భరణిగారూ! 
మనః పూర్వక శుభాభినందనాలు. అభినందన చందనాలు. మార్చి 
16-31 సంచికలోని వీణజోరుతో వర్షపు హోరుని నిలిపివేసిన “వీణ 
వెంకట రమణదాసు” గారిని గూర్చి వ్రాసిన రచనా సౌరభాన్ని చక్కగా 
చవిచూశాం. ఎంతో బాగా అనందింప జేసింది. | 
నరకాసురుని సంహరించడానికి సత్యభామాదేవి చేసిన | 
సమరసన్నాహం 'హరిజూచు - అరిజూచు* అన్న పద్యం - ఎంతటి 
మనోజ్ఞతను కవితా ప్రాభవాన్ని అందించినది, తెలియని వారెవ్వరూ 
వుండరని తమకు తెలియనిది కాదు. అదేవిధంగా ఇక్కడ వెంకట 
రమణదాసుగారి వీణ హోరు - వర్షపు జోరు, పాఠకులకు హర్షం కలిగించే 
విధంగా, ఒకదానికొకటి అన్వ్నయించుకొంటూ జంట పదాలతో రచనకు 
' మిక్కిలి “రక్తి” చేకూర్చారు. వాన అలసిపోయి, వెలిసి పోయిందన్నారు. | 
“వస్తువు” అతి సామాన్యమైనదప్పటికి, మీ చేతి వాటంతో దాన్ని | 
' అనితర సాధ్యం చేస్తున్నారు. సాహితీ సరస్వతికి చక్కని నైవేద్యం 
సమర్పిస్తున్నారు. మీ రచన అలవి అలతి పదాలతో కవి పండితులను 
అమితంగా ఆకట్టుకొనుచున్నది. 
| “హాసం"కి మీ రచన అందించుట వలన మాకు “దరహాసం” | 
| కలుగుచున్నది. ఆ దరహాసాన్ని మాకు అలాగే నిరంతరం అందిస్తారని, | 
| అందించాలని ఆశిస్తున్నాం. 


-వెలివల సాంబశివరావు, గుంటూరు. | 
| చరిత్రలో శ్రీనాథుడు, గరిమెళ్ల శివరావు, సావిత్రి ఇలా వీరి జీవిత | 
| చరమాంకంలో పడిన బాధలు గుర్తుకొస్తేనే బరువెక్కుతుంది. 
| గొంతు మూగపోతుంది. మరో సారంగపాణి కష్టాలను చదివి మోయలేని | 
| బరువుతో గుండె ద్రవించింది. ఇప్పటివరకు మీ నటనకి కడుపారా | 
| నవ్వుకునే నేను మీ వ్యాసం చదివి మనసారా ఏడ్చాను. | 
| ఇంతకు మించి ఏం వ్రాయలేను. | 
[ య -ఎస్‌.లక్ష్మీగోపాలన్‌, న 


ల ప ప త ల ను 


1- 15 ఏప్రిల్‌ 2002 - 





జ్ఞాని 
[ఉం ఈతను. వీింటం 59 శి 
సరన తనలా... 


సియాళ నారాయణస్వామి 

అయ్యర్‌! 

తిరుక్కోడి కొన్టై *క ఎన్న 
య్యర్‌తో కలిసి తంజావూర్‌ 
సంస్దానానికి వెళ్ళి కచేరీ చేస్తే! 

మహమ గదీయుడి వేషంలో 
ఉన్న వ్యక్తి ఇంత చక్కటి కర్ణాటక 
సంగీతం ఎలా పాడుతున్నాడాని 
రాజా వారి ఆశ్చర్య 0... 

తర్వాత ఇది నైజాం సర్కార్‌ 
ఆస్ట్రానపు వేషమే గానీ మరోటి 
కాదని ఆయన చెప్పడం.... 

తంజావూల్‌ ఆస్తాన 
విద్వాంనుడి గా ఉండవని తనికళ భరణి 
రాజావారు కోరడం 

దేవర సున్నితంగా తిరస్క రించడం.... రాజా వారు కోటయ్య దేవరను 
ఘనంగా సన్మానం చెయ్యడం.... 

1869 వరకు దక్షిణాదిన పర్యటించిన కోటయ్య దేవర - చివరి దశలో 
బందరు వచ్చేసి అక్కడ ఒక సంగీత పాఠశాలను ఏర్పాటుచేసి తను 
సంపాదించిన డబ్బులో అనేక మంది విద్యార్థులకు - ఉచితంగా భోజనం 
పెట్టి మరీ సంగీతం నేర్పించాడు! 

కోటయ్య గురించి చెప్పుకోవాల్సిన మరో విశేషం ఉంది!.... 

ఒక సారి వల్లూరు సంస్థానంలో ఒక సంగీత కచేరీ జరిగింది! 

ఆ సభలో ఆర్గాను వాయించిందెవరో తెలుసా? 

కోటయ్య దేవర పెంపుడు కుక్కలు!!! 

కోటయ్య దేవర తన పెంపుడు కుక్కలకి ఆర్గాన్‌ తొక్కడం 

అలవాటు చేసీ ఆ రోజు సభను రంజింప చేయగలిగాడు!! 

అందుకే అంటారు - పశుర్వేత్తి ఎ శిశుర్వేత్తి అని.!.... 

శిశుర్వేత్తి అనగానే నాకు మళ్ళీ... బందరు ఉప్పెన... 

ఆ ప్రళయం... అందులో ఊయల... ఆ ఊయల్లో వటపత్రశాయిలా 
కోటయ్య దేవర.... కుంకుడు చెట్టు గుర్తుకొస్తున్నాయ్‌!!! 





శివుడి ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదు గదా! 
ఇందుకే గదా ఆ రోజు ఊయల.... కుంకుడు చెట్టుకు 
చిక్కుకుంది. 
- తనికెళ్ళ భరణి 





















(డాక్టర్‌ సి.విజయలక్ష్మిగారు రచించిన .'ఆంధ్రప్రదేశ్‌ 
సంస్థానాలు = సంగీత వాజ్మయం” చదివి, స్పందించి) 
-భరణి 


ఈ వ్యాసంపై అభిప్రాయాన్ని శ్రీ తనికెళ్ళ భరణికి తెలియజేయ 
దలచుకునే వారు 

తనికెళ్ళ భరణి, 

కేరాఫ్‌: “హాసం”, 502, శ్రీబాలాజీ నిలయం, 13-1-212, 
మోతీనగర్‌, హైదరాబాదు - 500 018 

అడ్రసుకు ఉత్తరాలు పంపాలి. 






ట్టి పెరిగిన 
ఊరు, అమ్మ చేతి 
గోరుముద్ద, చిన్నప్పటి 
ఆటపాటలు ఇవన్నీ 
మనిషికి అనిర్వచనీయమైన 
ఆనందాన్నిస్తాయి. 
తల్చుకుంటున్న కొద్దీ ఆ ఆనందం రెట్టింపు 
అవుతూ ఉంటుంది. 'అలనాటి క్రాసిక్స్‌' పేరిట 
“హెచ్‌.ఎం.వి. వారు ఇటీవల విడుదల చేసిన 5 
క్యాసెట్టూ అటువంటి అనుభూతిని మరో 
కోణంలో అందజేస్తాయి. ఫస్ట్‌ బంచ్‌గా విడుదలైన 
క్యాసెట్టలో మల్లీశ్వరి, మాయాబజార్‌, లవకుశ, 
భక్త ప్రహ్లాద, భక్తతుకారం చిత్రాలయొక్క 
సంగీతం ఉంది. 

“మల్లీశ్వరి ఆడియో క్యాసెట్‌లో రెగ్యులర్‌గా 
అందరికీ తేలిసిన భానుమతీ, ఘంటసాల పాడిన 
హిట్‌సాంగ్స్‌తో పాటు - టి.జి. కమలాదేవి పొడిన 
తుమ్మెదా పాట, ఉషా పరిణయం యక్షగానం 
కూడా ఉన్నాయి. అలాగే హీరో హీరోయిన్‌ 
చిన్నప్పుడు పాడుకున్న పాటల వివరాలు, సినిమా 
టైటిల్‌ మ్యూజిక్‌తో పాటు చిత్తూరు వి. నాగయ్య 
ఇచ్చిన కామెంటరీ అన్నీ ఉన్నాయి. 

“'మాయాబజారో ఆడియో క్యాసెట్‌లో ఉన్న 
పాటలు, పద్యాలు సినిమాలో ఉన్న వరుసలో 
లేకపోయినా మొత్తానికి అన్నీ వచ్చాయి. 
ముఖ్యంగా సి.యస్‌.ఆర్‌ పద్యం, దాన్తోపాటు 
మోహినీ భస్మాసుర సంగీత రూపకం, టైటిల్‌ 
మ్యూజిక్‌ కూడా ఉన్నాయి. వింటూ కళ్ళు 
మూనుకుంటే. కళ్ళలో మాయాబజార్‌ 


వరం 9) ఏ6. 
॥ న. 


షి ౧౧||గిగ [1 గ4గి4!! గొ౦0గ౦,41॥ ౬౬౧౧౬], 


 క్రనున నాకా అమన కనుమాముమునునకానాతముననననపతునావతననిమిమినితనకినమునుం ౧. ౬... ౨ ౨౧-౬-. 
(0 తస్య సంత అతో 





కదలాడుతుంది. అహనా పెళ్ళియంట పాట 
ఎదురుగా - పాడినది సుశీల, ఘంటసాల అంటూ 
- ఇన్‌లే కవర్‌పై ఉండటం చూస్తుంటే “ఈ పాటని 
యుగళ గీతంగా పరిగణించరెందుకో..!?” 
అంటూ వి.ఎ.కె. రంగారావుగారు తరచుగా అనే 
మాట ఆయనతో పరిచయం ఉన్న వారికి 
గుర్తొస్తుంది. 

'లవకుశి ఆడియో క్యాసెట్‌లో చిత్రంలోని 
పాటలు, పద్యాలు శ్లోకాలు అన్నీ ఉన్నాయి కానీ 
ఒకే ఒక్కపాట (వెయ్యర దెబ్బ అనే రజకుల గీతం) 
మిస్సయింది. అప్పటికే క్యాసెట్‌ డెబ్బై అయిదు 
నిమిషాలకు రావటంతో ఆ పాటను 
మినహాయించి ఉంటారు. డెబ్బై అయిదు 
నిముషాల క్వాసెట్‌ను 45/- రూపాయలకు 
అందించడంలో ఉన్న సాధక బాధకాలు ఏమిటో 
(శ్రోతలకు హెచ్‌.ఎం.వి. వారు ఏదైనా ఒక పత్రిక 
ద్వారా వివరిస్తే ఇలాంటి మినహాయింపుల వలన 
కలిగే అసంతృప్తికి కొంత ఊరట లభిస్తుంది. ఇన్‌లే 
కవర్‌పై 'విరిసే చల్లని వెన్నెల' పాటను సుశీల, కె. 
జమునారాణి, బృందం పాడినట్టుగా పేర్కొన్నారు. 
అది తప్పు. ఆ పాటను పాడినది యస్‌. జానకి, 
బృందం. 


'భక్త ప్రవ్లోద' ఆడియో క్యాసెట్‌లో చిత్రంలోని 
పాటలు, వద్యాలు, శోకాలు, దండకం 
ఇంచుమించు అన్నీ వచ్చాయి కానీ రేలంగి, 
పద్మనాభం అభినయించిన హిరణ్యకశిపుని కథ' 
వాణిశ్రీ అభినయించిన చెట్టుమీద ఒక చిలకుంది' 
అనే నృత్యగీతం మినహాయించబడ్డాయి. 

“భక్త తుకారం' ఆడియో క్యాసెట్‌లో కూడా 
పాటలు సినిమాలో ఉన్న స్‌్పన్ల్‌ ప్రకారం లేవు 
అయినా అన్నీ వచ్చాయి. ఈ చిత్రంలో ఉన్నది 
మంచి సంగీతమే అయినా 'అలనాటి క్లాసిక్స్‌ 
అకౌంట్‌లో ఈ చిత్రాన్ని ఎంపిక చేయటం 
సంగీత ప్రియులకు కొంత రుచించకపోయే 
అవకాశం ఉంది. అలనాటి క్లాసిక్స్‌ మకుటంపై 
ఎన్నిక కావలసిన చి'త్రాలెన్నో ఉన్నాయి. అవి రెండో 
బంచ్‌లో విడుదలవుతాయని ఆశిద్దాం. 

వెొత్తం. క్యాసెట్టని డిజిటల్‌గా 
రూపొందించారు. ప్రతి క్యాసెట్‌లోనూ ఆ సినిమా 
వివరాలను, గొప్పతనాన్ని సం[గ్రహంగా తెలుపుతూ 
ఇన్‌లే కవర్‌ లోపల ముద్రించిన సమాచారం- 
ఇవన్నీ ఒక మంచి ప్రయత్నం ప్రజలకు చేరువ 
కావడానికి ఎంత శ్రద్ద తీసుకోవాలో తెలుపుతాయి. 

టోటల్‌గా నిజాయితీతో కూడిన ఈ 
అభిరుచిని అభినందించక తప్పదు. 


వత్రాఅటతం. 


౧1/0౬గ౧4840-500 016. ౯౧:౩744743 


1 -15 ఏప్రిల్‌ 2002 


రవాణి - మరోసారి తనేమిటో చూపిన 
చిత్రమిది. దర్శకుడు వై.వి.యస్‌. చౌదరి తన 
గురువు కె. రాఘవేంద్రరావు లెవెల్లో కీరవాణి 
నుండి 'ది బెస్ట్‌' ట్యూన్స్‌ రాబట్టుకున్నాడు. లిరిక్స్‌ 
కూడా అదే స్థాయిలో రాయించుకోగలిగాడు. 
పాటలు అదిరిపోయేలా పాడించుకోగలిగాడు. 
ఉన్న 8 పాటల్లో 3 కీరవాణి, 5 సిరివెన్నెల రాశారు. 

“కళ్ళలోకి కళ్ళుపెట్టి చూడలేకున్నా' పాట ఓ గుడ్‌ 
మెలోడీ... గుండెకి హత్తుకొని జ్ఞాపకాలలో 
మిగిలిపోగల క్యాచీ ట్యూన్‌ ఉందీ పాటలో! ఉదిత్‌ 
నారాయణ్‌ మాటలు స్పష్టంగా ఉండటం ఈ 
పాట ్రత్యేకతలలో ఒకటి. చరణాల మధ్య - 
“తాత్తనన ధిరనన ధిరన" అంటూ చిత్ర ఆలాపన 
ఎంత బావుందో, 'చినుకే నీకు గొడుగయ్యిందా' 
అంటూ రచయితగా కీరవాణి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ 
కూడా అంతే బావుంది. పల్లవి అదేపనిగా వింటే - 
“కాలం మారింది” సినిమాలో యస్‌.రాజేశ్చరరావు 
స్వరపరిచిన 'ముందరున్న చిన్నదాని అందమేమో' 
పాట బిగినింగ్‌ గుర్తొస్తే అందుకు కీరవాణిని తపు 
పట్టలేం. ఎందుకంటే- ఎందరి స్వరాలో నాలో 
ఇన్‌పుట్‌ అయి నా కక్రియేటివిటీతో కలిసి 
అవుట్‌పుట్‌గా బైటికొస్తుంటాయి - అని ఆయన 
ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు కనుక! 

'మన వీర వెంకట సత్యనారాయణ పెళ్ళి' అనే 
పాట జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయే పాట. 
శబ్దం మీద తనకున్న పట్టు ఏమిటో సిరివెన్నెల ఈ 
పాట ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. 
కావాలంటే పాటని సాహిత్యంలోని అక్షరం 
అక్షరంతో పట్టి పట్టి మరీ పాడుకొని చూడండి. 
తెలుగు మాటకింత తీయటి శక్తి ఉందా అని 
అనిపించితీరుతుంది. ఒక విధంగా ఆ భావన 
మరింతగా బలవడడానికి అటు నంగీత 
దర్శకుడిగా, ఇటు గాయకుడిగా కీరవాణి 
కాంట్రిబ్యూషన్‌ కారణం. పాటని ఎంత బాగా 
పాడవచ్చో ఈ పాటలో కీరవాణిని చూసి 
'కొాంతమంది' గాయకులు తెలుసుకోవాలి. 

“అఆఇఈ ఉ ఊ ఎ ఏ ఐ' అనే మకుటంతో 





ప్రారంభమయ్యే 'లాహిరి లాహిరిలో' అనే టైటిల్‌ 
గీతం - తెలుగు సినీ నంగీత చరిత్రలో 
ఎక్కువకాలం నిలిచిపోయే విధంగా స్వరపరిచారు 
కీరవాణి. ప్లూట్‌, వీణ, వయొలిన్‌, రిథమ్స్‌ ఈ 
పాటలో ఎంత చక్కగా వినిపించాయో, వాటి 
ప్లేస్‌మెంట్‌ ఎంత కుదురుగా అమరిందో వర్షించి 
చెప్పటానికి భాష సరిపోదు. పాట మొదటి నుంచి- 
చివర్న వచ్చే ఇంటర్‌ లూడ్‌ దాకా మొత్తం పాటను 
ఒకసారి వింటేచాలు, కనీసం పదిసార్లయినా 
వినకుండా ఉండలేం. మళ్ళీ నినీనంగీత 
స్వర్ణయుగం నాటి రోజుల్లోకి తీసుకువెళ్ళి 
పోతుందీ పాట. పాడింది - సునితతో పాటు ఉన్ని 
కృష్ణన్‌ 

. సోనూ నిగమ్‌, సునీత పాడిన 'నేస్తమా ఓ 
ప్రియనేస్తమా" పాట ప్రస్తుతం ట్రెండ్‌కి తగిన 
ట్యూన్‌. రచనాపరంగా సీతారామశాస్త్రి 'రెప్ప 
వెనకాల తొలి స్వప్నమా - ఉప్పునీరై ఉబికి 
రాకుమా' అనే వాక్యాల ద్వారా తన ప్రత్యేకతను 
నిలబెట్టుకుంటారు. 'మనసె ఒక పున్నమి జాబిలి" 





అంటూ ఒక నిముషం ఇరవై సెకండ్ల పాటు సాగే 
స్వరఖండిక కూడా హాయిగా ఉంది. ఈ 
ఖండికను రాసి, గంగతో పాటు పాడినది కీరవాణి. 

'మంత్రమేదో వేసింది మత్తు మందు జల్లింది 
మాయచేసి పోయింది ఓ లాహిరి" పాట ఓపెనింగ్‌ 
నించే ఆకట్టుకుంటూ ఉంటుంది - ముఖ్యంగా 
యూత్‌ని! కుమార్‌సాను, చిత్ర పాడిన ఈ 
యుగళం ఓపెనింగ్‌లో 'కంటి చూపు చెపుతోంది 
కొంటె నవ్వు చెబుతోంది" (జీవిత చక్రం-శంకర్‌ 
జైకిషన్‌) పాట నడకను గుర్తుచేసినా మొత్తం 
అంతా కీరవాణి స్టయిల్‌లోనే సాగుతుంది. 

ఉదిత్‌ నారాయణ్‌, చిత్ర పాడిన 'అనగనగా 
ఒక ప్రేమ... ఎంత పని ఎంతపని చేసేనమ్మా” 
పాట కూడా ముందు ఉదహరించిన యూత్యల్‌ 
సాంగ్స్‌ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా చక్కని 
విలువలతో దీటుగా నిలిచింది. 

సుఖ్ఫీందర్‌ సింగ్‌, చిత్ర పాడిన 'నడుము 
వంపుల్స్‌ నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే 
కిలిమిరే' పాట మాంచి ఊపున్న సాంగ్‌. ఇలాంటి 
పాటలు కీరవాణి ఇదివరకు చాలా చేశారు (ఏం 
పిల్లదీ ఎంత మాటన్నదీ - అల్లరి ప్రియుడు/ ఏం 
వెట్టి చేశాడే ఆ బ్రహ్మ - స్టూడెంట్‌ నెం.1) 

అన్ని పాటలూ బాగా కుదరటమే కాకుండా కొన్ని 
పాటలని పరభాషా గాయకులు పాడినా మాట 
స్పష్టంగా వినిపించటానికి కారణం ఏమిటి... 
మిగిలిన చిత్రాలలో అలా ఎందుకు ఉండటం లేదు 
- ఈ ప్రశ్న ఆడియోని రెండుసార్లకు పైన విని, 
తెలుగుతనంపై నిజమైన గౌరవం ఉన్న ప్రతివారి 
హృదయంలో ఉదయించి తీరుతుంది. 























స్టేజ్‌: పనికి రాని వయసు 
- సి.హెచ్‌.ఆర్‌లన్‌నాగేశ్వరరావు, 
కొత్తకొట్టం 







వి.మంజురాణి - హైదరాబాద్‌ 
ప్ర॥ అసలైన అహీింసావాది? 
జ॥ చెయ్యెత్తి జై కొట్టడానికి కూడా భయపడే వాడు 

ప్ర॥ కథ చెబుతున్నప్పుడు ఎందుకో “ఊ” కొడతారు? 
జ ॥ 'ఆ౮” అంటే మళ్ళీ మొదట్నించీ మొదలెడతామోనని 
(ప్ర॥ 'పొయ్యి లోని పిల్లి కదల్లేదు" అంటే అర్థం ఏమిటి? 

ని లొ ఢు 
జ॥ ఆ ఇంట్లో ఎలుకలు అస్సలులేవని. 






స స ఆంటీ: టీ మీద 
క _- జయస్‌ి.యన్‌.స్వామి, హైదరాబాద్‌ 
జ్ఞానోదయం: తెలివి తెల్లవారుట 






రోజా - నువ్వు నాకు నచ్చావు - 
నువ్వు లేక నేను లేను 
-శరత్స్‌ అక్కయ్యపాలిం. 
అమృత - ఎంతబాగుందో 
'ప్రేమ' 'అద్భుతం' 'పెళ్లి' 'ఆనందం' 
-లస్‌జ్యోత్స సురేష్‌ కర్నూలు. 







04౧౧6! 51661 
0౧410 : ఒంటిపేట 
గొలుసు 
౯001౮64106: పాదరసం 


న న. - బ్ఞాక్‌ అండ్‌ 


వైట్‌ టి.వీ. 























నాన 


- ఇయస్‌.యన్‌స్వామి, 
హైదరాబాద్‌ 


1 - 15 ఏప్రిల్‌ 2002 





పాతను 
టం తోస్తు సీంటేత అత్తో 
పు 


ఆ 'గాది'లోని ధాన్యం 
“ఉగాది” నాడు తీయించండి. 
ఆ 'జర్నలిస్ట్‌' పేరుని జనరల్‌ 'లిస్ట్‌'లో 
వేశారని బాధ పడ్డాడు. ఆ రోజు అదిగో కలదూ నీ ఎదుటా.... ఆ..... 
'ఆ - వాలు' గచ్చు మీద “ఆవాలు” నీకే బాధలటా.... ఆ... ఆ... ఆ... ఉందిలే! 
ఎండ బెట్టకురా జారిపోతాయి. వచనం:- బలె బలె అదెలా ఉంటుందో 


-బి.చక్రవర్తి, రెడ్డివల్లి. ఇశిదంగా చెప్ప 


అదిగో చూడు 'రేపే' నేడు చిన్నయ్యో 
వచనం;- అందుకు కారణం ఏంటో 
అదికూడా నువ్వే చెప్ప 


నీకోసం బ్రతుకుతూ 
నిన్ను బ్రతికిస్తూ (ఎన్‌.టి.ఆర్‌, 'రాముడు-భీముడు' సినిమాలోని 


“ఉందిలే మంచికాలం ముందు ముందునా' పాట 
ఆధారంగా) 
నిన్ను చంపుతూ.... ఖా జే ,ఫైదరాబాద్‌ 
_ ఒక పాఠకుడు 


[00 ఈస్తం సంగ్‌ త్రో క్‌ 


నీకోసం ఛస్తూ 




















యే బేఖుదీ, దీవాన్‌గీ, 
తుమీసే హై మేరీ జానే జానా 
ఆశ్‌3, ఆవార్‌గీ 

తుమ్టీసే పై మేరీ జానే జానా 
జానే జా యే దిల్‌ మేరా 
తుమ్‌కో భులా న పాయేగా 


తుమ్‌ మేరే దిల్‌ మే(ఐసే బసేహో 
డైసీ కి దిల్‌కీ ధడ్‌కన్‌ బనే హో 
తుమ్‌కో మేరీ జాన్‌ ఖబర్‌ హీ నహీ హై 
మేరే లియే తుమ్‌ క్యా బన్‌గయమేహో ॥యే బేఖుదీ॥ . 


చాహూ! య (తుమ్‌కో ఏ.ఆశ్‌కీ హై 
ఇస్‌ ఆశ్‌కీ మే౧ఇక్‌ బేభుదీ హై 

ఏ బేఖుదీ హీ దీనానొపన్‌ జన 
దీవానేసన్‌ మే( ఆవారగీ హై 






సల్మాన్‌ఖాన్‌ ఒక మానసిక రోగంతో బాధపడుతూంటాడు. ఎవరితోనో 
_ యుద్దం చేస్తున్నట్టు, తననెవరో కాలుస్తున్నట్టు ఇలా పగటికలలు, రాత్రి 
కలలు. చిన్నప్పుడు తగిలిన గాయం వల్ల తాత్కాలికంగా స 'ట్రతి 
కోల్పోయి వుండవచ్చనుకున్నా అతని తల్లితండ్రులు కూడా ఆ 
చిక్కుముడి విప్పే ప్రయత్నం చేయరు. 
చివరికి ఆ పల్లెటూరి పిల్లను పెళ్ళి చేసుకోబోతుంటే కొంతమంది 
గూండాలు అతన్ని అటాక్‌ చేయడం జమీందారు గారు పెదవిప్పడం 
జరుగుతుంది. జమీందారు అసలు కొడుకు అర్బాజ్‌ఖాన్‌ మరణించాడు. 
నది వద్ద దెబ్బతిని పడివున్న సల్మాన్‌ఖాన్‌ను ఆయన తెచ్చి 
పెంచుకుంటున్నాడు. ఇక సల్మాన్‌ఖాన్‌ తన గతజీవితాన్ని వెతుకుతూ 
ముంబయ్‌ చేరతాడు. 


అక్కడ అతన్ని ప్రేమించిన సుస్మితాసేన్‌, పట్టుకుందామని చూసే 
పోలీస్‌ కమీషనర్‌ - అందరూ. తారసిల్లుతారు. ఇక అక్కణ్నుంచి 
యాక్షన్‌ బిగిన్‌: కానీ (గ్రిప్‌ కోల్పోయింది కూడా అక్కడే. 


నిన్ను నేను మరువలేనని సినిమ్హాటెటిల్‌. ఇద్సిటైటిల్‌ సాంగులాటిదే. 
ఎందుకంటే హీరోగారు ఈ పాటలో ప్రేమ కలిగించే లక్షణాలు ఏకరపు 
పెట్టి -నాలో అటువంటి భావాలు కలిగించిన నిన్ను నా హృదయం 
ఎలా మర్చిపోగలదు అంటున్నాడు. తన శరీరం తన వశంలో 
లేకపోయినా, ఆవారాగా తిరిగినా తప్పంతా తన హృదయందీ, దానిని 
అలా తయారు చేసిన హీరోయిన్‌దీ నన్నమాట. 


పల్లవిలో కనబడే బేఖుదీ అంటే కంట్రోలులో లేకపోవడం. ఏదైనా 
మాటకు “బే” అని చేరిస్తే వ్యతిరేకార్థం వస్తుంది. బేకరార్‌ (శాంతి 
లేకపోవడం), బేకసూర్‌ (తప్పు చేయనివాడు) ఇలా అనేకం వింటాం. 
బేకార్‌ (పనికిరానివాడు, పనికిరానిది) అనేది ఇంకా తరచుగా వింటాం. 
బేఖుదీ అంటే తనపై తనకు కంట్రోల్‌ లేని పరిస్థితి. దీనాన్‌గీ అంటే 
మతి(భ్రష్టత్వం కానీ మతి'భ్రష్టుడయినవాడిని దీవానా అనరు. పాగల్‌ 
అంటారు, (ప్రేమ పిచ్చివాడు అని తెలుగులో కామన్‌గా అనేసినా 
హిందీలో వచ్చేనరికి (ప్రేమపిచ్చి ఉన్నవాణ్మి దీవానా అనీ, 
మతి(భ్రష్టుడయినవాడిని పాగల్‌ అనీ అంటారు. ఆషిక్‌ అంటే 
ప్రేమికుడు, “మై ఆషిక్‌ హూ. బహోరోంకా” అని రాజ్‌కపూర్‌ తెరపై 
పాడిన పాట వినేవుంటారు. ఆషికీ అనే పేరుతో వచ్చిన సినిమా 
చూసేవుంటారు. ఆవారా అంటే పనీపాటా లేకుండా తిరిగే జులామ్‌ 
కానీ ఆ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఒక గొప్ప సినిమా, ఆ సినిమా 
ట్రెటిల్‌ సాంగ్‌: ఆ బాణీకి ముస్టలయిపోయిన రష్యన్లు “ఆవారా హూం 


కాపీకు రూ॥10-00 చొప్పున ఎం.ఓ. = 


చేస్తే పోస్టులో పంపుతాం 


* అని పాడుతూ పులకించిపోతారట. మరి అర్ధం తెలుసో లేదో! గీ 
అని చివర చేర్చడం వల్ల “తనము” అని అర్థం వస్తుంది. 


ఈ మైమరపు, ఈ వెర్రి 

నీవల్లనే సుమా 

ఈ ప్రేమా, ఈ తిరుగుడూ 

సీవల్లనే నా ప్రాణానికి ప్రాణమా 
నామనసు నిన్నెలా మరువగలదు? 


కానీ కళ్ళకు నిద్దుర రాదనీ, మరోటనీ ప్రేమ వల్ల ప్రభావితులయిన 
చాలామంది ఫిర్యాదులు చేస్తారు. దానికి కారణభూతులయిన వారికి 
మాత్రం ఈ గొడవలన్నీ తమ వల్లనేనని తెలియవు. ఖబర్‌ అంటే వార్త, 
అనే అర్ధంతో బాటు ఎరుక అనే అర్ధంలో కూడా వాడతారు. ఖబర్‌ 
నహీ అంటే తెలియకపోవడం. మన తెలుగు కబురు ఖబర్‌నుండే 
వచ్చిందంటారు. ధడ్‌కన్‌ చాలా హిందీపాటల్లో వినేవుంటారు. గుండె 
చేసే చప్పుడే ధడ్‌కన్‌. 


నా గుండెలో నువ్వు గూడుకట్టావు 

గుండె సవ్వడిగా మారి పోయావ్‌ 

నాకెంత విలువైనదానివయ్యావో 

సీకే తెలియదు పాపం 

నా బాధ తెలియాలంటే నువ్వూ ఆ పరిస్థితిలో ఉండాలి అని 
కోరుకుంటున్నాడు ప్రేమికుడు. నీకూ నాలాగే ప్రేమ పుడితే నేను పడే 
అవస్థలు నువ్వూ పడతావ్‌. అప్పుడు ఒక్కొక్కటీ అనుభవిస్తావ్‌. ముందు 
(ప్రేమ, ఆ తర్వాత మైమరపు. దానినుండి వెర్రి, ఆ వెర్రితనంవల్ల 
పిచ్చిపట్టినట్టు తిరగడం. అదీ లక్షణాల వరస. (ప్రేమికుల వరస, 

నీకూ ఈ ప్రేమ రగిలితే బాగుండును 

ఈ ప్రేమలోనే ఓ మైమరపు 

ఈ మైమరపు కూడా ఓ వెర్రే 

ఆ వెర్రిలో పిచ్చి పట్టినట్లు తిరగడం. 

ఈ పాటలో ఉపయోగించిన పదాలు చాలా తక్కువ కానీ ప్రేమను 
వర్లించడానికి ఇంతకంటె ఎక్కువ అక్కర్లేదనన్నట్టు చెప్పాడు. పాడిన 


తీరు చాలా ఆకట్టుకునేట్టు ఉంది. సాహిత్యపు విలువలు ఎక్కువ 
లేకపోయినా సూటిగా గుండె తట్టినట్టు ఉండే పాట ఇది. వినిచూడండి. 


-కమ్యూనికేటర్‌ ఫీచర్స్‌ 











గ్ర్‌/ 
ల లలనయటులం ఎడంటంచుయయి న.” 4 
తెలుగు సినీ చరిత్రలో 1955వ సంవత్సరం ఇచ్చిన ఆణిముత్యాలలో ఒక చిత్రాన్ని ఖచ్చితంగా ప్రస్తావించి తీరాలి. ప్రసిద్ధి చెందిన బెంగాలీ కథ 
'స్వయం సిదధ్ధ' ఆధారంగా తీసిన ఆ చిత్రానికి సర్వజనామోదం పొందే చిత్రాలు తీసే 'పీపులయ్య'గా ముద్రవేయించుకొన్న పి. పుల్లయ్య దర్శకుడు. 
సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావుతో ఆయన కలసి స్థాపించిన రాగిణీ సంస్థ ద్వారా తీసిన ఆ చిత్రం 






బి.యన్‌.ఆర్‌. గా పిలువబడే భీమవరపు నరసింహారావు అవకాశాలను అందుకోగలిగారు. 'మాలపిల్ల' చిత్రంలో 
తెలుగు సినీ సంగీతంలో ఓ మలుపు తీసుకొచ్చిన వీ అంత [నాం , “నల్లవాడే గొల్లపిల్లవాడే' పాటతో ఆయన పేరు 
వరకు రాగయుక్తంగా, కొంత శాస్త్రీయంగా ఉండే సినిమా 'ప్రభంజనంలా ఆంధ్రదేశాన్ని 
పాటలలో జానపదరీతుల్ని ప్రవేశపెట్టి [౫ క స] చుట్టేసింది. బి.యన్‌.ఆర్‌. నటుడు 

జో హి కూడా కావటంచేత "రైతుబిడ్డ", 

కళాకారుడు. విచిత్రం ఏమిటంటే ఈయన జం” ఇ న ల! “తిరుగుబాటు", _ 'అర్జాంగి”, 
సంగీత విద్వాంసుడు కాదు. ఎవరి దగ్గరా (జ. స న కాజ 'చిరంజీవులు', 'వుుహోవుంత్రి 
సంగీతం నేర్చుకోలేదు. ఎనిమిదో ఏట - +“, తమి శిమ్మరుసు' చిత్రాలలో నటించారు. 
నుంచీ నాటకాల్లో వేషాలు వేస్తూ పాటలు రాల అయన్‌. రాం. అయమ్‌ఆర్‌ న రెతుబిడ్డ' చిత్రంలో కాసా సుబ్బన్న 
పాడుతూ ఉండేవారు. ఓ రోజు క పాత్రను ఆ తరం వారు నేటి 
హర్మోనియం వాయించాలని కోరికపుట్టి తనంతట తానే సాధన చేసి మంచి మర్చిపోలేరు. ఈ 'అర్జాంగి' చిత్రంలో ఆయన ఓ పాత్రను ధరించటమేకాక 
పట్టు సంపాదించుకున్నారు. ఆ కృషిలో రాగాలను తెలుసుకోవటం, _ ఎడిటింగ్‌ బాధ్యతను కూడా నిర్వహించారు. 
స్వరకల్పన చేయటం అబ్బింది. ఆయనకు సిగిరెట్టు కాల్చే అలవాటు రచన, శ్రావ్యత పాటకు ముఖ్యమైనవని, ఆ రెండింటినీ ఐక్యంచేస్తూ 
విపరీతంగా ఉండేది. అందుకు డబ్బు కావాలి కనుక అప్పట్లో థియేటర్లలో _ సంగీత దర్శకుడు పాటను స్వరపరచాలని నమ్మే బి.యన్‌.ఆర్‌. - ఆత్రేయ 
నడిచే మూకీ చిత్రాలకు నేపధ్య సంగీతంలా హార్మోనియం వాయించేవారు. రాయగా 'అర్జాంగి' చిత్రం ద్యారా అందించిన పాటలలో ఓ అయిదు: 
అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే 


ఈ పాటను ఆకుల నరసింహారావు పాడేరు. 
సినిమాలో ఓ హరిదాసు (పాత్రధారి పేరు బెంగుళూరు 
రంగస్వామి) ఇల్లిల్లూ తిరుగుతూ హీరోయిన్‌ (సావిత్రి) 

=. | ఇంటిముందు ఆగి పాడే పాట యిది. అప్పట్లో మన తెలుగు 

సినీ సంగీతంపైనా, రంగస్థల సంగీతంపైనా మరాఠీ నాటక 

గీతాల ప్రభావం ఉండేది. ఆ వరుసల ప్రభావం ఆధారంగా 

కూర్చిన ఈ పాటలో కొంతవరకు ఖమాజ్‌, మోహన, 

' యమన్‌ వంటి రాగాల ఛాయలను అక్కడక్కడ 

కనిపించేట్టుగా ట్యూన్‌ని రూపొందించారు. 'పాట పాడటం” 

* అనే వ్యాపకాన్ని నిజాయితీగా స్వీకరించే ప్రతి వారూ 

చిత్తశుద్ధితో సాధన చేయదగ్గ ట్యూన్‌ యిది. ఇలాంటి 

వరసల్ని ప్రాక్టీస్‌ చెయ్యటం వలన గాత్రానికి సుస్వర 
వ్యాయామం జరుగుతుంది. 


న ణనననననననానాా 
నాలా 
కడ ాతతలావలార్య్య | 

“ [యం త్త నంగ్‌ రత్త 
కతా! ఇ 








ఈ పాటను జిక్కి పాడగా ప్రధాన పాత్రధారిణిగా సావిత్రి అభినయించింది. సన్నివేశపరంగా అక్కినేని నాగేశ్వరరావు కూడా కనిపిస్తారు. తాళికట్టిన 
వానికి బుద్దిమాంద్యం అని తెలుసుకున్న కథానాయిక కన్నీళ్ళతో అతడి బాధ్యతను స్వీకరించి అతడిని నిద్రబుచ్చే సన్నివేశంలో పాడిన పాట యిది. 
పీల్తూ రాగచ్భాయలలో ఈ పాట స్వరపరచబడింది. భార్యాబిడ్డలు (1971) అనె చిత్రంలోని 'చక్కనైన చందమామ ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని 
చుక్కలైనాము' అనే పాటను ఆత్రేయ రాసేటప్పుడు 'అర్జాంగి'లో తను రాసిన ఈ “ఎక్కడమ్మా చంద్రుడు' పాటకు సంబంధించిన తునకలు జ్ఞాపకాలతో 
రవ్వంతైనా మెదిలి ఉండాలి. 


వద్దురా కన్నయ్య ఈ పొద్దు ఇల్గువదలి పోవద్దురా అయ్య 
పశువులింటికి తిరిగి పరుగులెత్తేవేళ 

పసిపాలను బూచి పట్టుకెళ్ళేవేళ ॥వద్దు; 

పట్టు పీతాంబరము మట్టిపడి మాసేను 

పాలుగారె మోము గాలికే వాడేను. ॥వద్దుః 
గొల్లపిల్లలు చాల అల్లరి వారురా = 

ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న 

ఆదట నీకున్న అన్నిటను నీదాన 





కాఫీ రాగంలో స్వరపరచబడిన ఈ పాట పాడినది జిక్కి. తెరపై అభినయించినది సావిత్రి, అక్కినేని. బుద్ధిమాంద్యంగల తన భర్తను ప్రజ్ఞావంతుడిగా 
తీర్చిదిద్దే ప్రయత్నంలో కథానాయిక ఉండగా ఓ రోజు ఆమెకు తెలియకుండా ఆ భర్త బయటికి దొంగతనంగా వెళ్ళిపోతున్న సమయంలో ఆమె పాడే 
పాట యిది. ఇటువంటి సన్నివేశాలకు ఈ రోజులలో ఎటువంటి పాటలు వస్తాయో ఊహించుకుంటే ఈ పాట గొప్పతనం మనకు తెలియకుండానే 
తెలిసిపోతుంది. 

ఈ పాటకు సంబంధించినదే మరొక విషయం : స్వరకర్త బి.యన్‌,ఆర్‌, ఎవ్వరి దగ్గరా సంగీతం నేర్చుకోకపోవటం వలన - ఈ పాటను కొంత 
క్లాసికల్‌ బ్యాగ్రాండ్‌తో ట్యూన్‌ చెయ్యాలను కోవటం వలన- మరొక సంగీత దర్శకుడు అశ్చత్భామను పిలిపించారు. బి.యన్‌.ఆర్‌. అంటే అశ్వత్భామకి, 
అశ్వత్భామ అంటే బి.యన్‌.ఆర్‌.కి మంచి గౌరవం ఉండేది. అంచేత 'వద్దురా కన్నయ్య! మొత్తం పాటంతా అశ్వత్థామే ట్యూన్‌ చెయ్యటం జరిగింది, ఈ 
పాటకు స్వరకర్తగా అశ్వత్భ్రామ పేరు వేస్తానని రాగిణి సంస్థ భాగస్వామి హోదాలో బి.యన్‌.ఆర్‌. అన్నా... అశ్వత్థామ మర్యాదగా, మృదువుగా 'దాన్షేముందండీ' 
అంటూ ఒద్దన్నారని 'అర్జాంగి' చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసి, తర్వాతి రోజుల్లో దర్శకుడుగా ఎన్నో చిత్రాలను తీసిన ఆమంచర్ల శేషగిరి రావు 
చెప్పారు. 


[థం శస. సంగ ఏకో 61) 





లేక లేక నవ్వింది కలువభామ రాక॥ 

తీరని కోరికలే తీయని తేనియలై 

వెన్నెల కన్నులలో వెల్లివిరిసి మెరిసినవి... 
దొంగలాగ దూరాన తొంగి చూతువేల 

రావోయి రాగమంత నీదోయి ఈరేయి 

రాక రాక వచ్చావు చందమామ లేక లేక నవ్వింది కలువభామ 





ఈ పాటను జిక్కి పాడగా ప్రధాన పాత్రధారిణిగా సావిత్రి, సన్నివేశపరంగా అక్కినేని అభినయించారు. ఈ పాటకు యమన్‌ రాగం ఆధారం, కానీ 
'రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది' అనే రెండవ చరణంలోని మొదటి రెండు పంక్తులకు మోహనలాగ బాణీని కూర్చి తిరిగి తరువాతి పంక్తులకు 
యమన్‌ లోకి రావటం జరిగింది. 

బుద్ది మాంద్యంతో వెనక బడ్డ భర్తను సంపూర్ణమైన వ్యక్తిత్వం గల ప్రజ్ఞావంతుడిగా తీర్చి దిద్దిన తరువాత కథానాయిక తన జీవిత భాగస్వామితో 
హాయిగా పాడుకునే సందర్భానికి రాసిన పాట ఇది. సన్నివేశం డిమాండ్‌ చేసినా సరే సభ్యత, సంస్కారం దిగజారని రోజులవి. అందుకే ఈ పాట 
సంగీత సాహిత్యాలలో ఆ పవిత్రత అణువణువుణా తొణికిసలాడుతూ కనిపిస్తుంది. మనసు కవి ఆత్రేయ మనసు అనే పదాన్ని ఉపయోగించకుండా 
చాలా పాటలు రాశారని వాటిలో మనసు పెట్టి రాసిన మరో మనసైన పాట ఇదని తెలిస్తే కొందరికి ఆశ్చర్యంగానే ఉంటుంది మరి. 





ఈ పాటను పి.లీల పాడగా కథానాయకుడు (అక్కినేని) తమ్ముడు (జగ్గయ్య)ని వలలో వేసుకున్న యువతిగా నటించిన సురభి బాలసరస్వతి 
అభినయించింది. యమన్‌, బేహాగ్‌, గౌడ్‌ సారంగ్‌ రాగాల ఛాయలను కలుపుకుంటూ జానపద శైలిలో బాణీని సమకూర్చారు. ఎక్కడైనా జానపద 
నృత్యాలు నా ఈ పాటకు వేరే నృత్యరీతులను జతచేసి ప్రదర్శిస్తే మొక్కజొన్న తోటలో' పాటకు దీటుగా నిలబడదగ్గంత విషయం ఉంది 
ఈ పాటలో. 

పైన పేర్కొన్నవే కాక చరిత్రపరంగా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి ఈ చిత్రంలో. 'అర్జాంగి' పేరిట తెలుగులోను 'పెళ్లిన్‌ పెరుమై' పేరిట తమిళంలోనూ 
ఈ పం సిద్ధ కథ'ను నిర్మించటం జరిగింది. రెండిటికీ దర్శకుడు పి. పుల్లయ్యే. తెలుగులో అక్కినేని, జగ్గయ్య వేసిన పాత్రలను తమిళంలో జెమినీ 
గణేశన్‌, శివాజీ గణేశన్‌ నటించారు. రెండు వెర్షన్స్‌లోనూ సావిత్రి కామన్‌. ఈ కథను వినిపించగానే నాగేశ్వరరావు రోల్‌ అయితేనే వేస్తానని జెమిని 
గణేశన్‌ పట్టుబడ్డాడట. మరి శివాజీ ది నెగిటివ్‌ రోల్‌ అవుతుంది కదా అని పుల్ణయ్యగారు ఫీలవుతుంటే - “వాటెవర్‌ రోల్‌ యు గివ్‌ ఐ విల్‌డూ ఇట్‌ 
డాడీ”... - అని శివాజీ గణేశన్‌ అని ఆ నెగిటివ్‌ రోల్‌ని ఆనందంగా స్వీకరించి అద్భుతంగా పోషించారు. దటీజ్‌ శివాజీ” అంటూ చెప్పారు ఆమంచర్ల 
శేషగిరిరావు. ఇవాల్టి ప్రముఖ దర్శకుడు శ్రీ, కె. రాఘవేంద్రరావు ఆనాడు పుల్లయ్యగారికి అసిస్టెంట్‌గా దర్శకత్వ శాఖలో పనిచేయటం ఈ చిత్రానికి 
సంబంధించిన మరో విశేషం! ఆక్‌: 


లాలా యాత 
(62) (ం తోస్తు. ఏీంటత తత్త 1 -15 ఏప్రిల్‌ 2002 
పనన య్‌ 








సుతిమెత్తని గళం 

అతి మెత్తని హృదయం 

కలగలసిన సర పారిజాతం 
ఎ.ఎం.రాజా 





-పి.బి.శ్రీనివాస్‌ 
చలన చిత్ర సంగీత చరిత్రలో తనదైన అగ్రస్థానాన్ని గడించి, 

ఆక్రమించి పదిలపరుచుకున్న గాయక సంగీత నిర్దేశకులుగా 

వెలుగొంది వెలుగు లీనిన కళాకారులు కీ। శే శ్రీ ఎ.ఎం.రాజా. 


ఆంగ్లంలో ఏ.ఎం. (4.1) అనే అక్షరాక్షరద్వయం ప్రభాత సూచకం! కనుక, గ.14 రాజా అంటే వెలుగుల రవి అని 
స్ఫురిస్తుంది. ఆయన కంఠస్వరమూ, స్వరరచనా కూడా అతి తేలికగా, పిల్లగాలిలాగా, చల్లని హాయి చేకూర్దేవి. 
బకానొక చిత్రంలో, బండితోలుతూ, ఆ చిత్ర నాయకుడు “ఆహాహా! భలే చిలుగాలి” అని పాడతాడు. ఆ పాట 

పాడిన వారు రాజాగారే. పాటలోని మాటలలోని “చిలుగాలి” లాగే ఆయన లలిత గాత్రంలో ఆ పాటకూడా తేలి 


హృదయాలని తేలిస్తుంది. 


చెన్నపురి ప్రెసిడెంసీ కాలేజీల్లో డిగ్రీ చదువు చదివే రోజుల్లో నా చిన్ననాటి 
ఆత్మీయ మిత్రుడు 1/.5. శ్రీరామ్‌తో రాజాకి పరిచయం ఏర్పడింది. అది 
(క్రమంగా పెరిగి స్నేహమై, ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారట. కలిసే, 
సినిమాలకెళ్ళే వారట. శ్రీరాం, ప్రఖ్యాత వీణావిరించి శ్రీ ఈమని 
శంకరశా(స్తిగారి మేనల్లుడు. 


శ్రీ శంకరశాస్త్రి గారు అప్పట్లో జెమినీ స్టూడియోలో నెల జీతం 
తీసుకుంటూ పని చేసిన 'ఆస్టాన సంగీత విద్వాంసులలో అతిముఖ్యులు'. 
జెమినీ ఎస్‌.ఎస్‌.వాసన్‌గారికి అత్యంత ప్రియకళాకారులు. కో నం 
'సంసారం' తెలుగు చిత్రానికి హక్కులు కొని తీసుకుని జెమినీ బేనర్‌లో 
అదే పేరుతో (సంసారం) తమిళ చిత్రాన్ని తిరిగి నిర్మించారు. ఆ చిత్రానికి 
శ్రీ శంకరశాస్త్రి సంగీతం అందించారు. టైటిల్‌ సాంగ్‌ తెలుగులో ఘంటసాల 
ది(గ్రేట్‌ పాడారు. పెద్ద హిట్‌ సాంగ్‌ అయింది. సుసర్ల దక్షిణామూర్తి కట్టిన 
మట్టునే ఉపయోగించవలసిందిగా వాసన్‌గారు శాస్త్రిగారిని కోరారు. అప్పటికి 
శ్రీరాం ద్వారా రాజా గాత్రాన్ని వినిమెచ్చుకుని వుండటం వలన ఆ పాటకి 
రాజా పేరు సూచించే సరికి, శ్రీ వాసన్‌ సమ్మతించారు. రాజా ఆ పాటని 
చాలా లలితంగాను, భావయుక్తంగాను ఆలపించారు - తన బాణీలోనే! 
అదికూడా తెలుగులో లాగే గొప్పహిట్టు. చిత్రం కూడా జూబిలీ హిట్టయే 
సరికి, ఎ.ఎం.రాజా పేరు నేపథ్యగాయకుల జాబితాలో చేరింది. 
(క్రమక్రమంగా హిట్‌ సాంగ్స్‌ పాడి, చాలా పాప్యులర్‌ సింగర్‌గా 
పరిగణింపబడ్డారు ప్రజలచేత. ఏ.ఎన్‌.ఆర్‌.కీ ఎన్‌.టి.ఆర్‌. గారికీ కూడా 
పాడే సదవకాశాలు రావడంతో రాజా (ప్రాముఖ్యం సెరిగింది. 


బహుముఖ ప్రజ్ఞావతి శ్రీమతి భానుమతి గారి “విప్రనారాయణ”లో 
శ్రీ ఎస్‌.రాజేశ్వరరావు గారి సంగీత నేతృత్వంలో రాజా ఏఎన్నార్‌కి పాడిన 


1- 15 ఏప్రిల్‌ 2002 





[తతత 
జం తస్త్య.సంసీర అత్తో 
మ నాలతానన న నడాలునాడాతా నను కనాల నలుక లనకాణన పదవ తావనమాు 


పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. “చూడుమదే చెలియా” అనే పాట 
రాజా గారికి, అత్యధిక ఖ్యాతి నార్జించి పెట్టింది. అలా అలా రాజా పాడిన 
పాటలు, వందలూ వేలూ అయ్యాయి. తెలుగు తమిళాలలోనే కాక కన్నడ, 
మలయాళ చిత్రాలలో కూడా అ(గ్రనాయకులకి రాజా పాడి, తనయశస్సుని 
పెంపొందించుకున్నారు. కన్నడంలో టి.జి. లింగప్ప గారి సంగీతంలో 
స్కూల్‌ మాష్టర్‌ చిత్రంలో “అతిమధురా అనురాగ” అనే యుగళ గీతం 
కన్నడ దేశంలో ప్రతిరోజూ మోగుతూ వుండేది. ఆనాడు డా॥ 
రాజ్‌కుమార్‌గారికి ఒక టాప్‌ రేంజ్‌ సాంగ్‌ చాలా బాగా పాడారు. ఇటీవల 
నేను వినడం తటస్థించింది. మంచి పటువుగా పాడారు. మలయాళంలో 
సరేసరి. పి.లీలగారితో డ్యూయెట్స్‌, సోలో పాటలూ అధికంగానే పాడే 
వారు. ్రేంనజీర్‌, సత్యన్‌ వంటి ప్రముఖ హీరోలకి కొన్ని హిందీ డబ్బింగు 
చిత్రాలలో కూడా ఆయనకి అవకాశాలు లభించాయి. సుతిమెత్తని 
గాత్రంలాగే, వెన్నకన్న మృదువైన స్వభావం. తను నొచ్చుకునే వారే తప్ప 
ఇతరులని నొప్పించే గుణమే లేదు. 

“అహ్‌” అనే హిందీ చిత్రాన్ని నిర్మించిన రాజ్‌కపూర్‌, దాన్ని 
తెలుగులోకీ, తమిళంలోకీ డబ్బింగు చేస్తూ వుండిన సందర్భాన అందులో 
లతా ముఖేశ్‌లు పాడిన పాటలు పాడేందుకు జిక్కీ, రాజాలు ఎన్నికైనారు. 
ఆరుద్రగారి రచనలు, “పందిట్లో పెళ్ళౌతున్నాది”, “విధిరాకాసి కత్తులు 
దూసి”, “పాడు జీవితమూ” మున్నగు గీతాలు అశేష రసికలోకాన్ని ఉర్రూత 
లూగించాయి. ఆ చిత్రం తరువాత జిక్కీ రాజాలు కలిసి పాడే వివాహ 
జీవితము ప్రారంభమైంది. ఆ చిత్రగీతాల ధ్వని ముద్రణ సమయాన 
“బాంబే” లోనే ఈ ఇద్దరి “ప్రేమా” - లేఖలు వ్రాసుకొందో లేదో కాని, 
చూపులు కలిసి, మనసులు కలిసి, అతిత్వరలోనే పెళ్లికి దారితీశాయి. 


“ప్రేమలేఖలు” చిత్రం ద్వారా వీరికి పెళ్లి కుదిరింది. కుటుంబం మూడు 
పువ్వులూ ఆరు కాయలుగా అభివృద్ది చెంది, "పెద్ద సంసారం'గా 
రూపొందింది. 


ల య 0 అలిసిన చీడ 
లఖలు దారా అలుఎాం గొ[(లిలటలయులారాదా, బి9 
స ్య న ౮ 
వ య 


“వివాహం పిదప, కొన్నేళ్లు ఇద్దరూ మంచి డిమాండులో వున్న “గాన 
దంపతులుగా” విలసిల్హారు. అనేక చిత్రాల్లో కలిసి, సుమధుర జనరంజక 
గీతాలూ, యుగళ గీతాలూ పాడారు. 


శ్రీధర్‌ నిర్దేశించిన “పెళ్లికానుక” చిత్రానికి, రాజా ప్రప్రథమంగా సంగీత 
దర్శకత్వం వహించారు. ఆ చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ కావడంతో, మొదటి 
చిత్రంతోనే రాజా సంగీత దర్శకులుగా కూడా స్థిరపడ్డారు. పాటలు కూడా 
రికార్డు సృష్టించి, పాత రికార్డులని బ్రేక్‌ చేశాయి. చాలా ఏళ్లు తమ సంగీత 
రాజ్యాన్ని రాజా ఏలారు. అరవంలో అదే శ్రీధర్‌ డైరెక్ట్‌ చేసిన “తేన్‌నిలవు” 
అనే చిత్రంలో రాజాపాడిన సోలో “కాలైయుంనీయే, మాలైయుం నీయే” 
అనే పాట లలిత శాస్త్రీయ సంగీత పుష్పపరిమళాలు సంతరించుకుంది. 
ఆ పాటలో శ్రీమతి సంగీత జానకి (ఎస్‌.జానకి) ఆలపించిన హమ్మింగు 
పాడిన వైనమై, బంగారానికి తావి అబ్బినట్టు ఆ పాటకి వైళిష్టాన్ని 
అందించాయి. వైజయంతీమాల, జెమినీ గణేశన్‌లపై చిత్రీకరింపబడిన 
ఆ పాట ఆ చిత్రానికంతటికీ - 'హైల్లైటె' నిలిచింది. కూర్చోలేదు - 
'పెళ్లికానుక' చిత్రం తమిళ వెర్షన్‌లో సుశీలా రాజాల 'వాడిక్కై మజందదు 
ఏనో' అనే యుగళగీతం స్వరాజాలపాతమై ప్రవహించింది. 


నేను 'చిత్రరాగం'లో ప్రవేశించే సరికే, రాజా, రాజాలా చిత్రసంగీత 
సీమని పాలిస్తూ వుండే వారు. (క్రమేణా, నాకూ జనాదరణ లభించడం 
వలన, ఆయన సంగీతంలో రెండు మూడు పాటలు పాడే అవకాశాలు 
లభించాయి. ముఖ్యంగా “విడి వెళ్లి” చిత్రంలో జిక్కీగారు నేనూ పాడిన 
“పణ్జోడు పిఅందదు తాళం” అనే పాట గొప్ప హిట్టయ్యింది. “పురియాదు 
పురియాదు” అనే అశరీర గీతం (80% 106౧6 80౧) “ఆడిప్పెరుక్కు” 


(బ్ర) 








ప తానకతనాతనకునాలనుతనాతాల నాడా నాన నననననతామనానా నానా... 
(టం తోస్తు. సీంటేత తత్త 


అనే చిత్రానికి పాడాను. పాటకి 
తగిన చక్కని ట్యూన్‌ కట్టారు 
రాజా ఆ పాటలో. “జీవిత 
రహస్యం ఎవరికీ అర్ధం కాదు. 
అనే తాతృర్వం”కు ఆనా 
గీతానికి చిత్రంలో “సరోజా 
దేవి” అద్భుతాభినయం వన్నె 
చేకూర్చింది. 

ఒకే స్టూడియో (జెమినీ)లో 
మా ఇద్దరి చిత్రగాన జీవితం 
(ప్రారంబం కావడం 
యాదృచ్చికం. ఇద్దర్నీ శ్రీ 
ఈమని శంకర శాస్త్రి గారే 
పరిచయం చేశారు. ఇద్దరికీ 
కామన్‌ ఫ్రెండ్‌ మామండలీక 
రామశాస్త్రి! అయనే “పెళ్లిరోజు” మంచిరోజు అనే చిత్రాల్ని నిర్మించి సంగీత 
దర్శకత్వం నిర్వహించిన ఎం.ఎస్‌. శ్రీరాం. తరుచూ కలుసుకోకపోయినా, 
రాజాగారూ నేనూ అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు చాలా ఆప్యాయంగా 
మాట్లాడుకునే వాళ్లం- 

విచిత్రమేమంటే, అందరూ మేమిద్దరం పోటీ పడే గాయకులం అనుకునే 
వారు. మా ఇద్దరికీ పడదు కూడా అనుకునే వారు. చిత్రసీమలో ఇలాంటి 
అపోహలు చాలా సహజం, 


ఒకనాడు, నా “కార్యాలయం”గా మారిన “వుడ్‌లేండ్స్‌ డ్రైవిన్‌ - 
రెస్టారెంట్‌”లో మేమిద్దరం అనుకోకుండా కలుసుకున్నాం. రాజా డ్రైవిన్‌కి 
ఎప్పుడో ఒకసారి కాని తరచు వచ్చేవారు కారు. నేను మాత్రం “డెయిలీ 
ఎటెండెన్స్‌”. 


ఆయన వచ్చిన ఆ రోజున నేను అక్కడే వుండడం వలన 
కలుసుకోగలిగాం. ఇహ చూడండి. ఎప్పణ్ణించో మనసులో దాగి వున్న 
కబుర్లన్నీ ఆరుగంటల పర్యంతం ఆ రోజున మాట్లాడేసుకున్నాం. ఎన్నెన్నో 
విషయాలు చర్చించుకున్నాం. చెట్టునీడని నిలుచునే - వచ్చేవాళ్లు వెళ్లే వాళ్లు 
మమ్మల్ని గమనిస్తూనే వున్నారు. అయితే ప్రొద్దునే చిజుతిండితిని, పనుల 
కెళ్లి మళ్లీ మధ్యాహ్నం టిఫిను కోసం వచ్చిన వాళ్లూ మరికొందరు 
చూపరులూ, మేమిద్దరం అక్కణ్జుంచి, కదలకుండా నిలుచున్న చోటునే 
నిలుచుని మాటాడుకుంటూ వుండటం చూసి, తమ కళ్లని తామే నమ్మలేక 
పోయారు. “ఎంత విచిత్రం ఇద్దరు స్పార్టికులు ఇంత సేవు 
మాటాడుకుంటున్నారేమిటి? ఏమిటి మాటాడు కుంటు న్నారు చెపా స అనే 
భావన వాళ్ళ ముఖాలలో కొట్టొచ్చినట్టు కనబడింది. ఆ భావాలని 
గమనించి, మేమిద్దజణం చిణునవ్వు కున్నాం. 


“రాజా” నాతో మాటాడినంత సరదాగా ఎన్నడూ, ఎవ్వరితోనూ 
మాట్టాడం ఎరగరు. ఒక విధమైన బిడియం ఆయన వెన్నంటి వుండేది. 
ఎంతో మంది ఆయనకి గర్వం చాలా అధికం అని కూడా అనుకోవడం 
కద్దు. అది బిడియం మాత్రమేనని చాలా మందికి తెలియదు. ఒకింత 
అనుమానం మాత్రం అందరిపైనా వుండేది. నాయందు కూడా కొత్తలో 
కొంత అనుమానం వుండేదని అనిపించేది కానీ పరిచయం కొంత పెరిగి 
సాన్నిహిత్యం లభించిన పిదప, అలా అనుకోవడం వర్టి భ్రమ అని 
అనిపించింది. 








1 - 15 ఏప్రిల్‌ 2002 


తనకి నచ్చకపోతే తటాలున కారెక్కి వెళ్ళి పోయే వారే తప్ప, ఎవరినీ 
పల్లెత్తు మాట అనడానికి కూడా సాహసించే వారు కారు. అలాంటి వ్యక్తి. 
నాతో అంతసేపు ఒకే చోట నిలుచునే మాట్లాడడం చూస్తే ఆశ్చర్యం ఎవరికి 
కలగదు? ఆ సన్నివేశం, ఇన్నేళ్ల తర్వాత ఈనాడు కూడా, నొ మనోరజిత 
యవనికపై దృగ్గోచరమౌతూనే వుంది. 

ఆయన సంగీతంలో, మాధుర్యానికి, సన్నివేశపు టౌచిత్యానికీ, చాలా 
ప్రాధాన్యం వుండేది. పాశ్చాత్య సంగీతంలో కూడా పర్యాప్త జ్ఞానం 
సంపాదించి వుండడం వలన చిత్రాలలో 820% [0606 144916 చాలా 
బాగా సమకూర్చేవారు. దాన్నే టెక్టికల్‌గా, రీ రికార్డింగ్‌ అంటూంటాం. ఒక 
విధంగా ఆయనని 119418౧6 5616? అని అనవచ్చు. అంతకు మునుపు 
చిత్రాల్లో అనేకంగా కర్నాటక హిందుస్థానీ సంగీతాల (ప్రభావం వుండేది. 
రాజా ఆ పద్ధతిని చాకచక్యంతో మార్చి మలిచి, లలిత సంగీతపు బాణీలో 
కంపోజ్‌ చేయడం ప్రారంభించి, (క్రొత్తవారికి ఒక నూతన పంథా 
చూపించారని అంటే అది అసత్యం కాబోదు. ముఖ్యంగా ఆ సమయాన, 
హిందీ చిత్రాల్లో అధికంగా వినవచ్చే ట్యూన్ల ప్రభావం ఒకింత ఆయన 
సంగీతంపై వుండేదని నాకనిపించేది. ఆ (క్రాత్తదనం, రసికజనుల్ని ఇట్టే 
ఆకట్టుకుంది. ప్రథమ చిత్రంలోనే అఖండ విజయం తెచ్చి యిచ్చింది. 
అంతకు ముందు రాజేశ్వరరావు, అశ్వత్థామ, పెండ్యాల, చలపతిరావు 
మున్నగు దిగ్గజాల స్వరరచనలలో కూడా ఈ వైవిధ్యం లేకపోలేదు అనడం 
సమంజసమే. అయినా రాజా ఆ వైవిధ్యంలో కూడా తమ వైయక్తిక వైవిధ్యాన్ని 
సాధించగలిగారని చెబితే అతిశయోక్తి అనిపించుకోదు. 





జిక్కి రాజాల కాంబినేషన్‌ ఒక బిగ్‌ సెన్సేషన్‌ అనిపించుకునేది. దేశ 
దేశాల్లో పర్యటించి, అనేక సంగీత కార్యక్రమాలు జరిపించే వారు. ఎన్నె 
ఎవార్డులు, ఆనర్లూ అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్‌ల వంటి దేశీయ 
గౌరవాలకి ఆయన మరణానంతరం కూడా తగిన వారని (౧౦8౪౪౮౫౦౮9 
ఇ/&/65) అనిపిస్తుంది నాకు. 


ఈ సంగీతపు జంట రసజ్ఞ హృదయక్షేత్రాలలో ఎన్నో పంటలు 
పండించింది. 'ఎ.ఎం.రాజా' మరణం, సినిమాలలోని సన్నివేశం లాంటిది. 
ఈ జంట ఒక లలిత సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు రైలు 
ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆర్కెష్ట్రా వారందరికి సదుపాయాలు సరిగా 
అందుతున్నాయో లేదో అని తెలుసుకునేందుకు వెళ్లి, మళ్లీ తమ భార్య 
నిరీక్షిస్తున్న కంపార్టమెంట్లో ఎక్కబోతూ కాలుజారి నడుస్తున్న రైల్లోంచి 

౮ ఊర్యా 
(క్రిందపడి, హఠాత్తుగా దుర్మరణం పొందారన్న వార్త, నేనూ మా మిత్రుడు 
శ్రీరాం టి.వి.లో సడెన్‌గా ప్రసారమైనప్పుడు విని నిర్దాంతపోయాం! 
అది నిజంగా “దుర్భర దురంత దురంతం”! 


1- 15 ఏప్రిల్‌ 2002 





కతత 22త2త22త222 లై 
సకం తస్య టంగీర త్రో 
! (/ 


ఆ మధ్య జిక్కీగారు ఆ సన్నివేశాన్ని 
తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుని “నేను కూడా 
వెంటనే కిటికీలోంచి దూకెయ్యాలనుకున్నాను 
కానీ, తోటి ప్రయాణికులు దూకనివ్వలేదు”. 
అని నాతో అన్నప్పుడు, నాకు కలిగిన 
అనుతాపం ఇంతా అంతా కాదు. గత 
నంవత్సరం 'రాజా' వర్దంతి జరిగిన | 
సందర్భాన, తోటి గాయనీ గాయకులందరు 
పాల్గొన్నాం. చాలా ఘనంగా వైభవంగా 
జరిగింది. ఆ సంస్మరణ సంగీత సభలో - అందరూ ఆయన సంగీతపరిచిన 
హిట్‌ పాటలు పాడాం. ఆయన గారి అబ్బాయిలు కూడా ఆయన బాణీలోనే 
లలిత గాత్రంలో చక్కగా ఆలాపించగల దిట్టలు. వారి వారి వృత్తి ధర్మాన్ని 
నెఆవేఆుస్తూనే తల్లితోపాటు సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. 

నేను మొట్టమొదటిసారి ఆయన్ని జెమినీ స్టూడియోలో శ్రీ శాస్త్రిగారి 
ప్రత్యేకపు గదిలో చూసి నప్పుడు బుష్‌ షర్ట్‌, గాబర్జీన్‌పాంటు ధరించి అలాగే 








నీటుగా కూర్చుని “హార్మోనియం” పైన అంగుళాలు కదలాడిస్తూ ఏదో 

న్‌ కడుతూ, పాడుతూ కనిపించారు. మా అసామాన్య సామాన్య 
మి(త్రుడే పరిచయం చేశాడు. చాలా మర్యాదగా రిసీవ్‌ చేసుకుని, 
స్వాగతించారు. - ఆ సన్నివేశం నా స్మృతిపథంల్‌ ఇప్పుడు కూడా తాజాగా 
౯65౧ గా మెరుస్తూ వుంది. వేసుకున్న బట్టల్ని నలగ నిచ్చే వారు కారు. 
అన్నీ నీట్‌ హేబిట్స్‌ - మితభాషి మిత్ర హితైషి 


ఆయనకి “పియానో”పై మంచి అధికారం వుండేది. ఆర్కె(స్టేడేషను 


కూడా స్వంతంగా చేసుకోగలిగే సామర్థ్యం వుండేది. ఎరేంజర్ల మీద కంప్లీట్‌గా 
ఆధారపడే వారు కాదు. “ఒక విధంగా, పెర్ఫెక్టనిస్పు అనే అనాలి ఆయన్ని. 





“పట్లేడు పీటందదు తాళం” అనే డ్యూయెట్‌ పాటకి నేను రిహార్సల్గు కోసం 
వెళ్లిన సందర్భాన పల్లవిని, నా చేత ఎన్ని సార్హు పాడించి, తనూ పాడారో 
తలుచుకుంటే, ఇప్పటికీ నాకు అమితాశ్చర్యం ౦ వేస్తుంది. “మీరు కరెక్ట్‌గా 
పాడుతున్నారు. అయినా మరోసారి వినండి”, అని విసుగు విరామం 
లేకుండా పాడిపాడి, నిద్రలో లేపినా కూడా గబుక్కున 
ఆ పల్లవి నా నోట అప్రయత్నంగా పలికే విధాన 
పాడింపించారు. ఈనాడు కూడా ఆయన సజీవుడై వుండి |, 
వుంటే, ఎన్నెన్నో మెలోడీస్‌ ప్రజలకి అంది వుండేవి! 
అనడానికి నాకెంత మాత్రం సందేహం లేదు. ఎంత |, 
మంచి గాయకులో అంతకుమించిన స్వరకర్త అని అనడం 
సబబే- 
.. ఒక్కొక్క మ్యూజిక్‌ నోటూ నోట్‌ చేసుకుని, కార్ట్‌ 
దగ్గర్నించీ, దగ్గరుండి, గమనించి, మ్యూజిషీయన్స్‌ చేత 
వాయింపించి, సంపూర్ణ న్యాయం చేకూర్చేకునేవారు. 
1౧06148 0౧౭ 01 16 0691 81006! - ౦౦౧౧౫౧౦౩6|5' 
అంటే అదికూడా పరిమితోక్తే, 
-. “గాఢమైత్రి” అనిపించుకునేటంతటి మిత్రులం కాకున్నా “అతి సన్నిహిత 
హితులం” అనిపించుకోగలిగేటంతగా, మా పరిచయం పెరిగింది. రాజా 
బ్రతికినన్నాళ్లు జిక్కీరాణితో “కింగ్‌' లాగే బ్రతికి అకస్మాత్తుగా “షాకింగ్‌” 
అందించి మరణించారు. ఆయన మరణించినా, తన కుమార ద్వయం, 
(మహేశ్‌బాబు, చంద్రశేఖర్‌) గాత్రాలలో తరుచు ధ్వనిస్తునే వున్నారు. 
ఒక మంచి కళాకారుడి కుండవలసిన (ప్రతిభా లక్షణాలు ఆయనలో 
పుష్టిగా వున్నాయి. “కృషియాగం” చేస్తూనే వుండే వారు, పాటపుట్టి రికార్హయి, 
పాప్యులర్‌ హిట్టయ్యేదాకా, ఆయన (శ్రద్దా దీక్షా ఏ మాత్రం తగ్గేది కాదు - 
రికార్డింగు సందర్భాలలో ఆద్యంతమూ- “నా బొందో” అని పరిశ్రమించే 
వారు, 













“సిపాయి చిన్నయ్య' సినిమాలో పాట 


కోసం రివోరిల్స్‌కి వెళ్ళ వచ్చారు ఘంటసాల. 
రాగానే 'ఆత్రేయ చూడు ఎలా రాశోడో!?” 


రాస్తున్నాడు' అన్నారాయన బాధగా. నేనేం మాట్లాడలేదు. కాస్సేపాగి 
“భడవా వచ్చిందే పిల్లా...” అంటూ రాశాడు... భడవా ఏంటి భడవా!?” 
అంటూ తెగ ఫీలయిపోయారు. రెండు మూడు రోజుల పాటు ఆ 
పాటని ప్రాక్టీసు చేస్తున్నప్పుడు, హమ్‌ చేస్తున్నప్పుడు కూడా అలాగే 
బాధపడేవారు. తీరా టేక్‌ టైమ్‌కి వచ్చిన స్ర్రిఫ్ట్‌ చూసి వోయిగా ఊపిరి 
పీల్చకున్ష్నారాయన. అందులో 'పడవా వచ్చిందే పిల్లా' అని వుంది...! 
'.. అసలు విషయం ఏమిటంటే ఆ సినిమా సంగీత దర్శకుడు 
ఎమ్‌.ఎస్‌.విశ్వనాథం తమలపాకులు ఎక్కువగా నమిలేవారు. ఆ 
తాంబూలం నోటితో 'పడవా వచ్చిందే' అని నేర్పితే అది 'భడవా 
వచ్చిందే' అని బైటికి వినిపించింది. అది విని ఈయున 











అన్నారు. 'ఏం రాశారు? అని అడిగాను. ఉపచతత తప ంటనకక రాకా అనే పాటంటే ఘంటసాల గారికి ఎంతో ఇష్టం. ఆ 








తతతతతతతతతతతళ! 
[00 ఈస్టు. సంట రత్తో 


ఎస్‌.పి.బి, కె. జేసుదాసుల చేతకూడా మంచి పాటలు పాడించి 
వుండే వారేమో- తదుపరి కూడా జీవించి వుండి వుంటే - ఏ పాట ఎవరిచేత 
పాడిస్తే బాగుంటుందో నిర్హయించుకునే వారు. గాయనీ గాయకుల 
కంఠస్వర (ప్రసారం (౧౭౧౩6) గుర్తుంచుకుని 76౧65 కట్టేవారు. ఏ సంగీత 
దర్శకుడికైనా, ఈ దృష్టికోణం వుండి తీరాలి. అప్పుడే 
గీతాలకి సంపూర్ణ న్యాయం సమకూరుతుంది. 
సాధారణంగా ౮౧౬౧ గగ6౦10౧ సాధించేదాకా, 
తాపత్రయపడే వారు. ఆయన పాటలు నేటికీ 
ఎల్లెడలా (మోగుతూనే వున్నాయి. ('మైోగుతూ 
ఇతోధిక వ్యాప్తి పొందుతూనే వుంటాయి. 

ఘంటసాల గారి గాన పద్దతి రాజాగానంపై 
ప్రభావం కలిగి వున్నట్టునిపించేది. కాని, ఆయనకున్న 
| అతి సునిశిత గాత్రం, ఆయన వ్యక్తిత్వానికెంతైనా 
దోహదం చేసేది. సంగతులు చాలా వేగమైనవి కూడా 
ఇంపుగా పలికేవి సునాయాసంగా- 

ఘంటసాల గారు పాడినన్ని పద్యాలు మాత్రం. 
రాజా పాడినట్టు గుర్తులేదు. పాడిన కొన్ని పద్యాలు (శ్రావ్యంగా, భావయ్యుక్తంగా 
పాడే వారు. మొత్తం మీద పాట వినగానే, ఇది రాజా పాడిన పాటే అని 
సుళువుగా గుర్తించ గలిగేలా ఆయన గాత్రంలో మార్దవం స్ఫురించేది. 
మిసృమ్మలో (అరవంలో “మిస్పియమ శ) రామారావుగారికి పాడిన 
“బృందావనమది అందరిదీ” సుశీలగారి గాత్రంతో పాటు వాడవాడలా 
మోగింది. “తెలుసుకొనవె యువతీ” వంటి సందేశాత్మక గీతాలు కూడా 
తలుచుకొనేలా వినిపిస్తునే వున్నాయి. ఇంకా వినిపిస్తూనే వుంటాయి. ఆనాటి 
ఎందరో సంగీత దర్శకుల బాణీలకి రాజా తన మృదుస్వరాన్ని అందించి 
మధురంగా ఆలపించారు. అటు గానంలోనూ, మరోవైపు సంగీత 
నృవ్చీలోనూ తనధ్దెన వ్యక్తిత్వాన్ని నిరూవించిన రాజా నదా 


సంస గరణీయులు. క 






నినిమాలో 
దేవుడు 
మనిషికెందుకు మనసిచ్చాడు” 


క. 
'మననులేని 










పాటను రిహార్గిల్స్‌ చేసి వచ్చిన తర్వాత 'ఎంత బావుంటి పాట... అని 
తెగముచ్చటపడ్డారు. ఆ పాటను పాడాలని ఎంతగానో అనుకున్నారు. 
సమయానికి ఆరోగ్యం సహకరించలేదాయనకి. ఆరోగ్యం చక్కబడ్డాక 
పాడదామని వెళ్ళారు. - ట్రాక్‌ కోసం రామక్యష్ణతో పాడించిన పాట విని 
పాడకుండా వెనక్కి వచ్చేశారు. “అదేంటండీ... ఆ పాట పాడాలని ఎంతో 
ముచ్చట పడ్డారు కదా!” అని అన్నాను. “నిజమే... కానీ ఆ కుర్రాడు 
(రామక్యష్ణు చాలా బాగా పాడేడు” అని అన్నారాయన. ఎంత ఇష్టపడినా 
ఆయన పాడలేకపోయిన పాటగా ఆ పాట నాకు బాగా 
గుర్తిండిపోయింది. 


హా ల -ఘంటసాల సావిత్రి 


1 - 15 ఏప్రిల్‌ 2002 




















ఆడువారి మాటలు రాక్‌ అండ్‌ రోల్‌ పాటలు 
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు ॥ఆడు॥ 
డియోడ డి ఇడి ఈ ఈ 

;: ఏమన్నా కాదంటారు తామన్లదే రైటంటారు 
వాదించి సాధించి చేసేరు సాములు ఏమన్నా! 
వయ్యారి భామలు 


నీ సిగ్గే సింగారమే ఓ చెలియ నీ సొగసే బంగారమే 
కనులార గని మెచ్చేనే ఓ వనలక్ష్మి మనసిచ్చి దిగివచ్చేనే 
నీ నవ్వుపూలు అవేమాకుచాలు 

నీ ఒయ్యారాలు అవే వేనవేలు 

ఓ పేదరాలా మరేపూజలేలా 

మా పైని దయజూపవా ఓ నాచెలి 
మాతోట పూచే వసంతమ్ము నీవే 

మా బాట చూపే ప్రభాతమ్మ్మ నీవే 

మాలోన కొలువైన మవాలక్షి నీవే 


కు 








సటీిం ఈస్య సంగీత లత 


అన న నాలు! 
1 -15 ఏప్రిల్‌ 2002 
| 





కలయేమో... ఇది నా జీవిత ఫలమేమో 

































చెలియా ఇది నా కలయేమో 
ప్రే కలయేమో... ఇది నా జీవిత ఫలమేమో చెలియా ఇదినా 
దారిలో మూఢా తడబడకోయి... తడబడకోయి! ॥ పాడు! కలయేమో 
కంటికి రెష్ట మన పుట్టిల్లు కొండల కోనల లోయల లోపల... ఆ... ఆ... ఆ... 
కాని దానికి నీ బుణమే చెల్లు - నీ బుణమే చెల్లు కొండల కోనల లోయల లోపల... 
ఎడబాటంటే ఎదలో ముల్లు... ఎదలో ముల్లు ॥పాడు॥ అడవుల నీడల అలస గమనమున 


నిండు నీరుతో నడిచే నదిలా మేలాలాడే పూల పడవలో 
నా... కలయేమో... 

పూల పడవలో పూలరాణివై కొలువు తీర్టగా దేవ్‌ 
పూల పడవలో పూలరాణివై కొలువు తీర్టగా దేవీ 

నీ దరి పాలనలో... నే .. పాటకులముగా 

పడవను నడిపిన ప్రేమయాత్రలో... 

నా... కలయేమో... 

ఇది నా జీవిత ఫలమేయో... 



























పలుక వేలనే... నాతో... ఓ ప్రియురాలా... 
ఆ... ఆ... ఆ... ఆ... ఆఅ. 

వెన్నెల సెలయేరున విరబూసిన ॥2॥ 
కలువవు నీవేనే జవరాలా ॥2|। 

నా మదిలో డోలలూగరావే... 

ఓ ప్రియురాలా 

మిన్నుల పువుతోటల విహరించే ॥2। 
కిన్నెర వీవేనే జవరాలా 12 

నా మదిలో... 

నా మదిలో వీణ మీటరావే ॥2। 

ఓ ప్రియురాలా 

పొన్షల నీడలలో నడయాడెడి ॥2॥ 
నెమలివి నీవేనే జవరాలా ॥2। 

నా మదిలో... 

నా మదిలో నాట్టమాడరావే 12 


ఓ ప్రియురాలా... ఓ జవరాలా 
















మోసము చేసే 
సాధింపులు బెదిరింపులు - ముదితల కిక కూడవని బ్రతుకే మనక బరువైపోయే 
హృదయమిచ్చి పుచ్చుకునే - చదువేదో నేర్హాలని ॥త॥ నిన్నటి కథలే నేటికి వృధలై 
మూతి బిగింపులు - అలకలు - పాతపడిన విద్యలనీ నిను నన్ను వేధించెరా 
మగువలెపుడు - మగవారిని - చిరునవ్వుల గెలవాలని ॥3 నిను నన్ను వేధించెరా 





ననా! 
(60 తస్య. సంగేస్‌ ఉత్త 
తతత 


;_జవ్వనీ నీవులేని జన్మమే వ్యధా 
:_ సుందరా నీవులేని అందమే వ్యథా 
వలపుమీర తనివితీరా 
వోయిగా ప్రణజయసీమ 
సాగిపోదమా ॥వలపు॥ 
ప్రియతమా మనసు మారునా 
ప్రేమతో సిరులు నిలిచి మీరునా ॥ప్రియతమా॥ 











నీ వెవ్వరవో చిరునవ్వులతో 

















































నీ రూపు నను మంత్రించే 
ప్రతిరోజు రోజు వేధించె 
కనుమూసిన తెరచిన నీ రూపే అ చకకన్నలల 
నా కన్నుల ముందర కనిపించె ః లం (ల 
ఎల కోరికలేవో కుసుమించి దరహసించునో దేవ 
నా దేహమే వికసించె ఆ మన అనురాగము చూసీ... 
మది పొంది పొంగి పులకించె విరికన్నెలు అరవిరిసిన కన్నుల 
ప్రియురాలిని మొదటే తెలుసుకొని ' దరహసించునో దేవీ 
నేనామె రహన్యం కనుగొంటే - నే చిరునవ్వులు చిలుకును స్వామీ ॥మధుర॥ 
నెందుకు బయటికి చెప్తాలి? నీ వరమున నా జీవనమే 
తను దూరమై మురిపించె - ప్రతిరోజు రోజు వేధించె పావనమాయెను స్వామీ 
నిను చూడకనే ప్రేమించితినే నీ వరమున నా జీవనమే 
కనుగొనిన నే లోబడనా పావనమాయెను స్వామీ 
నా మానస చోరా - నీ తలపే అ: ఈ వనసీమయొ నీ చెలిమీ 
ఈ లోకము మరపించె ఈ వనసీమయొ నీ చెలిమీ 


మది పొంగి పొంగి పులకించె జీవన మాధురి చవిచూపినదే 


నానన న నాను 
జ్‌ 1-15 ఏప్రిల్‌ 2002 





సం తోస్ల _లంసీత రత్త 





సుందరాంగులను చూసిన వేళల 

కొందరు ముచ్చట పడనేలా 

కొందరు పిళ్చను పడనేలా 

;_ అందము ప్రాయము ఐశ్వర్యముగల 

సుందరి దొరకుటె అరుదుకదా 

ముందుగ ఎవరిని వరించునోయని 

తొందరలో మతిపోవు కదా 

హ్యృదయమునందలి ప్రేమగీతమే 

మధురముగా వినిపించు కదా 
విషయ మసలు ఇష్టమెలే మందహాసమున మనసును దెలిపే 
తరచి తరచి వూసడిగిన ఇందువదన కను విందుకదా 
సరసమింక చాలనిలే ప్రేమ పరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేల 
కొందరు కలవర పడనేల 
యువతి చెంత పరపురుషుడు నిలిచిన 
భావా వేశము కలుగు కదా ॥।॥యువతి॥ 
ప్రేమ పందెమును గెలిచే వరకు 
నా మది కలవర పడును కదా ప్రేమ పరీక్షలు! 
కోయిల పలుకుల కోమలి గాంచిన ॥కోయిల॥ 
తీయని తలపులు కలుగు కదా 


వాడుక మరచెదవేల 

నను వేడుక చేసెదవేల 

నిను చూడని దినము నాకొక యుగము 
నికు తెలుసును నిజము 

నీకు తెలుసును నిజము 

వాడుక మరువను నేను 

నిను వేడుక చేయగలేను క అప్పు, 
నిను చూడని క్షణము నాకొక దినము స? 2 మేం గ్‌ 
నీకు తెలుసును నిజము గ్రచన: పింగకి సంగీతం; యన్‌. గాడే / 
నీకు తెలుసును నిజము 
సంజరంగుల చల్లని గాలుల 
మధుర రాగము మంజుల గానము 


అ; చేయి చేయి కలువరావె హాయి హాయిగా 
గుదురు బెదురు మనకింక లేదు లేదుగా ॥చేయి॥ 


తేనె విందుల తీయనని కలలూ 
మరచిపోయిన వేళ 

ఇక మనకీ మనుగడ ఏల 

నీ అందము చూపి డెందము ఊపి 
ఆశ రేపెదవేలా ఆశ రేపెదవేల 
చల్లగాలులు ఆగినా 

కలసి మెలసిన కన్నులలోనా 

కలసి మెలసిన కన్నులలోనా 
మనసు చూడగ లేవా 

మరులు తోడగ లేవా 


కన్నులా ఇవి కలల వెన్నెలా 

చిన్న వన్నల చిలిపి తెన్నులా 

మనను తెలిసీ మర్మమేలా 

ఇంత తొందర ఏలా 

ఇటు పంతాలాడుట మేలా 
నాకందరికన్నా ఆశలు ఉన్నా 

హద్దు కాదనగలనా హద్దు కాదనగలనా 


పెద్దవారి అనుమతింకా లేదు లేదుగా 

చేయి చేయి కలుపుటెలా వోయి నోయిగా ॥పెద్ద। ॥చేయి॥ 
మగని మాట కెదురాడుట తగదు తగదుగా 

నాతి చెంత విరహము నే తాళలేనుగా ॥మగని॥ ॥ చేయి॥ 
ఏలుకాని విరహమింకా వలదు వలదుగా 

దాసి మీద వలపు మీకు తగదు తగదుగా॥వీలు!॥ ॥చేయి॥ 


వాడని నవ్వులతోడ ఘన విషాద నాటకమ్ము కన్నులు చూసి 
నడయాడెడు పువ్వుల జాడ నీ ప్రేమధారబోసి దైవానికి... కదిలీ పోయావే ఏకాకివై 
అనురాగము విరిసి లోకము మరచి నీ ప్రేమథధారబోసి దైవానికి... కదిలీ పోయావే వకాకివై 


ఏపఏకమౌదము కలసి ఏకమౌదము కలసి 
క లతలా నవలల | 
సం తస్య సంగీ లతో 
న్‌ 





నీ పరువాలే నాకు వరాలే 
రావే రావే ఓ... వయ్యారీ 
జగమున కనరాని సుందర నారి 
ఆ ఓ... ఏమి ఈ వింత మోహం 
అ(౩): నా హ్యది పయనించు శృంగార రధమా! 
నన్నే కరుణించు అందాల భామా! ॥నా హృది॥ 
అ(4): తరగని సరసాల సురశాల నీవే 
తపమూ జపమూ సకలము నీవే 
నీ సరి జతగాడ నేనేలే 
నీ సరి జతగాడ నేనేలే 
ఓ... ఏమి ఈ వింత మోహం 





మ్‌! -15 ఏప్రిల్‌ 2002 మై (00 ఈస్తంసింేర్‌ రత్తక్‌ 
[ననన 


ఎదలో సందడి చేసే 
ఆ. తొలివలపే పదేపదే పిలిచే 

_మదిలో మల్లెలు విరిసే... తొలివలపే 
అ: ఏమో ఇది ఏమో నీ పెదవుల 

విరిసే నవ్వుల పువ్వుల అందాలు 
ఆ ఆ అందం అనుబంధం నా మనసున 

నీకై తోచిన పూసిన కానుకలు 
అ: ఏమో యిది ఏమో నీ పెదవుల 

విరిసే నవ్వుల పువ్వుల అందాలు 
ఆ ఆ అందం అనుబంధం 
నా మనసున నీకై దోచిన పూచిన కానుకలూ 
నీ కనుల వెలిగేనే దీపాలు 
అవి నీ ప్రేమకు ప్రతిరూపాలు 
మన అనురాగానికి హారతులు 
గరినిరిగా 
ఆఆఆఆ 
మగనిగమా 
ఆఆఆఆ 
గమ నీద నీదపా 
ఆఆఆఆ 
ఏలా ఈ వేళా కడువింతగ తోచె 
తీయగ హాయిగ ఈ జగమూ 
యవ్వనము అనుభవమూ జతకూడిన వేళా 
కలిగిన వలపుల పరవశమూ ॥ఏలా ఈ వేళా! 
ఈ రేయి పలికెలే స్వాగతమూ 
ఈనాడే బ్రతుకున శుభదినమూ 
ఈ తనవే మనకిక చెరిసగమూ 


॥నీ కనుల! 
॥తొలి। 


ఇ (99 9989 ౪9 


(ి 






॥ఈ రేయి॥ 


య. 











నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన 

ఎరవేసి... హ... గురిచూసి... హ... పట్టాలి మావ పట్టాలి మావా 
చూపుల్లో కైపుంది... మావ సొగసైన రూపుంది... మావ 
వయ్యారం బలికిస్తుంది 
వన్నెల చిన్నెలు నేర్చింది మావా 
ఓ ఉడుకుమీద ఉరికావంటే 
జడుసుకుంటుంది మావా  ॥ ఉడుకు! 

దాన్ని! ॥నాగమల్లి॥ 
నడకల్లో హొయలుంది... మావా 

నాట్యంలో నేర్చుంది... మావా ॥నడకల్లో। 
మలిసందె సీకట్లోన 

నీటికి ఏటికి వస్తుంది (2) 
ఓ జాడ చూసి కాసావంటే 
దారికొస్తది మావా 

దాని జాలి చూపునమ్మావంటే 
దగా చేస్తది మావోయ్‌ 


॥జాడ॥ 


॥దాని॥ [నాగమల్లి 






















ననన! 


టం రోసు సంగీత రత్త 
సతత! 











ప/ఆ:; మాధవా మాధవా ననూ లాలించరా 
నీ లీలాకేళి చాలించరా బాలను నేను తాళగలేను 
అలసీ మనసే తూలెరా... 
అ: టఓ చెలీ... ఏఓ సఖీ... 
చ/ఆ: దాగని వలపు దాచగలేను వేగమె రారా దోచుకు పోరా 
కన్నుల పూచె వెన్నెల పూలూ 
వాడక మునుపే చేకొనరా 
ఓ చెలీ... ఓ సఖీ... సదా నీ వాడనే 
అందాల దేవీ అలుకేలనే... 
సందిటిలోనా బంటీచేసీ సరగున నన్నే ఏలవే 
చ: మేఘమాలికల డోలికలూగీ 
మేనులు మరచీ విహరించేమా 
ఏకాంతముగా పువ్వుల దాగి 
విశ్వప్రేమనే వివరించేమా 
చ: బ్రతుకున వరము యీ పరవశము 
కమ్మని కల యిటి కరిగించకుమా 
అ; నీవే నేనుగ - నేనే నీవుగ 
నిఖిలము నిండీ - లీనమయేమా 
ఆ మాధవా మాధవా ననూ లాలించరా 
నీ లీలా కేళి తేలించరా 
; ఓ చెలీ... ఏ సఖీ... సదా నీవాడనే 


ర్ల 


॥ఓ చెలీ 








మజ్చి పడబోతుందీ - మెళ్టి పడబోతుందీ 

మనల నొకటిగా చేస్తుందీ ॥ఏడేడు॥ 
ఎగిరే నను బంధించావూ - పగడాలా పంజర మందూ 
నాగుండెల గుడిలో నిలిపీ - దేవునిగా పూజిస్తున్నా 
నోరారా పిలిచే వేళా - దూరానా నిలిచే వేలా 

గారానా చేరువ కాగా - మారామూ చేయుట మేలా 


జి 


మాటలతోనే మరపిస్తావే - మాటలు కావు మనసేయిచ్చా 


అవి 


మాటలు కావు మనసేయిచ్చా ... ఓ... ఓ... ఓ... ॥ఏడేడు॥ 
ఏదేవుని బివెన బలమో - యీడేరెను మన లేవలపూ 

మీ అడుగూ జాడలలోనే - నా ఆశల దివ్వెల వెలుగూ 

నీ సిగలో మల్లెగమారీ - ఊసులతో ఊరిస్తాను 

మీ కన్నుల కాంతిని చేరి - మనసారా అలరిస్తాను 

తీయని మనకల నిజమౌతుంది - తప్టదు వలపు ఫలియిస్తుంటీ 
తీయని మనకల నిజమౌతుంది 

తప్పదు వలపు ఫలియిస్తుంటి... ఓ... ఓ... ఓ... 


1 -15 ఏప్రిల్‌ 2002 


ఏడేడు! 





పరుపు కోనమని నిదుర 
వెదకి వెదకి వేసారినాను... ఆ... 
సనిద నిదమ గమగస 
దయచూడవే గాడిదా 

తోకకు ఆకులు కట్టే వెధవకు 
నీవు లేనిదే తోచకున్నది 
పాపం లచ్చి నిన్నటినుం 


వసుదేవుడు కొలిచిన గార్థణ 

బిరబిర దొరికితే కొడతా కొబ్బరికాయ 

తోడడా కొబ్బరికాయా... కొబ్బరికాయా... వో... 
తెల్లవారెను కోడికూసెను వెర్రి గుర్రము పళ్ళు తోమెను 
ఏడిపించక దొరకవయ్యా 

ఏడిపించక దొరకవయ్యా దొరికితివా దొంగా 
తాజా లింగా... 


ఎగిరింది కడలి కెరటం ఆ నింగి స్నేహం కోసం 

వ్య నుల చ ల జ 
కెరటానికి నింగికి స్నేహమా లన్‌ = 
మోముపై ముంగురులేమో వసివాడి మల్లియలాయె 

ఏ తీగకైనా కావాలి తోడు 

నా జీవితం శాపమా పాపమా 


న 
1-15 ఏప్రిల్‌ 2002 


పక్కనున్న వాడిమీద నీకు దయరాదటే 
ఒక్కసారి యిటుచూడు పిల్లా 
సమయమ ॥బక్కసారి॥ 
నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు 

హొయ్‌ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ 
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ 
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ 

నే చూడని జాణలేదు భూలోకంలో - పిల్లా 

కంటికి నచ్చావే చెంతకు వచ్చావే 

కంటికి నచ్చావే చెంతకు వచ్చావే 

నిలవకుండ పరుగుతీస్తే నీవె చింత పడతావే... పిల్లా... 
హొయ్‌ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ 
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ 
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా... ఆ ఆ ఆ... 
బెదిరి బెదిరి లేడిలాగ ంగువు సూ 

చేయిబట్టి అడిగినపుడు 

రంగు చీర లిస్తానే... 

రంగు చీర లిస్తానే 

రవల కమ్మ లేస్తానే 

దాగుడు మూతలు వదలి కౌగిలి యిమ్మంటావే 
హొయ్‌ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ 
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ 
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ 

నీ నడుము బట్టి హంసలాగ నాట్కం చేస్తా 

నీ కౌగిటిలో గుంగుమ్ముగ రాగం తీస్తా... 

బహోహో... ఒహో హో 

నీ నడుము బట్టి హంసలాగ నాట్యం చేస్తా 


ర్జోరుగ నడిపేస్తా 
చెంప చెంవ రాసుకుంటూ జలసాగా గడిపేస్తా 
పిప్టీ... పిప్సీ... పిప్టే... పిప్టీ... పిస్టీ... పిష్టీ. పీపీపీ 


ప/అతనివి తీరలేదే నా నురాగం జ 
యేనాటి బంధథమీ అ 
చెలియా ఓ... ఓ... చెలియా ను. 
చ/ఆఎన్నో వసంత వేళలలో వలపుల 


అన్నా రా వ ల “టల. 
౨౦చుకే చేరినను (2) క 
విరిసిన పరువాలా లోతులే చూసినను లెతే ట్‌ 
చ/ఆ: ఎప్పుడు నీవే నాతోవుంటే ఎన్ని న్‌ మమ్‌ 
కన్నులనీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తే 
వచనిల న 
తీయని హృదయంలో తేనెలే కురిపించినను ॥తనివి॥ 





పం ల్‌ _సీంగేస వత్త 


ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోన 
ఉన్నాను లేవే ప్రియతమా 
నీ మగసిరి నగవులు చాలునులే 
నీ సొగసరి నటనలు చాలునులే 
నీ మనసైన తారను నే కాలేనులే 
; రా... వెన్నెల దొరా వింత కనవేలా 
నేప రా... చిలక జెరా అలిగినది లేరా 
త నలల ఈ మబ్బు తెరచాటేల ఈ నింగి పయనాలేల 
వంకంటే వంకగాదూ - నెలవంకగాని అది తండి తారాచంం (4 
; నీ పగడపు పెదవుల జిగినేనే 





[ 100ంరస్తసంగరరతో క ట్‌ 1 -15 ఏప్రిల్‌ 2002 _మైకక 





ఇ... పరూరింలి యంసాల్వ కమర్‌ శ్రీధర్‌రెడ్డి వీషాబాల్ట. సీస్‌. భాషశ్రీ. కమర్‌. కటారి